2015年6月3日 星期三

2015-06-04 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
గాంధీ-మండేలా సిరీస్!   
సాక్షి
జొహన్నెస్‌బర్గ్: అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు ఈ మహాత్ముల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చి నాలుగు ...

గాంధీ-మండేలా సిరీస్‌పై చర్చలు   ఆంధ్రజ్యోతి
'గాంధీ-మండేలా సిరీస్‌'పై చర్చలు   ప్రజాశక్తి
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య గాంధీ-మండేలా సిరీస్   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నా స్టైల్‌ నాదే..!.. ధోనీతో పోల్చొద్దు   
ఆంధ్రజ్యోతి
ముంబై: డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో తొలిసారిగా టీమిండియా విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఆసీస్‌ పర్యటనలో ధోనీ గైర్హాజరీలో, రిటైర్మెంట్‌ తర్వాత రెండు టెస్టులకు నాయకత్వం వహించాడు. ఈ నేపథ్యంలో జట్టుకు నేతృత్వం వహించే విషయంలో కోహ్లీని మాజీ కెప్టెన్‌ ధోనీతో పోల్చడం షరామామూలుగా మారింది. కానీ ధోనీ వేరు.. నేను ...

ధోనీతో పోల్చొద్దు.. నేను నా లానే ఉంటా: కోహ్లీ   Oneindia Telugu
'ధోనీతో పోలిక వద్దు.. నా మనస్తత్వం వేరు'   సాక్షి
నా స్వభావంలో మార్పుండదు : కోహ్లీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇండోనేషియన్ బాడ్మింటన్ సింధు నిష్క్రమణ   
Andhrabhoomi
జకార్తా (ఇండోనేషియ), జూన్ 3: భారత యువ సంచలనం పివి సింధు ఇక్కడ ప్రారంభమైన ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. కాగా, ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్, కామనె్వల్త్ గేమ్స్ విజేత పారుపల్లి కశ్యప్ తమతమ విభాగాల్లో తొలి రౌండ్‌ను విజయవంతంగా ముగించుకున్నారు. మహిళల సింగిల్స్ మొదటి ...

సైనా శుభారంభం   సాక్షి
ఇండోనేసియా సూపర్‌ సిరీస్‌ నుంచి సింధు నిష్క్రమణ   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మాజీలతో మరో లీగ్   
సాక్షి
దుబాయ్: ఓవైపు సచిన్, వార్న్ కలిసి లెజెండ్స్ టి20 లీగ్ ప్రారంభిస్తుంటే... మరోవైపు దుబాయ్‌లో మాజీ క్రికెటర్లతో మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) పేరుతో మరో లీగ్ ప్రారంభం కాబోతోంది. దుబాయ్ క్రికెట్ బోర్డు అనుమతితో జరగనున్న ఈ లీగ్ 2016 ఫిబ్రవరిలో మొదలవుతుంది. మొత్తం 90 మంది మాజీ క్రికెటర్లతో ఆరు జట్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌లు ...

సచిన్‌-వార్న్‌ టీ20కి ఐసీసీ ఆమోదం   ప్రజాశక్తి
ఐసీసీ దృష్టికి 'లెజెండ్‌ టి-20' బ్లూప్రింట్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
క్లార్క్‌ 'టాప్‌ ఫైవ్‌' జాబితాలో సచిన్‌   
ఆంధ్రజ్యోతి
మెల్‌బోర్న్‌: తాను కలిసి ఆడిన, ఎదుర్కొన్న ఐదుగురు ప్రపంచ ఉత్తమ క్రికెటర్ల జాబితాలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఆసే్ట్రలియా టెస్టు కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ స్థానం కల్పించాడు. ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు క్లార్క్‌ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఐదుగురు ఉత్తమ క్రికెటర్లలో సచిన్‌ ...

క్రికెటర్లందరిలోకి సచిన్ టెండూల్కరే బెస్ట్ : మైకేల్ క్లార్క్   వెబ్ దునియా
క్లిష్ట ప్రత్యర్థి: సచిన్‌పై మైకేల్ క్లార్క్ ప్రశంసలు   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ నాదల్ అవుట్   
Andhrabhoomi
పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ నిష్క్రమించాడు. బుధవారం దాదాపు ఏక పక్షంగా సాగిన సెమీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ 7-5, 6-3, 6-1 తేడాతో నాదల్‌ను చిత్తుచేసి సెమీ ఫైనల్‌లో స్థానం సంపాదించాడు. గాయాలతో బాధ పడుతున్న నాదల్ మొదటి ...

జకోవిచ్‌ పంచ్‌   ప్రజాశక్తి
జొకోవిచ్ విశ్వరూపం   సాక్షి
ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో జొకో- రఫా పోరు నేడు   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎమ్మెల్సీ ముడుపుల కేసులో బాబుపై విచారణకు సిద్ధమవుతున్న ఏసీబీ   
వెబ్ దునియా
ఎమ్మెల్సీ ముడుపుల కేసు చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఆడియోటేపులను పరిశీలిస్తున్నారు. చంద్రబాబు ఎవరితో మాట్లాడారు అనే అంశంపై అన్ని రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఏసీబీ చంద్రబాబుకు ...

బాబుపై ఏసీబీ విచారణ!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఫిఫా' అధ్యక్ష రేసులో గులాటి!   
సాక్షి
వాషింగ్టన్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) కొత్త అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అమెరికన్ సునీల్ గులాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి మాజీ బాస్ సెప్ బ్లాటర్ వారసుడి రేసులో ఆయనే ముందున్నారు. మూడోసారి యూఎస్ సాకర్ సమాఖ్య అధ్యక్షుడిగా పని చేస్తున్న గులాటి... మొన్న జరిగిన ఫిఫా అధ్యక్ష ఎన్నికల్లో ...

ఫిఫా అధ్యక్షుడి రేసులో సునీల్‌ గులాటీ   ప్రజాశక్తి
'్ఫఫా' రేసులో ప్లాటినీ!   Andhrabhoomi
ఫిఫా అధ్యక్ష రేసులో ఇండో-అమెరికన్‌ గులాటి..!   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇందర్‌జీత్‌కు 'షాట్‌పుట్'లో స్వర్ణం   
ఆంధ్రజ్యోతి
వుహాన్‌ (చైనా): ఆసియా అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ ఘనంగా ఆరంభించింది. షాట్‌పుట్‌ ఈవెంట్‌లో మెరిసిన ఇందర్‌జీత్‌ సింగ్‌.. భారత్‌కు ఈ టోర్నీలో తొలి స్వర్ణాన్ని అం దించాడు. బుధవారం జరిగిన ఫైనల్లో 20.41 మీటర్లు విసిరిన ఇందర్‌జీత్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 19.56మీ.తో చాంగ్‌ మింగ్‌ హువాంగ్‌ (చైనీస్‌ తైపీ), 19.25మీ.తో తియాన్‌ జిజోంగ్‌ (చైనా) వరుసగా ...

ఇందర్‌జీత్‌కు స్వర్ణం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫ్రెంచ్ ఓపెన్లో వీక్షకులకు గాయాలు   
సాక్షి
పారిస్: ఫిలిప్ చాట్రియర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ముగ్గురు వీక్షకులు గాయపడ్డారు. ఈదురు గాలుల ధాటికి స్కోర్ బోర్డుకు అమర్చిఉన్న స్టీల్ షీటు జనసమూహంపై ఊడిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించామని ...

ఈదురుగాలుల బీభత్సం.. విరిగిపడిన స్కోర్ బోర్డు..   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言