2015年6月9日 星期二

2015-06-10 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని.. పెరిగింది   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతి పరిధిని గతంలో పేర్కొన్న 122 చదరపు కిలోమీటర్ల నుంచి 217.23 చదరపు కిలోమీటర్లకు 'పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాలు, నగరాభివ్దృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్‌ అరమానె పేరిట విడుదలైన అధికారిక ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ...

ఇదీ రాజధాని తాజా స్వరూపం   ప్రజాశక్తి
సర్కారుకు మిగిలేది 7240 ఎకరాలే!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


రాజధాని గ్రామాల్లో ఖాళీగా రైతులు, కూలీలు   
ఆంధ్రజ్యోతి
రాజధాని గ్రామాల్లో స్తబ్దత ఏర్పడింది. ప్రజల్లో ఒకరకమైన నిశబ్ధ వాతావరణం అలముకొంది. ఆంధ్రుల రాజధాని అమరావతికి భూమిపూజ ముగిసింది. రాజధాని గ్రామాల్లో రైతులు కౌలు చెక్కులు, ఒప్పంద పత్రాలపై సంతకాలతో ఇంతకాలం సందడి నెలకొంది. ఆ తరువాత భూమిపూజ కోసం రైతులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఆ ఘట్టం కూడా పూర్తయ్యింది. ప్రధాని ...

రాజధానిలో 21 వేల ఎకరాల సమీకరణ   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కివీస్‌తో తొలి వన్డేలో బట్లర్‌-రషీద్‌ ప్రపంచ రికార్డు   
ఆంధ్రజ్యోతి
బర్మింగ్‌హామ్‌: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. జాస్‌ బట్లర్‌ (129), రషీద్‌ (69) చెలరేగి ఆడి ఏడో వికెట్‌కు 177 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను తొలిసారి 400 పరుగుల మార్కు దాటించారు. మంగళవారమిక్కడ జరిగిన తొలి వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 ...

బట్లర్, రూట్ సెంచరీల మోత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
గ్ర్రేటర్ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 09: ఎంసీహెచ్‌ఆర్డీలో గ్రెటర్‌ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధిని హెచ్‌ఎండీఏకు విస్తరించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో చేపట్టాల్సిన పారిశుద్ధ్య, అభివృద్ధి కార్యక్రమాలపై ఢిల్లీ, నాగ్‌పూర్‌, జైపూర్‌లో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన ...

అభివృద్ధిని విస్తరిద్దాం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
డ్రా చేస్తే గెలిచినట్టే: బంగ్లా వన్డే కెప్టెన్‌ మష్రఫే   
ఆంధ్రజ్యోతి
ఫతుల్లా: భారత్‌తో ఏకైక టెస్టులో డ్రా లక్ష్యంగానే బరిలోకి దిగాలని బంగ్లాదేశ్‌ వన్డే కెప్టెన్‌ మష్రఫే మోర్తజా సూచించాడు. అన్ని విభాగాల్లోనూ పటిష్టమైన భారత్‌పై డ్రా చేసుకుంటే అదే తమకు ఉత్తమ ఫలితమని చెప్పాడు. 'బ్యాట్స్‌మెన్‌ అందరూ సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించినంత మాత్రాన టెస్టు మ్యాచ్‌లో గెలవలేం. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్‌ ...

డ్రా నే మా లక్ష్యం   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బంగ్లా టెస్టు మ్యాచ్ భారత కుర్రాళ్లకు భలే ఛాన్స్‌   
ఆంధ్రజ్యోతి
చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ప్రణాళికలను పక్కాగా అమ లుచేయాలని ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సూచించాడు. యువ ఆట గాళ్లకు ఇది మంది అవకాశమని, ఈ అవకాశాన్ని వారు చక్కగా ఉపయోగించుకోవాలని అభిలషించాడు. 'ఈ పర్యటనలో భారత్‌ ఒకే ఒక టెస్టు ఆడుతోంది. ఈ ఏకైక టెస్టుకు భారత యువ జట్టు బాగానే సన్నద్ధమైంది.
Posted On 6 hours 1 min ago   ప్రజాశక్తి
భారత్‌పై బంగ్లా ఆటగాడికి వరల్డ్ రికార్డ్ సమం చేసే ఛాన్స్?   thatsCricket Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మాకూ స్పాన్సర్లు వస్తారు   
సాక్షి
భారత్‌తో క్రికెట్ ఆడటం చిన్న దేశాలకు చాలా మేలు చేస్తుందని, ప్రపంచమంతా సిరీస్‌ను ఆసక్తితో చూడటం వల్ల స్పాన్సర్లు ముందుకు వస్తారని బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అన్నాడు. చిన్న దేశాల బోర్డులు ఆర్థికంగా లాభపడాలంటే భారత్‌తో ఆడాలని అభిప్రాయపడ్డాడు. టాగ్లు: bangladesh, team india, బంగ్లాదేశ్, టీమిండియా ...

క్రికెట్ ప్రపంచంలో ఇండియా ఎక్కడుంటే డబ్బు అక్కడ ఉంటుంది!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


బాబుకు జైలు భయం పట్టుకుంది   
ప్రజాశక్తి
''ఓటుకు నోటు'' వ్యవహారంలో అడ్డంగా దొరికిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడికి జైలుకు పోవాల్సి వస్తుందేమోనన్న భయం పట్టుకుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన గొంతు చంద్రబాబుది కానప్పుడు ...

'అంతా ఏసీబీ చూసుకుంటుంది'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఫిఫాలో సంస్కరణలు తేవాలి: బాచ్   
సాక్షి
లాసానే: అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో కఠినమైన సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అభిప్రాయపడ్డారు. 2002 వింటర్ ఒలింపిక్స్‌ను సాల్ట్ లేక్ సిటీకి ఇచ్చే విషయంలో వెలుగు చూసిన ఓటుకు నోటు వ్యవహారంకన్నా ప్రస్తుత ఫిఫాలో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్   
సాక్షి
ముంబై: ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి క్రికెట్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మంగళవారం పవార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. 2012లో ఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న ఆయన, ఆ తర్వాత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. 2001 తర్వాత ఆయన ఈ పదవి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言