Oneindia Telugu
చంద్రబాబును చూస్తే నవ్వొస్తోంది, జాలేస్తోంది: హరీష్
Oneindia Telugu
సిద్ధిపేట: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నాడని, వాటికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎన్జీవో భవన్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ...
కుట్రల 'బాబు'.. గోతిలో పడ్డాడు!సాక్షి
బాబు మూల్యం చెల్లించాల్సిందే: హరీశ్ఆంధ్రజ్యోతి
బాబును చూస్తే హరీష్ కు జాలేస్తోందటNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిద్ధిపేట: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నాడని, వాటికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎన్జీవో భవన్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ...
కుట్రల 'బాబు'.. గోతిలో పడ్డాడు!
బాబు మూల్యం చెల్లించాల్సిందే: హరీశ్
బాబును చూస్తే హరీష్ కు జాలేస్తోందట
వెబ్ దునియా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టీస్ దత్తు
వెబ్ దునియా
దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సోమవారం రాత్రి అలిపిరి కాలిబాటన తిరుమలకు వచ్చారు. సాయంత్రంగా అలిపిరి నుంచి నడక ప్రారంభించిన ఆయన రాత్రి 9 గంటలకు తిరుమల చేరుకుని పద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ...
నడక మార్గాన తిరుమల చేరుకున్న సీజేసాక్షి
కాలినడకన తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సిజె హెచ్ఎల్ దత్తుAndhrabhoomi
తిరుమలలో సుప్రీం కోర్టు జడ్జి హెచ్.ఎల్ దత్తుఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సోమవారం రాత్రి అలిపిరి కాలిబాటన తిరుమలకు వచ్చారు. సాయంత్రంగా అలిపిరి నుంచి నడక ప్రారంభించిన ఆయన రాత్రి 9 గంటలకు తిరుమల చేరుకుని పద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ...
నడక మార్గాన తిరుమల చేరుకున్న సీజే
కాలినడకన తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సిజె హెచ్ఎల్ దత్తు
తిరుమలలో సుప్రీం కోర్టు జడ్జి హెచ్.ఎల్ దత్తు
సాక్షి
జార్ఖాండ్ లో ఎన్ కౌంటర్:12 మంది మావోయిస్టుల మృతి
సాక్షి
రాంచీ : పోలీసుల జరిపిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఖాండ్ లోని పలాము జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. 12 మంది మహింద్ర స్కార్పియో వాహనంలో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు కాల్పులు ప్రారంభించగానే మావోయిస్టులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు.
జార్ఖండ్ లో పేలిన తుపాకులు.. ఎన్ కౌంటర్ లో 12 మవోలు హతంవెబ్ దునియా
ఎన్ కౌంటర్-12 మంది మావోయిస్టులు హతంNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
రాంచీ : పోలీసుల జరిపిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఖాండ్ లోని పలాము జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. 12 మంది మహింద్ర స్కార్పియో వాహనంలో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు కాల్పులు ప్రారంభించగానే మావోయిస్టులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు.
జార్ఖండ్ లో పేలిన తుపాకులు.. ఎన్ కౌంటర్ లో 12 మవోలు హతం
ఎన్ కౌంటర్-12 మంది మావోయిస్టులు హతం
ఆంధ్రజ్యోతి
తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్.. కన్ను తెరిస్తే కష్టాలే హైదరాబాద్లో మాకూ ...
ఆంధ్రజ్యోతి
నేను వ్యక్తిని కాను, సీఎంను.. ఉమ్మడి రాజధానిలో మాకూ అధికారం పదేళ్లు గౌరవంగా బతికే హక్కు లేదా?.. నేను నీ సర్వెంట్నా? శాంతిభద్రతల బాధ్యత గవర్నర్దే.. మీ పెత్తనం ఏమిటి? నన్ను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లే ట్యాపింగ్ నీచాతినీచం.. తప్పుడు డాక్యుమెంట్లతో బెదిరిస్తారా? మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు బుద్ధిలేదా?: ఏపీ సీఎం.
లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం..సాక్షి
హైద్రాబాద్పై నాకూ హక్కు, రాష్ట్రాల మధ్య గొడవ చాలా దూరం పోతుంది, ఒక్కో అస్త్రం ...Oneindia Telugu
ఖబడ్దార్ కెసిఆర్Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నేను వ్యక్తిని కాను, సీఎంను.. ఉమ్మడి రాజధానిలో మాకూ అధికారం పదేళ్లు గౌరవంగా బతికే హక్కు లేదా?.. నేను నీ సర్వెంట్నా? శాంతిభద్రతల బాధ్యత గవర్నర్దే.. మీ పెత్తనం ఏమిటి? నన్ను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లే ట్యాపింగ్ నీచాతినీచం.. తప్పుడు డాక్యుమెంట్లతో బెదిరిస్తారా? మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు బుద్ధిలేదా?: ఏపీ సీఎం.
లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం..
హైద్రాబాద్పై నాకూ హక్కు, రాష్ట్రాల మధ్య గొడవ చాలా దూరం పోతుంది, ఒక్కో అస్త్రం ...
ఖబడ్దార్ కెసిఆర్
వెబ్ దునియా
ఆధారాలు చిక్కాయ్... నేడో రేపో చంద్రబాబుకు నోటీసులు.. ఆపై ఎఫ్ ఐ ఆర్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి వేగం పెంచారు. అధికారులు ఒకవైపు నిందితుల ఇళ్లపై దాడులు చేస్తూనే చంద్రబాబు ఆడియో టేపులను పరిశీలించి ఆయనపై కేసు నమోదు చేయడానికి ఉన్న మార్గాలను పక్కన పెట్టుకున్నారు.
బాబు ఆడియో: నోటీసుల జారీకి సన్నాహాలు! సాక్షి, టీ న్యూస్ ఛానళ్లపై కేసుOneindia Telugu
చంద్రబాబుకు నేడో, రేపో ఏసీబీ నోటీసులు?సాక్షి
రేపోమాపో బాబుపై ఎఫ్ఐఆర్?Namasthe Telangana
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మంగళవారం నుంచి వేగం పెంచారు. అధికారులు ఒకవైపు నిందితుల ఇళ్లపై దాడులు చేస్తూనే చంద్రబాబు ఆడియో టేపులను పరిశీలించి ఆయనపై కేసు నమోదు చేయడానికి ఉన్న మార్గాలను పక్కన పెట్టుకున్నారు.
బాబు ఆడియో: నోటీసుల జారీకి సన్నాహాలు! సాక్షి, టీ న్యూస్ ఛానళ్లపై కేసు
చంద్రబాబుకు నేడో, రేపో ఏసీబీ నోటీసులు?
రేపోమాపో బాబుపై ఎఫ్ఐఆర్?
Oneindia Telugu
మంచిదికాదు: ఆడియోపై దత్తాత్రేయ నో, 'హైద్రాబాద్లో గవర్నర్ పాలన కోసం బాబు లేఖ'
Oneindia Telugu
హైదరాబాద్: ప్రస్తుత పరిణామాలు (రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు ఆడియో విడుదల) రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరోగ్యకరమైనవి కావని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం అన్నారు. ఆయన గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే గవర్నర్ నరసింహన్ను కలిశానని చెప్పారు. చంద్రబాబు ...
'ఈ పరిణామాలు మంచివి కావు.. ఫోన్ ట్యాపింగ్పై నో..': కేంద్ర మంత్రి దత్తాత్రేయవెబ్ దునియా
చంద్రబాబు ఆడియో టేపులపై మాట్లాడను : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయఆంధ్రజ్యోతి
కేంద్రం జోక్యం చేసుకోదు: దత్తాత్రేయNamasthe Telangana
Andhrabhoomi
తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రస్తుత పరిణామాలు (రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు ఆడియో విడుదల) రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరోగ్యకరమైనవి కావని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం అన్నారు. ఆయన గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే గవర్నర్ నరసింహన్ను కలిశానని చెప్పారు. చంద్రబాబు ...
'ఈ పరిణామాలు మంచివి కావు.. ఫోన్ ట్యాపింగ్పై నో..': కేంద్ర మంత్రి దత్తాత్రేయ
చంద్రబాబు ఆడియో టేపులపై మాట్లాడను : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
కేంద్రం జోక్యం చేసుకోదు: దత్తాత్రేయ
సాక్షి
'బాలయ్యను సీఎం చేయాలి'
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణం ఆయన కుమారుడు, టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను ...
డబ్బు రాజకీయాలు మొదలుపెట్టింది బాబే కేసీఆర్, బాబులది గురు శిష్యుల బంధం ...ఆంధ్రజ్యోతి
చంద్రబాబు రాజీనామా చేసి.. బాలకృష్ణను సీఎం చేయాలి: షబ్బీర్ అలీ డిమాండ్వెబ్ దునియా
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : షబ్బీర్ అలీAndhrabhoomi
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణం ఆయన కుమారుడు, టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను ...
డబ్బు రాజకీయాలు మొదలుపెట్టింది బాబే కేసీఆర్, బాబులది గురు శిష్యుల బంధం ...
చంద్రబాబు రాజీనామా చేసి.. బాలకృష్ణను సీఎం చేయాలి: షబ్బీర్ అలీ డిమాండ్
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : షబ్బీర్ అలీ
ఆంధ్రజ్యోతి
దాశరథి రంగాచార్య ఇక లేరు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, వరంగల్, ఖమ్మం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య (86) అస్తమించారు. తెలంగాణ సాయుధ పోరాట అనుభవం, వేద అధ్యయనం కలిగిన రంగాచార్య సాహితీ వనాల మోదుగుపూలు పూయించారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ...
అక్షర వాచస్పతిఅస్తమయంసాక్షి
దాశరథి కన్నుమూతAndhrabhoomi
దాశరథి అస్తమయంప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 42 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ సిటీ, వరంగల్, ఖమ్మం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య (86) అస్తమించారు. తెలంగాణ సాయుధ పోరాట అనుభవం, వేద అధ్యయనం కలిగిన రంగాచార్య సాహితీ వనాల మోదుగుపూలు పూయించారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ...
అక్షర వాచస్పతిఅస్తమయం
దాశరథి కన్నుమూత
దాశరథి అస్తమయం
సాక్షి
బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్
సాక్షి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తుపై అనిశ్చితి తొలగింది. పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంగీకారం కుదిరింది. జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తానసలు పోటీ చేయబోవడం లేదని ...
బీహార్ సిఎం అభ్యర్థిగా నితీశ్Andhrabhoomi
బీహార్ ఎన్నికలు: పోటీ చేయడం లేదన్న లాలూ, సీఎం అభ్యర్థిగా నితీశ్Oneindia Telugu
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ - జేడీయూ ఐక్యతారాగం, గెలుస్తుందా...?వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Teluguwishesh
10tv
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తుపై అనిశ్చితి తొలగింది. పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంగీకారం కుదిరింది. జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తానసలు పోటీ చేయబోవడం లేదని ...
బీహార్ సిఎం అభ్యర్థిగా నితీశ్
బీహార్ ఎన్నికలు: పోటీ చేయడం లేదన్న లాలూ, సీఎం అభ్యర్థిగా నితీశ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ - జేడీయూ ఐక్యతారాగం, గెలుస్తుందా...?
Oneindia Telugu
పరకాల ఎవరు: తలసాని?, రేవంత్కు చుక్కెదురు: సిట్ కార్యాలయంలోనే
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు ...
సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టుసాక్షి
రేవంత్ రెడ్డికి చుక్కెదురు: సిట్ కార్యాలయంలోనే ఉంచాల్సిందేవెబ్ దునియా
సిట్ కార్యాలయంలోనే ఉంచండి :కోర్టుప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు ...
సిట్ కార్యాలయంలోనే ఉంచండి: కోర్టు
రేవంత్ రెడ్డికి చుక్కెదురు: సిట్ కార్యాలయంలోనే ఉంచాల్సిందే
సిట్ కార్యాలయంలోనే ఉంచండి :కోర్టు
沒有留言:
張貼留言