వెబ్ దునియా
పట్టపగలు... నడిరోడ్డుపై దోపిడీ..
వెబ్ దునియా
పట్టపగలు... జనమంతా తిరుగుతున్న రోడ్డుపై ముగ్గురు యువకులు దారిదోపిడీకి పాల్పడ్డారు. తిరిగి చూసే లోపు ఉద్యోగిపై దాడి చేసి రూ.17 లక్షల నగదు బ్యాగును అపహరించకు పోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ...
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీసాక్షి
గుజరాత్ : పట్టపగలే రూ.17లక్షల దారిదోపిడీఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పట్టపగలు... జనమంతా తిరుగుతున్న రోడ్డుపై ముగ్గురు యువకులు దారిదోపిడీకి పాల్పడ్డారు. తిరిగి చూసే లోపు ఉద్యోగిపై దాడి చేసి రూ.17 లక్షల నగదు బ్యాగును అపహరించకు పోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ...
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీ
గుజరాత్ : పట్టపగలే రూ.17లక్షల దారిదోపిడీ
వెబ్ దునియా
మీరు ప్రశ్నలు వేస్తే నేను సమాధానం చెప్పాలా..? ఢిల్లీలో ఉగ్ర బాబు
వెబ్ దునియా
ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు చంద్రబాబు ఇటు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై ఉన్న అక్కసును ఓ విలేకరిపై ప్రదర్శించారు. తనను ఎందుకు ప్రశ్నిస్తారంటూ ఒంటికాలి లేచారు. చీఫ్ మినిస్టర్ ను ప్రశ్నించే విధానం కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మీరు ప్రశ్నలేస్తే నేను ...
నేనెందుకు సమాధానం చెప్పాలి?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉరుము ఉరిమి మంగళం మీదపడ్డట్టు చంద్రబాబు ఇటు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై ఉన్న అక్కసును ఓ విలేకరిపై ప్రదర్శించారు. తనను ఎందుకు ప్రశ్నిస్తారంటూ ఒంటికాలి లేచారు. చీఫ్ మినిస్టర్ ను ప్రశ్నించే విధానం కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మీరు ప్రశ్నలేస్తే నేను ...
నేనెందుకు సమాధానం చెప్పాలి?
Oneindia Telugu
మద్రాస్ హైకోర్టులో మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
సాక్షి
చెన్నై: ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే ...
మారన్ సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బOneindia Telugu
మారన్ బ్రదర్స్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బఆంధ్రజ్యోతి
ఎయిర్సెల్, మాక్సిస్ డీల్: మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ...వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే ...
మారన్ సోదరులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
మారన్ బ్రదర్స్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఎయిర్సెల్, మాక్సిస్ డీల్: మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ...
Namasthe Telangana
ఉగ్రవాదులకు ఇదో హెచ్చరిక
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూన్ 10: ఈశాన్య భారతదేశంలో దాడులకు తెగబడుతూ మయన్మార్ భూభాగంలో దాక్కున్న ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఉగ్రవాద గ్రూపులన్నింటికీ గట్టి హెచ్చరికలాంటిదని కేంద్ర మంత్రి ప్రకాశ్జవదేకర్, నితిన్ గడ్కరీ అన్నారు. సరిహద్దుల ఆవల దాక్కున్నా ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. మంగళవారం ...
ప్రతీకార దాడులుసాక్షి
మైన్మార్ దాడి మిలిటెంట్లకో గుణపాఠంAndhrabhoomi
మయన్మార్ భూభాగంలో భారత సైన్యం ఆపరేషన్,ఆంధ్రజ్యోతి
Oneindia Telugu
వెబ్ దునియా
Vaartha
అన్ని 16 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూన్ 10: ఈశాన్య భారతదేశంలో దాడులకు తెగబడుతూ మయన్మార్ భూభాగంలో దాక్కున్న ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఉగ్రవాద గ్రూపులన్నింటికీ గట్టి హెచ్చరికలాంటిదని కేంద్ర మంత్రి ప్రకాశ్జవదేకర్, నితిన్ గడ్కరీ అన్నారు. సరిహద్దుల ఆవల దాక్కున్నా ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. మంగళవారం ...
ప్రతీకార దాడులు
మైన్మార్ దాడి మిలిటెంట్లకో గుణపాఠం
మయన్మార్ భూభాగంలో భారత సైన్యం ఆపరేషన్,
వెబ్ దునియా
నీళ్లు కావాలంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకోండి: బీకే పాండే
వెబ్ దునియా
నివాస ప్రాంతంలో నీటి సమస్య ఉంటే కష్టపడక తప్పదు. అయితే ఆ కష్టం తగ్గాలంటే మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ సబ్డివిజనల్ మేజిస్ట్రేట్ సరికొత్త పరిష్కారం సూచించారు. మధ్యప్రదేశ్ లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. నీళ్లు కావాలంటే ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని జతారా ఎస్ డీఎం బీకే పాండే ...
మంచి నీళ్లకు పరిష్కారం: మూడు పెళ్లిళ్లు చేసుకో!Oneindia Telugu
'నీళ్లు కావాలంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకోండి'సాక్షి
నీళ్లకోసం మూడు పెళ్లిళ్లు చేసుకోక తప్పదా?Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నివాస ప్రాంతంలో నీటి సమస్య ఉంటే కష్టపడక తప్పదు. అయితే ఆ కష్టం తగ్గాలంటే మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఓ సబ్డివిజనల్ మేజిస్ట్రేట్ సరికొత్త పరిష్కారం సూచించారు. మధ్యప్రదేశ్ లోని బందేల్ ఖండ్ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. నీళ్లు కావాలంటే ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోవాలని జతారా ఎస్ డీఎం బీకే పాండే ...
మంచి నీళ్లకు పరిష్కారం: మూడు పెళ్లిళ్లు చేసుకో!
'నీళ్లు కావాలంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకోండి'
నీళ్లకోసం మూడు పెళ్లిళ్లు చేసుకోక తప్పదా?
సాక్షి
'మేం సూర్య నమస్కారాలు చేయడం నేరం'
సాక్షి
లక్నో: పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యోగాను అదే పద్ధతిలో ముస్లింలు చేయడం పెద్ద నేరమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లాంను విశ్వసించేవారు అల్లా ముందే ప్రార్థిస్తారని, కానీ ప్రస్తుత పద్ధతిలో సూర్య నమస్కారాలతో యోగా చేయడం వల్ల అల్లాతో పాటు ఇతరులనూ ఆరాధించినట్లు అవుతుందని బుధవారం ...
ముస్లింలు యోగా చేయడం మహాపాపం!Namasthe Telangana
యోగా అనేది కులానికో.. మతానికో చెందినది కాదు : రాజ్నాథ్ సింగ్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో: పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యోగాను అదే పద్ధతిలో ముస్లింలు చేయడం పెద్ద నేరమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లాంను విశ్వసించేవారు అల్లా ముందే ప్రార్థిస్తారని, కానీ ప్రస్తుత పద్ధతిలో సూర్య నమస్కారాలతో యోగా చేయడం వల్ల అల్లాతో పాటు ఇతరులనూ ఆరాధించినట్లు అవుతుందని బుధవారం ...
ముస్లింలు యోగా చేయడం మహాపాపం!
యోగా అనేది కులానికో.. మతానికో చెందినది కాదు : రాజ్నాథ్ సింగ్
సాక్షి
రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రిస్తున్నారు
సాక్షి
రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రిస్తున్నారు బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రి సురేష్ప్రభును కలసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, అవినాష్రెడ్డ వీడియోకి క్లిక్ చేయండి. close. బీజేపీ పెద్దలతో మాట్లాడండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ⇒ ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయండి ⇒ రైల్వే ...
సురేష్ ప్రభుకు కూడా బాబుపై జగన్ ఫిర్యాదుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రిస్తున్నారు బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రి సురేష్ప్రభును కలసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, అవినాష్రెడ్డ వీడియోకి క్లిక్ చేయండి. close. బీజేపీ పెద్దలతో మాట్లాడండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ⇒ ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయండి ⇒ రైల్వే ...
సురేష్ ప్రభుకు కూడా బాబుపై జగన్ ఫిర్యాదు
వెబ్ దునియా
ఢిల్లీకి నేనేందుకు వెళ్తా..? నాకేం ఖర్మ.. బాబు మా వెంట్రుక కూడా పీకలేడు... కేసీఆర్
వెబ్ దునియా
ఏపీలో చంద్రబాబు బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిండేమో కానీ, ఇక్కడ తెలంగాణ ప్రజల దీవేనతో అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు కాదు కదా.. చంద్రబాబు జేజెమ్మ కూడా ఏం చేయలేదు. మా వెంట్రుక కూడా పీకలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పే అధికారం చంద్రబాబుకు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఏపీలో చంద్రబాబు బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిండేమో కానీ, ఇక్కడ తెలంగాణ ప్రజల దీవేనతో అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు కాదు కదా.. చంద్రబాబు జేజెమ్మ కూడా ఏం చేయలేదు. మా వెంట్రుక కూడా పీకలేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పే అధికారం చంద్రబాబుకు ...
'సాయ్'కు చెందిన యువ అథ్లెట్ ఆత్మహత్యాయత్నం
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: కేరళలోని భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్)కు చెందిన మరో యువ అథ్లెట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇక్కడి ఎల్ఎన్సీపీఈ కళాశాలలో శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల అథ్లెట్ బుధవారం ఉదయం గాజు ముక్కతో మణికట్టు కోసుకున్నాడు. సిబ్బంది అతణ్ణి 6.15 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స చేయించుకున్న అనంతరం ఆ యువకుడు ...
మరో అథ్లెట్ ఆత్మహత్యాయత్నంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరువనంతపురం: కేరళలోని భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్)కు చెందిన మరో యువ అథ్లెట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇక్కడి ఎల్ఎన్సీపీఈ కళాశాలలో శిక్షణ పొందుతున్న 18 ఏళ్ల అథ్లెట్ బుధవారం ఉదయం గాజు ముక్కతో మణికట్టు కోసుకున్నాడు. సిబ్బంది అతణ్ణి 6.15 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స చేయించుకున్న అనంతరం ఆ యువకుడు ...
మరో అథ్లెట్ ఆత్మహత్యాయత్నం
బీహార్ రాజకీయం!
ఆంధ్రజ్యోతి
తతత్వశక్తులను నిరోధించడానికి విషం తాగడానికైనా లాలూ ప్రసాద్ యాదవ్ సిద్ధపడడంతో, బీహార్లో నితీశ్కుమార్ అభ్యర్థిత్వానికి ఆటంకం లేకుండా పోయింది. అనేకవారాల పాటు తాను మోకాలడ్డిన మనిషినే లాలూ రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఈ ఉత్సాహంలో నితీశ్ అదనంగా మరో ఐదేళ్ళు కూడా తన ఖాతాలో వేసుకుంటూ 'బీహార్ ఎట్ 2025' ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
తతత్వశక్తులను నిరోధించడానికి విషం తాగడానికైనా లాలూ ప్రసాద్ యాదవ్ సిద్ధపడడంతో, బీహార్లో నితీశ్కుమార్ అభ్యర్థిత్వానికి ఆటంకం లేకుండా పోయింది. అనేకవారాల పాటు తాను మోకాలడ్డిన మనిషినే లాలూ రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఈ ఉత్సాహంలో నితీశ్ అదనంగా మరో ఐదేళ్ళు కూడా తన ఖాతాలో వేసుకుంటూ 'బీహార్ ఎట్ 2025' ...
沒有留言:
張貼留言