ఆంధ్రజ్యోతి
న్యాయ శాఖ మంత్రి రాజీనామా
సాక్షి
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ పట్టా కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్.. మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి తోమర్ పొందిన ఎల్ఎల్ బీ పట్టా (రిజస్ట్రేషన్ నంబర్ 3687) నకిలీదని తేల్చిన పోలీసులు మంగళవారం మద్యాహ్నం ఆయనను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. అయితే ...
ఆప్ సర్కార్ కి పెద్ద ఎదురుదెబ్బ10tv
ఢిల్లీ: మంత్రి తోమర్ అరెస్ట్, ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందన్న డిప్యూటీ సీఎంOneindia Telugu
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ అరెస్టుఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ పట్టా కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్.. మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి తోమర్ పొందిన ఎల్ఎల్ బీ పట్టా (రిజస్ట్రేషన్ నంబర్ 3687) నకిలీదని తేల్చిన పోలీసులు మంగళవారం మద్యాహ్నం ఆయనను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. అయితే ...
ఆప్ సర్కార్ కి పెద్ద ఎదురుదెబ్బ
ఢిల్లీ: మంత్రి తోమర్ అరెస్ట్, ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందన్న డిప్యూటీ సీఎం
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ అరెస్టు
వెబ్ దునియా
అంతా బాబు భ్రమే.. ట్యాపింగ్ లేనే లేదు... కేంద్రానికి గవర్నర్ సమాధానం
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం విచారణ మొదలు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గవర్నర్ ఈఎల్ నరసింహన్ ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వివరణలో అసలు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ...
హస్తినలో బిజీబిజీగా తెలుగు రాష్ట్రాల నేతలు10tv
హస్తినలో కురుక్షేత్రం.. బాబు, జగన్, గవర్నర్ అక్కడే! రెండు రోజుల్లో కేసీఆర్ కూడా ...ఆంధ్రజ్యోతి
ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ప్రజాశక్తి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం విచారణ మొదలు పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గవర్నర్ ఈఎల్ నరసింహన్ ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వివరణలో అసలు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ...
హస్తినలో బిజీబిజీగా తెలుగు రాష్ట్రాల నేతలు
హస్తినలో కురుక్షేత్రం.. బాబు, జగన్, గవర్నర్ అక్కడే! రెండు రోజుల్లో కేసీఆర్ కూడా ...
ఢిల్లీకి చేరుకున్న గవర్నర్
సాక్షి
ప్రముఖ గాయకుడు ఆత్మహత్య... ఆ ఫ్యాన్ మింగేసింది....
వెబ్ దునియా
ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. భటిండాలోని ఆయన సొంత ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. ఇటీవల తన ఆల్బమ్లు ఏవీ విడుదలకాకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకులోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. అమృత్సర్లో ప్రదర్శన ఇచ్చి ఇంటికి వచ్చిన ధరం ప్రీత్ పడక గదిలోకి వెళ్ళి ఎంతకూ బయటకు రాలేదు. దాంతో ...
అవకాశాలు లేక, ప్రముఖ సింగర్ ఆత్మహత్యOneindia Telugu
నిరాశ.. ఆ గాయకుడిని మింగేసిందిసాక్షి
ఆ ఫ్యాన్ అతని జీవితాన్ని మింగేసింది!Namasthe Telangana
తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. భటిండాలోని ఆయన సొంత ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. ఇటీవల తన ఆల్బమ్లు ఏవీ విడుదలకాకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకులోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. అమృత్సర్లో ప్రదర్శన ఇచ్చి ఇంటికి వచ్చిన ధరం ప్రీత్ పడక గదిలోకి వెళ్ళి ఎంతకూ బయటకు రాలేదు. దాంతో ...
అవకాశాలు లేక, ప్రముఖ సింగర్ ఆత్మహత్య
నిరాశ.. ఆ గాయకుడిని మింగేసింది
ఆ ఫ్యాన్ అతని జీవితాన్ని మింగేసింది!
సాక్షి
జర్నలిస్టు సజీవ దహనం.. మంత్రి బుక్
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ జర్నలిస్టును సజీవ దహనం చేసిన కేసులో ఆ రాష్ట్ర మంత్రి రామ్మూర్తి సింగ్ వర్మ మరో ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం జగేంద్ర అనే వ్యక్తి షాజన్ పూర్ లో విలేకరిగా పనిచేస్తున్నాడు. అతడు వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రామ్మూర్తి సింగ్ వర్మ చేస్తున్న మైనింగ్ ...
సమాజ్వాది ఎమ్మెల్యే అక్రమాలపై వార్తలు రాసిన జర్నలిస్టు సజీవ దహనంఆంధ్రజ్యోతి
మైనింగ్ మాఫియా ఆగడం: జర్నలిస్ట్ సజీవదహనంOneindia Telugu
మైనింగ్ మాఫియా చేతిలో జర్నలిస్టు సజీవ దహనంవెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ జర్నలిస్టును సజీవ దహనం చేసిన కేసులో ఆ రాష్ట్ర మంత్రి రామ్మూర్తి సింగ్ వర్మ మరో ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం జగేంద్ర అనే వ్యక్తి షాజన్ పూర్ లో విలేకరిగా పనిచేస్తున్నాడు. అతడు వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రామ్మూర్తి సింగ్ వర్మ చేస్తున్న మైనింగ్ ...
సమాజ్వాది ఎమ్మెల్యే అక్రమాలపై వార్తలు రాసిన జర్నలిస్టు సజీవ దహనం
మైనింగ్ మాఫియా ఆగడం: జర్నలిస్ట్ సజీవదహనం
మైనింగ్ మాఫియా చేతిలో జర్నలిస్టు సజీవ దహనం
Oneindia Telugu
వివాహేతర సంబంధం: మూత్రం తాగించి, చెప్పులదండతో ఊరేగించారు
Oneindia Telugu
భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో ఓ ప్రేమజంటను గ్రామస్థులు చిత్రహింసలు పెట్టారు. అంతేగాక, బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పులదండ వేసి వూరేగించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషంగాబాద్ జిల్లా సింగోడా గ్రామానికి చెందిన అక్షయ్ మెహ్రా అనే యువకుడు, ...
ప్రేమ జంటతో మూత్రం తాగించిన గ్రామస్థులు.. ఎక్కడ.. ఎందుకు?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో ఓ ప్రేమజంటను గ్రామస్థులు చిత్రహింసలు పెట్టారు. అంతేగాక, బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పులదండ వేసి వూరేగించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోషంగాబాద్ జిల్లా సింగోడా గ్రామానికి చెందిన అక్షయ్ మెహ్రా అనే యువకుడు, ...
ప్రేమ జంటతో మూత్రం తాగించిన గ్రామస్థులు.. ఎక్కడ.. ఎందుకు?
సాక్షి
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్
సాక్షి
మేదినీనగర్: జార్ఖండ్లోని పలామూ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల జోనల్ కమాండర్ ఆర్కే అలియాస్ అనురాగ్ సహా 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరిని మావోయిస్టుల సబ్జోనల్ కమిటీ సభ్యులుగా భావిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 140 కిలోమీటర్ల దూరంలోని బబోరియా గ్రామ శివార్లలో ...
భారీ ఎన్కౌంటర్: 12మంది మావోయిస్టులు మృతిOneindia Telugu
జార్ఖండ్లో పేలిన తుపాకులు.. ఎన్కౌంటర్లో 12 మావోలు హతంవెబ్ దునియా
జార్ఖాండ్ లో ఎన్ కౌంటర్ -- 12 మంది మావోయిస్టుల మృతిVaartha
Andhrabhoomi
తెలుగువన్
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
మేదినీనగర్: జార్ఖండ్లోని పలామూ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల జోనల్ కమాండర్ ఆర్కే అలియాస్ అనురాగ్ సహా 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరిని మావోయిస్టుల సబ్జోనల్ కమిటీ సభ్యులుగా భావిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 140 కిలోమీటర్ల దూరంలోని బబోరియా గ్రామ శివార్లలో ...
భారీ ఎన్కౌంటర్: 12మంది మావోయిస్టులు మృతి
జార్ఖండ్లో పేలిన తుపాకులు.. ఎన్కౌంటర్లో 12 మావోలు హతం
జార్ఖాండ్ లో ఎన్ కౌంటర్ -- 12 మంది మావోయిస్టుల మృతి
Oneindia Telugu
ఎనర్జీ డ్రింక్ గ్లూకాన్-డీ లో పురుగులు: ఆస్పత్రి పాలు
Oneindia Telugu
ఉత్తరప్రదేశ్: ఎనర్జీ డ్రింక్ గ్లూకాన్-డీ లో పురుగులు ఉన్న విషయం బయటపడటంతో ఉత్తరప్రదేశ్ వాసులు హడలిపోయారు. ఒక కుటుంబంలోని కొందరు గ్లూకాన్-డీ తాగి ఆసుపత్రి పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షార్ లో బబ్లూ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను రెండు రోజుల క్రితం బులందర్ షార్ లోని ఒక జనరల్ స్టోర్ లో గ్లూకాన్- ...
'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులుసాక్షి
గ్లూకాన్-డీ ప్యాకెట్లో పురుగులు.. యూపీలో కలకలంవెబ్ దునియా
గ్లూకాన్-డి ప్యాకెట్లో పురుగులుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఉత్తరప్రదేశ్: ఎనర్జీ డ్రింక్ గ్లూకాన్-డీ లో పురుగులు ఉన్న విషయం బయటపడటంతో ఉత్తరప్రదేశ్ వాసులు హడలిపోయారు. ఒక కుటుంబంలోని కొందరు గ్లూకాన్-డీ తాగి ఆసుపత్రి పాలైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షార్ లో బబ్లూ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను రెండు రోజుల క్రితం బులందర్ షార్ లోని ఒక జనరల్ స్టోర్ లో గ్లూకాన్- ...
'గ్లుకాన్-డీ' ఎనర్జీ డ్రింక్ లో పురుగులు
గ్లూకాన్-డీ ప్యాకెట్లో పురుగులు.. యూపీలో కలకలం
గ్లూకాన్-డి ప్యాకెట్లో పురుగులు
ఇస్రోకు 'స్పేస్ పయనీర్' అవార్డు
Andhrabhoomi
బెంగళూరు, జూన్ 9: భారత దేశం అత్యంత తక్కువ ఖర్చుతో తొలి ప్రయోగంలోనే విజయవంతంగా చేపట్టిన అంగారక గ్రహ యాత్రకు అమెరికా నేషనల్ స్పేస్ ఏజన్సీ 2015 సంవత్సరానికి ప్రకటించిన స్పేస్ పయనీర్ అవార్డు లభించింది. ఈ ఏడాది మే 20-24 తేదీల మధ్య కెనడాలోని టొరంటో నగరంలో అంతరిక్ష అభివృద్ధిపై జరిగిన 34వ అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా భారత ...
ఇస్రోకు 2015 అమెరికా స్పేస్ పయనీర్ అవార్డుప్రజాశక్తి
ఇస్రోకు స్పేస్ పయనీర్ అవార్డుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
బెంగళూరు, జూన్ 9: భారత దేశం అత్యంత తక్కువ ఖర్చుతో తొలి ప్రయోగంలోనే విజయవంతంగా చేపట్టిన అంగారక గ్రహ యాత్రకు అమెరికా నేషనల్ స్పేస్ ఏజన్సీ 2015 సంవత్సరానికి ప్రకటించిన స్పేస్ పయనీర్ అవార్డు లభించింది. ఈ ఏడాది మే 20-24 తేదీల మధ్య కెనడాలోని టొరంటో నగరంలో అంతరిక్ష అభివృద్ధిపై జరిగిన 34వ అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా భారత ...
ఇస్రోకు 2015 అమెరికా స్పేస్ పయనీర్ అవార్డు
ఇస్రోకు స్పేస్ పయనీర్ అవార్డు
Oneindia Telugu
"ఆగ్రాలో మద్య నిషేధం విధించకపోతే ఆత్మహత్య చేసుకుంటా"
Oneindia Telugu
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం తాజ్ సిటి ఆగ్రాలో మద్య నిషేధం విధించాలని ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర సమరయోధుడు చిమన్ లాల్ జైన్ (96) డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ను చూడటానికి ప్రపంచ దేశాల నుండి అనేక మంది పర్యాటకులు వస్తుంటారని గుర్తు ...
నిషేధించకపోతే...దూకేస్తాసాక్షి
దాన్ని నిషేధించకపోతే... యమునలో దూకేస్తా... గాంధేయ వాది హెచ్చరిక...వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం తాజ్ సిటి ఆగ్రాలో మద్య నిషేధం విధించాలని ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర సమరయోధుడు చిమన్ లాల్ జైన్ (96) డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ను చూడటానికి ప్రపంచ దేశాల నుండి అనేక మంది పర్యాటకులు వస్తుంటారని గుర్తు ...
నిషేధించకపోతే...దూకేస్తా
దాన్ని నిషేధించకపోతే... యమునలో దూకేస్తా... గాంధేయ వాది హెచ్చరిక...
Oneindia Telugu
కేంద్రం ప్రతిపాదన: అయోధ్యలోని రామ జన్మభూమిలో 'రామ మ్యూజియం'
Oneindia Telugu
న్యూఢిల్లీ: రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం 'రామ మ్యూజియం' పేరుతో ఓ హైటెక్ మ్యూజియంను నిర్మించాలనే ఆలోచనలో ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసున్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని గత కొంతకాలంగా హిందూత్వవాదులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'రామాయణ ...
అయోధ్యలో రామాలయం కాదు.. హైటెక్ రామ మ్యాజియం : కేంద్ర మంత్రి మహేశ్ శర్మవెబ్ దునియా
అయోధ్యలో రాముని మ్యూజియంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం 'రామ మ్యూజియం' పేరుతో ఓ హైటెక్ మ్యూజియంను నిర్మించాలనే ఆలోచనలో ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసున్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని గత కొంతకాలంగా హిందూత్వవాదులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'రామాయణ ...
అయోధ్యలో రామాలయం కాదు.. హైటెక్ రామ మ్యాజియం : కేంద్ర మంత్రి మహేశ్ శర్మ
అయోధ్యలో రాముని మ్యూజియం
沒有留言:
張貼留言