2015年6月4日 星期四

2015-06-05 తెలుగు (India) క్రీడలు


Namasthe Telangana
   
మహ్మదుల్లా అవుట్‌..మష్రఫేకు గాయాలు   
ఆంధ్రజ్యోతి
ఢాకా: భారత్‌తో సిరీస్‌ ముందు ఆతిథ్య బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ఆ దేశ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మదుల్లా రియాజ్‌.. చూపుడు వేలు గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఇక వన్డే కెప్టెన్‌ మష్రఫే మొర్తజా.. రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మష్రఫే ప్రయాణిస్తున్న సైకిల్‌ రిక్షాను బస్సు తాకిన ఘటనలో ...

మహ్మదుల్లా అవుట్   సాక్షి
రోడ్డు ప్రమాదంలో మొర్తాజాకు స్వల్ప గాయాలు   Andhrabhoomi
రోడ్డు ప్రమాదంలో క్రికెట్ జట్టు కెప్టెన్‌కు గాయాలు   Namasthe Telangana
thatsCricket Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పూవమ్మ, లిక్సీలకు రజతాలు   
సాక్షి
వుహాన్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 400మీ. ఫైనల్లో ఎంఆర్ పూవమ్మ, హెప్టాథ్లాన్‌లో లిక్సీ జోసెఫ్ రజతాలు సాధించారు. 2013 ఈవెంట్‌లోనూ రజతం సాధించిన పూవమ్మ 53.07సె. టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. 800మీ. రేసులో 2:13.44 సె.లలో గమ్యం చేరిన జోసెఫ్ 5,554 ...

ఏషియన్ స్కూల్ చెస్‌లో హైదరాబాద్ కుర్రాడికి రజతం   Andhrabhoomi
ఆసియా స్కూల్‌ చెస్‌లో రిత్విక్‌కు రజతం   ఆంధ్రజ్యోతి
పూవమ్మ, జోసెఫ్‌కు రజత పతకాలు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
దక్షిణాఫ్రికా ఉత్తమ క్రికెటర్‌గా డివిలియర్స్   
సాక్షి
దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డుల్లో వరుసగా రెండో ఏడాది ఏబీ డివిలియర్స్ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఉత్తమ వన్డే ఆటగాడి అవార్డు కూడా గెలుచుకున్న ఏబీకి మొత్తం ఐదు పురస్కారాలు దక్కడం విశేషం. ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు హషీం ఆమ్లాకు, టి20 క్రికెటర్ అవార్డు మోర్నీ వాన్‌వికు దక్కగా, స్టెయిన్, రోసో ఇతర ప్రధాన అవార్డులు గెలుచుకున్నారు ...

డివిల్లీర్స్‌కు ఐదు అవార్డులు   ఆంధ్రజ్యోతి
ఏబీ డివిలియర్స్‌కు అవార్డుల పంట   ప్రజాశక్తి
డివిలియర్స్‌కు అవార్డు   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినిమా పక్కీలో దారిదోపిడీ... రూ. 26 లక్షలు చోరీ   
వెబ్ దునియా
నెల్లూరు జిల్లాలో ఓ భారీ దారిదోపిడీ జరిగింది. దుండగులు కాపుకాచి వ్యాపారి వెంట పడి మరీ దొపిడీ చేశారు. తడ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. మణి అనే సిగిరెట్ల వ్యాపారి మొత్తం డబ్బులు కలెక్షన్ చేసుకుని తడకు బయలుదేరారు. అయితే ఆయనను గమినస్తున్న దుండగులు మండలంలోని చేని గుంట వద్ద రాగనే మూడు బైకులపై ...

కత్తులతో బెదిరించి... రూ.26 లక్షలు ఎత్తుకెళ్లారు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో రవి   
సాక్షి
దుబాయ్: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఓ భారత అంపైర్‌కు స్థానం దక్కింది. ఎస్.వెంకట్రాఘవన్ అనంతరం 11 ఏళ్లుగా ఈ అత్యుత్తమ అంపైర్ల ప్యానెల్‌లో మరో భారతీయుడికి చోటుదక్కలేదు. అయితే తాజాగా సుందరం రవి ఈ ఘనత సాధించారు. అంపైర్లు స్టీవ్ డేవిస్ రిటైర్ కాగా, బిల్లీ బోడెన్ (కివీస్)ను తప్పించడంతో ఇంటర్నేషనల్ ప్యానెల్ నుంచి రవితో ...

11 ఏళ్ల నిరీక్షణకు తెర..!   ఆంధ్రజ్యోతి
ఐసీసీ ప్యానెల్‌లో రవి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


పొలం పనికెళ్తే 15 లక్షల వజ్రం దొరికింది..   
ఆంధ్రజ్యోతి
గుంతకల్లు, జూన్‌ 4: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకలపెంట గ్రామంలో ఓ మహిళకు విలువైన వజ్రం లభించినట్లు తెలిసింది. పొలం పనికి వెళ్లిన మహిళకు వజ్రం లభించగా, కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి దాన్ని రూ.15 లక్షలు, 10 తులాల బంగారానికి విక్రయించినట్లు సమాచారం.
ములకలపెంటలో విలువైన వజ్రం లభ్యం!   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ద్రవిడ్‌కు కూడా స్థానం కల్పించి ఉంటే సూపర్‌గా ఉండేది: కోహ్లీ   
వెబ్ దునియా
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ బీసీసీఐ సలహా సంఘం ఏర్పాటుపై నోరు విప్పాడు. బీసీసీఐ సలహా సంఘం కమిటీలో బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు కూడా స్థానం కల్పించి వుంటే అద్భుతంగా ఉండేదన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గంగూలీ, లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లతో కూడిన సలహా సంఘం సూపర్‌గా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఢిల్లీలో ...

తను కూడా ఉంటే బాగుండేది!   ఆంధ్రజ్యోతి
ధోనీతో పోల్చొద్దు.. నేను నా లానే ఉంటా: కోహ్లీ   Oneindia Telugu
'ధోనీతో పోలిక వద్దు.. నా మనస్తత్వం వేరు'   సాక్షి
Namasthe Telangana   
thatsCricket Telugu   
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్వార్టర్స్‌లో సైనా, కశ్యప్‌   
ఆంధ్రజ్యోతి
జకర్త్తా: భారత ఏస్‌ షట్లర్‌, ప్రపంచ మూడో ర్యాంకర్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆమెతో పాటు పారుపల్లి కశ్యప్‌ కూడా క్వార్టర్స్‌ చేరగా, మరో స్టార్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌, గుత్తాజ్వాల-అశ్వినీ పొన్నప్ప రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో ...

కశ్యప్ సంచలనం   సాక్షి
క్వార్టర్స్‌ ఫైనల్‌కు చేరిన సైనా, కశ్యప్‌   ప్రజాశక్తి
క్వార్టర్స్‌లో కశ్యప్, సైనా   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చిరకాల స్నేహితురాలితో రోహిత్ శర్మ నిశ్చితార్థం(ఫొటోలు)   
Oneindia Telugu
ముంబై: భారత క్రికెటర్ రోహిత్ శర్మ నిశ్చితార్థం ముంబైలో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యుల సమక్షంలో చిరకాల స్నేహితురాలు రితికా సజ్దేతో నిశ్చితార్థం వేడుక జరిగింది. Rohit Sharma Officially Gets Engaged to Ritika Sajdeh in Private Ceremony. రితిక సజ్దేతో రోహిత్ నిశ్చితార్థం బుధవారం ఇరు కుటుంబాల వారు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ ...

రోహిత్ శర్మకు డుం..డుం..డుం.. రితికా రాకతోనే ఐపీఎల్ టైటిల్   వెబ్ దునియా
రోహిత్‌ నిశ్చితార్థం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఏపీలో రూ.100కే ఫోన్‌, ఇంటర్నెట్‌..   
ఆంధ్రజ్యోతి
కాకినాడ/ఏలూరు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రూ.100 నుంచి 150లకు పోన్‌, కేబుల్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. 10 నుంచి 15 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఇంటర్నెట్‌ అందించనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో, పశ్చిమ గోదావరి జిల్లా ...

రూ.100కే ఇంటర్‌నెట్, మొబైల్, కేబుల్ టీవీ సేవలు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言