2015年6月5日 星期五

2015-06-06 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఏసీబీ కస్టడీకి రేవంత్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల వ్యవహారం కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విచారణ కోసం ఆయన్ని ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్‌సింహను నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి లక్ష్మీపతి ...

రేవంత్ రెడ్డి ఎపిసోడ్ : ఎవరా బాస్...? ఆ డబ్బు ఎక్కడిది?.. ఎవరు పంపారు? : ఏసీబీ ప్రశ్నలు   వెబ్ దునియా
రేవంత్‌కు నాలుగు రోజుల ఏసిబి కస్టడీ   Andhrabhoomi
'బాస్' ఎవరు?.. రేవంత్ విచారణకు ఎసిబి ప్రశ్నావళి రెడీ   ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి   
Oneindia Telugu   
అన్ని 57 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
డ్రగ్స్, డబ్బులకు బేబి సేల్: ఫేస్ బుక్ లో ప్రకటన   
Oneindia Telugu
అట్లాంటా: పుట్టబోయే బిడ్డను అమ్మకానికి పెట్టింది ఒక తల్లి. ఆ తల్లికి తిండికి లేక కాదు, కేవలం డబ్బు, డ్రగ్స్ ఇస్తే తనకు పుట్టబోయే పండంటి బిడ్డను ఇస్తానని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఫేస్ బుక్ లో రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి తల్లి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాంటా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. విషయం తెలుసుకున్న ...

ఫేస్ బుక్ లో అమ్మకానికి అమ్మతనం   సాక్షి
కడుపులో బిడ్డ కడుపులో ఉన్నట్లే.. అమ్మకానికి సిద్ధం.. డ్రగ్స్ ఇస్తే చాలు.. ఓ అమ్మ ...   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమరావతి: వైభవంగా సాగుతున్న రాజధాని భూమి పూజ కార్యక్రమం   
ఆంధ్రజ్యోతి
అమరావతి, జూన్‌ 6 : నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి భూమి పూజ కార్యక్రమం వైభవంగా సాగుతోంది. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు దంపతులు తరలివచ్చారు. చంద్రబాబుతోపాటు లోకేష్‌, బాలకృష్ణలు వచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌, సుజనాచౌదరి, అశోక్‌గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు, ...

నేడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూమి పూజ   వెబ్ దునియా
రేపు ఉదయం గం.4 నుంచి రాజధాని భూమి పూజ ప్రారంభం   సాక్షి
నిర్విగ్నంగా సాగుతున్న అమరావతి భూమిపూజ   తెలుగువన్

అన్ని 22 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇలాంటి సీఎం ఉండటం ప్రజల అదృష్టం   
సాక్షి
హైదరాబాద్: ''తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకోకుండా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయంటే.. వారికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క... వాళ్లంతా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఇదంతా సీఎం ...

తెలంగాణ వ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు   Andhrabhoomi
పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన ఎంపీ బాబుకు షాక్: కేసీఆర్ మంచోడన్న మల్లారెడ్డి   Oneindia Telugu
పేదల ఎజెండా అమలు తర్వాతే మిగతా పనులుః కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 48 వార్తల కథనాలు »   


సాక్షి
   
'పుట్టుకతో భారతీయుడిని కాదు..కానీ'   
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ...

నేను భారతీయుడినే   ప్రజాశక్తి
ఒప్పుకోక తప్పట్లేదు.. నేను భారతీయుడినే !   ఆంధ్రజ్యోతి
ఎట్టకేలకు భారతీయుడినేనని ఒప్పుకున్న గిలానీ.. తప్పట్లేదని కామెంట్..   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'బొత్స ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరు'   
సాక్షి
విశాఖపట్నం: మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బొత్స ప్రస్తుతం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారు కాంగ్రెస్ ను విడిచి వెళ్లి పోయినా పర్వాలేదు... కానీ పార్టీకి నష్టం ...

బొత్సకు షాక్: 'తప్పు చేశారు, అందుకే సస్పెన్షన్'   Oneindia Telugu
రాజీనామా చేసి మూడు రోజులైంది... ఇప్పుడు బహిష్కరణ ఏంటి.. బొత్స వ్యాఖ్య   వెబ్ దునియా
వైసీపీలో చేరుతున్న బొత్స..!   10tv
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
Andhrabhoomi   
అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆర్కే నగర్ ఉప ఎన్నిక: అమ్మ జయలలిత నామినేషన్.. ఖుష్బూ?   
వెబ్ దునియా
అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని రాధాకృష్ణన్ (ఆర్కే) నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 27న ఈ స్ధానానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు వెల్లడించడంతో ఇటీవలే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆర్‌కే నగర్ అసెంబ్లీ స్థానానికి జయలలిత నామినేషన్   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం వేగవంతమైన 'ఫేస్‌బుక్ లైట్'   
Oneindia Telugu
న్యూయార్క్: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో ఫేస్‌బుక్ లోడ్ కావడానికి, అప్ డేట్ కావడానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ మరో కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. 'ఫేస్‌బుక్ లైట్' పేరుతో తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్‌ను తక్కువ డేటాతో వినియోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలో మరింత వేగవంతమైన అనుభూతిని, నెట్‌వర్క్ ...

నెట్ స్లోగా ఉందా? ఫేస్ బుక్ లైట్ ట్రై చేయండి   సాక్షి
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఫాస్ట్ 'ఫేస్‌బుక్ లైట్'.. కొత్త యాప్ ఆవిష్కరణ   వెబ్ దునియా
నెట్ స్లో యూజర్స్‌కు ఫేస్‌బుక్ లైట్ వచ్చేసింది..   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


నేడే తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్‌-2015   
ఆంధ్రజ్యోతి
ఉస్మానియా యూనివర్సిటీ: బీఈడీ కోర్సు ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎడ్‌సెట్‌ శనివారం జరుగనుంది. ఓయూ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు తెలిపారు. నగరంలో 19,104 ...

హాల్‌టికెట్ లేకున్నా ఎడ్‌సెట్ రాయొచ్చు   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ మ్యాప్ వచ్చేసింది   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర పటాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విశేషాలు గల ఈ మ్యాప్‌ను ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పొందుపరచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 12వ అతి పెద్ద రాష్ట్రంగా సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాప్‌లో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను, పర్యాటక ...

ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...   10tv

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言