వెబ్ దునియా
మీరు ప్రశ్నలు వేస్తే నేను సమాధానం చెప్పాలా..? ఢిల్లీలో ఉగ్ర బాబు
వెబ్ దునియా
ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు చంద్రబాబు ఇటు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై ఉన్న అక్కసును ఓ విలేకరిపై ప్రదర్శించారు. తనను ఎందుకు ప్రశ్నిస్తారంటూ ఒంటికాలి లేచారు. చీఫ్ మినిస్టర్ ను ప్రశ్నించే విధానం కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మీరు ప్రశ్నలేస్తే నేను ...
నేనెందుకు సమాధానం చెప్పాలి?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు చంద్రబాబు ఇటు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై ఉన్న అక్కసును ఓ విలేకరిపై ప్రదర్శించారు. తనను ఎందుకు ప్రశ్నిస్తారంటూ ఒంటికాలి లేచారు. చీఫ్ మినిస్టర్ ను ప్రశ్నించే విధానం కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మీరు ప్రశ్నలేస్తే నేను ...
నేనెందుకు సమాధానం చెప్పాలి?
Oneindia Telugu
బంగ్లా-భారత్ టెస్ట్లో తొలిరోజు: రికార్డులు, గణాంకాలు
Oneindia Telugu
ఫతుల్లా: బంగ్లాదేశ్తో బుధవారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్లు రికార్డులు సృష్టించారు. ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడుతున్న ...
బంగ్లాతో తొలి టెస్టు; భారత్ 239/0సాక్షి
శిఖర్ ధావన్ (150) అదుర్స్ ఇన్నింగ్స్.. మురళీ విజయ్ 98: టీమిండియా స్కోర్ 239/0వెబ్ దునియా
తొలి రోజు ఆటలో హైలైట్స్..Andhrabhoomi
thatsCricket Telugu
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఫతుల్లా: బంగ్లాదేశ్తో బుధవారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్లు రికార్డులు సృష్టించారు. ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడుతున్న ...
బంగ్లాతో తొలి టెస్టు; భారత్ 239/0
శిఖర్ ధావన్ (150) అదుర్స్ ఇన్నింగ్స్.. మురళీ విజయ్ 98: టీమిండియా స్కోర్ 239/0
తొలి రోజు ఆటలో హైలైట్స్..
Oneindia Telugu
మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ మృతి
Andhrabhoomi
ముంబయ, జూన్ 10: భారత మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనీత్కర్ మృతి చెందాడు. మహారాష్ట్ర జట్టుకు వికెట్కీపర్గా సుమారు 15 సంవత్సరాలు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన హేమంత్కు కేవలం రెండు టెస్టులు ఆడే అవకాశం లభించింది. 1974-75 సీజన్లో క్లెయవ్ లాయడ్ నాయకత్వంలో వచ్చిన వెస్టిండీస్తో అతను ఈ రెండు టెస్టులు ఆడాడు. 72 సంవత్సరాల హేమంత్ గత ...
మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనిత్కర్ కన్నుమూతOneindia Telugu
మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూతసాక్షి
మాజీ క్రికెటర్ కన్నుమూతప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయ, జూన్ 10: భారత మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనీత్కర్ మృతి చెందాడు. మహారాష్ట్ర జట్టుకు వికెట్కీపర్గా సుమారు 15 సంవత్సరాలు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన హేమంత్కు కేవలం రెండు టెస్టులు ఆడే అవకాశం లభించింది. 1974-75 సీజన్లో క్లెయవ్ లాయడ్ నాయకత్వంలో వచ్చిన వెస్టిండీస్తో అతను ఈ రెండు టెస్టులు ఆడాడు. 72 సంవత్సరాల హేమంత్ గత ...
మాజీ టెస్టు క్రికెటర్ హేమంత్ కనిత్కర్ కన్నుమూత
మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత
మాజీ క్రికెటర్ కన్నుమూత
Oneindia Telugu
వచ్చే నెలలో జింబాబ్వేకు భారత్
సాక్షి
హరారే : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన ఖరారయింది. మూడు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు భారత జట్టు జులై 7న హరారే చేరుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్లకు సంబంధించిన తేదీలను ఈ వారంలో ప్రకటిస్తారు. చివరిసారిగా భారత జట్టు 2013లో జింబాబ్వేలో పర్యటించి ఐదు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. టాగ్లు: భారత ...
వచ్చే నెలలో భారత్-జింబాబ్వే సిరీస్ఆంధ్రజ్యోతి
3 వన్డేలు, 2 టీ20లు: జింబాబ్వే పర్యటన ఖరారుOneindia Telugu
జులైలో జింబాబ్వేకు టీమిండియాప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హరారే : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటన ఖరారయింది. మూడు వన్డేలు, రెండు టి20లు ఆడేందుకు భారత జట్టు జులై 7న హరారే చేరుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్లకు సంబంధించిన తేదీలను ఈ వారంలో ప్రకటిస్తారు. చివరిసారిగా భారత జట్టు 2013లో జింబాబ్వేలో పర్యటించి ఐదు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. టాగ్లు: భారత ...
వచ్చే నెలలో భారత్-జింబాబ్వే సిరీస్
3 వన్డేలు, 2 టీ20లు: జింబాబ్వే పర్యటన ఖరారు
జులైలో జింబాబ్వేకు టీమిండియా
ఆంధ్రజ్యోతి
పుట్టపర్తిలో వేరుశెనగ రైతుల ఆందోళన
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూన్ 10 : జిల్లాలోని పుట్టపర్తిలో వేరుశెనగ రైతులు ఆందోళన బాట పట్టారు. వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయాలంటూ ఎనుమలపల్లి గణేశ్ సర్కిల్ వద్ద రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విత్తనాలు ఇప్పిస్తామని పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళనసాక్షి
అనంతలో వేరుశనగ వేడిప్రజాశక్తి
ముంచుకొస్తున్న ఖరీఫ్!Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూన్ 10 : జిల్లాలోని పుట్టపర్తిలో వేరుశెనగ రైతులు ఆందోళన బాట పట్టారు. వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయాలంటూ ఎనుమలపల్లి గణేశ్ సర్కిల్ వద్ద రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విత్తనాలు ఇప్పిస్తామని పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన
అనంతలో వేరుశనగ వేడి
ముంచుకొస్తున్న ఖరీఫ్!
ఆంధ్రజ్యోతి
తొలిరోజు ధనాధన్
ఆంధ్రజ్యోతి
బంగ్లాదేశ్ పర్యటనను టీమిండియా సానుకూలంగా ప్రారంభించింది. ఏకైక టెస్ట్ మొదటి రోజు భారత ఓపెనర్ల హవా కొనసాగింది. రెండు సెషన్లలో టీమిండియాదే ఆధిపత్యం. ఓపెనర్లు శిఖర్ ధవన్, విజయ్ బంగ్లా బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్కు 239 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి పటిష్ట పునాది వేసింది. రెండో రోజూ ఇదే జోరు కొనసాగిస్తే ...
వరుణుడిపై శిఖరవిజయంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బంగ్లాదేశ్ పర్యటనను టీమిండియా సానుకూలంగా ప్రారంభించింది. ఏకైక టెస్ట్ మొదటి రోజు భారత ఓపెనర్ల హవా కొనసాగింది. రెండు సెషన్లలో టీమిండియాదే ఆధిపత్యం. ఓపెనర్లు శిఖర్ ధవన్, విజయ్ బంగ్లా బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్కు 239 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి పటిష్ట పునాది వేసింది. రెండో రోజూ ఇదే జోరు కొనసాగిస్తే ...
వరుణుడిపై శిఖరవిజయం
వెబ్ దునియా
తానా వాలీబాల్ జాతీయ పోటిలలో విజేతలుగా ఫార్మింగ్టన్ ఫైటర్స్
వెబ్ దునియా
20వ తానా మహాసభల సందర్భంగా నిర్వహించిన జాతీయ వాలీబాల్ పోటిలలో విన్నెర్స్గా ఫార్మింగ్టన్ ఫైటర్స్, చికాగో బాయ్స్ రన్నర్స్గా నిలిచారు. జూన్ 6వ తేదిన డిట్రాయిట్లో ఈ జాతీయ పోటీలు నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో ఈ రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. వాలీబాల్ పోటిలలో MVPగా అబ్రహం ఎంపిక అయ్యారు. బాలికల విభాగంలో ...
తానా వాలిబాల్ పోటీల విజేతలుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
20వ తానా మహాసభల సందర్భంగా నిర్వహించిన జాతీయ వాలీబాల్ పోటిలలో విన్నెర్స్గా ఫార్మింగ్టన్ ఫైటర్స్, చికాగో బాయ్స్ రన్నర్స్గా నిలిచారు. జూన్ 6వ తేదిన డిట్రాయిట్లో ఈ జాతీయ పోటీలు నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో ఈ రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. వాలీబాల్ పోటిలలో MVPగా అబ్రహం ఎంపిక అయ్యారు. బాలికల విభాగంలో ...
తానా వాలిబాల్ పోటీల విజేతలు
thatsCricket Telugu
సీపీఎల్ ఫ్రాంచైజీ ట్రినిడాడ్ను కొనుగోలు చేసిన షారుక్!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) జట్టు ట్రినిడాడ్ అండ్ టుబాగో ను బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొను గోలు చేశాడు. డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావో, శ్యామూల్స్ తదితరులు ఈ జట్టుకు ఆడు తున్నారు. ఇక మూడో అంచె సీపీఎల్కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ ఈ నెల 20 నుంచి జులై 26 వరకు జరగనుంది. ఆరు జట్లు పోటీపడే ఈ టోర్నీకి హీరో మోటో కార్ప్ సంస్థ ...
మరో టీ20 జట్టు షారుక్ సొంతం, జూహీ పెట్టుబడిthatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) జట్టు ట్రినిడాడ్ అండ్ టుబాగో ను బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొను గోలు చేశాడు. డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావో, శ్యామూల్స్ తదితరులు ఈ జట్టుకు ఆడు తున్నారు. ఇక మూడో అంచె సీపీఎల్కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీ ఈ నెల 20 నుంచి జులై 26 వరకు జరగనుంది. ఆరు జట్లు పోటీపడే ఈ టోర్నీకి హీరో మోటో కార్ప్ సంస్థ ...
మరో టీ20 జట్టు షారుక్ సొంతం, జూహీ పెట్టుబడి
వెబ్ దునియా
22 ఓవర్లలో భారత్ స్కోర్ 98/0
సాక్షి
ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు భారత్ కు శుభారంభాన్నిచ్చారు. దీంతో 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(67), మురళి విజయ్(31) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాగ్లు: india score ...
బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్ : వన్డే తరహాలో శిఖర్ ధవాన్ బాదుడు.. అర్థ సెంచరీ పూర్తివెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు భారత్ కు శుభారంభాన్నిచ్చారు. దీంతో 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(67), మురళి విజయ్(31) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టాగ్లు: india score ...
బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్ : వన్డే తరహాలో శిఖర్ ధవాన్ బాదుడు.. అర్థ సెంచరీ పూర్తి
Andhrabhoomi
నాలుగు లేన్లగా యాదాద్రి హైవే
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 10: తెలంగాణలోని వరంగల్- యాదగిరి మధ్యనున్న 163 నంబర్ జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థికాంశాల ఉపసంఘం సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 99 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తారు. జాతీయ హైవేల ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జూన్ 10: తెలంగాణలోని వరంగల్- యాదగిరి మధ్యనున్న 163 నంబర్ జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థికాంశాల ఉపసంఘం సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 99 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తారు. జాతీయ హైవేల ...
沒有留言:
張貼留言