వెబ్ దునియా
ప్రపంచవ్యాప్తంగా నూడుల్స్ హవా
ఆంధ్రజ్యోతి
మ్యాగీ నూడుల్స్.... దేశంలోని పలు రాష్ర్టాల్లో నిషేధానికి గురైన ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్. సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండటం దీని నిషేధానికి ప్రధాన కారణం. మన దేశంలో ఇలాం టి ఇన్స్టంట్ నూడుల్స్ వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ...
దుయాబ్లో తక్కువ ధరకు ఇండియా మ్యాగీ... నిషేధించిన అధికారులువెబ్ దునియా
దుబాయ్లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్Oneindia Telugu
దుబాయ్ లో క్లియరెన్స్ సేల్!సాక్షి
Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మ్యాగీ నూడుల్స్.... దేశంలోని పలు రాష్ర్టాల్లో నిషేధానికి గురైన ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్. సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉండటం దీని నిషేధానికి ప్రధాన కారణం. మన దేశంలో ఇలాం టి ఇన్స్టంట్ నూడుల్స్ వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ...
దుయాబ్లో తక్కువ ధరకు ఇండియా మ్యాగీ... నిషేధించిన అధికారులు
దుబాయ్లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్
దుబాయ్ లో క్లియరెన్స్ సేల్!
Oneindia Telugu
రేవంత్ రెడ్డికి ఏమైనా ఐతే: సోమిరెడ్డి హెచ్చరిక, 'బీజేపీ మాట్లాడదేం'
Oneindia Telugu
హైదరాబాద్/బెంగళూరు: తమ పార్టీకి చెందిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నరు జోక్యం చేసుకోవాలన్నారు. ఏడాదిలో 13 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలను బెదిరించి తెరాసలోకి చేర్చుకున్నారని, ...
హెగ్డేని గుర్తుంచుకోండి.. రేవంత్ రెడ్డికి ఏదైనా హాని జరిగితే?: సోమిరెడ్డివెబ్ దునియా
బెంగళూరు: రేవంత్రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు- మాజీమంత్రి సోమిరెడ్డిఆంధ్రజ్యోతి
రేవంత్రెడ్డి కేసులో గవర్నర్ జోక్యం చేసుకోవాలి : సోమిరెడ్డిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/బెంగళూరు: తమ పార్టీకి చెందిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నరు జోక్యం చేసుకోవాలన్నారు. ఏడాదిలో 13 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలను బెదిరించి తెరాసలోకి చేర్చుకున్నారని, ...
హెగ్డేని గుర్తుంచుకోండి.. రేవంత్ రెడ్డికి ఏదైనా హాని జరిగితే?: సోమిరెడ్డి
బెంగళూరు: రేవంత్రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు- మాజీమంత్రి సోమిరెడ్డి
రేవంత్రెడ్డి కేసులో గవర్నర్ జోక్యం చేసుకోవాలి : సోమిరెడ్డి
సాక్షి
జయ ఆస్తులు రూ. 117 కోట్లు
సాక్షి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత జయలలిత తనకు రూ. 117. 13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న జరిగే చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి శుక్రవారం నామినేషన్ వేసినప్పుడు అందించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. 2011లో శ్రీరంగం అసెంబ్లీ నుంచి పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో ఆమె ...
జయలలిత ఆస్తులు రూ.117.13 కోట్లుAndhrabhoomi
అమ్మ ఆస్తులు రెట్టింపు.. అఫడవిట్ లో జయలలిత వెల్లడివెబ్ దునియా
జయలలిత ఆస్తులు రెండింతలుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత జయలలిత తనకు రూ. 117. 13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న జరిగే చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి శుక్రవారం నామినేషన్ వేసినప్పుడు అందించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు తెలిపారు. 2011లో శ్రీరంగం అసెంబ్లీ నుంచి పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో ఆమె ...
జయలలిత ఆస్తులు రూ.117.13 కోట్లు
అమ్మ ఆస్తులు రెట్టింపు.. అఫడవిట్ లో జయలలిత వెల్లడి
జయలలిత ఆస్తులు రెండింతలు
సాక్షి
'మణిపూర్ దాడి మా పనే'
సాక్షి
ఇంఫాల్: ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను హతమార్చింది తామేనని ఎన్ఎస్ సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఘటనకు బాధ్యవవహిస్టున్నట్లుగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నాగాలాండ్ కు స్వయం ప్రతిపత్తి ...
మణిపూర్లో సైనికులపై మిలిటెంట్ల దాడి: 20 మంది మృతిOneindia Telugu
ఆర్మీ కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడిVaartha
ఆర్మీ కాన్వాయ్పై దాడి మా పనేNamasthe Telangana
10tv
ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
ఇంఫాల్: ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను హతమార్చింది తామేనని ఎన్ఎస్ సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఘటనకు బాధ్యవవహిస్టున్నట్లుగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నాగాలాండ్ కు స్వయం ప్రతిపత్తి ...
మణిపూర్లో సైనికులపై మిలిటెంట్ల దాడి: 20 మంది మృతి
ఆర్మీ కాన్వాయ్ పై మిలిటెంట్ల దాడి
ఆర్మీ కాన్వాయ్పై దాడి మా పనే
Oneindia Telugu
మామిడిపండ్ల కోసం సీఎం, మాజీ గొడవలో ట్విస్ట్: తినే హక్కునాదేనని లాలు
Oneindia Telugu
పాట్నా: బీహార్లో పళ్ల విషయంలో ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య రగడ జరుగుతుండగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ రంగంలోకి వచ్చారు. దీంతో ఇది కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి అధికారిక బంగ్లాలో ఫలసాయంపై నితీష్, మాంఝీ మధ్య గొడవ జరుగుతోంది. దీనిపై లాలు ...
సీఎం, మాజీల మధ్య 'మ్యాంగోఫైట్'సాక్షి
మామిడి పళ్ళు నేనే తింటా : లాలూNamasthe Telangana
మాజీ సిఎం ఇంటికి కాపలా!Vaartha
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్లో పళ్ల విషయంలో ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య రగడ జరుగుతుండగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ రంగంలోకి వచ్చారు. దీంతో ఇది కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి అధికారిక బంగ్లాలో ఫలసాయంపై నితీష్, మాంఝీ మధ్య గొడవ జరుగుతోంది. దీనిపై లాలు ...
సీఎం, మాజీల మధ్య 'మ్యాంగోఫైట్'
మామిడి పళ్ళు నేనే తింటా : లాలూ
మాజీ సిఎం ఇంటికి కాపలా!
Oneindia Telugu
జమ్ము ప్రశాంతం, మత పెద్దలతో చర్చలు సఫలం
Oneindia Telugu
జమ్ము: నేతల పోస్టర్లు తొలగించడం, సిక్కు యువకుడి పై పోలీసులు కాల్పులు జరపడంతో నాలుగు రోజుల నుండి జమ్ము అట్టుడికి పోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి, సిక్కు మతస్తులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులు హడలిపోయారు. శనివారం ఉదయం సిక్కు మత పెద్దలతో ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు చర్చలు జరిపారు, ఆందోళన ...
జమ్మూలో ఉద్రిక్తతAndhrabhoomi
చల్లారిన జమ్ముసాక్షి
జమ్ములో సిక్కుల ఆందోళన హింసాత్మకంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
జమ్ము: నేతల పోస్టర్లు తొలగించడం, సిక్కు యువకుడి పై పోలీసులు కాల్పులు జరపడంతో నాలుగు రోజుల నుండి జమ్ము అట్టుడికి పోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి, సిక్కు మతస్తులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం, పోలీసు అధికారులు హడలిపోయారు. శనివారం ఉదయం సిక్కు మత పెద్దలతో ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు చర్చలు జరిపారు, ఆందోళన ...
జమ్మూలో ఉద్రిక్తత
చల్లారిన జమ్ము
జమ్ములో సిక్కుల ఆందోళన హింసాత్మకం
Oneindia Telugu
గోవా: యువతుల బట్టలూడదీసిన మహిళ, మద్యం తాగించి గ్యాంగ్రేప్, వీడియో తీసి..
Oneindia Telugu
పనాజి: ఇటీవల గోవాలో ఇద్దరు ఢిల్లీ యువతులపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించిన పలు దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 18గంటలపాటు తమను లైంగిక వేధించారని బాధిత యువతులు పేర్కొన్నారు. 34, 28ఏళ్ల ఇద్దరు యువతులపై సోమవారం రాత్రి పోలీసులమని చెప్పి ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు అధికారినంటూ ఆ ...
గోవాలో ఢిల్లీ యువతులపై గ్యాంగ్ రేప్సాక్షి
గోవా : అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్...నిందితుల్లో హైదరాబాద్ యువకుడుఆంధ్రజ్యోతి
గోవాలో హైదరాబాద్ మృగాళ్ల సామూహిక అత్యాచారం.. ఇద్దరు యువతులపై..వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
పనాజి: ఇటీవల గోవాలో ఇద్దరు ఢిల్లీ యువతులపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించిన పలు దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 18గంటలపాటు తమను లైంగిక వేధించారని బాధిత యువతులు పేర్కొన్నారు. 34, 28ఏళ్ల ఇద్దరు యువతులపై సోమవారం రాత్రి పోలీసులమని చెప్పి ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు అధికారినంటూ ఆ ...
గోవాలో ఢిల్లీ యువతులపై గ్యాంగ్ రేప్
గోవా : అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్...నిందితుల్లో హైదరాబాద్ యువకుడు
గోవాలో హైదరాబాద్ మృగాళ్ల సామూహిక అత్యాచారం.. ఇద్దరు యువతులపై..
Andhrabhoomi
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం ఏడుగురు మృతి
Andhrabhoomi
ముంబయి, జూన్ 6: ముంబయి శివార్లలోని పోవై ప్రాంతంలో 22 అంతస్థుల నివాస భవనంలో శనివారం సాయంత్రం మంటలు చెలరేగడంతో కనీసం ఏడుగురు చనిపోగా, మరో 18 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చందీవాలి ప్రాంతంలోని లేక్ లుసీమ్ బిల్డింగ్ 14వ అంతస్థులో సాయంత్రం అయిదున్నర గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆ తర్వాత పైనున్న మరో రెండు ...
ముంబైలో ఓ భవంతిలో భారీ అగ్ని ప్రమాదంసాక్షి
ముంబయి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతిNamasthe Telangana
ముంబై లో అగ్ని ప్రమాదం-5గురి మృతిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, జూన్ 6: ముంబయి శివార్లలోని పోవై ప్రాంతంలో 22 అంతస్థుల నివాస భవనంలో శనివారం సాయంత్రం మంటలు చెలరేగడంతో కనీసం ఏడుగురు చనిపోగా, మరో 18 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చందీవాలి ప్రాంతంలోని లేక్ లుసీమ్ బిల్డింగ్ 14వ అంతస్థులో సాయంత్రం అయిదున్నర గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆ తర్వాత పైనున్న మరో రెండు ...
ముంబైలో ఓ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం
ముంబయి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి
ముంబై లో అగ్ని ప్రమాదం-5గురి మృతి
సాక్షి
పోలవరం ఏడేళ్లలో పూర్తిచేస్తాం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏడేళ్లలో పూర్తిచేస్తామని, అందుకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఏడాది పాలనలో తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ...
పోలవరం పూర్తికి ఏడేళ్లు!ప్రజాశక్తి
ఏడేళ్లలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: ఉమాభారతిఆంధ్రజ్యోతి
వ్యవసాయం..బాబు @365..10tv
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏడేళ్లలో పూర్తిచేస్తామని, అందుకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఏడాది పాలనలో తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను ...
పోలవరం పూర్తికి ఏడేళ్లు!
ఏడేళ్లలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: ఉమాభారతి
వ్యవసాయం..బాబు @365..
సాక్షి
'పుట్టుకతో భారతీయుడిని కాదు..కానీ'
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ...
నేను భారతీయుడినేప్రజాశక్తి
ఒప్పుకోక తప్పట్లేదు.. నేను భారతీయుడినే !ఆంధ్రజ్యోతి
ఎట్టకేలకు భారతీయుడినేనని ఒప్పుకున్న గిలానీ.. తప్పట్లేదని కామెంట్..వెబ్ దునియా
Vaartha
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ...
నేను భారతీయుడినే
ఒప్పుకోక తప్పట్లేదు.. నేను భారతీయుడినే !
ఎట్టకేలకు భారతీయుడినేనని ఒప్పుకున్న గిలానీ.. తప్పట్లేదని కామెంట్..
沒有留言:
張貼留言