2015年6月2日 星期二

2015-06-03 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కులాల కంపును కడిగేద్దాం.. రాహూల్   
వెబ్ దునియా
కులతత్వం ఓ సమాజిక జాఢ్యం, వివక్షగా మారిపోయిందని, దీనిని అంతమొందించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. డాక్టర్ అంబెద్కర్ ఉత్సవాలను మధ్యప్రదేశ్ లో ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మరొకరికి ప్రత్యర్థులుగా నిలిపే సిద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు ...

కులతత్వంపై మౌనం వద్దు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సునంద పుష్కర్‌ది సహజమరణమే.. అంటూ నివేదిక ఇవ్వాలని ఒత్తిడి..   
వెబ్ దునియా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు ఊహించని మలమలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ గుప్తా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. అందులో సునంద మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక ఇవ్వాలంటూ గతంలో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ...

సునంద కేసులో మరో కొత్త మలుపు   సాక్షి
సునంద మర్డర్ మిస్టరీ: సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక   Oneindia Telugu
సునంద కేసులో కీలక మలుపు   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మద్రాస్ ఐఐటీలో ఉద్రిక్త పరిస్థితులు, లాఠీచార్జ్?   
Oneindia Telugu
చెన్నై: మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరు హడలిపోతున్నారు. విద్యార్థులు, పోలీసుల మద్య వాగ్వివాదం, తోపులాటలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందు జాగత్ర చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మంగళవారం ఉదయం మద్రాస్ ఐఐటి క్యాంపస్ లో సుమారు 100 మందికి పైగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
రణరంగమైన మద్రాస్ ఐఐటీ   సాక్షి
రణరంగంలా మారిన మద్రాస్ ఐఐటీ... విద్యార్థులు వర్సెస్ పోలీసులు   వెబ్ దునియా
మద్రాస్‌ ఐఐటి డైరక్టర్‌ని అరెస్టుచేయాలి   ప్రజాశక్తి
Namasthe Telangana   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోర్టు బయట కాల్పులు.. ముగ్గురి మృతి   
సాక్షి
హజారీబాగ్(జార్ఖండ్): హజారీబాగ్ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఒక ముఠా నాయకుడిపై, అతని అనుచరులపై ప్రత్యర్థి ముఠా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే శిక్ష పడి జైల్లో ఉన్న నేరస్తుణ్ణి మరో కేసులో విచారణ కోసం కోర్టుకు తీసుకొచ్చినప్పుడు గుర్తు తెలియని దుండగులు ఆ నేరస్తుడితో పాటు మరో ఇద్దరు అనుచరులపై అనూహ్యంగా ...

కోర్టు ఆవరణలోనే ముగ్గురు హత్య   Andhrabhoomi
జార్ఖండ్ కోర్టులో గ్యాంగ్‌వార్   Namasthe Telangana
కోర్టు ఆవరణంలో ఏకే-47తో కాల్పులు, ముగ్గురి మృతి   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మ్యాగీ తరహా కేసులకు కొత్త చట్టం!   
సాక్షి
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా మ్యాగీ నూడుల్స్ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారులకు అత్యంత హానికరంగా మారిన మ్యాగీ తరహా కేసుల్లో కఠిన శిక్షలకు అవకాశమున్న కొత్త చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర కసరత్తులు ...

అమితాబ్, మాధురీపై ఎఫ్‌ఐఆర్   Andhrabhoomi
ముదురుతున్న మ్యాగీ వివాదం   Namasthe Telangana
మ్యాగీ నూడుల్స్‌పై కేరళ ప్రభుత్వం నిషేధం   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ ఏడాదీ తక్కువ వర్షాలే!   
సాక్షి
న్యూఢిల్లీ: అన్నదాతలకు చేదు కబురు! ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాదీ లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు తలెత్తుతాయన్న ఆదోళనలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలిక సగటు వర్షపాతం కన్నా 12 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అంచనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఈ ఏడాది సాధారణంతో పోల్చితే 88 ...

ఈ ఏడాది రైతులకు కడగండ్లే   Andhrabhoomi
కమ్ముకొస్తున్న కరువు !   ప్రజాశక్తి
ఈ ఏడూ వర్షాభావమే!   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీఎస్ఎన్ఎల్ రోమింగ్ ఫ్రీ   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూన్ 15 నుంచి ఉచితంగా రోమింగ్ సేవలు అందించనున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. స్సెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్ విధానాన్ని ఈనెలలోనే కేబినెట్ ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
నెస్లే పాల పొడిలో పురుగులున్నాయని ఫిర్యాదు !   
ఆంధ్రజ్యోతి
చెన్నై, జూన్ 2: మ్యాగీ నూడుల్స్‌లో సీసం మోతాదు ఎక్కువై చిన్నారులకు ప్రాణాంతకంగా మారిందన్న కేసులో కిందా మీదా పడుతున్న నెస్లే కంపెనీ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. ఈ కంపెనీకి చెందిన మిల్క్ పౌడర్‌లో అండ దశలోని పురుగులు (లైవ్ లార్వా) ఉన్నట్లు ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదు ఇప్పుడు తమిళనాడులోని ...

పాలపొడిలో పురుగులు.. నెస్లెకు మరిన్ని కష్టాలు   సాక్షి
నెస్లే పాలపొడిలోనూ లార్వాలు.. పురుగులు : తమిళనాడులో కేసు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణకు ప్రధాని శుభాకాంక్షలు   
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణ ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా తొలి వార్షికోత్సవాలు జరుపుకొంటున్న రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. అభివృద్ధి బాటలో సాగుతున్న రాష్ర్టానికి నా శుభాభినందనలు అని ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే ...

తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు   సాక్షి
తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు...   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోలార్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!   
సాక్షి
న్యూఢిల్లీ: సౌరశక్తితో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలనే బృహత్తర పథకాన్ని అమలు చేసే దిశగా భారతీయ రైల్వేలు వేగంగా దూసుకుపోతున్నాయి. పెలైట్ ప్రాజెక్టు కింద ఓ నాన్ ఏసీ కోచ్‌కు ఇప్పటికే సోలార్ ప్యానెల్స్‌ను అమర్చి విజయవంతంగా నడిపి చూశారు. దీని నుంచి 17 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. త్వరలోని రైల్లోని అన్ని కోచ్‌లకు సోలార్ ప్యానెళ్లను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言