వెబ్ దునియా
నిట్ సీట్లు : ఏపీకి రికార్డు స్థాయిలో సీట్లు కేటాయింపు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు నష్టం కలుగరాదంటూ ఏపీ సర్కారు చేసిన వినతి పట్ల కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి-నిట్)కి రికార్డు స్థాయిలో 540 సీట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ సంస్థలో ...
వరంగల్ నిట్లో 50% సీట్లు తెలంగాణకే!సాక్షి
ఏపీకి 300 నిట్ సీట్లు.. ఏలూరు బదులు తాడేపల్లిలో! వరంగల్ నిట్ సీట్లు తెలంగాణకేఆంధ్రజ్యోతి
కొలిక్కి వచ్చిన 'నిట్' వివాదంAndhrabhoomi
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు నష్టం కలుగరాదంటూ ఏపీ సర్కారు చేసిన వినతి పట్ల కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి-నిట్)కి రికార్డు స్థాయిలో 540 సీట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ సంస్థలో ...
వరంగల్ నిట్లో 50% సీట్లు తెలంగాణకే!
ఏపీకి 300 నిట్ సీట్లు.. ఏలూరు బదులు తాడేపల్లిలో! వరంగల్ నిట్ సీట్లు తెలంగాణకే
కొలిక్కి వచ్చిన 'నిట్' వివాదం
వెబ్ దునియా
రివర్స్ గేర్ : పోలీసోడిపై భార్య గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం
వెబ్ దునియా
పోలీసోడు.. బయట వ్యవహరించినట్టే ఇంట్లో కూడా వ్యవహరించడం మొదలు పెట్టాడు. తాగి వచ్చి భార్యను నానా హింసలు పెట్టే వాడు. చాలా కాలంగా సహించిన భార్య పోలీసుపై తిరుగుబాటు చేసింది. అట్టా ఇట్టా కాదు. భర్తని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసింది. భార్య చేతిలో గాయలపాలయైన పోలీసు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ...
కానిస్టేబుల్ భర్తపై గొడ్డలితో భార్య దాడిఆంధ్రజ్యోతి
భర్తపై భార్య గొడ్డలితో దాడిసాక్షి
బాలికపై అత్యాచారం: భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్యOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలీసోడు.. బయట వ్యవహరించినట్టే ఇంట్లో కూడా వ్యవహరించడం మొదలు పెట్టాడు. తాగి వచ్చి భార్యను నానా హింసలు పెట్టే వాడు. చాలా కాలంగా సహించిన భార్య పోలీసుపై తిరుగుబాటు చేసింది. అట్టా ఇట్టా కాదు. భర్తని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసింది. భార్య చేతిలో గాయలపాలయైన పోలీసు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ...
కానిస్టేబుల్ భర్తపై గొడ్డలితో భార్య దాడి
భర్తపై భార్య గొడ్డలితో దాడి
బాలికపై అత్యాచారం: భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్య
10tv
పుష్కరాలకు వెళ్లలేదా..అయితే చింతెందుకు ?
10tv
హైదరాబాద్ : పుష్కర సమయములో స్నానము చేస్తే పుణ్యఫలం,మోక్షం దక్కుతుందంటారు. ఏంతో ప్రాముఖ్యత ఉన్న గోదావరి పుష్కరాలు మరో నెలరోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు 11 రోజులు పుష్కర శోభతో కళకళలాడబోతున్నాయి. ఇంతటి పవిత్ర పుష్కరాలకు వెళ్లలేని లేనివారు... తమకా భాగ్యం దక్కలేదని చింతిస్తుంటారు. అయితే పోస్టల్ ...
ఇంటికే పుష్కర జలంసాక్షి
పోస్టులో పుష్కర జలాలుప్రజాశక్తి
ఇంటింటికీ పుష్కర జలం: భక్తులకు పోస్టల్ శాఖ ఆఫర్ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్ : పుష్కర సమయములో స్నానము చేస్తే పుణ్యఫలం,మోక్షం దక్కుతుందంటారు. ఏంతో ప్రాముఖ్యత ఉన్న గోదావరి పుష్కరాలు మరో నెలరోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు 11 రోజులు పుష్కర శోభతో కళకళలాడబోతున్నాయి. ఇంతటి పవిత్ర పుష్కరాలకు వెళ్లలేని లేనివారు... తమకా భాగ్యం దక్కలేదని చింతిస్తుంటారు. అయితే పోస్టల్ ...
ఇంటికే పుష్కర జలం
పోస్టులో పుష్కర జలాలు
ఇంటింటికీ పుష్కర జలం: భక్తులకు పోస్టల్ శాఖ ఆఫర్
ఆంధ్రజ్యోతి
రేవంత్ కేసులో కాల్ డేటాతో ఏసీబీ కుస్తీ.. మత్తయ్యను అరెస్టు చేయకపోవడం వెనుకా ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీగ లాగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో దొరకడంతో పాథ్రమిక దర్యాప్తులో పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. అయితే... నలుగురు నిందితులతోపాటు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరి ...
ఏ-4 జెరూసలేం మత్తయ్యను ఎందుకు వదిలేశారు..? బయటే ఉన్నా పట్టించుకోలేదెందుకు?వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'సాక్షి
టిడిపి ఎమ్మెల్యేలను కలవని రేవంత్ -కొత్త ట్విస్ట్News Articles by KSR
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీగ లాగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో దొరకడంతో పాథ్రమిక దర్యాప్తులో పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. అయితే... నలుగురు నిందితులతోపాటు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరి ...
ఏ-4 జెరూసలేం మత్తయ్యను ఎందుకు వదిలేశారు..? బయటే ఉన్నా పట్టించుకోలేదెందుకు?
టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'
టిడిపి ఎమ్మెల్యేలను కలవని రేవంత్ -కొత్త ట్విస్ట్
Oneindia Telugu
'రేవంత్ ఇష్యూతో పెనుమార్పులు, ఏసీబీ వద్ద బాబు ఫోన్ రికార్డ్లు'
Oneindia Telugu
వరంగల్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని డిమాండ్లు ...
వరంగల్ : రేవంత్ వ్యవహారంతో రాజకీయాల్లో పెనుమార్పులు - హోంశాఖ మంత్రి నాయినిఆంధ్రజ్యోతి
రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి: నాయినిVaartha
రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నయి:నాయినిNamasthe Telangana
తెలుగువన్
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని డిమాండ్లు ...
వరంగల్ : రేవంత్ వ్యవహారంతో రాజకీయాల్లో పెనుమార్పులు - హోంశాఖ మంత్రి నాయిని
రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి: నాయిని
రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నయి:నాయిని
వెబ్ దునియా
తెలంగాణ పార్టీ పగ్గాలు తీసుకోవడానికి షర్మిల సిద్ధం.. 9 నుంచి నల్లగొండలో పరామర్శ ...
వెబ్ దునియా
వైఎస్ షర్మిల తెలంగాణలో తమ పార్టీ బాధ్యతలను భుజనా వేసుకుకోవడానికి రంగం సిద్ధమైంది. అందుకు ఆమెకు కూడా అంగీకరించారు. సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఓదార్పు యాత్ర మిగిలిపోవడంతో జగన్ బదులు షర్మిల దానిని పరామర్శ యాత్ర రూపంలో కొనసాగించనున్నారు. వైఎస్ మరణించిన ...
తెలంగాణాలో మళ్ళీ షర్మిల పరామర్శ యాత్ర!తెలుగువన్
9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్రసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైఎస్ షర్మిల తెలంగాణలో తమ పార్టీ బాధ్యతలను భుజనా వేసుకుకోవడానికి రంగం సిద్ధమైంది. అందుకు ఆమెకు కూడా అంగీకరించారు. సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఓదార్పు యాత్ర మిగిలిపోవడంతో జగన్ బదులు షర్మిల దానిని పరామర్శ యాత్ర రూపంలో కొనసాగించనున్నారు. వైఎస్ మరణించిన ...
తెలంగాణాలో మళ్ళీ షర్మిల పరామర్శ యాత్ర!
9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
సాక్షి
టీఆర్ఎస్ దొంగాట ఆడింది: చంద్రబాబు
సాక్షి
అనంతపురం: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దొంగాట ఆడిందని ఆరోపించారు.తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం మార్చాలన్నారు. దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస దొంగాట .. చంద్రబాబు : భూమిపూజకు అనుమతివ్వండివెబ్ దునియా
కోర్టుల చుట్టూ తిరిగే జగన్కు ప్రశ్నించే అర్హత లేదు : చంద్రబాబుఆంధ్రజ్యోతి
టిఆర్ఎస్ ది దొంగాట అంటున్న చంద్రబాబుNews Articles by KSR
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
అనంతపురం: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దొంగాట ఆడిందని ఆరోపించారు.తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం మార్చాలన్నారు. దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస దొంగాట .. చంద్రబాబు : భూమిపూజకు అనుమతివ్వండి
కోర్టుల చుట్టూ తిరిగే జగన్కు ప్రశ్నించే అర్హత లేదు : చంద్రబాబు
టిఆర్ఎస్ ది దొంగాట అంటున్న చంద్రబాబు
Oneindia Telugu
సిఎం పదవికి బాబు రాజీనామా చేయాలి
ప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో విచారణ నిస్పక్షపాతంగా జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాలని శాసన మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో వన్లో పిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, లీగల్సెల్ చైర్మన్ చుండూరు ...
'బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి'సాక్షి
రేవంత్ ఇష్యూ: 'బాబు రాజీనామా చేస్తేనే, మోడీ మద్దతు ఇంకానా'Oneindia Telugu
రేవంత్ కేసు- బాబు రాజీనామా చేయాలిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో విచారణ నిస్పక్షపాతంగా జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాలని శాసన మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో వన్లో పిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, లీగల్సెల్ చైర్మన్ చుండూరు ...
'బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి'
రేవంత్ ఇష్యూ: 'బాబు రాజీనామా చేస్తేనే, మోడీ మద్దతు ఇంకానా'
రేవంత్ కేసు- బాబు రాజీనామా చేయాలి
వెబ్ దునియా
అక్రమాస్తుల రక్షణకే కేసీఆర్తో జగన్ కుమ్మక్కు : మంత్రి దేవినేని
వెబ్ దునియా
అక్రమాస్తులను కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో వైఎస్ఆర్ సీపీ ఆధినేత జగన్ మోహన్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్కు మద్దతుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి ...
జగన్పై మండిపడ్డ ఏపీ మంత్రి దేవినేని ఉమాఆంధ్రజ్యోతి
జగన్ కుట్ర రాజకీయాలు మానుకో:మంత్రి దేవినేనిప్రజాశక్తి
కెసిఆర్,జగన్ లు కలిసి కుట్ర చేస్తున్నారుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్రమాస్తులను కాపాడుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో వైఎస్ఆర్ సీపీ ఆధినేత జగన్ మోహన్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్కు మద్దతుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి ...
జగన్పై మండిపడ్డ ఏపీ మంత్రి దేవినేని ఉమా
జగన్ కుట్ర రాజకీయాలు మానుకో:మంత్రి దేవినేని
కెసిఆర్,జగన్ లు కలిసి కుట్ర చేస్తున్నారు
వెబ్ దునియా
మలుపులు తిరుగుతున్ప పీతల నోట్ల కట్టల కేసు?.. ఆ డబ్బెవరిది?
వెబ్ దునియా
రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఇంటివద్ద లభించిన నోట్ల కట్టల సంచి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. రోజుకొకరు తెరమీదకి వస్తున్నారు. ఆ డబ్బులు తనవని ఓ మహిళ ముందుకు వచ్చింది. పోలీసుల విచారణలో పలు అంశాలు బయట పెట్టారు. ఆమె చెప్పే వాటిలో కొన్ని సమాధానాలు సరిపడకపోవడంతో పోలీసులు ఆమెను మరింత లోతుగా ...
అడ్డంగా దొరికిన ఏపీ మంత్రి పీతలసాక్షి
పీతల ఇంట్లో పది లక్షల కలకలంప్రజాశక్తి
నోట్ల కట్టల వ్యవహారంలో ఎన్నో మలుపులు!Andhrabhoomi
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
Oneindia Telugu
అన్ని 34 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఇంటివద్ద లభించిన నోట్ల కట్టల సంచి వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. రోజుకొకరు తెరమీదకి వస్తున్నారు. ఆ డబ్బులు తనవని ఓ మహిళ ముందుకు వచ్చింది. పోలీసుల విచారణలో పలు అంశాలు బయట పెట్టారు. ఆమె చెప్పే వాటిలో కొన్ని సమాధానాలు సరిపడకపోవడంతో పోలీసులు ఆమెను మరింత లోతుగా ...
అడ్డంగా దొరికిన ఏపీ మంత్రి పీతల
పీతల ఇంట్లో పది లక్షల కలకలం
నోట్ల కట్టల వ్యవహారంలో ఎన్నో మలుపులు!
沒有留言:
張貼留言