వెబ్ దునియా
లిఫ్టిస్తానంటూ నమ్మించాడు.. చితగ్గొట్టి టెక్కీని నిలువు దోపిడీ చేశాడు.
వెబ్ దునియా
విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వల వేశాడో మోసగాడు. అప్పుడప్పుడే ఏటియం నుంచి బయటకు వస్తున్న ఆయన వద్ద డబ్బు ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకున్న కేటుగాడు. లిఫ్టిస్తానంటూ ఆయనను నమ్మించాడు. ఆపై కొద్ది దూరం వెళ్లిన తరువాత చితగ్గొట్టి ఆయనను నిలువుదోపిడీ చేశాడు. పూణేలోని హింజెవాడి ఐటీ పార్కు ప్రాంతంలో ...
లిఫ్టు ఇస్తామని చెప్పి.. టెక్కీని చితకబాది, దోచుకున్నారుOneindia Telugu
లిఫ్ట్ ఇస్తామంటూ.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోచేశారు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వల వేశాడో మోసగాడు. అప్పుడప్పుడే ఏటియం నుంచి బయటకు వస్తున్న ఆయన వద్ద డబ్బు ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకున్న కేటుగాడు. లిఫ్టిస్తానంటూ ఆయనను నమ్మించాడు. ఆపై కొద్ది దూరం వెళ్లిన తరువాత చితగ్గొట్టి ఆయనను నిలువుదోపిడీ చేశాడు. పూణేలోని హింజెవాడి ఐటీ పార్కు ప్రాంతంలో ...
లిఫ్టు ఇస్తామని చెప్పి.. టెక్కీని చితకబాది, దోచుకున్నారు
లిఫ్ట్ ఇస్తామంటూ.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను దోచేశారు!
వెబ్ దునియా
ఆర్కే నగర్ ఉప ఎన్నిక: అమ్మ జయలలిత నామినేషన్.. ఖుష్బూ?
వెబ్ దునియా
అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని రాధాకృష్ణన్ (ఆర్కే) నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 27న ఈ స్ధానానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు వెల్లడించడంతో ఇటీవలే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జయలలిత నామినేషన్Andhrabhoomi
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న 'అమ్మ'ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని రాధాకృష్ణన్ (ఆర్కే) నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 27న ఈ స్ధానానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు వెల్లడించడంతో ఇటీవలే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జయలలిత నామినేషన్
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న 'అమ్మ'
సాక్షి
'పుట్టుకతో భారతీయుడిని కాదు..కానీ'
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ...
నేను భారతీయుడినేప్రజాశక్తి
ఒప్పుకోక తప్పట్లేదు.. నేను భారతీయుడినే !ఆంధ్రజ్యోతి
ఎట్టకేలకు భారతీయుడినేనని ఒప్పుకున్న గిలానీ.. తప్పట్లేదని కామెంట్..వెబ్ దునియా
Vaartha
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ...
నేను భారతీయుడినే
ఒప్పుకోక తప్పట్లేదు.. నేను భారతీయుడినే !
ఎట్టకేలకు భారతీయుడినేనని ఒప్పుకున్న గిలానీ.. తప్పట్లేదని కామెంట్..
వెబ్ దునియా
బంగ్లాదేశ్ కు పయనమైన మోదీ
సాక్షి
న్యూఢిల్లీ: రెండురోజుల చారిత్రక పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్ కు పయనమయ్యారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రాజ్ దూత్ విమానంలో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. 'ఇప్పుడే బంగ్లాదేశ్ కు బయలుదేరా. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రెండు ...
నేడు బంగ్లాదేశ్ పర్యటనకు మోదీవెబ్ దునియా
బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధానిNamasthe Telangana
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ముస్తాబైన బంగ్లాదేశ్Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రెండురోజుల చారిత్రక పర్యటన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్ కు పయనమయ్యారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రాజ్ దూత్ విమానంలో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. 'ఇప్పుడే బంగ్లాదేశ్ కు బయలుదేరా. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రెండు ...
నేడు బంగ్లాదేశ్ పర్యటనకు మోదీ
బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని
ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ముస్తాబైన బంగ్లాదేశ్
Oneindia Telugu
జయలలిత కేసు: కోర్టు విచారణకు రూ. 5.11 కోట్లు ఖర్చు
Oneindia Telugu
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 5.11 కోట్లు ఖర్చు చేసిందని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఈ లెక్కలను తమిళనాడు ప్రభుత్వానికి పంపించి బిల్లు వసూలు చెయ్యాలని సిద్దమవుతున్నారు. 19 సంవత్సరాల క్రితం జయలలిత మీద అక్రమాస్తుల కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో ...
రూ. 5.11 కోట్ల బిల్లును రెడీ చేస్తున్న కర్ణాటకసాక్షి
జయలలిత అక్రమాస్తుల కేసు: రూ.5.11 కోట్లు ఖర్చైంది.. ఇవ్వండి..వెబ్ దునియా
జయ పై పెట్టిన ఖర్చును తిరిగివ్వమన్న కర్ణాటకNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 5.11 కోట్లు ఖర్చు చేసిందని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఈ లెక్కలను తమిళనాడు ప్రభుత్వానికి పంపించి బిల్లు వసూలు చెయ్యాలని సిద్దమవుతున్నారు. 19 సంవత్సరాల క్రితం జయలలిత మీద అక్రమాస్తుల కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో ...
రూ. 5.11 కోట్ల బిల్లును రెడీ చేస్తున్న కర్ణాటక
జయలలిత అక్రమాస్తుల కేసు: రూ.5.11 కోట్లు ఖర్చైంది.. ఇవ్వండి..
జయ పై పెట్టిన ఖర్చును తిరిగివ్వమన్న కర్ణాటక
సాక్షి
రేపిస్టులు ఒట్టి అమాయకులు: గోవా మంత్రి
సాక్షి
పణాజి: 'గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడంలేదు చెప్పండి. ఇదిగో.. ఇద్దరు మహిళల్ని రేప్ చేసిన నిందితులున్నారే.. పాపం ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చాలా చిన్న సంఘటనలు. ఇలాంటి ఘటనలవల్ల మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు'.. ఇవీ బాధ్యత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ తాజా వ్యాఖ్యలు.
వాళ్లు అమాయకులు: గోవా రేప్ కేసు నిందితులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యOneindia Telugu
రేపిస్టులు అమాయకులు.. గ్యాంగ్ రేప్లు ఎక్కడ జరగడం లేదు... గోవా మంత్రి వివాదాస్పద ...వెబ్ దునియా
రేపిస్టులు అమాయకులు.. గోవా మంత్రితెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
పణాజి: 'గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడంలేదు చెప్పండి. ఇదిగో.. ఇద్దరు మహిళల్ని రేప్ చేసిన నిందితులున్నారే.. పాపం ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చాలా చిన్న సంఘటనలు. ఇలాంటి ఘటనలవల్ల మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు'.. ఇవీ బాధ్యత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ తాజా వ్యాఖ్యలు.
వాళ్లు అమాయకులు: గోవా రేప్ కేసు నిందితులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్య
రేపిస్టులు అమాయకులు.. గ్యాంగ్ రేప్లు ఎక్కడ జరగడం లేదు... గోవా మంత్రి వివాదాస్పద ...
రేపిస్టులు అమాయకులు.. గోవా మంత్రి
Oneindia Telugu
టాప్ 10 క్రిమినల్స్: క్షమించండి, మళ్లీ రిపీట్ అవ్వదని మోడీకి గూగుల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి గూగుల్ క్షమాపణలు చెప్పింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో 'టాప్ 10 క్రిమినల్స్' అని కొడితే ప్రధాని మోడీ ఫోటో వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గూగుల్ ఇలాంటి ఆశ్చర్యకర ఫలితాలు గందరగోళం లేదా పొరపాటు కారణంగానే వస్తాయని అన్నారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు ...
టాప్ క్రిమినల్స్ సెర్చ్ జాబితాలో మోదీ ఫొటోపై గూగుల్ క్షమాపణఆంధ్రజ్యోతి
మోడీకి గూగుల్ క్షమాపణVaartha
టాప్-10 క్రిమినల్స్లో లిస్టులో మోడీ: క్షమాపణలు చెప్పిన గూగుల్వెబ్ దునియా
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి గూగుల్ క్షమాపణలు చెప్పింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో 'టాప్ 10 క్రిమినల్స్' అని కొడితే ప్రధాని మోడీ ఫోటో వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన గూగుల్ ఇలాంటి ఆశ్చర్యకర ఫలితాలు గందరగోళం లేదా పొరపాటు కారణంగానే వస్తాయని అన్నారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు ...
టాప్ క్రిమినల్స్ సెర్చ్ జాబితాలో మోదీ ఫొటోపై గూగుల్ క్షమాపణ
మోడీకి గూగుల్ క్షమాపణ
టాప్-10 క్రిమినల్స్లో లిస్టులో మోడీ: క్షమాపణలు చెప్పిన గూగుల్
సాక్షి
మ్యాగీ నూడుల్స్ ఔట్
సాక్షి
... ♢ నిరాధార కారణాల వల్ల ఈ గందరగోళం.. మా ఉత్పత్తులు పూర్తి సురక్షితం: నెస్లే ♢ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను నిలిపేసిన మధ్యప్రదేశ్ ♢ భారత్ నుంచి దిగుమతైన మ్యాగీ ఉత్పత్తులను నిషేధించిన నేపాల్, సింగపూర్ న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ...
మ్యాగీపై నిషేధం సంపూర్ణం.. సింగపూర్, నేపాల్లోనూ!ఆంధ్రజ్యోతి
మ్యాగీపై ప్రభుత్వ నిషేధం!ప్రజాశక్తి
మ్యాగీపై నెస్లే వెనుకడుగుNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 90 వార్తల కథనాలు »
సాక్షి
... ♢ నిరాధార కారణాల వల్ల ఈ గందరగోళం.. మా ఉత్పత్తులు పూర్తి సురక్షితం: నెస్లే ♢ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను నిలిపేసిన మధ్యప్రదేశ్ ♢ భారత్ నుంచి దిగుమతైన మ్యాగీ ఉత్పత్తులను నిషేధించిన నేపాల్, సింగపూర్ న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ...
మ్యాగీపై నిషేధం సంపూర్ణం.. సింగపూర్, నేపాల్లోనూ!
మ్యాగీపై ప్రభుత్వ నిషేధం!
మ్యాగీపై నెస్లే వెనుకడుగు
సాక్షి
'భారత్ ను ఎదుర్కోగల సామర్థ్యం మాకూ ఉంది'
సాక్షి
ఇస్లామాబాద్: భారత్- పాకిస్థాన్ల మధ్య రెచ్చగొట్టే వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు దిగింది. భారత్ ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా ఎదుర్కోగల సామర్థ్యం పాక్ బలగాలకు ఉందని గురువారం సైనిక దళాల అధిపతి రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ...
సమాన గౌరవం ఉంటేనే చర్చలుNamasthe Telangana
పాక్ నోట కాశ్మీర్ రాగం...10tv
కాశ్మీర్ ఎప్పటికైనా పాక్దే: రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలుOneindia Telugu
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: భారత్- పాకిస్థాన్ల మధ్య రెచ్చగొట్టే వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు దిగింది. భారత్ ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా ఎదుర్కోగల సామర్థ్యం పాక్ బలగాలకు ఉందని గురువారం సైనిక దళాల అధిపతి రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ...
సమాన గౌరవం ఉంటేనే చర్చలు
పాక్ నోట కాశ్మీర్ రాగం...
కాశ్మీర్ ఎప్పటికైనా పాక్దే: రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగువన్
మళ్ళీ ఇండియాకి వస్తావా.. వద్దు తల్లోయ్..
తెలుగువన్
ఇండియా నెత్తిన అనేక విదేశీ బండలు వున్నాయి. వాటిలో వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ ఒకరు. బంగ్లాదేశ్కి చెందిన ఈ రచయిత్రి వివాదాస్పదమైన తన రచనల కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముస్లిం తీవ్రవాదులు ఈమెను హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వుండటంతో మన దేశానికి వచ్చి తలదాచుకున్నారు. ఇలాంటి ఉదారమైన పనులు చేయడంలో ఆరితేరిన ...
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...సాక్షి
మళ్లీ ఇండియాకు వస్తా : తస్లిమా నస్రీన్ప్రజాశక్తి
అమెరికాలో తస్లీమా నస్రీన్: అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా..వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
ఇండియా నెత్తిన అనేక విదేశీ బండలు వున్నాయి. వాటిలో వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ ఒకరు. బంగ్లాదేశ్కి చెందిన ఈ రచయిత్రి వివాదాస్పదమైన తన రచనల కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముస్లిం తీవ్రవాదులు ఈమెను హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వుండటంతో మన దేశానికి వచ్చి తలదాచుకున్నారు. ఇలాంటి ఉదారమైన పనులు చేయడంలో ఆరితేరిన ...
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...
మళ్లీ ఇండియాకు వస్తా : తస్లిమా నస్రీన్
అమెరికాలో తస్లీమా నస్రీన్: అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా..
沒有留言:
張貼留言