Oneindia Telugu
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ట్వీట్..!
Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ బుధవారం బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో హాల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన బీసీసీ సంస్ధ ఆ ట్వీట్ను తొలగించి, క్షమాపణలు కోరింది. అంతేకాదు ఆ తప్పిదం ఎలా జరిగిందో కూడా వివరణ ఇచ్చుకుంది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే అప్రమత్తంగా ...
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతిపై ట్వీట్.. ఆపై క్షమాపణవెబ్ దునియా
తప్పులో కాలేసిన.. బీబీసీ!సాక్షి
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ఫాల్స్ ట్వీట్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ బుధవారం బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో హాల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన బీసీసీ సంస్ధ ఆ ట్వీట్ను తొలగించి, క్షమాపణలు కోరింది. అంతేకాదు ఆ తప్పిదం ఎలా జరిగిందో కూడా వివరణ ఇచ్చుకుంది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే అప్రమత్తంగా ...
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతిపై ట్వీట్.. ఆపై క్షమాపణ
తప్పులో కాలేసిన.. బీబీసీ!
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ఫాల్స్ ట్వీట్
Vaartha
గ్యాస్ స్టేషన్లో పేలుడు 73 మంది మృతి
Andhrabhoomi
అక్రా (ఘనా), జూన్ 4: ఆఫ్రికా ఖండంలోని ఘనా రాజధాని అక్రాలోని గ్యాస్ స్టేషన్లో పేలుడు సంభవించి 73 మంది మృతిచెందారు. భారీ వర్షాలు, వరదలతో జనం గ్యాస్స్టేషన్లో తలదాచుకుంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుళ్ల జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. మానవ శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భీతిగొల్పేలా మారింది. ఘానా అగ్నిమాపక అధికారి బిల్లే ...
ఘనా గ్యాస్ స్టేషన్లో పేలుడు: 78 మంది మృతిVaartha
ఘనా గ్యాస్ స్టేషన్లో పేలుడు..78 మంది మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
అక్రా (ఘనా), జూన్ 4: ఆఫ్రికా ఖండంలోని ఘనా రాజధాని అక్రాలోని గ్యాస్ స్టేషన్లో పేలుడు సంభవించి 73 మంది మృతిచెందారు. భారీ వర్షాలు, వరదలతో జనం గ్యాస్స్టేషన్లో తలదాచుకుంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుళ్ల జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. మానవ శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భీతిగొల్పేలా మారింది. ఘానా అగ్నిమాపక అధికారి బిల్లే ...
ఘనా గ్యాస్ స్టేషన్లో పేలుడు: 78 మంది మృతి
ఘనా గ్యాస్ స్టేషన్లో పేలుడు..78 మంది మృతి
ఎల్ఏసీపై స్పష్టతనివ్వలేం!
సాక్షి
బీజింగ్: సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. గతంలో అలా చేసినందువల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, అందుకే ఆ పని చేయలేమని వెల్లడించింది. బదులుగా సరిహద్దుల్లో శాంతి పరిరక్షణ దిశగా ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమేనని స్పష్టం చేసింది.
సరిహద్దుపై సమగ్ర విధానం కావాలిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. గతంలో అలా చేసినందువల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని, అందుకే ఆ పని చేయలేమని వెల్లడించింది. బదులుగా సరిహద్దుల్లో శాంతి పరిరక్షణ దిశగా ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమేనని స్పష్టం చేసింది.
సరిహద్దుపై సమగ్ర విధానం కావాలి
Oneindia Telugu
అపర కుబేరుల కుగ్రామం ఇండియన్ క్రీక్ విలేజ్ (వీడియో)
Oneindia Telugu
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒక చిన్న ద్వీపంలో అపర కుబేరులు ఉన్నారు. ఆ ద్వీపంకు ఇండియన్ క్రీక్ విలేజ్ అనే పేరు ఉంది. ఈ ద్వీపంలో కోట్ల రూపాయలకు పడగలెత్తిన అపర కుబేరులు ఉన్నారు. అక్కడ ఉన్నంత వరకు వారికి వారే బంధువులు, వారే స్నేహితులు. ఇండియన్ క్రీక్ విలేజ్ అనే చిన్న ద్వీపంలో కేవలం 35 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న ...
అది అపర కుబేరుల గ్రామంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒక చిన్న ద్వీపంలో అపర కుబేరులు ఉన్నారు. ఆ ద్వీపంకు ఇండియన్ క్రీక్ విలేజ్ అనే పేరు ఉంది. ఈ ద్వీపంలో కోట్ల రూపాయలకు పడగలెత్తిన అపర కుబేరులు ఉన్నారు. అక్కడ ఉన్నంత వరకు వారికి వారే బంధువులు, వారే స్నేహితులు. ఇండియన్ క్రీక్ విలేజ్ అనే చిన్న ద్వీపంలో కేవలం 35 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న ...
అది అపర కుబేరుల గ్రామం
వెబ్ దునియా
సిరియాలో బాంబు దాడులు... 14 మంది మృతి
వెబ్ దునియా
సిరియాపై ఐస్లామిక్ స్టేట్ మరోసారి విరుచుకుపడింది. వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. సిరియా మానవహక్కుల సంఘం సమాచారం మేరకు చనిపోయినవారిలో 5 మంది చిన్నారులు ఉన్నారు. అలెప్పో ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ హెలికాఫ్టర్ల నుంచి శక్తివంతమైన బాంబులను వేయడంతో ఈ నష్టం ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
సిరియాపై ఐస్లామిక్ స్టేట్ మరోసారి విరుచుకుపడింది. వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. సిరియా మానవహక్కుల సంఘం సమాచారం మేరకు చనిపోయినవారిలో 5 మంది చిన్నారులు ఉన్నారు. అలెప్పో ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ హెలికాఫ్టర్ల నుంచి శక్తివంతమైన బాంబులను వేయడంతో ఈ నష్టం ...
సాక్షి
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం
సాక్షి
బీజింగ్: ప్రపంచంలో మనమెక్కడైనా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ టెల్లర్ మషన్ (ఏటీఎం)ల ద్వారా మనకు అవసరమైన సొమ్మును తీసుకోవాలంటే కార్డులను ఉపయోగించడంతోపాటు పిన్ నెంబర్ను ఫీడ్ చేయడం ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న విధానం. మన కార్డును ఇతరుల ఉపయోగించి సరైన పిన్ నెంబర్ ఎవరు ఫీడ్ చేసినా వారు మన ఖాతా నుంచి సొమ్ము తీసుకునే ...
ఎటిఎం ముఖాల్నీ గుర్తుపట్టేస్తుంది..!ప్రజాశక్తి
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం... చైనా ఇంజనీర్ల ప్రపంచ రికార్డ్...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: ప్రపంచంలో మనమెక్కడైనా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ టెల్లర్ మషన్ (ఏటీఎం)ల ద్వారా మనకు అవసరమైన సొమ్మును తీసుకోవాలంటే కార్డులను ఉపయోగించడంతోపాటు పిన్ నెంబర్ను ఫీడ్ చేయడం ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న విధానం. మన కార్డును ఇతరుల ఉపయోగించి సరైన పిన్ నెంబర్ ఎవరు ఫీడ్ చేసినా వారు మన ఖాతా నుంచి సొమ్ము తీసుకునే ...
ఎటిఎం ముఖాల్నీ గుర్తుపట్టేస్తుంది..!
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం... చైనా ఇంజనీర్ల ప్రపంచ రికార్డ్...
ఆంధ్రజ్యోతి
మార్కెట్లోకి ఆడి 'ఆర్ఎస్6 అవంట్'
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన సరికొత్త 'ఆర్ఎస్6 అవంట్' సూపర్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని (ఎక్స్ షోరూమ్) ధర రూ.1.35 కోట్లు. ఈ కారు 3.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 305 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ కారులో ప్రయాణించవచ్చు. 'పెర్ఫార్మెన్స్ కార్ల ...
ఆడి నుంచి ఆర్ఎస్ 6 అవాంత్ప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన సరికొత్త 'ఆర్ఎస్6 అవంట్' సూపర్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని (ఎక్స్ షోరూమ్) ధర రూ.1.35 కోట్లు. ఈ కారు 3.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 305 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ కారులో ప్రయాణించవచ్చు. 'పెర్ఫార్మెన్స్ కార్ల ...
ఆడి నుంచి ఆర్ఎస్ 6 అవాంత్
సాక్షి
చైనా నౌక నుంచి 26 మృతదేహాలు వెలికితీత
సాక్షి
జియాన్లీ: చైనాలోని యాంగ్జీ నదిలో జరిగిన నౌక ప్రమాదంలో సహాయక సిబ్బంది ఇంతవరకూ 26 మృతదేహాలను వెలికి తీశారు. ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి గురైన నౌకలో 405 మంది పర్యాటకులు, ఐదుగురు టూరిస్ట్ గైడ్లు, 46 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 15 మందిని ప్రాణాలతో రక్షించారు. ఆచూకీ గల్లంతైన 400 ...
చైనా నౌక ప్రమాదంలో 65 మృతదేహాల వెలికితీతNamasthe Telangana
అందరూ మరణించినట్టే?Andhrabhoomi
చైనా యాంగ్జీ నదిలో పడవ ప్రమాదం10tv
Oneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
జియాన్లీ: చైనాలోని యాంగ్జీ నదిలో జరిగిన నౌక ప్రమాదంలో సహాయక సిబ్బంది ఇంతవరకూ 26 మృతదేహాలను వెలికి తీశారు. ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి గురైన నౌకలో 405 మంది పర్యాటకులు, ఐదుగురు టూరిస్ట్ గైడ్లు, 46 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 15 మందిని ప్రాణాలతో రక్షించారు. ఆచూకీ గల్లంతైన 400 ...
చైనా నౌక ప్రమాదంలో 65 మృతదేహాల వెలికితీత
అందరూ మరణించినట్టే?
చైనా యాంగ్జీ నదిలో పడవ ప్రమాదం
వెబ్ దునియా
హారర్ చిత్రాల్ని పిల్లలు చూస్తే మంచిదేనట.. భయపడతారన్నది వాస్తవం కాదట!
వెబ్ దునియా
హారర్ చిత్రాల్ని పిల్లలు చూస్తే మంచిదేనని లండన్ పరిశోధకులు అంటున్నారు. 'ఈవిల్ డెడ్', 'ఎక్జార్సిస్ట్', 'కాష్మోరా' వంటి హారర్ చిత్రాలు టీవీలో వస్తుంటే, పెద్దలు చూసేందుకే ఒకింత భయపడతారు. ఇక వాటిని చిన్న పిల్లలు చూస్తామంటే, ససేమిరా ఒప్పుకోని తల్లిదండ్రులు ఎంతమందో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరహా భయంకర చిత్రాలు చూసి భయాందోళనలకు గురై ...
హర్రర్ సినిమాలు చూడనివ్వండి..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హారర్ చిత్రాల్ని పిల్లలు చూస్తే మంచిదేనని లండన్ పరిశోధకులు అంటున్నారు. 'ఈవిల్ డెడ్', 'ఎక్జార్సిస్ట్', 'కాష్మోరా' వంటి హారర్ చిత్రాలు టీవీలో వస్తుంటే, పెద్దలు చూసేందుకే ఒకింత భయపడతారు. ఇక వాటిని చిన్న పిల్లలు చూస్తామంటే, ససేమిరా ఒప్పుకోని తల్లిదండ్రులు ఎంతమందో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరహా భయంకర చిత్రాలు చూసి భయాందోళనలకు గురై ...
హర్రర్ సినిమాలు చూడనివ్వండి..
Oneindia Telugu
ఆ పరిస్థితి వస్తే.. ఆత్మహత్య చేసుకుంటా: స్టీఫెన్ హాకింగ్
Oneindia Telugu
లండన్: తాను ప్రపంచానికి చేయగలిగింది ఇక ఏమీ లేనప్పుడు, చుట్టూ ఉన్నవాళ్లకు తాను భారమైనప్పుడు.. తీవ్ర మైన బాధ కలిగినప్పుడు తాను ఇతరుల సాయంతో ఆత్మహత్య(అసిస్టెడ్ సూసైడ్) చేసుకుంటానని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(73) చెప్పారు. ఒక వ్యక్తి అభిలాషకు వ్యతిరేకంగా అతడ్ని ప్రాణాలతోనే ఉంచడం అత్యంత అమర్యాదకరమని ...
నేను భారమైతే చచ్చిపోతా: స్టీఫెన్ హాకింగ్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: తాను ప్రపంచానికి చేయగలిగింది ఇక ఏమీ లేనప్పుడు, చుట్టూ ఉన్నవాళ్లకు తాను భారమైనప్పుడు.. తీవ్ర మైన బాధ కలిగినప్పుడు తాను ఇతరుల సాయంతో ఆత్మహత్య(అసిస్టెడ్ సూసైడ్) చేసుకుంటానని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(73) చెప్పారు. ఒక వ్యక్తి అభిలాషకు వ్యతిరేకంగా అతడ్ని ప్రాణాలతోనే ఉంచడం అత్యంత అమర్యాదకరమని ...
నేను భారమైతే చచ్చిపోతా: స్టీఫెన్ హాకింగ్
沒有留言:
張貼留言