వెబ్ దునియా
వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలి... వాళ్లు జనసేన కార్యకర్తలేనా...? డౌట్స్ రౌండ్స్
వెబ్ దునియా
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీ. ఐతే అకస్మాత్తుగా ఇవాళ విజయవాడలో జనసేన కార్యకర్తలమంటూ కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. విషయం ఏమిటంటే... జనసేన ధర్నాలు చేయడం ఇదే తొలిసారి. సహజంగా ఏదైనా ఇలాంటి ఆందోళన చేయడానికి ముందు హింట్ ఇస్తారు. కనీసం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లోనైనా ...
రంగంలోకి: వెంకయ్య రాజీనామాకి జనసేన డిమాండ్Oneindia Telugu
బెజవాడలో జనసేన కార్యకర్తల ఆందోళనసాక్షి
ప్రత్యేక హోదా ఇవ్వాలని జనసేన ధర్నాప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీ. ఐతే అకస్మాత్తుగా ఇవాళ విజయవాడలో జనసేన కార్యకర్తలమంటూ కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. విషయం ఏమిటంటే... జనసేన ధర్నాలు చేయడం ఇదే తొలిసారి. సహజంగా ఏదైనా ఇలాంటి ఆందోళన చేయడానికి ముందు హింట్ ఇస్తారు. కనీసం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లోనైనా ...
రంగంలోకి: వెంకయ్య రాజీనామాకి జనసేన డిమాండ్
బెజవాడలో జనసేన కార్యకర్తల ఆందోళన
ప్రత్యేక హోదా ఇవ్వాలని జనసేన ధర్నా
సాక్షి
తెలంగాణకు ఫాక్స్కాన్ టెక్నాలజీస్!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత మొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఫాక్స్ టెక్నాలజీస్.. తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఫాక్స్కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ...
తైవాన్ లో కేటీఆర్..10tv
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: కెటిఆర్ఆంధ్రజ్యోతి
తరలి రండి!Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత మొబైల్ కంపెనీలకు విడిభాగాలను సరఫరా చేసే ఫాక్స్ టెక్నాలజీస్.. తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఫాక్స్కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ...
తైవాన్ లో కేటీఆర్..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: కెటిఆర్
తరలి రండి!
ఆంధ్రజ్యోతి
ఏపీ రాజధాని 'అమరావతి'కి అంకురార్పణ..
ఆంధ్రజ్యోతి
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తొలి అడుగు పడింది! ఆహ్లాద వాతావరణమే వేదికగా.. చిరుజల్లులే అక్షతలుగా.. వేద మంత్రాలే సాక్షిగా రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఇటుక పేర్చారు! అమరావతికి అంకురార్పణ చేశారు! రాజధాని నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అనంతరం చంద్రబాబు అరక దున్నగా.. ఆయన సతీమణి భువనేశ్వరి ...
నిధుల్లేవ్.. నిండా ఆలోచనలేప్రజాశక్తి
ప్రపంచస్థాయి నగరంగా అమరావతిNamasthe Telangana
హైదరాబాద్ను చూస్తే నాకో తృప్తి: బాబు, విభజనపై..Oneindia Telugu
వెబ్ దునియా
Vaartha
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి తొలి అడుగు పడింది! ఆహ్లాద వాతావరణమే వేదికగా.. చిరుజల్లులే అక్షతలుగా.. వేద మంత్రాలే సాక్షిగా రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఇటుక పేర్చారు! అమరావతికి అంకురార్పణ చేశారు! రాజధాని నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అనంతరం చంద్రబాబు అరక దున్నగా.. ఆయన సతీమణి భువనేశ్వరి ...
నిధుల్లేవ్.. నిండా ఆలోచనలే
ప్రపంచస్థాయి నగరంగా అమరావతి
హైదరాబాద్ను చూస్తే నాకో తృప్తి: బాబు, విభజనపై..
Oneindia Telugu
దాసరి కుమారుడు అరుణ్కుమార్ ఇంట్లో చోరీ
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ఇంట్లో నాలుగు రోజుల క్రితం చోరీ జరిగింది. రూ.8 లక్షల విలువగల ఆభరణాలు, 3లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. దీనిపై అరుణ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో అరుణ్ కుమార్ తన భార్య, అత్తామామలతో ...
దాసరి కుమారుడి ఇంట్లో భారీ చోరీ.. రూ. 11 లక్షల ఆభరణాలతో దొంగలు పరార్..వెబ్ దునియా
దాసరి తనయుడు ఇంట్లో చోరీVaartha
దాసరి ఇంట్లో దొంగలుతెలుగువన్
News Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ఇంట్లో నాలుగు రోజుల క్రితం చోరీ జరిగింది. రూ.8 లక్షల విలువగల ఆభరణాలు, 3లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. దీనిపై అరుణ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో అరుణ్ కుమార్ తన భార్య, అత్తామామలతో ...
దాసరి కుమారుడి ఇంట్లో భారీ చోరీ.. రూ. 11 లక్షల ఆభరణాలతో దొంగలు పరార్..
దాసరి తనయుడు ఇంట్లో చోరీ
దాసరి ఇంట్లో దొంగలు
వెబ్ దునియా
డాక్టర్లపై ఆర్తీ పేరెంట్స్ కేసుకు రెడీ... ఆర్తీ ప్రాణం మీదికి తెచ్చుకుందా ...
వెబ్ దునియా
ఆర్తీ అగర్వాల్ పేరెంట్స్ ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులపై కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా శరీరంలోని కొవ్వును తొలగించడాన్ని లైపోసక్షన్ చికిత్స అంటారు. ఈ చికిత్స చేయించుకునేవారి ఆరోగ్యం, చికిత్సా ప్రమాణాలను అనుసరించి ఉండాలి. మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతోపాటు ఇతర ఏ అనారోగ్య ...
వైద్యులపై కేసు పెట్టాలని ఆర్తి తల్లిదండ్రుల నిర్ణయంఆంధ్రజ్యోతి
ఆర్తి మృతి- డాక్లర్లపై కేసు పెడతాంNews Articles by KSR
అంబులెన్స్ ఆలస్యంగా రావడమే ఆర్తీ మృతికి కారణమా?Namasthe Telangana
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆర్తీ అగర్వాల్ పేరెంట్స్ ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులపై కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా శరీరంలోని కొవ్వును తొలగించడాన్ని లైపోసక్షన్ చికిత్స అంటారు. ఈ చికిత్స చేయించుకునేవారి ఆరోగ్యం, చికిత్సా ప్రమాణాలను అనుసరించి ఉండాలి. మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతోపాటు ఇతర ఏ అనారోగ్య ...
వైద్యులపై కేసు పెట్టాలని ఆర్తి తల్లిదండ్రుల నిర్ణయం
ఆర్తి మృతి- డాక్లర్లపై కేసు పెడతాం
అంబులెన్స్ ఆలస్యంగా రావడమే ఆర్తీ మృతికి కారణమా?
సాక్షి
ధూపదీప నైవేద్యాలకు కొరత లేదు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని దేవాలయాలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వు రేపోమాపో వెలువడనుంది. వరంగల్లో ఐదు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే సీఎం ...
అర్చకులకు ట్రెజరీ జీతాలుAndhrabhoomi
జీరో వన్ జీరో వేతన వ్యవస్థపై కమిటీNamasthe Telangana
తెలంగాణ అర్చకుల వేతనానికి టి.సర్కారుకు గ్రీన్ సిగ్నల్వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆదాయం లేని దేవాలయాలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపింది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వు రేపోమాపో వెలువడనుంది. వరంగల్లో ఐదు నెలల క్రితం జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే సీఎం ...
అర్చకులకు ట్రెజరీ జీతాలు
జీరో వన్ జీరో వేతన వ్యవస్థపై కమిటీ
తెలంగాణ అర్చకుల వేతనానికి టి.సర్కారుకు గ్రీన్ సిగ్నల్
సాక్షి
వైఎస్సార్ సీపీలో చేరిన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ
సాక్షి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ...
రాజకీయ ప్రకంపనలుAndhrabhoomi
వైఎస్ఆర్సిపిలోకి బొత్స సత్యనారాయణVaartha
బొత్సకు షాక్: 'తప్పు చేశారు, అందుకే సస్పెన్షన్'Oneindia Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ...
రాజకీయ ప్రకంపనలు
వైఎస్ఆర్సిపిలోకి బొత్స సత్యనారాయణ
బొత్సకు షాక్: 'తప్పు చేశారు, అందుకే సస్పెన్షన్'
సాక్షి
5 కోట్ల టన్నుల బొగ్గు ఇవ్వండి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50 మిలియన్ టన్నుల (5 కోట్ల టన్నులు) బొగ్గును కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయుష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది, దక్షిణాది గ్రిడ్ల మధ్య అనుసంధానానికి చేపడుతున్న ట్రాన్స్మిషన్ కారిడార్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి ...
మధ్యవర్తినే కానీ!: కేసీఆర్ వద్దకు గోయల్, రేవంత్కోసం కాదు, బాబు పేరు లేదుOneindia Telugu
పెరిగిన బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిNamasthe Telangana
కేసీఆర్ ను పీయూష్ ఎందుకు కలిశారు? ఓటుకు నోటు తగువు తీర్చడానికేనా..!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Vaartha
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50 మిలియన్ టన్నుల (5 కోట్ల టన్నులు) బొగ్గును కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయుష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది, దక్షిణాది గ్రిడ్ల మధ్య అనుసంధానానికి చేపడుతున్న ట్రాన్స్మిషన్ కారిడార్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి ...
మధ్యవర్తినే కానీ!: కేసీఆర్ వద్దకు గోయల్, రేవంత్కోసం కాదు, బాబు పేరు లేదు
పెరిగిన బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి
కేసీఆర్ ను పీయూష్ ఎందుకు కలిశారు? ఓటుకు నోటు తగువు తీర్చడానికేనా..!
సాక్షి
సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం వాయిదా
సాక్షి
విజయవాడ: విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దంపతులు శనివారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు విజయవాడ వెళ్లవలసి ఉంది. అయితే సమయాభావం వల్ల ఆ ...
సిఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదాఆంధ్రజ్యోతి
సీయం క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదాతెలుగువన్
ముహూర్తం దాటి సి.ఎమ్.క్యాంప్ ఆఫీస్ వాయిదాNews Articles by KSR
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ: విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు దంపతులు శనివారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు విజయవాడ వెళ్లవలసి ఉంది. అయితే సమయాభావం వల్ల ఆ ...
సిఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా
సీయం క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదా
ముహూర్తం దాటి సి.ఎమ్.క్యాంప్ ఆఫీస్ వాయిదా
Telugu Times
కాంగ్రెస్కు వలసల షాక్!
Andhrabhoomi
8న డిసిసిబి చైర్మన్ కూడా? సిఎం కెసిఆర్తో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ చర్చనీయాంశం. నల్లగొండ, జూన్ 6: అధికార టిఆర్ఎస్ పార్టీ 'ఆకర్ష్' ఆపరేషన్ అస్త్రం మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. ఈ దఫా నల్లగొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి సోదరుడు మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, డైరెక్టర్ గంగుల కృష్ణారెడ్డి, డిసిఎంఎస్ ...
'క్యాంపు' రాజకీయాలుసాక్షి
పనుల కోసమే: కోమటిరెడ్డి, టీఆర్ఎస్లోకి గుత్తా సోదరుడుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
8న డిసిసిబి చైర్మన్ కూడా? సిఎం కెసిఆర్తో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ చర్చనీయాంశం. నల్లగొండ, జూన్ 6: అధికార టిఆర్ఎస్ పార్టీ 'ఆకర్ష్' ఆపరేషన్ అస్త్రం మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. ఈ దఫా నల్లగొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి సోదరుడు మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, డైరెక్టర్ గంగుల కృష్ణారెడ్డి, డిసిఎంఎస్ ...
'క్యాంపు' రాజకీయాలు
పనుల కోసమే: కోమటిరెడ్డి, టీఆర్ఎస్లోకి గుత్తా సోదరుడు
沒有留言:
張貼留言