Oneindia Telugu
తుపానులో చిక్కుకుని నౌక మునక
ప్రజాశక్తి
బీజింగ్ : వందల సంఖ్యలో ప్రయాణికులు వున్న నౌక ఒకటి సోమవారం అర్ధరాత్రి తుపాను కారణంగా యాంగ్జె నదిలో మునిగిపోయింది. వీరిలో ఎక్కువమంది చైనా యాత్రికులే వున్నారు. ఇప్పటివరకు కేవలం 20మందిని మాత్రమే రక్షించారు. కాగా ప్రమాద సమయంలో నౌకలో 458మంది వున్నారని మీడియా వార్తలు తెలిపాయి. చైనాలో చోటు చేసుకున్న అత్యంత దురదృష్టకరమైన ...
450 మంది జలసమాధి!Namasthe Telangana
చైనాలో మునిగిపోయిన నౌక: 450 మంది గల్లంతుOneindia Telugu
నౌక మునక.. 450 మంది గల్లంతుసాక్షి
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
బీజింగ్ : వందల సంఖ్యలో ప్రయాణికులు వున్న నౌక ఒకటి సోమవారం అర్ధరాత్రి తుపాను కారణంగా యాంగ్జె నదిలో మునిగిపోయింది. వీరిలో ఎక్కువమంది చైనా యాత్రికులే వున్నారు. ఇప్పటివరకు కేవలం 20మందిని మాత్రమే రక్షించారు. కాగా ప్రమాద సమయంలో నౌకలో 458మంది వున్నారని మీడియా వార్తలు తెలిపాయి. చైనాలో చోటు చేసుకున్న అత్యంత దురదృష్టకరమైన ...
450 మంది జలసమాధి!
చైనాలో మునిగిపోయిన నౌక: 450 మంది గల్లంతు
నౌక మునక.. 450 మంది గల్లంతు
సాక్షి
జూన్ 30న ఒక సెకను ఎక్స్ట్రా!
సాక్షి
లండన్: సాధారణంగా రోజుకు 24 గంటలు. కానీ ఈ నెల 30 వ తేదీన మాత్రం రోజుకు 24 గంటల ఒక సెకను. అంటే మొత్తంగా ఆ రోజు 86,400 సెకన్లకు బదులు 86,401 సెకన్లు ఉంటాయి. ఆ రోజు(జూన్ 30)కు ఒక లీప్ సెకనును కలుపుతున్నట్లు పారిస్ అబ్జర్వేటరీ ప్రకటించింది. స్థిరంగా ఉండే ఆటమిక్ టైమ్కు భూస్వయం ప్రదక్షిణ సమయం అనుసంధానమయ్యేందుకు వీలుగా లీప్ సెకనును ...
ఈ ఏడాది జూన్ నెలకు ఓ సెకను అదనంగా చేరిక!Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: సాధారణంగా రోజుకు 24 గంటలు. కానీ ఈ నెల 30 వ తేదీన మాత్రం రోజుకు 24 గంటల ఒక సెకను. అంటే మొత్తంగా ఆ రోజు 86,400 సెకన్లకు బదులు 86,401 సెకన్లు ఉంటాయి. ఆ రోజు(జూన్ 30)కు ఒక లీప్ సెకనును కలుపుతున్నట్లు పారిస్ అబ్జర్వేటరీ ప్రకటించింది. స్థిరంగా ఉండే ఆటమిక్ టైమ్కు భూస్వయం ప్రదక్షిణ సమయం అనుసంధానమయ్యేందుకు వీలుగా లీప్ సెకనును ...
ఈ ఏడాది జూన్ నెలకు ఓ సెకను అదనంగా చేరిక!
వెబ్ దునియా
యువతిపై విరుచుకుపడ్డ సింహం.. అక్కడికక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
వెబ్ దునియా
సరదాగా అడవి జంతువులను చూద్దామని ఓపెన్ పార్కులోకి వెళ్ళిన యువతిపై సింహం విరుచుకుపడింది. ఫోటోలు తీస్తూ సరదాగా గడుపుతున్న యువతిపై అకస్మాత్తుగా సింహం దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు మరణించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లోని వన్యప్రాణుల ...
విషాదం: పార్కులో సింహం దాడి, యువతి మృతిOneindia Telugu
పార్క్ లో సింహం దాడి.. మహిళ మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సరదాగా అడవి జంతువులను చూద్దామని ఓపెన్ పార్కులోకి వెళ్ళిన యువతిపై సింహం విరుచుకుపడింది. ఫోటోలు తీస్తూ సరదాగా గడుపుతున్న యువతిపై అకస్మాత్తుగా సింహం దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు మరణించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లోని వన్యప్రాణుల ...
విషాదం: పార్కులో సింహం దాడి, యువతి మృతి
పార్క్ లో సింహం దాడి.. మహిళ మృతి
Oneindia Telugu
జస్ట్ 90: 15 వేల ఎత్తు నుండి స్కైడైవ్ చేసిన బామ్మ
Oneindia Telugu
లండన్: మహిళలు అనుకుంటే సాహసాలు చెయ్యడానికి వెనకడుగు వెయ్యరు. వారు తెగిస్తే ప్రాణాలను సైతం లెక్క చెయ్యరు. ఇంట్లో కూర్చుని పిల్లలతో కాలక్షేపం చెయ్యవలసిన 90 సంవత్సరాల బామ్మ స్కైడైవ్ చేసి అందరికి చుక్కులు చూపించారు. ఇంగ్లాండ్ కు చెందిన స్టెల్లా గిలార్డ్ (90) అనే బామ్మ 15,000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవ్ చేశారు. అయితే ఆమె ...
90 ఏళ్ల వయసులో.. స్కైడైవ్సాక్షి
15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్.... 90 ఏళ్ల బామ్మ రికార్డ్...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: మహిళలు అనుకుంటే సాహసాలు చెయ్యడానికి వెనకడుగు వెయ్యరు. వారు తెగిస్తే ప్రాణాలను సైతం లెక్క చెయ్యరు. ఇంట్లో కూర్చుని పిల్లలతో కాలక్షేపం చెయ్యవలసిన 90 సంవత్సరాల బామ్మ స్కైడైవ్ చేసి అందరికి చుక్కులు చూపించారు. ఇంగ్లాండ్ కు చెందిన స్టెల్లా గిలార్డ్ (90) అనే బామ్మ 15,000 అడుగుల ఎత్తు నుండి స్కై డైవ్ చేశారు. అయితే ఆమె ...
90 ఏళ్ల వయసులో.. స్కైడైవ్
15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్.... 90 ఏళ్ల బామ్మ రికార్డ్...
వెబ్ దునియా
హిందూ సముద్రజలాల్లో చైనా అణు సామర్ధ్య
వెబ్ దునియా
హిందూ సముద్రజలాల్లో ఎలాంటి కదలికలు లేకుండా స్థిరంగా ఉన్న చైనా అణు సామర్ధ్య జలాంతర్గామిని భారత నౌకాదళం గుర్తించింది. ఈ జలాంతర్గామి గత మూడు నెలలుగా స్థిరంగా ఉన్నట్టు ఇండియన్ నేవీ చెపుతోంది. ఈమేరకు అధికారికంగా ధృవీకరించింది. ఆసియాలో తన సైనిక దళం ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా హిందూ ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
హిందూ సముద్రజలాల్లో ఎలాంటి కదలికలు లేకుండా స్థిరంగా ఉన్న చైనా అణు సామర్ధ్య జలాంతర్గామిని భారత నౌకాదళం గుర్తించింది. ఈ జలాంతర్గామి గత మూడు నెలలుగా స్థిరంగా ఉన్నట్టు ఇండియన్ నేవీ చెపుతోంది. ఈమేరకు అధికారికంగా ధృవీకరించింది. ఆసియాలో తన సైనిక దళం ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా హిందూ ...
సాక్షి
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం
సాక్షి
బీజింగ్: ప్రపంచంలో మనమెక్కడైనా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ టెల్లర్ మషన్ (ఏటీఎం)ల ద్వారా మనకు అవసరమైన సొమ్మును తీసుకోవాలంటే కార్డులను ఉపయోగించడంతోపాటు పిన్ నెంబర్ను ఫీడ్ చేయడం ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న విధానం. మన కార్డును ఇతరుల ఉపయోగించి సరైన పిన్ నెంబర్ ఎవరు ఫీడ్ చేసినా వారు మన ఖాతా నుంచి సొమ్ము తీసుకునే ...
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం... చైనా ఇంజనీర్ల ప్రపంచ రికార్డ్...వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: ప్రపంచంలో మనమెక్కడైనా మన బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ టెల్లర్ మషన్ (ఏటీఎం)ల ద్వారా మనకు అవసరమైన సొమ్మును తీసుకోవాలంటే కార్డులను ఉపయోగించడంతోపాటు పిన్ నెంబర్ను ఫీడ్ చేయడం ప్రస్తుతం సంప్రదాయంగా వస్తున్న విధానం. మన కార్డును ఇతరుల ఉపయోగించి సరైన పిన్ నెంబర్ ఎవరు ఫీడ్ చేసినా వారు మన ఖాతా నుంచి సొమ్ము తీసుకునే ...
ముఖాలను గుర్తించే తొలి ఏటీఎం... చైనా ఇంజనీర్ల ప్రపంచ రికార్డ్...
వెబ్ దునియా
92 ఏళ్ల వృద్ధురాలు.. 26 మైళ్ల మారథాన్ రికార్డ్...
వెబ్ దునియా
ఈ రోజుల్లో యంగ్గా ఉన్న వాళ్లే పది మైళ్ల దూరం పరిగెత్తలేరు. అటువంటిది అమెరికాకు చెందిన హరియెట్టి థామ్సన్ అనే 92 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 26 మైళ్ల మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసింది. కేన్సర్పై పరిశోధనల కోసం నిధుల సేకరణ నిమిత్తం దక్షిణ కాలిఫోర్నియాలో ఆదివారం నిర్వహించిన ఈ మారథాన్ను హరియెట్టి థామ్సన్ ఏడు గంటల, 24 నిమిషాల, ...
92 ఏళ్ల బామ్మ 26 మైళ్ల మారథాన్: గిన్నీస్ రికార్డుOneindia Telugu
92 ఏళ్ల బామ్మ మారథాన్ రికార్డ్సాక్షి
కేన్సర్ బామ్మ మారథాన్ రికార్డు..ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈ రోజుల్లో యంగ్గా ఉన్న వాళ్లే పది మైళ్ల దూరం పరిగెత్తలేరు. అటువంటిది అమెరికాకు చెందిన హరియెట్టి థామ్సన్ అనే 92 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 26 మైళ్ల మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసింది. కేన్సర్పై పరిశోధనల కోసం నిధుల సేకరణ నిమిత్తం దక్షిణ కాలిఫోర్నియాలో ఆదివారం నిర్వహించిన ఈ మారథాన్ను హరియెట్టి థామ్సన్ ఏడు గంటల, 24 నిమిషాల, ...
92 ఏళ్ల బామ్మ 26 మైళ్ల మారథాన్: గిన్నీస్ రికార్డు
92 ఏళ్ల బామ్మ మారథాన్ రికార్డ్
కేన్సర్ బామ్మ మారథాన్ రికార్డు..
హైవేపై కుప్పకూలిన విమానం
సాక్షి
మెక్సికో సిటీ : ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి క్వెరెటరోకు వెళుతోన్న ఎం7 ఎయిరోస్పేస్ ఎల్ పీ అనే చిన్నతరహా విమానం ఒక్కసారిగా హైవేపై కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని బుధవారం స్థానిక అధికారులు తెలిపారు. వేల అడుగుల ఎత్తులో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్న ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మెక్సికో సిటీ : ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి క్వెరెటరోకు వెళుతోన్న ఎం7 ఎయిరోస్పేస్ ఎల్ పీ అనే చిన్నతరహా విమానం ఒక్కసారిగా హైవేపై కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని బుధవారం స్థానిక అధికారులు తెలిపారు. వేల అడుగుల ఎత్తులో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్న ...
వెబ్ దునియా
నైజీరియాలో అగ్ని ప్రమాదం..69 మంది మృతి
వెబ్ దునియా
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 69 మంది అగ్నికి ఆహుతయ్యారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. బస్టాండులోకి ఓ పెట్రోల్ ట్యాంకర్ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి. అనంబ్రా రాష్ట్రంలోని ఒనిట్షాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో 12 బస్సులతోపాటు పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
నైజీరియాలో 69 మంది అగ్నికి ఆహుతిసాక్షి
నైజీరియాలో ఘోర ప్రమాదంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 69 మంది అగ్నికి ఆహుతయ్యారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. బస్టాండులోకి ఓ పెట్రోల్ ట్యాంకర్ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి. అనంబ్రా రాష్ట్రంలోని ఒనిట్షాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో 12 బస్సులతోపాటు పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
నైజీరియాలో 69 మంది అగ్నికి ఆహుతి
నైజీరియాలో ఘోర ప్రమాదం
సాక్షి
తూర్పు నౌకాదళానికి అమెరికా రక్షణమంత్రి
సాక్షి
విశాఖపట్నం: మూడు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ ఆస్టన్ కార్టర్ మంగళవారం విశాఖపట్నం వచ్చారు. ఇక్కడి తూర్పు నావికా దళ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పదమూడు మంది ప్రతినిధుల బృందంతో పాటు ఆయన సతీమణి స్టీఫెనీ కార్టర్ కూడా వెంట వచ్చారు. మొదటగా ఈఎన్సీ స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ బి.కె.వర్మతో ...
ఐఎన్ఎస్ డేగాకు అమెరికా రక్షణ కార్యదర్శిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: మూడు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ ఆస్టన్ కార్టర్ మంగళవారం విశాఖపట్నం వచ్చారు. ఇక్కడి తూర్పు నావికా దళ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పదమూడు మంది ప్రతినిధుల బృందంతో పాటు ఆయన సతీమణి స్టీఫెనీ కార్టర్ కూడా వెంట వచ్చారు. మొదటగా ఈఎన్సీ స్టాఫ్ చీఫ్ వైస్ అడ్మిరల్ బి.కె.వర్మతో ...
ఐఎన్ఎస్ డేగాకు అమెరికా రక్షణ కార్యదర్శి
沒有留言:
張貼留言