2015年6月2日 星期二

2015-06-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
చిక్కుల్లో మంత్రి పీతల సుజాత: ఇంటి వద్ద నోట్ల సంచీ   
Oneindia Telugu
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇంటి ఆవరణలో రూ. 10 లక్షల నగదు ఉన్న సంచీని మంగళవారంనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పి. శ్యాంసుదర్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. మంత్రి సుజాతకు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ...

టీడీపీ మంత్రి ఇంటి వద్ద నోట్లకట్టల బ్యాగు కలకలం   సాక్షి
మంత్రి సుజాత ఇంటివద్ద రూ.10 లక్షల నగదు బ్యాగు!   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నిమ్స్‌కు రండి... సీఎంను కోరిన ఉద్యోగులు   
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట : నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని సీఎం కేసీఆర్‌ మంగళవారం పరామర్శించారు. ఆయన తిరిగి వెళ్తుండగా నిమ్స్‌ తెలంగాణ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం కన్వీనర్‌ రాధిక, ఉద్యోగ సంఘం నాయకులు సీఎంను కలిశారు. నిమ్స్‌ చైర్మన్‌ హోదాలో నిమ్స్‌ను సందర్శించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ...

స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత   సాక్షి
మధుసూదనాచారికి అస్వస్థత: నిమ్స్‌లో పరామర్శించిన కెసిఆర్   Oneindia Telugu
తెలంగాణ స్పీకర్ కు అస్వస్థత   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
మోగిన 'స్థానిక ఎమ్మెల్సీ' నగారా   
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. మంగళవారం సాయంత్రం జాతీయ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 9న నోటిఫికేషన్‌ ప్రకటనతో ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూలై 10 లోపు ముగిసిపోతుంది. ఈసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా ...

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల   సాక్షి
మోగిన ఎమ్మెల్సీ నగారా..   10tv
ఎపి స్థానిక సంస్థలనుంచి 12 కౌన్సిల్ స్థానాలకు ఎన్నికలు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇంకెంతకాలం, వారంలో తేల్చకుంటే: హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్: పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టుకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు స్పందించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో హైకోర్టు తెలంగాణ సభాపతికి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వారం లోగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మేమే ...

ఎప్పట్లోగా తేలుస్తారు?   Andhrabhoomi
ఎప్పటిలోపు నిర్ణయిస్తారు?   సాక్షి
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలేవీ : టీ సర్కారుకు హైకోర్టు ప్రశ్న   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెసిఆర్‌ది క్రిమినల్ మైండ్, బాబు లింక్ లేదు: మంత్రి   
Oneindia Telugu
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుది క్రిమినల్‌ మైండ్‌ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను ఏం చేయడానికైనా కేసీఆర్‌ వెనుకాడటం లేదని ...

'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'   సాక్షి
రేవంత్‌రెడ్డిది కుట్రపూరిత అరెస్టు   Andhrabhoomi
కేసీఆర్‌ది క్రిమనల్ మైండ్.. రేవంత్‌ను కావాలనే ఇరికించారు   వెబ్ దునియా
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేవంత్‌ది ఎంత తప్పో, ప్రభుత్వానిదీ అంతే తప్పు: కిషన్‌రెడ్డి   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలనడం సరైంది కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తొలి ప్రాధాన్యత నోటాకు రెండో ప్రాధాన్యత ఓట్లు వేశామని అయితే నోటాపై అవగాహన లేనందునే తప్పిదం జరిగిందని అన్నారు.
'తప్పు రేవంత్ దో.. ఆయన పార్టీదో తేలాలి'   సాక్షి
నోటాకు ఓటు వేస్తే చెల్లదనే విషయం మాకు తెలియదు : కిషన్ రెడ్డి   వెబ్ దునియా
నోటాపై అవగాహన లేనందునే తప్పిదం : కిషన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి దురదృష్టకరం'   
సాక్షి
హైదరాబాద్ : ఎమ్మెల్యేలను కొనే సంస్కృతి రావడం దురదృష్టకరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దీన్ని అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని ఆయన చెప్పారు. తెలంగాణలో 970 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, 3 వేల మందికి పైగా వడదెబ్బ వల్ల మరణించినా రాష్ట్రప్రభుత్వం ...

ఎమ్మెల్యేలను కొనడం దురదృష్టకరం   Andhrabhoomi
ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడం విచారకరం : సీతారాం ఏచూరి   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: గన్‌పార్క్ వద్ద కెసిఆర్ నివాళి(పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్: అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు ...

ఘనంగా తెలంగాణ తొలి ఆవిర్భావ సంబురాలు   10tv
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభం పరేడ్‌గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరించిన ...   ఆంధ్రజ్యోతి
తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు : సీఎం   Namasthe Telangana
తెలుగువన్   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కుటుంబంతో సహా బొత్స: జగన్‌పార్టీలో ఇమడగలరా?   
Oneindia Telugu
హైదరాబాద్: పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మరో నాలుగైదు రోజుల్లో వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌లో వైసీపీ అధ్యక్షులు జగన్‌ సమక్షంలో కుటుంబసమేతంగా ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆ రోజు భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, సోదరులు, మాజీ ఎమ్మెల్యేలు అప్పల నరసయ్య, అప్పల నాయుడులతో కలిసి ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
'సోనియా కృతజ్ఞతా దినోత్సవం'   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ అమరవీరులను టీఆర్ఎస్ సర్కారు విస్మరించడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సోనియా గాంధీ కృతజ్ఞతా దినోత్సవంగా టి.కాంగ్రెస్ నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ ...

నిమ్మరసం తాగింది చెప్పు: కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలనం, రేవంత్‌కు అండ!   Oneindia Telugu
కాంగ్రెస్‌కు నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చారు : ఉత్తమ్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言