Oneindia Telugu
బొత్సకు షాక్: పార్టీనుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం..!
Oneindia Telugu
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా ఉన్న బొత్స సత్యనారాయణకు ఆ పార్టీ హైకమండ్ గట్టి షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్తిబాబుని వెంటనే బహిష్కరించాలని ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి రఘవీరారెడ్డికి శుక్రవారం ఉదయం ఫోన్లో సమాచారం ...
బొత్స సత్యనారాయణఫై కాంగ్రెస్ వేటుసాక్షి
బొత్స దెబ్బకు విజయనగరం కాంగ్రెస్ ఖల్లాస్..ఆంధ్రజ్యోతి
కాంగ్రెస్ నుండి బొత్స సస్పెండ్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా ఉన్న బొత్స సత్యనారాయణకు ఆ పార్టీ హైకమండ్ గట్టి షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్తిబాబుని వెంటనే బహిష్కరించాలని ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి రఘవీరారెడ్డికి శుక్రవారం ఉదయం ఫోన్లో సమాచారం ...
బొత్స సత్యనారాయణఫై కాంగ్రెస్ వేటు
బొత్స దెబ్బకు విజయనగరం కాంగ్రెస్ ఖల్లాస్..
కాంగ్రెస్ నుండి బొత్స సస్పెండ్
Oneindia Telugu
మణిపూర్లో సైనికులపై మిలిటెంట్ల దాడి: 20 మంది మృతి
Oneindia Telugu
షాజాపుర్: మణిపూర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. బోర్డర్ విధులు నిర్వహించుకుని మోతుల్ నుంచి మణిపూర్ రాజధాని ఇంపాల్కు వెళుతున్న ఆర్మీ ...
మణిపూర్లో మిలిటెంట్ల దాడిసాక్షి
నెత్తురోడిన మణిపూర్..10tv
మణిపూర్లో ఉగ్రదాడిప్రజాశక్తి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
షాజాపుర్: మణిపూర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. బోర్డర్ విధులు నిర్వహించుకుని మోతుల్ నుంచి మణిపూర్ రాజధాని ఇంపాల్కు వెళుతున్న ఆర్మీ ...
మణిపూర్లో మిలిటెంట్ల దాడి
నెత్తురోడిన మణిపూర్..
మణిపూర్లో ఉగ్రదాడి
వెబ్ దునియా
గుడిలో సమ్మె గంట
సాక్షి
తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం వంటి కొన్ని ప్రధాన దేవాలయాల్లో మినహా మిగతా ఆలయాలన్నింటిలో గురువారం ఉదయం నుంచి ...
తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల సమ్మె ప్రారంభంఆంధ్రజ్యోతి
అర్చకుల సమ్మె బాట.. ఆలయాల్లో పూజలు అర్చనలు కట్!వెబ్ దునియా
తెలంగాణలో అర్చకుల సమ్మెKandireega
10tv
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
తమకు ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణవ్యాప్తంగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం వంటి కొన్ని ప్రధాన దేవాలయాల్లో మినహా మిగతా ఆలయాలన్నింటిలో గురువారం ఉదయం నుంచి ...
తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల సమ్మె ప్రారంభం
అర్చకుల సమ్మె బాట.. ఆలయాల్లో పూజలు అర్చనలు కట్!
తెలంగాణలో అర్చకుల సమ్మె
వెబ్ దునియా
బెయిలా...! జైలా..! నేడు కోర్టు విచారణకు రేవంత్ రెడ్డి పిటీషన్
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికల ముడుపుల కేసులో ప్రథమ ముద్దాయి అయిన తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం కోర్టులో విచారణకు రానున్నది. ఆయనకు బెయిలో.. జైలో నేడు తెలువనున్నది. మరోవైపు తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు కూడా పిటీషన్ దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ కేసు ఏ మలుపు ...
నిందితులను ఐదు రోజుల కస్టడికి ఇవ్వండిAndhrabhoomi
రేవంత్ రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణతెలుగువన్
సెబాస్టియన్, ఉదయ్ లను కస్టడీ కోరిన ఏసీబీసాక్షి
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ఎన్నికల ముడుపుల కేసులో ప్రథమ ముద్దాయి అయిన తెలుగు దేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం కోర్టులో విచారణకు రానున్నది. ఆయనకు బెయిలో.. జైలో నేడు తెలువనున్నది. మరోవైపు తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు కూడా పిటీషన్ దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ కేసు ఏ మలుపు ...
నిందితులను ఐదు రోజుల కస్టడికి ఇవ్వండి
రేవంత్ రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
సెబాస్టియన్, ఉదయ్ లను కస్టడీ కోరిన ఏసీబీ
వెబ్ దునియా
రేవంత్ ఏపిసోడ్ : బాబు పేరు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణ హానీ ఉంది.మత్తయ్య
వెబ్ దునియా
''నువ్వు పోలీసులకు లొంగిపోవద్దు. ముందు మమ్మల్ని ప్రత్యేకంగా కలువు. నీకు రూ. 10 నుంచి 15 లక్షలు ఇవ్వడంతోపాటు కేసు నుంచి నిన్ను తప్పిస్తాం. పూర్తి భద్రత కల్పిస్తాం. మంత్రులతో డైరక్ట్గా మాట్లాడే ఏర్పాటు కల్పిస్తాం. మేము చెప్పినట్లుగా చెబితే చాలు''... అని ప్రలోభ పెడుతున్నారని ఓటుకు నోటు కేసులో ముద్దాయి అయిన జెరూసలేం మత్తయ్య ...
బాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు: మత్తయ్యఆంధ్రజ్యోతి
బాబు పేరు చెప్పమని బెదిరింపు!: మత్తయ్య, రేవంత్ మలుపు తిరుగుతుందా?Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
''నువ్వు పోలీసులకు లొంగిపోవద్దు. ముందు మమ్మల్ని ప్రత్యేకంగా కలువు. నీకు రూ. 10 నుంచి 15 లక్షలు ఇవ్వడంతోపాటు కేసు నుంచి నిన్ను తప్పిస్తాం. పూర్తి భద్రత కల్పిస్తాం. మంత్రులతో డైరక్ట్గా మాట్లాడే ఏర్పాటు కల్పిస్తాం. మేము చెప్పినట్లుగా చెబితే చాలు''... అని ప్రలోభ పెడుతున్నారని ఓటుకు నోటు కేసులో ముద్దాయి అయిన జెరూసలేం మత్తయ్య ...
బాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు: మత్తయ్య
బాబు పేరు చెప్పమని బెదిరింపు!: మత్తయ్య, రేవంత్ మలుపు తిరుగుతుందా?
ఆంధ్రజ్యోతి
మాంఝీ, నితీశ్ 'మామిడి' యుద్ధం
ఆంధ్రజ్యోతి
పాట్నా, జూన్ 4: బీహార్లో తాజా, మాజీ సీఎంలు నితీశ్, జితన్ రామ్ మాంఝీ మధ్య పండ్ల వివాదం మొదలైంది. అవును నిజమే.. పండ్లకోసం ఈ ఇద్దరు నేతలు విమర్శించుకుంటున్నారు. పాట్నాలో 1, అన్నె మార్గ్లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. ఇక్కడ మామిడి, లిచీతో పాటు రకరకాల పండ్ల చెట్లు ఉంటాయి. ఈ బంగ్లాలో ఉన్నవాళ్లే వీటిని తింటారు. వేరేవాళ్లను ...
నితీశ్, మంఝి మధ్య మామిడి పండ్ల గొడవ!Andhrabhoomi
మాంఝీ, నితీశ్ మధ్య మామిడి పండ్ల లొల్లి!Namasthe Telangana
మామిడి పండ్లకు పోలీసు భద్రత, సీఎం, మాజీ సీఎం పిల్లాటలుOneindia Telugu
సాక్షి
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పాట్నా, జూన్ 4: బీహార్లో తాజా, మాజీ సీఎంలు నితీశ్, జితన్ రామ్ మాంఝీ మధ్య పండ్ల వివాదం మొదలైంది. అవును నిజమే.. పండ్లకోసం ఈ ఇద్దరు నేతలు విమర్శించుకుంటున్నారు. పాట్నాలో 1, అన్నె మార్గ్లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. ఇక్కడ మామిడి, లిచీతో పాటు రకరకాల పండ్ల చెట్లు ఉంటాయి. ఈ బంగ్లాలో ఉన్నవాళ్లే వీటిని తింటారు. వేరేవాళ్లను ...
నితీశ్, మంఝి మధ్య మామిడి పండ్ల గొడవ!
మాంఝీ, నితీశ్ మధ్య మామిడి పండ్ల లొల్లి!
మామిడి పండ్లకు పోలీసు భద్రత, సీఎం, మాజీ సీఎం పిల్లాటలు
సాక్షి
పెట్రోల్ బంక్ లో పేలుడులో 150కి పెరిగిన మృతులు
సాక్షి
అంకారా: ఘనా రాజధాని అంకారాలో బుధవారం రాత్రి పెట్రోల్ బంక్ లో సంభవించిన పేలుడు, వరదల కారణంగా మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఘనాలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశంలో ...
గ్యాస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం: 75మంది మృతిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
అంకారా: ఘనా రాజధాని అంకారాలో బుధవారం రాత్రి పెట్రోల్ బంక్ లో సంభవించిన పేలుడు, వరదల కారణంగా మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఘనాలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశంలో ...
గ్యాస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం: 75మంది మృతి
Oneindia Telugu
మధ్యవర్తినే కానీ!: కేసీఆర్ వద్దకు గోయల్, రేవంత్కోసం కాదు, బాబు పేరు లేదు
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో మధ్యవర్తిగా పీయూష్ వచ్చారా అనే ప్రశ్న ఉదయించింది. దీనిపై పీయూష్ స్పందించారు. కేసీఆర్తో చర్చల సందర్భంగా విద్యుత్ పైనే చర్చించామని చెప్పారు. తాను తెలంగాణ టీడీపీ నేత రేవంత్ ...
పీయూష్ ఎందుకొచ్చారు?సాక్షి
కేసీఆర్ ను పీయూష్ ఎందుకు కలిశారు? ఓటుకు నోటు తగువు తీర్చడానికేనా..!వెబ్ దునియా
12న ఢిల్లీకి కేసీఆర్ఆంధ్రజ్యోతి
Vaartha
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో మధ్యవర్తిగా పీయూష్ వచ్చారా అనే ప్రశ్న ఉదయించింది. దీనిపై పీయూష్ స్పందించారు. కేసీఆర్తో చర్చల సందర్భంగా విద్యుత్ పైనే చర్చించామని చెప్పారు. తాను తెలంగాణ టీడీపీ నేత రేవంత్ ...
పీయూష్ ఎందుకొచ్చారు?
కేసీఆర్ ను పీయూష్ ఎందుకు కలిశారు? ఓటుకు నోటు తగువు తీర్చడానికేనా..!
12న ఢిల్లీకి కేసీఆర్
సాక్షి
గోవాలో ఢిల్లీ యువతులపై గ్యాంగ్ రేప్
సాక్షి
పణాజి: ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో పోలీసులమని చెప్పి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్న ముఠాల ఆగడాలు రోజుకు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఒంటరిగా ఉన్న యువతులు, టూరిస్ట్ మహిళలపై జరుగుతున్నఅత్యాచారాల నివారణకు ఓ నిఘా కొనసాగుతూండగానే సోమవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను.
పోలీసులమని చెప్పి.. ఢిల్లీ యువతులపై గ్యాంగ్రేప్, నిందితుల్లో హైదరాబాదీOneindia Telugu
గోవాలో హైదరాబాద్ మృగాళ్ల సామూహిక అత్యాచారం.. ఇద్దరు యువతులపై..వెబ్ దునియా
గోవా : అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్...నిందితుల్లో హైదరాబాద్ యువకుడుఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
పణాజి: ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో పోలీసులమని చెప్పి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్న ముఠాల ఆగడాలు రోజుకు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఒంటరిగా ఉన్న యువతులు, టూరిస్ట్ మహిళలపై జరుగుతున్నఅత్యాచారాల నివారణకు ఓ నిఘా కొనసాగుతూండగానే సోమవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను.
పోలీసులమని చెప్పి.. ఢిల్లీ యువతులపై గ్యాంగ్రేప్, నిందితుల్లో హైదరాబాదీ
గోవాలో హైదరాబాద్ మృగాళ్ల సామూహిక అత్యాచారం.. ఇద్దరు యువతులపై..
గోవా : అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్...నిందితుల్లో హైదరాబాద్ యువకుడు
Oneindia Telugu
భయపడను బుల్లెట్లా దూసుకెళ్తా, కేసీఆర్పై కేసు పెట్టాలి: బాబు, ప్రభుత్వంచే ఆ ...
Oneindia Telugu
చేబ్రోలు: తాను ఎవరికీ భయపడనని, బుల్లెట్లా దూసుకుపోతానని, తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాస పైన కేసు పెట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలులో చంద్రబాబు జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ...
'బుల్లెట్ లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'సాక్షి
నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు విమర్శలకు భయపడను...బుల్లెట్లా ...ఆంధ్రజ్యోతి
నాయిని తాటాకు చప్పుళ్లకు భయపడను- బాబుNews Articles by KSR
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
చేబ్రోలు: తాను ఎవరికీ భయపడనని, బుల్లెట్లా దూసుకుపోతానని, తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాస పైన కేసు పెట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలులో చంద్రబాబు జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ...
'బుల్లెట్ లా దూసుకుపోతా.. ఎవరికీ భయపడను'
నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు విమర్శలకు భయపడను...బుల్లెట్లా ...
నాయిని తాటాకు చప్పుళ్లకు భయపడను- బాబు
沒有留言:
張貼留言