2015年6月1日 星期一

2015-06-02 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఆపిల్ కంప్యూటర్: గుర్తు తెలియని వృద్ధురాలి కోసం 63 లక్షల చెక్కు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: సిలికాన్ రీసైక్లింగ్ కంపెనీ 'క్లీన్‌బే ఏరియా'కు 1976లో తయారు చేసిన ఆపిల్ 1 కంప్యూటర్‌ను ఇచ్చిన గుర్తు తెలియని ఓ వృద్ధురాలి కోసం దాదాపు రూ. 63 లక్షల చెక్కు ఎదురుచూస్తోంది. ఆ వృద్ధ మహిళ ఇచ్చిన ఆపిల్ 1 జనరేషన్ కంప్యూటర్‌ను వేలం వేయగా 'క్లీన్‌బే ఏరియా' రెండు లక్షల డాలర్లు పలికింది. 'క్లీన్‌బే ఏరియా' నిబంధనల ప్రకారం వేలంలో వచ్చిన ...

మహిళ కోసం రూ.60 లక్షల చెక్ వెయిటింగ్   సాక్షి
ఆ కంప్యూటర్ పనికిరాదని పారేసింది.. ఆమె కోసం రూ.63 లక్షల చెక్కు రెడీ...   వెబ్ దునియా
పాత డొక్కు కంప్యూటర్‌ అని పారేసింది...   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కేన్సర్‌ బామ్మ మారథాన్‌ రికార్డు..   
ఆంధ్రజ్యోతి
కేన్సర్‌ని జయించడమే ఒక గొప్ప విషయం. అలా కేన్సర్‌ని జయించిన ఒక బామ్మ ఏకంగా మారథాన్‌లో సైతం రికార్డు సృష్టించడమంటే మాటలు కాదు.. అదీను 92 ఏళ్ల వయసులో ఈ అద్భుతాన్ని నిజం చేసి చూపించింది. ఆమె హరియెట్టె థాంమ్సన్‌. నార్త్‌ కెరొలినా చార్‌లొట్టెకు చెందిన థాంమ్సన్‌ శాన్‌ డియాగోలో జరిగిన 'రాక్‌ అండ్‌ రోల్‌' మారథాన్‌లో పాల్గొంది. దాన్ని 7 గంటల 24 ...

92 ఏళ్ల బామ్మ 26 మైళ్ల మారథాన్: గిన్నీస్ రికార్డు   Oneindia Telugu
92 ఏళ్ల బామ్మ మారథాన్ రికార్డ్   సాక్షి
బామ్మగారి రికార్డు పరుగు!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు   
Namasthe Telangana
జమ్ము, జూన్ 1: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దులోని హిరానగర్ సెక్టార్లో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్లు మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఏకే రభా గాయపడ్డాడు. పూంచ్ జిల్లాలోని ...

సరిహద్దులో రెండుసార్లు పాక్ కాల్పులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
నౌక మునక.. 450 మంది గల్లంతు   
సాక్షి
బీజింగ్ : ఆసియా ఖండంలోనే అతి పొడవైన నదిగా పేరొందిన చైనాలోని యాంగ్జీ నదిలో ఘోర నౌకా ప్రమాదం జరిగింది. ఈస్టన్ స్టార్ అనే నౌక పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దక్షిణ చైనాలోని నింజింగ్ నుంచి చోంక్వింగ్ కు బయలుదేరిన నౌకకు ప్రయాణం ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
జపాన్‌లో శక్తివంతమైన భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు: జనం పరుగులు   
Oneindia Telugu
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోను ప్రకంపనలు వచ్చాయి. శనివారం ఉదయం 7.8 తీవ్రతలో భూమి కంపించింది. భవనాలు, ఇళ్లు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక నిమిషంపాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
జపాన్‌లో మరో దీవిని వణికించిన భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు...   వెబ్ దునియా
జపాన్‌ను ఊపేసిన భూకంపం   సాక్షి
జపాన్‌ను కుదిపేసిన భూకంపం   Andhrabhoomi
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆడవాళ్లు జీన్స్ ప్యాంట్లు వేస్తే భూకంపాలు వస్తాయి   
Oneindia Telugu
ఇస్లామాబాద్: మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని ఒక ఉగ్రవాద నేత అంటున్నాడు. ఆయన శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను కొట్టిపారేస్తున్నారు. వెంటనే సైన్యం రంగంలోకి దిగి జీన్స్ ప్యాంట్ లు వేసుకున్న మహిళలను పట్టుకోవాలని సూచిస్తున్నాడు. పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా ...

'మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు'   సాక్షి
మహిళలు జీన్స్ ప్యాంట్లు ధరించడం వలనే భూకంపాలు... పాక్ ఉగ్రవాది   వెబ్ దునియా
'స్త్రీల జీన్స్ ప్యాంట్ల వల్లే భూకంపాలు'   Namasthe Telangana
Teluguwishesh   
తెలుగువన్   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పరమ కిలాడీ లేడీ...! వీలైతే దొంగతనం.. కాదంటే దోపిడీ.. 6 నెలల్లో 67 నేరాలు   
వెబ్ దునియా
దొంగతనాలు మాత్రమే చేసే మహిళలను చూసి ఉంటారు. దౌర్జన్యం మాత్రమే చేసే స్త్రీలను, మోసం చేసే యువతులను చూసి ఉంటారు. దోపిడీలు చేసే బందిపోటు రాణులను చూసుంటారు. మరీ వీటన్నింటిని కలిపి చేసే కిలాడీ లేడీని ఎప్పుడైనా చూశారా..! కనీసం విన్నారా..!! లేదు కదూ.. అదీ కేవలం 6 నెలల్లో 67 నేరాలను చేసిన పరమ కిలాడీ లేడీ స్పెయిన్ లో పట్టుబడింది. వివరాలు ...

ఓ మహిళ.. ఆరు నెలలు.. 67 నేరాలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాష్ట్రపతి ప్రణబ్‌ మూడు రోజుల స్వీడన్‌ పర్యటన   
ఆంధ్రజ్యోతి
స్టాక్‌హోమ్‌ (స్వీడన్‌), జూన్‌ 1 : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మూడు రోజుల స్వీడన్‌ పర్యటన సోమవారం ప్రారంభమైంది. స్వీడన్‌ రాజదంపతులు ప్రణబ్‌కు స్వాగతం పలికారు. రెండు దేశాల అధికారుల మధ్య పర్యావరణానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. స్వీడన్‌ పర్యటన తర్వాత ప్రణబ్‌ ముఖర్జీ బెల్లారస్‌ వెళతారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం ఢిల్లీలో ఎయిర్‌ ...

స్వీడన్‌ చేరుకున్న ప్రణబ్‌   ప్రజాశక్తి
నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన   సాక్షి
స్వీడన్ చేరిన ప్రణబ్   Andhrabhoomi
వెబ్ దునియా   
Teluguwishesh   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి కాల్చిచంపేశారు   
సాక్షి
ఇస్లామాబాద్ : సాయుధ ఉగ్రవాదులు 43 మంది ప్రయాణికుల్ని కాల్చిచంపిన కరాచీ బస్సు ఘటన మరువకముందే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిని ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. క్వెట్టా నుంచి కరాచీ బయలుదేన రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల్ని.
రెండు బస్సులను అపహరించి.. 20మందిని కాల్చి చంపారు   Oneindia Telugu
పాకిస్థాన్‌పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 40 మంది మృతి   వెబ్ దునియా
పాక్‌లో ఉగ్రవాదుల ఘాతుకం   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


నైజీరియాలో 69 మంది అగ్నికి ఆహుతి   
సాక్షి
లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెట్రోలు ట్యాంకర్ అదుపుతప్పి బస్‌స్టేషన్‌లోకి దూసుకుపోవడంతో మంటలు చెలరేగి 69 మంది అగ్నికి ఆహుతయ్యారు. అనంబ్రా రాష్ట్రంలోని ఒనిట్షాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో 12 బస్సులతోపాటు పలు వాహనాలు దెబ్బతిన్నాయి. చాలామంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ...

నైజీరియాలో ఘోర ప్రమాదం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言