సాక్షి
సరిహద్దు సమస్యకు చెల్లుచీటీ
సాక్షి
ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య 41 ఏళ్ల సుదీర్ఘ సరిహద్దు వివాదానికి తెరపడింది. భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లా పర్యటన సందర్భంగా.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల సమక్షంలో రెండు దేశాలూ శనివారం చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని(ఎల్బీఏ) ఖరారు చేసుకున్నాయి. బంగ్లాలో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.
బంగ్లాదేశ్ లో మోడీ..10tv
హద్దులు లేని మైత్రిAndhrabhoomi
భారత్-బంగ్లా సరిహద్దు వివాదం సుఖాంతంఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Vaartha
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య 41 ఏళ్ల సుదీర్ఘ సరిహద్దు వివాదానికి తెరపడింది. భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లా పర్యటన సందర్భంగా.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల సమక్షంలో రెండు దేశాలూ శనివారం చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని(ఎల్బీఏ) ఖరారు చేసుకున్నాయి. బంగ్లాలో తొలిసారి పర్యటిస్తున్న మోదీ.
బంగ్లాదేశ్ లో మోడీ..
హద్దులు లేని మైత్రి
భారత్-బంగ్లా సరిహద్దు వివాదం సుఖాంతం
వెబ్ దునియా
ప్రపంచవ్యాప్తంగా నూడుల్స్ హవా
ఆంధ్రజ్యోతి
మ్యాగీ నూడుల్స్.... దేశంలోని పలు రాష్ర్టాల్లో నిషేధానికి గురైన ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్. సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండటం దీని నిషేధానికి ప్రధాన కారణం. మన దేశంలో ఇలాం టి ఇన్స్టంట్ నూడుల్స్ వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ...
దుయాబ్లో తక్కువ ధరకు ఇండియా మ్యాగీ... నిషేధించిన అధికారులువెబ్ దునియా
దుబాయ్లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్Oneindia Telugu
దుబాయ్ లో క్లియరెన్స్ సేల్!సాక్షి
Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మ్యాగీ నూడుల్స్.... దేశంలోని పలు రాష్ర్టాల్లో నిషేధానికి గురైన ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్. సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండటం దీని నిషేధానికి ప్రధాన కారణం. మన దేశంలో ఇలాం టి ఇన్స్టంట్ నూడుల్స్ వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ...
దుయాబ్లో తక్కువ ధరకు ఇండియా మ్యాగీ... నిషేధించిన అధికారులు
దుబాయ్లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్
దుబాయ్ లో క్లియరెన్స్ సేల్!
సాక్షి
మలేసియా భూకంపంలో 11 మంది పర్వతారోహకుల మృతి
ప్రజాశక్తి
కుందాసంగ్ (మలేసియా): మలేసియాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో 11 మంది పర్వాతారోహకులు మరణించగా మరో ఎనిమిది మంది జాడ తెలియటం లేదని అధికారులు చెప్పారు. రెక్టర్ స్కేల్పై 6.0 పాయింట్ల తీవ్రత నమోదుచేసిన ఈ ప్రకంపనలతో కినాబాలు పర్వతం పై మిటిపెళ్లలు విరిగి పడ్డాయని, ఆ శిధిలాల నుండి 11 మృతదేహాలను వెలికి తీశామని సహాయక బృంద ...
మలేషియా భూకంపం: 11మంది మృతిసాక్షి
మలేషియాలో భూకంపం: 11 మంది పర్వతారోహకులు మృతి, 17 మంతి గల్లంతు..వెబ్ దునియా
మలేసియా భూకంపంలో 11 మంది మృతిVaartha
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కుందాసంగ్ (మలేసియా): మలేసియాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో 11 మంది పర్వాతారోహకులు మరణించగా మరో ఎనిమిది మంది జాడ తెలియటం లేదని అధికారులు చెప్పారు. రెక్టర్ స్కేల్పై 6.0 పాయింట్ల తీవ్రత నమోదుచేసిన ఈ ప్రకంపనలతో కినాబాలు పర్వతం పై మిటిపెళ్లలు విరిగి పడ్డాయని, ఆ శిధిలాల నుండి 11 మృతదేహాలను వెలికి తీశామని సహాయక బృంద ...
మలేషియా భూకంపం: 11మంది మృతి
మలేషియాలో భూకంపం: 11 మంది పర్వతారోహకులు మృతి, 17 మంతి గల్లంతు..
మలేసియా భూకంపంలో 11 మంది మృతి
Oneindia Telugu
ఐసిస్లో చేరడానికి ప్రయత్నం, అమెరికన్కు 82 నెలలు జైలు శిక్ష
Oneindia Telugu
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరాలని ప్రయత్నించిన యువకుడికి అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విదించింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యాలని ప్రయత్నించే వారికి ఇలాంటి శిక్షపడుతుందని అమెరికా న్యాయస్థానం హెచ్చరించింది. ఆస్టిన్ నగరంలో మైఖేల్ టోడ్ ఫరూక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఇస్లామిక్ ...
ఐఎస్ లో చేరాలనుకున్న అమెరికన్ కి జైలు శిక్షసాక్షి
ఐఎస్ఐఎస్లో చేరాలనుకున్నాడు.. 82నెలల జైలుశిక్షకు గురయ్యాడు..వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరాలని ప్రయత్నించిన యువకుడికి అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విదించింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యాలని ప్రయత్నించే వారికి ఇలాంటి శిక్షపడుతుందని అమెరికా న్యాయస్థానం హెచ్చరించింది. ఆస్టిన్ నగరంలో మైఖేల్ టోడ్ ఫరూక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఇస్లామిక్ ...
ఐఎస్ లో చేరాలనుకున్న అమెరికన్ కి జైలు శిక్ష
ఐఎస్ఐఎస్లో చేరాలనుకున్నాడు.. 82నెలల జైలుశిక్షకు గురయ్యాడు..
Vaartha
అమరవీరులకు ప్రధాని నివాళి
ప్రజాశక్తి
ఢాకా: అధికార పగ్గాలు చేపట్టిన తరువాత శనివారం తొలిసారిగా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ 1971 నాటి విముక్తి యుద్ధంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ తన పర్యటనను ప్రారంభించారు. భారత్ నుండి బయల్దేరి ఢాకా చేరుకున్న వెంటనే ఆయన నేరుగా 'జాతీయ స్మృతి సౌధ'కు బయల్దేరి వెళ్లి రెండు నిముషాలు మౌనం పాటించి నాటి విముక్తి ...
సైనికులకు నివాళులర్పించిన ప్రధాని మోడీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఢాకా: అధికార పగ్గాలు చేపట్టిన తరువాత శనివారం తొలిసారిగా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ 1971 నాటి విముక్తి యుద్ధంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ తన పర్యటనను ప్రారంభించారు. భారత్ నుండి బయల్దేరి ఢాకా చేరుకున్న వెంటనే ఆయన నేరుగా 'జాతీయ స్మృతి సౌధ'కు బయల్దేరి వెళ్లి రెండు నిముషాలు మౌనం పాటించి నాటి విముక్తి ...
సైనికులకు నివాళులర్పించిన ప్రధాని మోడీ
Oneindia Telugu
అమెరికా ఎఫ్బీఐకి షాకిచ్చిన హ్యాకర్లు, చైనా చేసి ఉంటుందా?
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధికారులకు హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా కొలుకోలేని దెబ్బ కొట్టారు. రంగంలోకి దిగిన ఎఫ్బీఐ అధికారులు హ్యాకర్లు ఎక్కడి నుండి దాడి చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. సైబర్ పోలీసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ నెట్ వర్క్ మీద హ్యాకర్లు దాడి చేశారు. ఫెడరల్ ...
అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ల హ్యాకింగ్సాక్షి
అమెరికాపై చైనా హాకర్ల సైబర్ దాడి... విలువైన సమాచారం చోరీవెబ్ దునియా
అమెరికాపై హ్యాక్ పంజాNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధికారులకు హ్యాకర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా కొలుకోలేని దెబ్బ కొట్టారు. రంగంలోకి దిగిన ఎఫ్బీఐ అధికారులు హ్యాకర్లు ఎక్కడి నుండి దాడి చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు. సైబర్ పోలీసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ నెట్ వర్క్ మీద హ్యాకర్లు దాడి చేశారు. ఫెడరల్ ...
అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ల హ్యాకింగ్
అమెరికాపై చైనా హాకర్ల సైబర్ దాడి... విలువైన సమాచారం చోరీ
అమెరికాపై హ్యాక్ పంజా
Oneindia Telugu
చైనాలో పరీక్షలలో కాపీ కొడితే డ్రోన్లు పట్టుకుంటాయ్
Oneindia Telugu
బీజింగ్: విద్యార్థులు పరీక్షలలో కాపీ కొట్టకుండా చూడటానికి చైనా సరికొత్త ఐడియా వేసింది. కాపీరాయుళ్లను పట్టుకొవడానికి ఇన్విజిలేటర్లు ఉంటారు. అయితే విద్యార్థులు మారుతున్న కాలంకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో ముందుకు వెలుతున్నారు. రకరకాలుగా కాఫీలు కొడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా ఒక ఐడియా వేసింది. డ్రోన్లు ...
కాపీరాయుళ్లను పట్టుకోడానికి డ్రోన్లుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: విద్యార్థులు పరీక్షలలో కాపీ కొట్టకుండా చూడటానికి చైనా సరికొత్త ఐడియా వేసింది. కాపీరాయుళ్లను పట్టుకొవడానికి ఇన్విజిలేటర్లు ఉంటారు. అయితే విద్యార్థులు మారుతున్న కాలంకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో ముందుకు వెలుతున్నారు. రకరకాలుగా కాఫీలు కొడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చైనా ఒక ఐడియా వేసింది. డ్రోన్లు ...
కాపీరాయుళ్లను పట్టుకోడానికి డ్రోన్లు
వెబ్ దునియా
అది అపర కుబేరుల గ్రామం... మొత్తం జనాభా 86 మందే..
వెబ్ దునియా
అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక చిన్న ద్వీపం ఉంది. బిస్కేన్ బే పక్కనున్న ఆ దీవి పేరు ఇండియన్ క్రీక్ విలేజ్. విలేజ్ అంటే ఇదేదో చెట్లు, పుట్టలు తప్ప మరే సదుపాయాలు లేని చిన్న కుగ్రా అనుకునేరు. అక్కడున్న వారంతా అపర కుబేరులే. కేవలం 35 ఇళ్లు మాత్రమే ఉన్న గ్రామంలో జనాభా 86 మంది మాత్రమే. బిలియనీర్ బంకర్గా ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో ...
అపర కుబేరుల కుగ్రామం ఇండియన్ క్రీక్ విలేజ్ (వీడియో)Oneindia Telugu
అది అపర కుబేరుల గ్రామంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక చిన్న ద్వీపం ఉంది. బిస్కేన్ బే పక్కనున్న ఆ దీవి పేరు ఇండియన్ క్రీక్ విలేజ్. విలేజ్ అంటే ఇదేదో చెట్లు, పుట్టలు తప్ప మరే సదుపాయాలు లేని చిన్న కుగ్రా అనుకునేరు. అక్కడున్న వారంతా అపర కుబేరులే. కేవలం 35 ఇళ్లు మాత్రమే ఉన్న గ్రామంలో జనాభా 86 మంది మాత్రమే. బిలియనీర్ బంకర్గా ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో ...
అపర కుబేరుల కుగ్రామం ఇండియన్ క్రీక్ విలేజ్ (వీడియో)
అది అపర కుబేరుల గ్రామం
Oneindia Telugu
ఐదు సింహాల దాడి: మృత్యుంజయురాలు
Oneindia Telugu
మెల్ బోర్న్: విహారయాత్రకు వెళ్లిన సమయంలో సింహాలు దాడి చేశాయి. ఆయితే ఆ బాలిక మృత్యువును జయించి కోలుకుంటున్నది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నివాసి నేహా శర్మ (15) అనే బాలిక ధైర్యం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న నేహా శర్మ ఇటివల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు ...
సింహం నోటిలో తల దూర్చి... బతికి బయటపడిన.. ఎన్ఆర్ఐ బాలికవెబ్ దునియా
సింహం నోటి దాకా వెళ్లి..సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెల్ బోర్న్: విహారయాత్రకు వెళ్లిన సమయంలో సింహాలు దాడి చేశాయి. ఆయితే ఆ బాలిక మృత్యువును జయించి కోలుకుంటున్నది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నివాసి నేహా శర్మ (15) అనే బాలిక ధైర్యం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న నేహా శర్మ ఇటివల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు ...
సింహం నోటిలో తల దూర్చి... బతికి బయటపడిన.. ఎన్ఆర్ఐ బాలిక
సింహం నోటి దాకా వెళ్లి..
Oneindia Telugu
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ట్వీట్..!
Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ బుధవారం బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో హాల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన బీసీసీ సంస్ధ ఆ ట్వీట్ను తొలగించి, క్షమాపణలు కోరింది. అంతేకాదు ఆ తప్పిదం ఎలా జరిగిందో కూడా వివరణ ఇచ్చుకుంది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే అప్రమత్తంగా ...
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతిపై ట్వీట్.. ఆపై క్షమాపణవెబ్ దునియా
తప్పులో కాలేసిన.. బీబీసీ!సాక్షి
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ఫాల్స్ ట్వీట్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ బుధవారం బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో హాల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన బీసీసీ సంస్ధ ఆ ట్వీట్ను తొలగించి, క్షమాపణలు కోరింది. అంతేకాదు ఆ తప్పిదం ఎలా జరిగిందో కూడా వివరణ ఇచ్చుకుంది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే అప్రమత్తంగా ...
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతిపై ట్వీట్.. ఆపై క్షమాపణ
తప్పులో కాలేసిన.. బీబీసీ!
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ఫాల్స్ ట్వీట్
沒有留言:
張貼留言