వెబ్ దునియా
అందుకే గవర్నర్ వారి చుట్టూ తిరగాల్సి వచ్చిందా...! కేంద్రానికి సెక్షన్ 8 పై క్లారిటీ ...
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ నరసింహన్ పదే పదే కేంద్ర ప్రభుత్వంలోని నాయకులను కలుస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు రోజుల నుంచి ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రపతి మొదలుకుని వెంకయ్య నాయుడు వరకూ అందరిని కలిసి తన రాజ్యాలలో ఏమి జరుగుతోందో వివరణ ఇచ్చుకునే పరస్థితులలో పడిపోయారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఎన్నడూ ...
అందుకే రాత్రిపూట కలవాల్సి వచ్చింది..ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ నరసింహన్ పదే పదే కేంద్ర ప్రభుత్వంలోని నాయకులను కలుస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు రోజుల నుంచి ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రపతి మొదలుకుని వెంకయ్య నాయుడు వరకూ అందరిని కలిసి తన రాజ్యాలలో ఏమి జరుగుతోందో వివరణ ఇచ్చుకునే పరస్థితులలో పడిపోయారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన ఎన్నడూ ...
అందుకే రాత్రిపూట కలవాల్సి వచ్చింది..
వెబ్ దునియా
నేడు తెలంగాణ ఐపాస్ ఆవిష్కరణ.. విధివిధానాలను ప్రకటించనున్న కేసీఆర్
వెబ్ దునియా
తెలంగాణలో పారిశ్రామికీకరణకు భారీ స్థాయిలో స్వాగతం పలుకుతున్న అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం అందుకు అనుగుణంగానే విధివిధానాలను ప్రకటించనున్నది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన పారిశ్రామిక ప్రతినిధులను నుద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నూతన పారిశ్రామిక విధానం శుక్రవారం నుంచి అమల్లోకి ...
పెట్టుబడులకు స్వాగతంసాక్షి
నేడు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్న కేసీఆర్10tv
నేడే తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో పారిశ్రామికీకరణకు భారీ స్థాయిలో స్వాగతం పలుకుతున్న అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం అందుకు అనుగుణంగానే విధివిధానాలను ప్రకటించనున్నది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన పారిశ్రామిక ప్రతినిధులను నుద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నూతన పారిశ్రామిక విధానం శుక్రవారం నుంచి అమల్లోకి ...
పెట్టుబడులకు స్వాగతం
నేడు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్న కేసీఆర్
నేడే తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం
Oneindia Telugu
బాబు ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం: విచారణకు ఆదేశం
Oneindia Telugu
అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంభాణషలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై ...
చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఆదేశం!వెబ్ దునియా
చంద్రబాబు ఫిర్యాదుపై కదలిన కేంద్రంఆంధ్రజ్యోతి
ట్యాపింగ్పై అంతర్గత దర్యాప్తుAndhrabhoomi
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంభాణషలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై బుధవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై ...
చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం.. ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఆదేశం!
చంద్రబాబు ఫిర్యాదుపై కదలిన కేంద్రం
ట్యాపింగ్పై అంతర్గత దర్యాప్తు
News Articles by KSR
నిర్వాసితులకు న్యాయం -అప్పుడే ప్రాజెక్టు పనులు
News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులకు వరాల జల్లు ప్రకటించారు. నిర్వాసితులకు న్యాయం జరిగిన తర్వాతే ప్రాజెక్టు ఆరంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోత పధకం శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.నిర్వాసితులలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, ప్రాజెక్టు కింద భూమి ఇస్తామని, డబుల్ బెడ్ ...
కృష్ణా జలాలు మీ అబ్బ సొత్తు కాదు పట్టిసీమకు అనుమతులున్నాయా?ఆంధ్రజ్యోతి
ఎవరు ఈ ప్రాజెక్ట్ ను ఆపలేరు:కేసిఆర్Kandireega
ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తాం: కేసీఆర్ హామీవెబ్ దునియా
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులకు వరాల జల్లు ప్రకటించారు. నిర్వాసితులకు న్యాయం జరిగిన తర్వాతే ప్రాజెక్టు ఆరంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోత పధకం శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.నిర్వాసితులలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, ప్రాజెక్టు కింద భూమి ఇస్తామని, డబుల్ బెడ్ ...
కృష్ణా జలాలు మీ అబ్బ సొత్తు కాదు పట్టిసీమకు అనుమతులున్నాయా?
ఎవరు ఈ ప్రాజెక్ట్ ను ఆపలేరు:కేసిఆర్
ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తాం: కేసీఆర్ హామీ
సాక్షి
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు ...
మౌనంగా.. చిరునవ్వుతో..రేవంత్ ! కూతురి కంట తడి ఘనంగా నిశ్చితార్థంఆంధ్రజ్యోతి
వైభవంగా రేవంత్ కుమార్తె నిశ్చితార్థంప్రజాశక్తి
రేవంత్పై ఏసీబీ నిఘా ఇలా, చంద్రబాబు నమస్కారం (పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
Kandireega
Namasthe Telangana
అన్ని 29 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు ...
మౌనంగా.. చిరునవ్వుతో..రేవంత్ ! కూతురి కంట తడి ఘనంగా నిశ్చితార్థం
వైభవంగా రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
రేవంత్పై ఏసీబీ నిఘా ఇలా, చంద్రబాబు నమస్కారం (పిక్చర్స్)
Oneindia Telugu
రోడ్డు ప్రమాదం: జగన్ పార్టీ ఎమ్మెల్యేకు గాయాలు
Oneindia Telugu
నెల్లూరు: జిల్లాలోని నాయడుపేట వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రతాప్కుమార్రెడ్డికి గాయాలయ్యాయి. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్కుమార్రెడ్డి చికిత్స పొందుతున్నారు. Road accident: MLA Pratap Reddy injured. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
రోడ్డు ప్రమాదంలో కావలి ఎమ్మెల్యేకు గాయాలుఆంధ్రజ్యోతి
రోడ్డు ప్రమాదం.. 25 మందికి తీవ్ర గాయాలుసాక్షి
ప్రమాదంలో కావలి ఎమ్మెల్యేకు గాయాలుAndhrabhoomi
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
నెల్లూరు: జిల్లాలోని నాయడుపేట వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రతాప్కుమార్రెడ్డికి గాయాలయ్యాయి. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ప్రతాప్కుమార్రెడ్డి చికిత్స పొందుతున్నారు. Road accident: MLA Pratap Reddy injured. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
రోడ్డు ప్రమాదంలో కావలి ఎమ్మెల్యేకు గాయాలు
రోడ్డు ప్రమాదం.. 25 మందికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో కావలి ఎమ్మెల్యేకు గాయాలు
Oneindia Telugu
ఎంపీ పదవికి కడియం రిజైన్, 'ఫ్రెండ్గా రేవంత్కు అండగా ఉంటా'
Oneindia Telugu
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్లమెంటు సభ్యుడు వినోద్ గురువారం నాడు రాజ్ భవన్లో భేటీ అయ్యారు. గవర్నర్ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు వారు చెప్పారు. ఇవాళ కడియం రాజీనామా. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.
ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామాసాక్షి
ఎంపీ స్థానానికి కడియం రాజీనామాప్రజాశక్తి
కడియం రాజీనామా- లోక్ సభకు ఉప ఎన్నికNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్లమెంటు సభ్యుడు వినోద్ గురువారం నాడు రాజ్ భవన్లో భేటీ అయ్యారు. గవర్నర్ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు వారు చెప్పారు. ఇవాళ కడియం రాజీనామా. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.
ఎంపీ పదవికి కడియం శ్రీహరి రాజీనామా
ఎంపీ స్థానానికి కడియం రాజీనామా
కడియం రాజీనామా- లోక్ సభకు ఉప ఎన్నిక
సాక్షి
జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా
సాక్షి
చిత్తూరు : చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్ పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్.
చంద్రబాబు వద్ద కేసీఆర్ ఆనాటి జీతగాడు.. స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా?: గాలి ఫైర్వెబ్ దునియా
బాబువద్ద జీతగాడు కెసిఆర్- గాలి ధ్వజంNews Articles by KSR
జీతగాడుగా ఉన్న కేసీఆర్ స్టింగ్ ఆపరేషన్ చేస్తాడా... గాలితెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు : చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్ పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్.
చంద్రబాబు వద్ద కేసీఆర్ ఆనాటి జీతగాడు.. స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా?: గాలి ఫైర్
బాబువద్ద జీతగాడు కెసిఆర్- గాలి ధ్వజం
జీతగాడుగా ఉన్న కేసీఆర్ స్టింగ్ ఆపరేషన్ చేస్తాడా... గాలి
సాక్షి
నిర్దోషి అయితే రాజీనామా చేయాల్సిందే: చాడ
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే పదవికి రాజీనామా చేసి తన నైతికతను, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజనీతిజ్ఞుడిగా, నైతిక విలువలను కాపాడే వ్యక్తిగా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇదొక్కటే మార్గమని ఆయన ...
చంద్రబాబు రాజీనామా చేయాల్సిందేNamasthe Telangana
చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి :చాడ వెంకటరెడ్డిప్రజాశక్తి
చంద్రబాబుకు వేరే ప్రత్యామ్నాయం లేదుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే పదవికి రాజీనామా చేసి తన నైతికతను, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజనీతిజ్ఞుడిగా, నైతిక విలువలను కాపాడే వ్యక్తిగా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇదొక్కటే మార్గమని ఆయన ...
చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే
చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి :చాడ వెంకటరెడ్డి
చంద్రబాబుకు వేరే ప్రత్యామ్నాయం లేదు
ముచ్చర్ల ఫార్మా సిటీ అభివృద్దికి ప్రత్యేక టాస్క్ఫోర్స్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఫార్మా సిటీ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిం ది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ పరిధిలో ఈ ఫార్మా సిటీని నెలకొల్పుతున్న సంగతి విదితమే. ఫార్మా కంపెనీ ప్రతినిధులతో గతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు ...
ఫార్మాసిటీ అభివృద్ధికి ప్రత్యేక టాస్క్ఫోర్స్Andhrabhoomi
ఫార్మాసిటీ అభివృద్ధికి టాస్క్ఫోర్స్ కమిటీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఫార్మా సిటీ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిం ది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ పరిధిలో ఈ ఫార్మా సిటీని నెలకొల్పుతున్న సంగతి విదితమే. ఫార్మా కంపెనీ ప్రతినిధులతో గతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు ...
ఫార్మాసిటీ అభివృద్ధికి ప్రత్యేక టాస్క్ఫోర్స్
ఫార్మాసిటీ అభివృద్ధికి టాస్క్ఫోర్స్ కమిటీ
沒有留言:
張貼留言