2015年6月10日 星期三

2015-06-11 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
మయన్మార్‌ భూభాగంలో భారత సైన్యం ఆపరేషన్‌,   
ఆంధ్రజ్యోతి
మయన్మార్‌, జూన్‌ 10 : మయన్మార్‌ భూభాగంలో భారత సైన్యం నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో వందమంది ఉగ్రవాదులు హతమయ్యారు. మణిపూర్‌-నాగాలాండ్‌ సరిహద్దు లు దాటి మయన్మార్‌లోకి ప్రవేశించిన భారత కమెండోలు మిలిటెంట్‌ స్థావరాలను ధ్వంసం చేశారు. కనీసం ఉగ్రవాదులకు ప్రతిఘటించే అవకాశం కూడా ఇవ్వలేదు. మణిపూర్‌లో ఇటీవల ఉగ్రవాదులు దాడి చేసి 20 మంది ...

ప్రతీకార దాడులు   సాక్షి
ఉగ్రవాదులకు ఇదో హెచ్చరిక   Namasthe Telangana
మైన్మార్ దాడి మిలిటెంట్లకో గుణపాఠం   Andhrabhoomi
Oneindia Telugu   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైట్‌హౌస్‌కి బాంబు బెదిరింపు: పరుగులు తీశారు   
Oneindia Telugu
వాషింగ్టన్: వైట్‌హౌస్‌లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మీడియా సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించే సమయంలో బాంబు ఉందంటూ ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. ఏం చేద్దామని యోచిస్తుండగా మరో ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా బాంబుకి సంబంధించిన ఫోన్ కాల్ కావడంతో అధికారులు ...

ఒబామా ఇంటికి బాంబు బూచీ.. పరుగులుతీసిన   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సూర్యుడిపై ప్లాట్లు: ఈబేపై మహిళ వ్యాజ్యం దాఖలు   
Oneindia Telugu
లండన్: తాను సూర్యుడిపై ప్లాట్లు అమ్మేందుకు నిషేధం విధించిడంపై ఓ 54ఏళ్ల స్పానిష్ మహిళ ఇ కామర్స్ దిగ్గజం ఈబేపై లా సూట్ దాఖలు చేసింది. 2010 నుంచి సూర్యుడిపై తనకు హక్కులున్నాయని, సోలార్ పవర్‌ను వాడుకునే వారందరూ తనకు బిల్లు చెల్లించాలని గాలిసియాలోని స్పానిష్ ప్రాంతం విగోకు చెందిన మారియా డూరన్ డిమాండ్ చేశారు. అంతేగాక ...

సూర్యుడిపై ఇంటి ప్లాట్లు... హాట్ కేకుల్లా అమ్మేస్తా...!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పర్వతపు అంచున నగ్నంగా ఫొటోలు.. అరెస్టు   
సాక్షి
కౌలాలంపూర్: పర్వతారోహణకు వెళ్లి శిఖరం అంచున నగ్నంగా ఫొటోలకు పోజులిస్తూ నిలుచున్న నలుగురు వ్యక్తులను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు కెనడియన్లు ఒక డచ్ వ్యక్తి మరోకరు బ్రిటన్ కు చెందినవారు ఉన్నారు. మలేషియాకు చెందిన కినాబలు పర్వతాన్ని అక్కడ ప్రజలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవలె అక్కడ 5.9 తీవ్రతతో ...

పవిత్రమైన పర్వత శిఖరాలపై నగ్నంగా ఫోటోలకు పోజులు... నలుగురు అరెస్టు..   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


విదేశీ విద్యార్థులకు ఆరేళ్ల వర్క్ పర్మిట్   
సాక్షి
వాషింగ్టన్: వీలైనంత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెరికా అడుగులేస్తోంది. కొన్ని రకాల నైపుణ్య కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఏకంగా ఆరేళ్ల వర్క్ పర్మిట్ ఇవ్వాలని ఒబామా సర్కారు యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులకే ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
19మంది హతం: భారత్ అడ్డు చెప్పినా పాక్ పోలింగ్   
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్థాన్‌ సైనికులు కూడా మృతిచెందారు. ఈ మేరకు వివరాలను పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లు, సైనికుల ఎదురు కాల్పుల్లో ...

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని గిల్గిట్‌ బాల్టిస్తాన్‌లో   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Telugu Times
   
తానా సభలో మరో ఇరవై మూడు రోజుల్లో   
News Articles by KSR
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల సందర్భంగా ఆ సభల ప్రాధాన్యతను ప్రతినిధులు ఎక్కువగా రావల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రచార కమిటీ ఈ కౌంట్ డౌన్ వ్యాసాన్ని పంపించింది.ఆ విశేషాలు ఇస్తున్నాం. .................................. “ సేవ, సంస్కృతికి జీవం, సమైక్యత బలం “ తానా సభల ధ్యేయం ¨ జూలై 2,3,4 తేదీలలో నిర్వహించబడే 20వ తానా మహా సభలు తెలుగు వారి ...

20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 రోజుల్లో...   వెబ్ దునియా
20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 Days   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విమానానికి చుక్కలు చూపించిన తేనెటీగ   
Oneindia Telugu
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 ...

తేనెటీగ విమానాన్ని ఆపేసిందా...? వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యిందా ఆ విమానం..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిరియాలో వైమానిక దాడులు... 49 మంది మృతి   
వెబ్ దునియా
సిరియలో ఉగ్రవాదుల కోసం సైన్యం జరిపిన వైమానిక దాడులలో 49 మంది మరణించారు. వారిలో చాలా మంది పౌరులే ఉన్నారు. ఉగ్రవాదుల కోసం జరుగుతున్న దాడులు గురి తప్పుతున్నాయి. అమాయకులైన పౌరులను పొట్టన పెట్టుకుంటున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిరియాలో మరోసారి దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమం పేరిట అక్కడి సైన్యం ...

వైమానిక దాడులు..49 మంది మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇక చైన్ లాగితే రైలు ఆగదు!   
సాక్షి
న్యూఢిల్లీ: చైన్ లాగితే రైలు ఆగడం ఇక గతం కాబోతోంది. చైన్ లాగే విధానం దుర్వినియోగానికి గురవుతుండడం, తరచూ రైళ్లు ఆగిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవడం వంటి కారణాలతో 'చైన్'కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు. ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి ...

ఇకపై చైను లాగినా రైలు ఆగదు: ఫోన్ కొడితేనే..   Oneindia Telugu
రైలును ఆపేందుకు చైను లాగండి స్లోగన్‌తో నష్టం.. తొలగింపుకు చర్యలు..   వెబ్ దునియా
ఇకనుండి రైలులో చైనులుండవు   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言