2015年6月3日 星期三

2015-06-04 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
పాక్‌కు ఆంధ్రా మిర్చితో ఘాటెక్కించాం, గణేషుడి కళ్లు చిన్నవిగా: పారికర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రా మిర్చి ఘాటుతో పాకిస్తాన్‌కు మంట ఎక్కించామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. ఉగ్రవాదుల పైకి ఉగ్రవాదులనే ప్రయోగిస్తున్నామని గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం పాకిస్తాన్ పైన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మీడియా ...

ఆంధ్రా మిరపకాయతో పాకిస్థాన్‌కు మంటెక్కించాం: మనోహర్ పారికర్   వెబ్ దునియా
ఆంధ్రా మిర్చితో పాక్‌కు మంటెక్కించాం: రక్షణమంత్రి పర్రీకర్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కశ్మీర్, పాకిస్తాన్ అవిభాజ్యాలు   
సాక్షి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అనుచిత వ్యాఖ్యలతో పాక్ మరోసారి భారత్‌తో మాటల యుద్ధానికి తెర తీసింది. ఆ దేశ నేషనల్ డిఫెన్స్ వర్సిటీ విద్యార్థులనుద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. 1947 నాటి దేశ విభజన అసంపూర్ణ ఎజెండా అని, పాకిస్తాన్, కశ్మీర్‌లు అవిభాజ్యాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ ...

పాక్ నోట కాశ్మీర్ రాగం...   10tv
కాశ్మీర్ ఎప్పటికైనా పాక్‌దే: రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు   Oneindia Telugu
కాశ్మీర్‌ను పాకిస్థాన్‌ను వేరు చేయలేం : పాక్ ఆర్మీ చీఫ్   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం: 75మంది మృతి   
Oneindia Telugu
మనీలా: ఫిలీప్పీన్స్‌ రాజధాని మనీలాలోని ఓ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 75మంది మృత్యువాత పడ్డారు. క్యూజన్‌ నగరంలోని ఆరు అంతస్థుల మానోర్‌ హోటల్‌లో బుధవారం ఉదయం 4.30గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మూడో అంతస్థులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ...

ఫిలిప్పీన్స్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం: 75 మంది సజీవదహనం   వెబ్ దునియా
పిలిప్పైన్స్ లో హోటల్ లో 75 మంది మృతి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ట్వీట్..!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ బుధవారం బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌లో హాల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన బీసీసీ సంస్ధ ఆ ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు కోరింది. అంతేకాదు ఆ తప్పిదం ఎలా జరిగిందో కూడా వివరణ ఇచ్చుకుంది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే అప్రమత్తంగా ...

బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ట్వీట్!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గొంతులు కోయడంపై నెట్‌లో సమాచారం: ఫ్యామిలిని మట్టుబెట్టాడు   
Oneindia Telugu
లండన్: కుటుంబ సభ్యులను అంతం చేసి ఆత్మహత్య చేసుకున్న ప్రవాస భారతీయుడు (ఎన్నారై) జితేంద్ర లాడ్ గురించి లండన్ పోలీసు అధికారులు పలు ఆసక్తికరమైన సమాచారం చేకరించారు. అతను అనేక విధాలుగా ఆలోచించి పక్కా ప్లాన్ తో కుటుంబ సభ్యులను అంతం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ ప్రాంతంలో ఎన్ఆర్ఐ జితేంద్ర ...

హత్య చేయడానికి ఇంటర్నెట్ లో వెతికాడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాల్పులు జరపండి, పాక్ కు బుద్ధి వస్తుంది: శివసేన   
Oneindia Telugu
ముంబై: పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలంటే మనం కాల్పులు జరపాలని, అప్పుడే పాక్ సైన్యం కోవ్వు తగ్గుతుందని శివసేన అంటోంది. భారత్ రంగంలోకి దిగేంత వరకు పాక్ సైన్యం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పుడుతూనే ఉంటుందని శివసేన అభి ప్రాయం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ చేస్తున్న నీచరాజకీయాలను ఎండగడుతూ శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ...

పాక్ కు బుద్ధి చెప్పాలంటే కాల్పులకు దిగాల్సిందే..   సాక్షి
కాల్పులకు ఎదురుకాల్పులే సరి... శివసేన   తెలుగువన్
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చైనా 'డాగ్‌ మీట్‌ ఫెస్టివల్‌'పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన(వీడియో)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: దక్షిణ చైనాలోని గుయాంగ్జి ప్రావిన్స్‌లోని యులిన్ పట్టణంలో ప్రతి ఏడాది 'డాగ్‌ మీట్‌ ఫెస్టివల్‌'ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫెస్టివల్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అందుకు కారణం ఈ ఫెస్టివల్‌లో దాదుపు 10,000 శునకాలను చంపి వాటి మాంసం వండుకొని తింటారు. చైనాలోశునకాలను చంపి తినడం అనేది ...

చైనాలో 'డాగ్ మీట్ ఫెస్టివల్'.. కుక్కల మాంసంతో రకరకాల వంటలు.. వెల్లువెత్తిన నిరసనలు   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్నికల పరాజితుడి ప్రతీకారం: ముగ్గురి కాల్చివేత   
Oneindia Telugu
ఇస్లామాబాద్: స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో ఓటమిపాలైన ఒక రాజకీయ నాయకుడు తన ఓటమికి మీరే కారణం అంటు ముగ్గురు ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా కాల్చి చంపాడు. మరొ ఇద్దరికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పాకిస్థాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ...

ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగా ముగ్గురి కాల్చివేత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడల్ చీపురు పుల్లలా ఉందని యాడ్‌పై నిషేధం   
Oneindia Telugu
లండన్: ఓ ప్రకటనలో మోడల్‌ చాలా సన్నగా, అనారోగ్యంగా కనిపిస్తుందని యూకేలో ఆ యాడ్‌నే నిషేధించారు. 'ఎల్లీ యూకే' మేగజైన్‌ ఏవ్స్‌ సైంట్‌ లారెంట్‌ అనే కంపెనీ ఇచ్చిన యాడ్‌లో కనిపించిన మోడల్‌ కారణంగా అడ్వర్త్టెజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ(ఏఎస్‌ఏ) ఆ యాడ్‌ను నిషేధించింది. మ్యాగ్‌జైన్‌లో ప్రచురితమైన చిత్రంలో ఆ మోడల్‌ నల్లని పొట్టి దుస్తులు ధరించి నేలపై ...

మోడల్ మరీ బక్కగా ఉందని.. యాడ్‌పై నిషేధం.. కాళ్లు బక్క పలచగా..   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హైవే మీద కుప్పకూలిన విమానం: ఐదుగురు సజీవదహనం   
Oneindia Telugu
మెక్సికో: వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్క సారిగా ల్యాండింగ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో కుప్పకూలిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మంది సజీవదహనం అయ్యారని అధికారులు వెల్లడించారు. బుధవారం ఉత్తర అమెరికాలోని మెక్సికో సిటి నుండి క్వెరెటరోకు ఎం 7 ఎయిరో స్పేస్ ఎల్ పీ అనే చిన్న తరహా విమానం బయలుదేరింది.
హైవేపై కుప్పకూలిన విమానం   సాక్షి
రోడ్డుపై కుప్పకూలిన విమానం: ఐదుగురు సజీవ దహనం...   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言