సాక్షి
ప్రపంచ యూత్ ఆర్చరీ నుంచి తప్పుకున్న భారత్
సాక్షి
న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) ...
యూత్ ఆర్చరీ చాంపియన్షిప్: మన యువ ఆర్చర్లకు వీసా నిరాకరణఆంధ్రజ్యోతి
భారత యూత్ ఆర్చరీ జట్టుకు వీసా నిరాకరణAndhrabhoomi
భారత అర్చర్లకు అమెరికా వీసా నిరాకరణ: ఏఏఐ దిగ్ర్భాంతిOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్స్ నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇందులో పాల్గొనాల్సిన 31 మంది ఆర్చర్ల బృందంలో 20 మందికి యూఎస్ ఎంబసీ వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 14 వరకు దక్షిణ డకోటాలోని యాంక్టాన్లో ఈ టోర్నీ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం నేడు (శనివారం) ...
యూత్ ఆర్చరీ చాంపియన్షిప్: మన యువ ఆర్చర్లకు వీసా నిరాకరణ
భారత యూత్ ఆర్చరీ జట్టుకు వీసా నిరాకరణ
భారత అర్చర్లకు అమెరికా వీసా నిరాకరణ: ఏఏఐ దిగ్ర్భాంతి
Oneindia Telugu
మొర్తాజాకు ప్రమాదం: కారుండగా సైకిల్పై ఎందుకొచ్చాడు?
Oneindia Telugu
ముంబై: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా కారులో కాకుండా సైకిల్ రిక్షాపై ప్రయాణించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సైకిల్ రిక్షాపై ప్రయాణిస్తూ ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. భారత్తో సిరీస్ నేపథ్యంలో శిక్షణ కోసం సైకిల్పై వెళ్తుండగా బస్సు ఢీకొని అతను ప్రమాదానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ ...
భారత్తో సిరీస్.. బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ: రియాజ్ అవుట్వెబ్ దునియా
మహ్మదుల్లా అవుట్సాక్షి
మహ్మదుల్లా అవుట్..మష్రఫేకు గాయాలుఆంధ్రజ్యోతి
Andhrabhoomi
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ కెప్టెన్ మష్రాఫే మొర్తాజా కారులో కాకుండా సైకిల్ రిక్షాపై ప్రయాణించడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సైకిల్ రిక్షాపై ప్రయాణిస్తూ ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. భారత్తో సిరీస్ నేపథ్యంలో శిక్షణ కోసం సైకిల్పై వెళ్తుండగా బస్సు ఢీకొని అతను ప్రమాదానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ క్రికెట్ ...
భారత్తో సిరీస్.. బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ: రియాజ్ అవుట్
మహ్మదుల్లా అవుట్
మహ్మదుల్లా అవుట్..మష్రఫేకు గాయాలు
ఆంధ్రజ్యోతి
ఇండోనేసియా ఓపెన్లో కశ్యప్ కేక..
ఆంధ్రజ్యోతి
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత్కు శుక్రవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మరో సంచలనం సృష్టించాడు. క్వార్టర్స్లో ప్రపంచ నెం.1 చెన్ లాంగ్ను మట్టికరిపించి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే భారీ అంచనాలున్న ప్రపంచ నెం.1 సైనా నెహ్వాల్ కథ ముగిసింది. క్వార్టర్స్లో సైనాకు ...
కశ్యప్ కేకసాక్షి
కశ్యప్ సంచలనం: వరల్డ్ ఛాంపియన్ని మట్టి కరిపించాడుOneindia Telugu
పారుపల్లి కశ్యప్ అదుర్స్: చెన్ లాంగ్పై గెలుపుతో రికార్డువెబ్ దునియా
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జకర్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత్కు శుక్రవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ మరో సంచలనం సృష్టించాడు. క్వార్టర్స్లో ప్రపంచ నెం.1 చెన్ లాంగ్ను మట్టికరిపించి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే భారీ అంచనాలున్న ప్రపంచ నెం.1 సైనా నెహ్వాల్ కథ ముగిసింది. క్వార్టర్స్లో సైనాకు ...
కశ్యప్ కేక
కశ్యప్ సంచలనం: వరల్డ్ ఛాంపియన్ని మట్టి కరిపించాడు
పారుపల్లి కశ్యప్ అదుర్స్: చెన్ లాంగ్పై గెలుపుతో రికార్డు
ఆంధ్రజ్యోతి
వారెవా.. వావ్రింకా ! ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తొలిసారి
ఆంధ్రజ్యోతి
స్విస్ టెన్నిస్ దిగ్గజం, 17 గ్రాండ్స్లామ్ టైటిళ్ల వీరుడు రోజర్ ఫెడరర్ను క్వార్టర్స్లోనే మట్టికరిపించిన స్టానిస్లాస్ వావ్రింకా కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లాడు..! స్థానిక ఆటగాడు జో విల్ఫ్రెడ్ సోంగాపై ఉత్కంఠ విజయం సాధించి టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. 1988 తర్వాత రోలాండ్ గారోస్లో ఫైనల్కు చేరిన తొలి ఆటగాడిగా ...
వారె'వావ్రింకా'సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఫైనల్కు వావ్రిన్కాAndhrabhoomi
వావ్రింకా తొలిసారిగా...ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
స్విస్ టెన్నిస్ దిగ్గజం, 17 గ్రాండ్స్లామ్ టైటిళ్ల వీరుడు రోజర్ ఫెడరర్ను క్వార్టర్స్లోనే మట్టికరిపించిన స్టానిస్లాస్ వావ్రింకా కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లాడు..! స్థానిక ఆటగాడు జో విల్ఫ్రెడ్ సోంగాపై ఉత్కంఠ విజయం సాధించి టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. 1988 తర్వాత రోలాండ్ గారోస్లో ఫైనల్కు చేరిన తొలి ఆటగాడిగా ...
వారె'వావ్రింకా'
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఫైనల్కు వావ్రిన్కా
వావ్రింకా తొలిసారిగా...
Oneindia Telugu
ఢిల్లీ రోడ్లపై అర్ధరాత్రి ధోని, కోహ్లీల కారు రేసింగ్..!
Oneindia Telugu
బెంగుళూరు: గత కొన్నేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో ఓ అర్ధరాత్రి విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని రేసింగ్లో పాల్గొన్నారంట. ఈ ఫార్ములా వన్ రేసింగ్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గెలిచాడంట. ఈ విషయాన్ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్యూలో స్వయంగా వెల్లడించాడు. ఇంటర్యూలో విరాట్ కోహ్లీ మరిన్ని ఆసక్తికర విషయాలు ...
ద్రావిడ్ ఉండాల్సింది: కోహ్లీ, అనుష్కవద్ద పిల్లాడిలాthatsCricket Telugu
ద్రవిడ్ ఉంటే ఇంకా బాగుండేదిసాక్షి
తను కూడా ఉంటే బాగుండేది!ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగుళూరు: గత కొన్నేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో ఓ అర్ధరాత్రి విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని రేసింగ్లో పాల్గొన్నారంట. ఈ ఫార్ములా వన్ రేసింగ్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గెలిచాడంట. ఈ విషయాన్ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్యూలో స్వయంగా వెల్లడించాడు. ఇంటర్యూలో విరాట్ కోహ్లీ మరిన్ని ఆసక్తికర విషయాలు ...
ద్రావిడ్ ఉండాల్సింది: కోహ్లీ, అనుష్కవద్ద పిల్లాడిలా
ద్రవిడ్ ఉంటే ఇంకా బాగుండేది
తను కూడా ఉంటే బాగుండేది!
సాక్షి
కేరళలోకి ప్రవేశించిన నైరుతి
సాక్షి
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/న్యూఢిల్లీ: వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. అరేబియా సముద్రంలో ప్రతికూల పరిస్థితులను నెమ్మదిగా అధిగమిస్తూ శుక్రవారం ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1నే ఇవి కేరళను తాకుతాయి. ఈ ఏడాది అండమాన్ సముద్రంలో వారం రోజుల ముందుగానే (మే 14న) ...
కేరళకు నైరుతి రుతుపవనాలుప్రజాశక్తి
కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలుఆంధ్రజ్యోతి
తెలంగాణ జిల్లాల్లో వర్షాలుVaartha
Andhrabhoomi
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్/న్యూఢిల్లీ: వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. అరేబియా సముద్రంలో ప్రతికూల పరిస్థితులను నెమ్మదిగా అధిగమిస్తూ శుక్రవారం ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1నే ఇవి కేరళను తాకుతాయి. ఈ ఏడాది అండమాన్ సముద్రంలో వారం రోజుల ముందుగానే (మే 14న) ...
కేరళకు నైరుతి రుతుపవనాలు
కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
Vaartha
కొత్త లీగ్ సచిన్ వర్సెస్ వార్న్ ఐసిసి అనుమతి
Vaartha
దుబాయ్ : ట్విటర్లో సచిన్ వర్సెస్ వార్న్ అనే ట్వీట్ హల్చల్ చేస్తుంది.కాగా క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్,షేన్ వార్న్ సొంతంగా ఒక టి20 లీగ్ను ప్రారంభించాలని అనుకుంటున్నారు.దీనికి అనుమతి ఇవ్వాలని సచిన్,వార్న్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు.ఇందులో భాగంగా సచిన్,షేన్ వార్న్లు దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసిసి హెచ్ ఆఫీసుకి ...
లెజెండ్స్ లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధంసాక్షి
ఐసీసీ దృష్టికి 'లెజెండ్ టి-20' బ్లూప్రింట్ఆంధ్రజ్యోతి
సచిన్-వార్న్ టీ20కి ఐసీసీ ఆమోదంప్రజాశక్తి
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
దుబాయ్ : ట్విటర్లో సచిన్ వర్సెస్ వార్న్ అనే ట్వీట్ హల్చల్ చేస్తుంది.కాగా క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్,షేన్ వార్న్ సొంతంగా ఒక టి20 లీగ్ను ప్రారంభించాలని అనుకుంటున్నారు.దీనికి అనుమతి ఇవ్వాలని సచిన్,వార్న్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు.ఇందులో భాగంగా సచిన్,షేన్ వార్న్లు దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసిసి హెచ్ ఆఫీసుకి ...
లెజెండ్స్ లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధం
ఐసీసీ దృష్టికి 'లెజెండ్ టి-20' బ్లూప్రింట్
సచిన్-వార్న్ టీ20కి ఐసీసీ ఆమోదం
Oneindia Telugu
అదృష్టం తలుపు తట్టింది: పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది
Oneindia Telugu
అమరావతి: రోజూ వారి పనుల్లో భాగంగా ఓ మహిళ పొలానికి వెళ్లింది. పొలంలో పని చేసుకుంటుండగా ఆమెకు విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సంఘనట అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వజ్రాన్ని ఆ మహిళ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి దాన్ని రూ.15 లక్షలు, 10 తులాల ...
పొలం పనికి వెళితే వజ్రం దొరికిందిVaartha
పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది..ఆంధ్రజ్యోతి
ములకలపెంటలో విలువైన వజ్రం లభ్యం!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: రోజూ వారి పనుల్లో భాగంగా ఓ మహిళ పొలానికి వెళ్లింది. పొలంలో పని చేసుకుంటుండగా ఆమెకు విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ సంఘనట అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వజ్రాన్ని ఆ మహిళ కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి దాన్ని రూ.15 లక్షలు, 10 తులాల ...
పొలం పనికి వెళితే వజ్రం దొరికింది
పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది..
ములకలపెంటలో విలువైన వజ్రం లభ్యం!
సాక్షి
బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి రాజీనామా
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం అధిపతి రవి సవాని.. తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామాను బీసీసీఐకి శుక్రవారం సమర్పించారు. అతని రాజీనామాను ఆమోదించామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2012లో ఈ పదవిని చేపట్టిన రవి.. ఈ ఏడాది ఏప్రిల్లోనే రాజీనామా చేయాలనుకున్నారు. అయితే ...
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామాసాక్షి
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం అధిపతి రవి సవాని.. తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామాను బీసీసీఐకి శుక్రవారం సమర్పించారు. అతని రాజీనామాను ఆమోదించామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2012లో ఈ పదవిని చేపట్టిన రవి.. ఈ ఏడాది ఏప్రిల్లోనే రాజీనామా చేయాలనుకున్నారు. అయితే ...
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా
వెబ్ దునియా
గాంధీ-మండేలా సిరీస్!
సాక్షి
జొహన్నెస్బర్గ్: అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్కు ఈ మహాత్ముల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చి నాలుగు ...
గాంధీ-మండేలా సిరీస్పై చర్చలుఆంధ్రజ్యోతి
'గాంధీ-మండేలా సిరీస్'పై చర్చలుప్రజాశక్తి
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య గాంధీ-మండేలా సిరీస్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
జొహన్నెస్బర్గ్: అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్కు ఈ మహాత్ముల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చి నాలుగు ...
గాంధీ-మండేలా సిరీస్పై చర్చలు
'గాంధీ-మండేలా సిరీస్'పై చర్చలు
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య గాంధీ-మండేలా సిరీస్
沒有留言:
張貼留言