2015年6月2日 星期二

2015-06-03 తెలుగు (India) క్రీడలు


thatsCricket Telugu
   
రవిశాస్త్రి వల్లే గాడిలో పడ్డా: విరాట్ కోహ్లీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన తాను తిరిగి గాడిలో పడడానికి టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి కారణమని టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. త్వరలో జరుగనున్న బంగ్లా పర్యటనకు రవిశాస్త్రి ని డైరెక్టర్‌గా బీసీసీఐ ప్రకటించడాన్ని కోహ్లీ స్వాగతించాడు. 'ఇంగ్లండ్‌ పర్యటనలో నేను ఘోరంగా విఫలమయ్యా. అప్పుడు క్రీజు బయట నిలబడి ...

ఆయన కొండంత బలం : విరాట్‌ కోహ్లి   ప్రజాశక్తి
ఆయన జట్టుకు బలం: శాస్త్రిపై కోహ్లీ ప్రశంసలు   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
బంగ్లాదేశ్ పర్యటన వరకు మాత్రమే   
సాక్షి
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పర్యటనకు ముందు కొత్త కోచ్ ఎంపిక సాధ్యం కాకపోవడంతో... పాత బృందాన్నే తాత్కాలికంగా కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ప్రపంచకప్ వరకూ జట్టు డెరైక్టర్‌గా ఉన్న రవిశాస్త్రిని బంగ్లాదేశ్ పర్యటనకూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అసిస్టెంట్ కోచ్‌లుగా సంజయ్ బంగర్ (బ్యాటింగ్), ...

డైరెక్టర్‌గా శాస్త్రి కొనసాగింపు   ప్రజాశక్తి
బంగ్లాదేశ్‌లో టీమిండియా టూర్: కోచ్‌గా శాస్త్రి.. కోహ్లీ ప్రశంస   వెబ్ దునియా
బంగ్లా పర్యటన: టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి   thatsCricket Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాన్సువాడలో దొంగల బీభత్సం.. ఒకే రోజు వరుస దొంగతనాలు   
వెబ్ దునియా
మంగళవారం అర్థరాత్రి బాన్సువాడ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండుచోట్ల షట్టర్లను బద్దలుకొట్టి దోపిడీకి పాల్పడ్డారు. అయితే అన్ని దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం విశేషం. ఓ ఫర్టిలైజర్ షాపులో కౌంటర్‌ను ధ్వంసం చేసిన దొంగలు అందులో ఉన్న రూ.45వేల నగదును, విలువైన వస్తువులను, నివాస గృహాలకు సంబంధించిన దస్తావేజులను ...

బాన్సువాడలో దొంగల బీభత్సం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
క్రికెట్‌ సలహా మండలిలో 'వాల్'ను విస్మరించడంపై విమర్శల వెల్లువ   
ఆంధ్రజ్యోతి
ముంబై: బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్‌ సలహా మండలిలో భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు స్థానం కల్పించారు. కానీ, ఈ త్రిమూర్తులకు సమకాలీకుడు, వారికి సమాపాటి అయిన రాహుల్‌ ద్రావిడ్‌ను మాత్రం బోర్డు విస్మరించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే రాహుల్‌ నిరాకరించడంతోనే సలహా మండలికి బోర్డు ...

అండర్‌-19 జట్టుకు కోచ్‌గా ద్రావిడ్‌?   ప్రజాశక్తి
దాదాతో పనిచేసేందుకు ద్రావిడ్ అయిష్టత?   సాక్షి
రాహుల్ ద్రవిడ్‌ను బోర్డు విస్మరించిందా? ఎందుకిలా జరిగింది?   వెబ్ దునియా
Oneindia Telugu   
thatsCricket Telugu   
Teluguwishesh   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ క్రికెట్ కెప్టెన్ కారు సీజ్   
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్ గా కొనసాగుతున్న మిస్బా-వుల్-హక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. అతడి కారుని అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ డ్యూటీ, పన్నులు చెల్లించకపోవడంతో మిస్బాకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్(ఎఫ్ బీఆర్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మిస్బా ఉల్ హక్‌కు చేదు అనుభవం: లాండ్ క్రూజర్ కారు సీజ్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


బాబు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలు కుంభకోణంలో ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును వెంటనే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని తెలంగాణ అడ్వొకేట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్వొకేట్లు టి. శ్రీరంగారావు, కె. గోవర్దన్‌రెడ్డి, వి.
బాబును అరెస్ట్ చేయాలి: టీ అడ్వకేట్లు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
92 ఏళ్ల వృద్ధురాలు.. 26 మైళ్ల మారథాన్ రికార్డ్...   
వెబ్ దునియా
ఈ రోజుల్లో యంగ్‌గా ఉన్న వాళ్లే పది మైళ్ల దూరం పరిగెత్తలేరు. అటువంటిది అమెరికాకు చెందిన హరియెట్టి థామ్సన్ అనే 92 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 26 మైళ్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కేన్సర్‌పై పరిశోధనల కోసం నిధుల సేకరణ నిమిత్తం దక్షిణ కాలిఫోర్నియాలో ఆదివారం నిర్వహించిన ఈ మారథాన్‌ను హరియెట్టి థామ్సన్ ఏడు గంటల, 24 నిమిషాల, ...

92 ఏళ్ల బామ్మ 26 మైళ్ల మారథాన్: గిన్నీస్ రికార్డు   Oneindia Telugu
92 ఏళ్ల బామ్మ మారథాన్ రికార్డ్   సాక్షి
కేన్సర్‌ బామ్మ మారథాన్‌ రికార్డు..   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఇండో-పాక్ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా   
సాక్షి
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్‌ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్‌లో యూఏఈలో భారత్, పాక్‌ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ...

భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా   Andhrabhoomi
ఇండో-పాక్‌ సిరీస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నా రికార్డు అసాధ్యమేమీ కాదు: రఫెల్ నడాల్   
ఆంధ్రజ్యోతి
తొమ్మిది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లతో తన పేరిట ఉన్న రికార్డును భవిష్యత్‌లో ఎవరో ఒకరు బద్దలు కొడతారని స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ అభిప్రాయపడ్డాడు. పదో టైటిల్‌పై కన్నేసిన రఫెల్‌ ఈసారి ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. 'రోలాండ్‌ గారోస్‌లో నడాల్‌ పదేళ్లలో తొమ్మిది టైటిళ్లు నెగ్గాడు. ఈ ఫీట్‌ మళ్లీ పునరావృతం కాదని భావిస్తున్నా. ఈ రికార్డును బద్దలు కొట్టడం ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
షరపోవా అవుట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌   
ప్రజాశక్తి
పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఢిఫెండింగ్‌ చాంపియన,్‌ రష్యా సుందరి షరపోవా కంగుతింది. లుసియా సఫరోవా చేతిలో పరాజయం పాలయింది. సోమవారం నాడు జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన సఫరోవా 7-6, 6-4 స్కోరుతో షరపోవాపై విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరుకుంది. ప్రపంచ ర్యాకింగ్స్‌లో షరపోవా రెండో స్థానంలో ఉండగా, సఫరోవా 13వ ...

షరపోవాకు 'చెక్'   సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ షరపోవా నిష్క్రమణ   Andhrabhoomi
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సమీక్ష ఉండాల్సిందే: అజరెంకా   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言