2015年6月1日 星期一

2015-06-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కిం కర్తవ్యం..? న్యాయకోవిధులతో అమ్మ మంతనాలు   
వెబ్ దునియా
జయలలిత అక్రమాస్తుల కేసులో తమ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఫిల్‌ వేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో అమ్మ ఆందోళనలో పడింది. ఈ మధ్యే హైకోర్టు తీర్పుతో బయటపడిన జయలలిత ప్రస్తుతం వస్తున్న ఉపద్రవం నుంచి ఎలా బయట పడాలా..? అని తన న్యాయకోవిధులతో చర్చోప చర్చలు చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని ...

అప్పీలు కలకలం   సాక్షి
మరో మలుపు తిరిగిన జయలలిత కేసు   10tv
సుప్రీంలో సవాల్   Andhrabhoomi
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జగన్‌కు 'తెలంగాణ' ఆయుధం: రేవంత్ బాస్ చంద్రబాబే   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన ఆయుధంగా కనిపిస్తోంది. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్‌కు రూ.5 కోట్ల డీల్, రేవంత్ తదితరుల అరెస్టుపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రధానంగా ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు తదితరులు నిప్పులు ...

ఆయనే రేవంత్ రెడ్డి బాస్...   సాక్షి
ఎవరా బాస్? చంద్రబాబేనా?: రేవంత్ ఇష్యూపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు   వెబ్ దునియా
రేవంత్ కేసు పై స్పందించిన చంద్రబాబు   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వంద మంది రాహుళ్లు కూడా మోడీకి సరిరారు: శివసేన   
Oneindia Telugu
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ మీద శివసేన మండిపడింది. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ ఏ విషయంలోను సాటి రాలేడని విమర్శలు గుప్పించింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కార్ అంటు రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చెయ్యడం మానుకొవాలని శివసేనకు ...

100మంది రాహుల్ గాంధీలొచ్చినా..   సాక్షి
100 మంది రాహుల్ గాంధీలొచ్చినా... ఒక్క మోడీకి సాటి రాలేరు...   వెబ్ దునియా
మోడీ ధాటికి రాహుల్‌లైనా సరిపోలరు   ప్రజాశక్తి
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు: సీబీఐ జడ్జి వ్యాఖ్యలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కోల్ స్కాం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్డు జడ్జి సంచలన వ్యాఖ్యాలు చేశారు. కోల్ స్కాంలో నిందితులుగా ఉన్న వారి పట్ల తీర్పు అనుకూలంగా ఇవ్వాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్జి వ్యాఖ్యానించారు. నిందితుడి తరపు డిఫెన్స్ లాయర్ తనను సంప్రదించాడని, తీర్పు అనుకూలంగా ...

కోల్ స్కాం కేసు... అనుకూలమైన తీర్పు ఇస్తే ముడుపులు.. జడ్జి సంచలన వ్యాఖ్యలు..   వెబ్ దునియా
సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు   ప్రజాశక్తి
బొగ్గు కుంభకోణం కేసులో జడ్జి సంచలన వ్యాఖ్యలు   Namasthe Telangana
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


10tv
   
రేవంత్‌ కేసు బాబుకు చుట్టుకుంటుందా..?   
10tv
హైదరాబాద్:రేవంత్‌రెడ్డి బాగోతం టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు చుట్టుకోబోతుందా...? రేవంత్ ప్రస్తావించిన బాస్ ఎవరు..? చంద్రబాబా లేక చినబాబా.. ? ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం బాబు మెడకు చుట్టుకోవడం ఖాయమేనా..? ఇలాంటి కేసుల్లో చట్టం ఏం చెబుతోంది..? ఏసీపీ అధికారుల ముందున్న మార్గాలేమిటి..? బాస్‌.. అంటే ఎవరు..? బాస్... తెలుగు రాజకీయాలకు ...

'బాస్' తప్పించుకోలేరు!   సాక్షి
రేవంత్: రుజువైతే 6నెలల నుండి ఐదేళ్ల వరకు శిక్ష   Oneindia Telugu
రేవంత్‌పై నాన్ బెయిలబుల్ కేసు: నేరం రుజువైతే 6 నెలల జైలుశిక్ష   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


10tv
   
ఐదుగురు టీఆర్ఎస్‌ అభ్యర్థుల విజయం   
10tv
హైదరాబాద్:తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం టీఆర్ఎస్‌ సత్తాచాటింది.. పోటీకి దింపిన ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకుంది.. సీఎం కేసీఆర్‌ తన రాజకీయ చతురతతో గండం నుంచి గట్టెక్కారు.. నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునే సంఖ్యాబలం ఉన్నా టీడీపీని మట్టికరిపించడంలో విజయం సాధించారు.
నెగ్గిన గులాబీ పంతం.. 5 సీట్లూ కైవసం కోడ్‌లో కాలేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. చెల్లని 6 ...   ఆంధ్రజ్యోతి
ఐదుగురూ గెలిచారు!   సాక్షి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా: ఐదుగురు అభ్యర్థుల గెలుపు   వెబ్ దునియా

అన్ని 20 వార్తల కథనాలు »   


10tv
   
తెలుగు రాష్ర్టాల్లో పలుచోట్ల వర్షాలు...చల్లబడిన వాతావరణం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 1 : తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు, పగో, ప్రకాశం అనంతపురం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో వర్షం కురుస్తోంది. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ...

చల్లబడిన తెలుగు రాష్ట్రాలు..   10tv
హమ్మయ్య .. చల్లబడింది   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ ఉద్యోగులు వేధిస్తున్నారు: ఏపీఎన్జీఓ   
Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు తమను వేధిస్తున్నారని.... వారి నుంచి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఏపీఎన్జీఓ నేతలు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌‌‌‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులు అభద్రతా భావంతో జీవించాల్సి ...

టి-ఉద్యోగులు వేధిస్తున్నారు.. కాపాడండి గవర్నర్‌కు ఏపీఎన్జీవో నేతల ఫిర్యాదు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీ కేబినెట్ కు 'రేవంత్ షాక్'   
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశానికి 'రేవంత్ షాక్' తగిలింది, సాధారణంగా 8-10 గంటల పాటు జరిగే ఈ భేటీ ఈసారి మాత్రం మూడు గంటల్లోనే ముగిసింది. ఎలాంటి కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకోకుండా సాదాసీదాగా కేబినెట్ సమావేశన్ని ముగించేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని కదిపితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో ...

ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం   ఆంధ్రజ్యోతి
కీలక అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్..   10tv
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
తాను మరణిస్తూ ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిన శివానీ   
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట: తాను మరణిస్తూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది శివానీ. కర్నాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా చీతిగుప్పకు చెందిన శివానీ(14) అక్కడే 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి వాహనంలో తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గత నెల 30న తెల్లవారు జామున నగర శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను మెరుగైన ...

ఆ బాలిక వల్ల ఏడుగురికి కొత్త జీవితం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言