ఆంధ్రజ్యోతి
అమరావతి: వైభవంగా సాగుతున్న రాజధాని భూమి పూజ కార్యక్రమం
ఆంధ్రజ్యోతి
అమరావతి, జూన్ 6 : నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూమి పూజ కార్యక్రమం వైభవంగా సాగుతోంది. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు దంపతులు తరలివచ్చారు. చంద్రబాబుతోపాటు లోకేష్, బాలకృష్ణలు వచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, సుజనాచౌదరి, అశోక్గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు, ...
నేడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూమి పూజవెబ్ దునియా
నిర్విగ్నంగా సాగుతున్న అమరావతి భూమిపూజతెలుగువన్
రేపు ఉదయం గం.4 నుంచి రాజధాని భూమి పూజ ప్రారంభంసాక్షి
10tv
ప్రజాశక్తి
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అమరావతి, జూన్ 6 : నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూమి పూజ కార్యక్రమం వైభవంగా సాగుతోంది. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు దంపతులు తరలివచ్చారు. చంద్రబాబుతోపాటు లోకేష్, బాలకృష్ణలు వచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, సుజనాచౌదరి, అశోక్గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు, ...
నేడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూమి పూజ
నిర్విగ్నంగా సాగుతున్న అమరావతి భూమిపూజ
రేపు ఉదయం గం.4 నుంచి రాజధాని భూమి పూజ ప్రారంభం
సాక్షి
ఇలాంటి సీఎం ఉండటం ప్రజల అదృష్టం
సాక్షి
హైదరాబాద్: ''తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకోకుండా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయంటే.. వారికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క... వాళ్లంతా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఇదంతా సీఎం ...
తెలంగాణ వ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలుAndhrabhoomi
పేదల ఎజెండా అమలు తర్వాతే మిగతా పనులుః కేసీఆర్ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన ఎంపీ బాబుకు షాక్: కేసీఆర్ మంచోడన్న మల్లారెడ్డిOneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 48 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: ''తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకోకుండా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయంటే.. వారికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క... వాళ్లంతా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఇదంతా సీఎం ...
తెలంగాణ వ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
పేదల ఎజెండా అమలు తర్వాతే మిగతా పనులుః కేసీఆర్
పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన ఎంపీ బాబుకు షాక్: కేసీఆర్ మంచోడన్న మల్లారెడ్డి
సాక్షి
ఏసీబీ కస్టడీకి రేవంత్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల వ్యవహారం కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విచారణ కోసం ఆయన్ని ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. రేవంత్తో పాటు నిందితులు సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్సింహను నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి లక్ష్మీపతి ...
రేవంత్ రెడ్డి ఎపిసోడ్ : ఎవరా బాస్...? ఆ డబ్బు ఎక్కడిది?.. ఎవరు పంపారు? : ఏసీబీ ప్రశ్నలువెబ్ దునియా
రేవంత్కు నాలుగు రోజుల ఏసిబి కస్టడీAndhrabhoomi
'బాస్' ఎవరు?.. రేవంత్ విచారణకు ఎసిబి ప్రశ్నావళి రెడీఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 57 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల వ్యవహారం కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మరోసారి చుక్కెదురైంది. విచారణ కోసం ఆయన్ని ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. రేవంత్తో పాటు నిందితులు సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్సింహను నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి లక్ష్మీపతి ...
రేవంత్ రెడ్డి ఎపిసోడ్ : ఎవరా బాస్...? ఆ డబ్బు ఎక్కడిది?.. ఎవరు పంపారు? : ఏసీబీ ప్రశ్నలు
రేవంత్కు నాలుగు రోజుల ఏసిబి కస్టడీ
'బాస్' ఎవరు?.. రేవంత్ విచారణకు ఎసిబి ప్రశ్నావళి రెడీ
సాక్షి
'బొత్స ఎవరి మాటా వినే పరిస్థితుల్లో లేరు'
సాక్షి
విశాఖపట్నం: మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బొత్స ప్రస్తుతం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారు కాంగ్రెస్ ను విడిచి వెళ్లి పోయినా పర్వాలేదు... కానీ పార్టీకి నష్టం ...
బొత్సకు షాక్: 'తప్పు చేశారు, అందుకే సస్పెన్షన్'Oneindia Telugu
రాజీనామా చేసి మూడు రోజులైంది... ఇప్పుడు బహిష్కరణ ఏంటి.. బొత్స వ్యాఖ్యవెబ్ దునియా
వైసీపీలో చేరుతున్న బొత్స..!10tv
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 29 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బొత్స ప్రస్తుతం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారు కాంగ్రెస్ ను విడిచి వెళ్లి పోయినా పర్వాలేదు... కానీ పార్టీకి నష్టం ...
బొత్సకు షాక్: 'తప్పు చేశారు, అందుకే సస్పెన్షన్'
రాజీనామా చేసి మూడు రోజులైంది... ఇప్పుడు బహిష్కరణ ఏంటి.. బొత్స వ్యాఖ్య
వైసీపీలో చేరుతున్న బొత్స..!
నేడే తెలంగాణ రాష్ట్ర ఎడ్సెట్-2015
ఆంధ్రజ్యోతి
ఉస్మానియా యూనివర్సిటీ: బీఈడీ కోర్సు ప్రవేశ పరీక్ష టీఎస్ఎడ్సెట్ శనివారం జరుగనుంది. ఓయూ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు తెలిపారు. నగరంలో 19,104 ...
హాల్టికెట్ లేకున్నా ఎడ్సెట్ రాయొచ్చుసాక్షి
నేడు ఎడ్సెట్-2015 ప్రవేశ పరీక్షNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఉస్మానియా యూనివర్సిటీ: బీఈడీ కోర్సు ప్రవేశ పరీక్ష టీఎస్ఎడ్సెట్ శనివారం జరుగనుంది. ఓయూ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు తెలిపారు. నగరంలో 19,104 ...
హాల్టికెట్ లేకున్నా ఎడ్సెట్ రాయొచ్చు
నేడు ఎడ్సెట్-2015 ప్రవేశ పరీక్ష
సాక్షి
తెలంగాణ మ్యాప్ వచ్చేసింది
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర పటాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విశేషాలు గల ఈ మ్యాప్ను ఆ సంస్థ తన వెబ్సైట్లో పొందుపరచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 12వ అతి పెద్ద రాష్ట్రంగా సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాప్లో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను, పర్యాటక ...
ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...10tv
తెలంగాణ మ్యాప్ను అధికారికంగా విడుదల చేసిన సర్వే ఆఫ్ ఇండియాఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర పటాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విశేషాలు గల ఈ మ్యాప్ను ఆ సంస్థ తన వెబ్సైట్లో పొందుపరచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 12వ అతి పెద్ద రాష్ట్రంగా సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాప్లో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను, పర్యాటక ...
ఇండియా మ్యాప్ లోకి తెలంగాణ ఎంటర్...
తెలంగాణ మ్యాప్ను అధికారికంగా విడుదల చేసిన సర్వే ఆఫ్ ఇండియా
సాక్షి
'దమ్ముంటే చంద్రబాబుపై కేసు పెట్టాలి'
సాక్షి
కాకినాడ: దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప ... కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేసి టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని ఇరికించారని ఆరోపించారు.
దమ్ముంటే చంద్రబాబుపై కేసు పెట్టండి... కేసీఆర్కు చినరాజప్ప సవాల్వెబ్ దునియా
తూర్పుగోదావరి : స్టింగ్ ఆపరేషన్ టేపులు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఉంది - ఏపీ ...ఆంధ్రజ్యోతి
పోన్ టాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు-ఎపి మంత్రిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కాకినాడ: దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప ... కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేసి టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని ఇరికించారని ఆరోపించారు.
దమ్ముంటే చంద్రబాబుపై కేసు పెట్టండి... కేసీఆర్కు చినరాజప్ప సవాల్
తూర్పుగోదావరి : స్టింగ్ ఆపరేషన్ టేపులు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఉంది - ఏపీ ...
పోన్ టాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు-ఎపి మంత్రి
వెబ్ దునియా
రేవంత్ ఏపిసోడ్ : బాబు పేరు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు... ప్రాణహాని వుంది ...
వెబ్ దునియా
''నువ్వు పోలీసులకు లొంగిపోవద్దు. ముందు మమ్మల్ని ప్రత్యేకంగా కలువు. నీకు రూ. 10 నుంచి 15 లక్షలు ఇవ్వడంతోపాటు కేసు నుంచి నిన్ను తప్పిస్తాం. పూర్తి భద్రత కల్పిస్తాం. మంత్రులతో డైరక్ట్గా మాట్లాడే ఏర్పాటు కల్పిస్తాం. మేము చెప్పినట్లుగా చెబితే చాలు''... అని ప్రలోభ పెడుతున్నారని ఓటుకు నోటు కేసులో ముద్దాయి అయిన జెరూసలేం మత్తయ్య ...
చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు.. మత్తయ్యతెలుగువన్
బాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు: మత్తయ్యఆంధ్రజ్యోతి
బాబు పేరు చెప్పమని బెదిరింపు!: మత్తయ్య, రేవంత్ మలుపు తిరుగుతుందా?Oneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
''నువ్వు పోలీసులకు లొంగిపోవద్దు. ముందు మమ్మల్ని ప్రత్యేకంగా కలువు. నీకు రూ. 10 నుంచి 15 లక్షలు ఇవ్వడంతోపాటు కేసు నుంచి నిన్ను తప్పిస్తాం. పూర్తి భద్రత కల్పిస్తాం. మంత్రులతో డైరక్ట్గా మాట్లాడే ఏర్పాటు కల్పిస్తాం. మేము చెప్పినట్లుగా చెబితే చాలు''... అని ప్రలోభ పెడుతున్నారని ఓటుకు నోటు కేసులో ముద్దాయి అయిన జెరూసలేం మత్తయ్య ...
చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు.. మత్తయ్య
బాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు: మత్తయ్య
బాబు పేరు చెప్పమని బెదిరింపు!: మత్తయ్య, రేవంత్ మలుపు తిరుగుతుందా?
సాక్షి
5 కోట్ల టన్నుల బొగ్గు ఇవ్వండి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50 మిలియన్ టన్నుల (5 కోట్ల టన్నులు) బొగ్గును కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయుష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది, దక్షిణాది గ్రిడ్ల మధ్య అనుసంధానానికి చేపడుతున్న ట్రాన్స్మిషన్ కారిడార్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి ...
'సౌర' విద్యుత్ విధానం భేష్Vaartha
మధ్యవర్తినే కానీ!: కేసీఆర్ వద్దకు గోయల్, రేవంత్కోసం కాదు, బాబు పేరు లేదుOneindia Telugu
పెరిగిన బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిNamasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50 మిలియన్ టన్నుల (5 కోట్ల టన్నులు) బొగ్గును కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయుష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది, దక్షిణాది గ్రిడ్ల మధ్య అనుసంధానానికి చేపడుతున్న ట్రాన్స్మిషన్ కారిడార్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి ...
'సౌర' విద్యుత్ విధానం భేష్
మధ్యవర్తినే కానీ!: కేసీఆర్ వద్దకు గోయల్, రేవంత్కోసం కాదు, బాబు పేరు లేదు
పెరిగిన బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి
Oneindia Telugu
జైలే మేలు: 4గురు యువతులు దొరికారు (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని యూసఫ్ గూడ స్టేట్ హోం నుండి పరారైన పదకొండు మంది యువతుల్లో నలుగురు దొరికారు. ఆ యువతులు కిటికీ ఊచలు తొలగించి యువతులు పరారయ్యారు. ఎస్సార్ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాఫ్తు చేపట్టారు. పరారైన వారిలో ఆరుగురు రెస్క్యూ హోం యువతులు కాగా, మరో ఐదుగురు అనాథలు. రాష్ట్ర అవతరణ ...
స్టేట్హోం నుంచి 11మంది యువతుల పరారీసాక్షి
స్టేట్ హోం నుంచి 11 మంది యువతులు పరారీNamasthe Telangana
స్టేట్ హోం నుంచి 11 మంది యువతులు అదృశ్యంAndhrabhoomi
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని యూసఫ్ గూడ స్టేట్ హోం నుండి పరారైన పదకొండు మంది యువతుల్లో నలుగురు దొరికారు. ఆ యువతులు కిటికీ ఊచలు తొలగించి యువతులు పరారయ్యారు. ఎస్సార్ నగర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాఫ్తు చేపట్టారు. పరారైన వారిలో ఆరుగురు రెస్క్యూ హోం యువతులు కాగా, మరో ఐదుగురు అనాథలు. రాష్ట్ర అవతరణ ...
స్టేట్హోం నుంచి 11మంది యువతుల పరారీ
స్టేట్ హోం నుంచి 11 మంది యువతులు పరారీ
స్టేట్ హోం నుంచి 11 మంది యువతులు అదృశ్యం
沒有留言:
張貼留言