2015年6月9日 星期二

2015-06-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
చంద్రబాబుకు భద్రత... ఆంధ్ర పోలీసులు లోపల.. టీఎఎస్ పోలీసులు బయట   
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగులు.. ఓటుకు నోటు వంటి సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో భారీ మార్పులు చేశారు. వలయాలుగా విభజించి భత్రతను కల్పించారు. మూడు వలయాలుగా ఉండే రక్షణలో అంతర్గత, మధ్య వలయంలో పూర్తిగా ఏపీ పోలీసులనే నియమించారు. బాహ్య వలయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు ఇప్పటిలాగే కొనసాగుతారు. అంతర్గత ...

బాబు చుట్టూ ఏపీ పోలీస్.. టి-పోలీస్ బయటే..   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రి పీతల కోసమే మనీ... లంచం తీసుకున్నట్లు ఏసీబీ ఎదుట అంగీకరించిన ఉద్యోగిని   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న నోట్ల కట్టల వ్యవహారంలోంచి బయటపడ్డ రాష్ట్ర మంత్రి పీతల సుజాత మెడకు మరో వివాదం చుట్టుకుంది. ముఖ్యమంత్రి వద్ద చీవాట్లు తిని ఎలాగోలా బయట పడ్డ సుజాతను ఏసీబీ విచారణ వెంటాడుతోంది. లంచం కేసులో పట్టుబడ్డ ఉద్యోగిని ఒకరు మంత్రి పేరు చెప్పడంతో పీతల సుజాత మళ్లీ కష్టాల్లో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ ...

మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా   సాక్షి
మంత్రి సుజాత మరో కేసులో చిక్కుకున్నారా   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కుమార్తె నిశ్చితార్థానికి రేవంత్ కు బెయిలా...! జైలా..! ఒత్తిడికి గురవుతున్న భార్య   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన రేవంత్ రెడ్డికి ఇంకా ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయలేదు. తన కుమార్తె నిశ్చితార్థం సమీపిస్తోంది. ఈ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం బెయిలు రాకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మరోమారు కోర్టు బెయిలు లేదా అనుమతి పిటీషన్ పై కోర్టు విచారణ జరుపనున్నది. ఆయనకు బెయిలు వస్తుందా.
మానసిక ఒత్తిడిలో రేవంత్‌ భార్య రేపే కూతురి నిశ్చితార్థం...బెయిల్‌పై నిరాశ   ఆంధ్రజ్యోతి
రేవంత్ కూతురు ఎంగేజ్‌మెంట్‌కు బాబు, ఏపీ కేబినెట్   Oneindia Telugu
రేవంత్‌ కూతురి నిశ్చితార్ధానికి ఎపి మంత్రిమండలి   ప్రజాశక్తి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీ సర్కారు, గవర్నర్‌పై కేంద్రానికి ఫిర్యాదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై, గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం సమావేశమై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తారన్నారు.
చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్: టెలిగ్రాఫ్ చట్టం 1885 ఏం చెబుతోంది?   Oneindia Telugu
ట్యాపింగ్ హేయం   Andhrabhoomi
చంద్రబాబు ఫోనుతో సహా మొత్తం 120 ఫోన్లు ట్యాప్ చేశారు: యనమల   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇదీ సెక్షన్‌-8   
ఆంధ్రజ్యోతి
'సెక్షన్‌-8' నాలుగు రోజులుగా పదేపదే వినిపిస్తున్న మాట ఇది! రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కే అధికారం ఉంటుందని, దీనిని అమలు చేయాల్సిందిగా పట్టుపడతామని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇంతకీ సెక్షన్‌-8లో ఏముంది? (1) రాష్ట్ర విభజన అమలులోకి వచ్చినప్పటి నుంచి, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ...

ఢిల్లీకి బయలు దేరిన గవర్నర్   సాక్షి
కేసీఆర్‌కు చిక్కులా?: సెక్షన్ 8 ఏం చెబుతోంది?   Oneindia Telugu
తెరపైకి హైదరాబాద్‌లో భద్రత అంశం   10tv
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వదులుతున్నాకాచుకో: బాబుకు తలసాని సవాల్   
Oneindia Telugu
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగలరా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపై తానూ ఓ అస్ర్తం వదులుతున్నానని అన్నారు. పరిటాల కేసులో ముద్దాయిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారని ...

'రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద విజయారెడ్డి సహా ధర్నా (ఫొటోలు)   
Oneindia Telugu
హైదరాబాద్: నోటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యకర్తల మధ్య సమరంగా మారుతోంది. మంగళవారంనాడు ఇరు పార్టీలో కార్యకర్తలు పోటాపోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ సిఎం చంద్రశేఖర్ రావు, ఏపి సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మల దగ్ధం ...

ఇద్దరు 'చంద్రుల' దిష్టిబొమ్మలు దహనం   సాక్షి
ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కేసీఆర్ ... ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు'   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ స్కీమ్ అవినీతిమయం అయిందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేకుండా రూ. 45 వేల కోట్ల ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎలా చేపడుతోందని ప్రశ్నించారు.
కేసీఆర్‌ నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతున్నారు : ఉత్తమ్‌   ఆంధ్రజ్యోతి
వాటర్ గ్రిడ్‌లో అక్రమాలు నిజం   Andhrabhoomi
కెసిఆర్ పై ఉత్తం సీరియస్   News Articles by KSR
తెలుగువన్   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


ముగిసిన ఏపీ కేబినెట్‌ మీటింగ్‌.. టి సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 09: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టి. సర్కార్‌ సీఎం చంద్రబాబు ఫోన్‌ ట్యాప్‌ చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ -8ని సమంగ్రంగా అమలు చేయాలని కేబినెట్‌ ...

ఏపీ తీర్మానాలకు కౌంటర్ గా టీ కేబినెట్ సమావేశం   సాక్షి
ముగిసిన ఎ.పి కేబినెట్ సమావేశం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా?   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ మండిపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదని తేలితే ఆయన రాజీనామా సిద్ధంగా ఉన్నారా? జేపీ సవాల్ విసిరారు.
చంద్రబాబూ.. అది నీ గొంతేనా...? ఐతే దిగిపో, రేవంత్‌ను బహిష్కరించవేం... జేపి ప్రశ్న   వెబ్ దునియా
ఆ గొంతు మీదే అయితే.. రాజీనామాకు సిద్ధమా?   ప్రజాశక్తి
చంద్రబాబు రాజీనామాకు సిద్ధమా? : జేపీ   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言