ఆంధ్రజ్యోతి
నిమ్స్కు రండి... సీఎంను కోరిన ఉద్యోగులు
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని సీఎం కేసీఆర్ మంగళవారం పరామర్శించారు. ఆయన తిరిగి వెళ్తుండగా నిమ్స్ తెలంగాణ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం కన్వీనర్ రాధిక, ఉద్యోగ సంఘం నాయకులు సీఎంను కలిశారు. నిమ్స్ చైర్మన్ హోదాలో నిమ్స్ను సందర్శించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ...
స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థతసాక్షి
మధుసూదనాచారికి అస్వస్థత: నిమ్స్లో పరామర్శించిన కెసిఆర్Oneindia Telugu
స్పీకర్ మధుసూదనాచారిని పరామర్శించిన కేసీఆర్Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని సీఎం కేసీఆర్ మంగళవారం పరామర్శించారు. ఆయన తిరిగి వెళ్తుండగా నిమ్స్ తెలంగాణ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం కన్వీనర్ రాధిక, ఉద్యోగ సంఘం నాయకులు సీఎంను కలిశారు. నిమ్స్ చైర్మన్ హోదాలో నిమ్స్ను సందర్శించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ...
స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత
మధుసూదనాచారికి అస్వస్థత: నిమ్స్లో పరామర్శించిన కెసిఆర్
స్పీకర్ మధుసూదనాచారిని పరామర్శించిన కేసీఆర్
సాక్షి
మోగిన 'స్థానిక ఎమ్మెల్సీ' నగారా
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మంగళవారం సాయంత్రం జాతీయ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. 9న నోటిఫికేషన్ ప్రకటనతో ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూలై 10 లోపు ముగిసిపోతుంది. ఈసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా ...
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలసాక్షి
మోగిన ఎమ్మెల్సీ నగారా..10tv
ఎపి స్థానిక సంస్థలనుంచి 12 కౌన్సిల్ స్థానాలకు ఎన్నికలుAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మంగళవారం సాయంత్రం జాతీయ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. 9న నోటిఫికేషన్ ప్రకటనతో ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూలై 10 లోపు ముగిసిపోతుంది. ఈసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా ...
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల
మోగిన ఎమ్మెల్సీ నగారా..
ఎపి స్థానిక సంస్థలనుంచి 12 కౌన్సిల్ స్థానాలకు ఎన్నికలు
వెబ్ దునియా
సునంద పుష్కర్ది సహజమరణమే.. అంటూ నివేదిక ఇవ్వాలని ఒత్తిడి..
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు ఊహించని మలమలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ గుప్తా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. అందులో సునంద మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక ఇవ్వాలంటూ గతంలో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ...
సునంద కేసులో మరో కొత్త మలుపుసాక్షి
సునంద మర్డర్ మిస్టరీ: సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదికOneindia Telugu
సునంద కేసులో కీలక మలుపుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు ఊహించని మలమలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ గుప్తా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. అందులో సునంద మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక ఇవ్వాలంటూ గతంలో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ...
సునంద కేసులో మరో కొత్త మలుపు
సునంద మర్డర్ మిస్టరీ: సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక
సునంద కేసులో కీలక మలుపు
సాక్షి
బ్యాగ్ లో డబ్బు కాకుండా, బాంబు పెట్టుంటే...
సాక్షి
ఏలూరు : రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో లభించిన రూ.10 లక్షల నోట్ల కట్టల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తనకేమీ సంబంధం లేదని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న ...
చిక్కుల్లో మంత్రి పీతల సుజాత: ఇంటి వద్ద నోట్ల సంచీOneindia Telugu
మంత్రి సుజాత ఇంటివద్ద రూ.10 లక్షల నగదు బ్యాగు!Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు : రాష్ట్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఇంటి ఆవరణలో లభించిన రూ.10 లక్షల నోట్ల కట్టల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తనకేమీ సంబంధం లేదని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న ...
చిక్కుల్లో మంత్రి పీతల సుజాత: ఇంటి వద్ద నోట్ల సంచీ
మంత్రి సుజాత ఇంటివద్ద రూ.10 లక్షల నగదు బ్యాగు!
వెబ్ దునియా
కులాల కంపును కడిగేద్దాం.. రాహూల్
వెబ్ దునియా
కులతత్వం ఓ సమాజిక జాఢ్యం, వివక్షగా మారిపోయిందని, దీనిని అంతమొందించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. డాక్టర్ అంబెద్కర్ ఉత్సవాలను మధ్యప్రదేశ్ లో ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మరొకరికి ప్రత్యర్థులుగా నిలిపే సిద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు ...
కులతత్వంపై మౌనం వద్దుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కులతత్వం ఓ సమాజిక జాఢ్యం, వివక్షగా మారిపోయిందని, దీనిని అంతమొందించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. డాక్టర్ అంబెద్కర్ ఉత్సవాలను మధ్యప్రదేశ్ లో ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మరొకరికి ప్రత్యర్థులుగా నిలిపే సిద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు ...
కులతత్వంపై మౌనం వద్దు
Oneindia Telugu
తెలంగాణ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇంకెంతకాలం, వారంలో తేల్చకుంటే: హైకోర్టు
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టుకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో హైకోర్టు తెలంగాణ సభాపతికి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారం లోగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మేమే ...
ఎప్పటిలోపు నిర్ణయిస్తారు?సాక్షి
ఎప్పట్లోగా తేలుస్తారు?Andhrabhoomi
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలేవీ : టీ సర్కారుకు హైకోర్టు ప్రశ్నవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టుకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో హైకోర్టు తెలంగాణ సభాపతికి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారం లోగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మేమే ...
ఎప్పటిలోపు నిర్ణయిస్తారు?
ఎప్పట్లోగా తేలుస్తారు?
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలేవీ : టీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న
Oneindia Telugu
కెసిఆర్ది క్రిమినల్ మైండ్, బాబు లింక్ లేదు: మంత్రి
Oneindia Telugu
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుది క్రిమినల్ మైండ్ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్ వెనుకాడటం లేదని ...
'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'సాక్షి
రేవంత్రెడ్డిది కుట్రపూరిత అరెస్టుAndhrabhoomi
కేసీఆర్ది క్రిమనల్ మైండ్.. రేవంత్ను కావాలనే ఇరికించారువెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుది క్రిమినల్ మైండ్ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్ వెనుకాడటం లేదని ...
'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'
రేవంత్రెడ్డిది కుట్రపూరిత అరెస్టు
కేసీఆర్ది క్రిమనల్ మైండ్.. రేవంత్ను కావాలనే ఇరికించారు
Oneindia Telugu
రేవంత్ది ఎంత తప్పో, ప్రభుత్వానిదీ అంతే తప్పు: కిషన్రెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలనడం సరైంది కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తొలి ప్రాధాన్యత నోటాకు రెండో ప్రాధాన్యత ఓట్లు వేశామని అయితే నోటాపై అవగాహన లేనందునే తప్పిదం జరిగిందని అన్నారు.
'తప్పు రేవంత్ దో.. ఆయన పార్టీదో తేలాలి'సాక్షి
నోటాకు ఓటు వేస్తే చెల్లదనే విషయం మాకు తెలియదు : కిషన్ రెడ్డివెబ్ దునియా
నోటాపై అవగాహన లేనందునే తప్పిదం : కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలనడం సరైంది కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తొలి ప్రాధాన్యత నోటాకు రెండో ప్రాధాన్యత ఓట్లు వేశామని అయితే నోటాపై అవగాహన లేనందునే తప్పిదం జరిగిందని అన్నారు.
'తప్పు రేవంత్ దో.. ఆయన పార్టీదో తేలాలి'
నోటాకు ఓటు వేస్తే చెల్లదనే విషయం మాకు తెలియదు : కిషన్ రెడ్డి
నోటాపై అవగాహన లేనందునే తప్పిదం : కిషన్రెడ్డి
Oneindia Telugu
మద్రాస్ ఐఐటీలో ఉద్రిక్త పరిస్థితులు, లాఠీచార్జ్?
Oneindia Telugu
చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరు హడలిపోతున్నారు. విద్యార్థులు, పోలీసుల మద్య వాగ్వివాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగత్ర చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మంగళవారం ఉదయం మద్రాస్ ఐఐటి క్యాంపస్ లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
రణరంగమైన మద్రాస్ ఐఐటీసాక్షి
రణరంగంలా మారిన మద్రాస్ ఐఐటీ... విద్యార్థులు వర్సెస్ పోలీసులువెబ్ దునియా
మద్రాస్ ఐఐటి డైరక్టర్ని అరెస్టుచేయాలిప్రజాశక్తి
Namasthe Telangana
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరు హడలిపోతున్నారు. విద్యార్థులు, పోలీసుల మద్య వాగ్వివాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగత్ర చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మంగళవారం ఉదయం మద్రాస్ ఐఐటి క్యాంపస్ లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
రణరంగమైన మద్రాస్ ఐఐటీ
రణరంగంలా మారిన మద్రాస్ ఐఐటీ... విద్యార్థులు వర్సెస్ పోలీసులు
మద్రాస్ ఐఐటి డైరక్టర్ని అరెస్టుచేయాలి
సాక్షి
కోర్టు బయట కాల్పులు.. ముగ్గురి మృతి
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): హజారీబాగ్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఒక ముఠా నాయకుడిపై, అతని అనుచరులపై ప్రత్యర్థి ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే శిక్ష పడి జైల్లో ఉన్న నేరస్తుణ్ణి మరో కేసులో విచారణ కోసం కోర్టుకు తీసుకొచ్చినప్పుడు గుర్తు తెలియని దుండగులు ఆ నేరస్తుడితో పాటు మరో ఇద్దరు అనుచరులపై అనూహ్యంగా ...
కోర్టు ఆవరణంలో ఏకే-47తో కాల్పులు, ముగ్గురి మృతిOneindia Telugu
జార్ఖండ్ కోర్టులో గ్యాంగ్వార్Namasthe Telangana
కోర్టు ఆవరణలోనే ముగ్గురు హత్యAndhrabhoomi
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): హజారీబాగ్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఒక ముఠా నాయకుడిపై, అతని అనుచరులపై ప్రత్యర్థి ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే శిక్ష పడి జైల్లో ఉన్న నేరస్తుణ్ణి మరో కేసులో విచారణ కోసం కోర్టుకు తీసుకొచ్చినప్పుడు గుర్తు తెలియని దుండగులు ఆ నేరస్తుడితో పాటు మరో ఇద్దరు అనుచరులపై అనూహ్యంగా ...
కోర్టు ఆవరణంలో ఏకే-47తో కాల్పులు, ముగ్గురి మృతి
జార్ఖండ్ కోర్టులో గ్యాంగ్వార్
కోర్టు ఆవరణలోనే ముగ్గురు హత్య
沒有留言:
張貼留言