2015年6月5日 星期五

2015-06-06 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
మలేషియాలో భారీ భూకంపం   
సాక్షి
కౌలాలంపూర్: ఆగ్నేయ ఆసియాలోని మలేషియాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూతలానికి 10 కీలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గ నమోదయింది. మొదట భూకంపాన్ని యూఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే దీనివల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సి ...

మలేసియాలో భూకంపం... సునామీ ప్రమాదం లేదన్న ప్రభుత్వం   వెబ్ దునియా
మలేసియాలో భూకంపం   Namasthe Telangana
మలేషియాలో భూ ప్రకంపనలు   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బంగ్లాదేశ్ కు పయనమైన మోదీ   
సాక్షి
న్యూఢిల్లీ: రెండురోజుల చారిత్రక పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్ కు పయనమయ్యారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రాజ్ దూత్ విమానంలో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. 'ఇప్పుడే బంగ్లాదేశ్ కు బయలుదేరా. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రెండు ...

నేడు బంగ్లాదేశ్ పర్యటనకు మోదీ   వెబ్ దునియా
బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని   Namasthe Telangana
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ముస్తాబైన బంగ్లాదేశ్   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐదు సింహాల దాడి: మృత్యుంజయురాలు   
Oneindia Telugu
మెల్ బోర్న్: విహారయాత్రకు వెళ్లిన సమయంలో సింహాలు దాడి చేశాయి. ఆయితే ఆ బాలిక మృత్యువును జయించి కోలుకుంటున్నది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నివాసి నేహా శర్మ (15) అనే బాలిక ధైర్యం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న నేహా శర్మ ఇటివల దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు ...

సింహం నోటిలో తల దూర్చి... బతికి బయటపడిన.. ఎన్ఆర్ఐ బాలిక   వెబ్ దునియా
సింహం నోటి దాకా వెళ్లి..   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
దుబాయ్‌లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్   
Oneindia Telugu
దుబాయ్: భారతదేశంలో మ్యాగీ నూడిల్స్ విక్రయాలను పలు రాష్ట్రాలు నిషేధించడం తెలిసిందే. నెస్లె ఇండియా కంపెనీ యాజమాన్యం మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ దెబ్బ రెండు రోజుల ముందు దుబాయ్‌లో పడింది. అక్కడ మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని ఫుడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ గురువారం నోటీసులు ఇచ్చింది. అయితే ...

దుబాయ్ లో క్లియరెన్స్ సేల్!   సాక్షి
దుబాయ్ లో క్లియరెన్స్‌ సేల్‌!   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రపంచంలోనే తొలిసారి: పుర్రె మార్పిడి చికిత్స విజయవంతం   
Oneindia Telugu
ఆస్టిన్: ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అమెరికా వైద్యులు పూర్తి పుర్రె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. ఈ శస్త్ర చికిత్స దాదాపు 15 గంటల పాటు జరిగినట్లు హౌస్టన్ మెథడిస్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జేమ్స్ బోయ్‌సన్(55) అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడికి క్యాన్సర్ కారణంగా పుర్రె పై భాగం(మాడ)కు గాయం కావడంతో పుర్రె మార్పిడి ...

కపాలానే్న మార్చేశారు!   Andhrabhoomi
పుర్రెను మార్చేశారు!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అది అపర కుబేరుల గ్రామం... మొత్తం జనాభా 86 మందే..   
వెబ్ దునియా
అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక చిన్న ద్వీపం ఉంది. బిస్కేన్ బే పక్కనున్న ఆ దీవి పేరు ఇండియన్ క్రీక్ విలేజ్. విలేజ్ అంటే ఇదేదో చెట్లు, పుట్టలు తప్ప మరే సదుపాయాలు లేని చిన్న కుగ్రా అనుకునేరు. అక్కడున్న వారంతా అపర కుబేరులే. కేవలం 35 ఇళ్లు మాత్రమే ఉన్న గ్రామంలో జనాభా 86 మంది మాత్రమే. బిలియనీర్ బంకర్‌గా ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో ...

అపర కుబేరుల కుగ్రామం ఇండియన్ క్రీక్ విలేజ్ (వీడియో)   Oneindia Telugu
అది అపర కుబేరుల గ్రామం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   
ఆంధ్రజ్యోతి
వాషింగ్టన్‌, జూన్‌ 5 : తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవాలు అమెరికా లోని కొలంబస్, బోస్టన్, మిన్నియాపోలిస్, అట్లాంటా, ఫ్లోరిడా తదితర నగరాల్లో ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ - యుఎస్‌ఏ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొలంబస్ నగరం లో స్వరాష్ర్ట స్వప్నం నెరవేరి ఏడాది కావస్తున్న శుభసమయాన ఎన్నారై తెరాస అద్వర్యంలో సంబారాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన్నీరు ...

యుఎస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు(ఫోటోలు)   Oneindia Telugu
ఎన్నారై తెరాస అధ్యర్యంలో తెలంగాణ అవిర్భావ దినోత్సవ సంబురాలు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నకిలీ దంపతుల అరెస్ట్   
సాక్షి
చెన్నై: అమెరికా వీసా పొందేందుకు దంపతులుగా నటించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోగల అమెరికా రాయబార కార్యాలయంలో వీసా పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారి దస్తావేజులను అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో గుజరాత్‌కు చెందిన ఏంజలిన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకర్ నకిలీ దస్తావేజులను అందజేసినట్లు తెలిసింది. వారు భార్య,భర్తగా ...

అమెరికా వీసా కోసం దంపతులన్నారు.. అడ్డంగా దొరికిపోయారు..   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చేప చెట్టెక్కితే ఆస్ట్రేలియన్లకు ఎందుకు అంత భయం..?   
వెబ్ దునియా
ఆ చేప ఈదగలదు. పాకగలదు. నేలపై బతకగలదు. చెట్లను సునాయసంగా ఎక్కేయగలదు. అయినా చేపే కదా..! మరి దీనిని చూసి ఆస్ట్రేలియన్లకు ఎందుకంత వణుకు పుడుతోంది.? ప్రస్తుతం తమ ప్రాంతంలో సంతతి పెంచుకుంటున్నాయని అస్ట్రేలియన్లు తెగ హైరానా పడిపోతున్నారు. ఇంతకీ ఈ వింత చేప చేసే హాని ఏమిటి? చెట్లను ఎక్కనూ గలదు. నీటిలో ఈదను గలదు. భూమి మీద పాకనూ గలదు ...

చెట్టెక్కే చేప.. ఆస్ర్టేలియన్లకు వణుకు!   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమెరికాపై చైనా హాకర్ల సైబర్ దాడి... విలువైన సమాచారం చోరీ   
వెబ్ దునియా
అమెరికా సాంకేతిక పరిజ్ణానానికి చైనా హాకర్లు సవాల్ విసిరారు. కొన్ని లక్షల కంప్యూటర్లలోని సమాచారాన్ని చోరీ చేశారు. దాదాపుగా అన్ని శాఖలలోని కంప్యూటర్లపై ఈ దాడి జరిగింది. ఇది అమెరికాను కలవరపెడుతోంది. నెట్ వర్క్ పై జరుగుతున్న దాడిని ఎలా అరికట్టాలని అమెరికా మేధావులు తలలు పట్టుకుంటున్నారు. హ్యాకర్లు దాదాపు 40 లక్షల మంది ప్రస్తుత, ...

అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ల హ్యాకింగ్   సాక్షి
అమెరికాపై హ్యాక్ పంజా   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言