Oneindia Telugu
బీసీసీఐ సలహాదారులుగా సచిన్, గంగూలీ, లక్ష్మణ్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ సలహాదారులుగా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ను నియమించారు. భవిష్యత్లో క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు, భవిష్యత్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీరు ముగ్గురు సలహాలను, సూచనలు అందచేస్తారు.
త్రిమూర్తులు ఇన్ఆంధ్రజ్యోతి
ద్రవిడ్ ఎందుకు లేడు?సాక్షి
మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్కు కొత్త బాధ్యతలుAndhrabhoomi
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ సలహాదారులుగా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ను నియమించారు. భవిష్యత్లో క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు, భవిష్యత్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీరు ముగ్గురు సలహాలను, సూచనలు అందచేస్తారు.
త్రిమూర్తులు ఇన్
ద్రవిడ్ ఎందుకు లేడు?
మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్కు కొత్త బాధ్యతలు
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుంటే క్రిమినల్ కేసులు
ఆంధ్రజ్యోతి
గుంటూరు (నల్లచెరువు) : జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్లను రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎస్ఏ ప్రసాదరావు సోమవారం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఆయన గుంటూరు స్వర్ణభారతి నగర్ రోడ్లోని ఆర్డీవో కార్యాలయం వద్ద స్కూ ల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 18 వేల ...
'్ఫట్నెస్' లేకుంటే క్రిమినల్ కేసు!Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు (నల్లచెరువు) : జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్లను రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎస్ఏ ప్రసాదరావు సోమవారం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఆయన గుంటూరు స్వర్ణభారతి నగర్ రోడ్లోని ఆర్డీవో కార్యాలయం వద్ద స్కూ ల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 18 వేల ...
'్ఫట్నెస్' లేకుంటే క్రిమినల్ కేసు!
Andhrabhoomi
ఇండో-పాక్ సిరీస్పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా
సాక్షి
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్లో యూఏఈలో భారత్, పాక్ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ...
భారత్, పాక్ క్రికెట్ సిరీస్పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మాAndhrabhoomi
ఇండో-పాక్ సిరీస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సిరీస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్లో యూఏఈలో భారత్, పాక్ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ...
భారత్, పాక్ క్రికెట్ సిరీస్పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా
ఇండో-పాక్ సిరీస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్
సాక్షి
షరపోవా అవుట్ ఫ్రెంచ్ ఓపెన్
ప్రజాశక్తి
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్లో ఢిఫెండింగ్ చాంపియన,్ రష్యా సుందరి షరపోవా కంగుతింది. లుసియా సఫరోవా చేతిలో పరాజయం పాలయింది. సోమవారం నాడు జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్కు చెందిన సఫరోవా 7-6, 6-4 స్కోరుతో షరపోవాపై విజయం సాధించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ప్రపంచ ర్యాకింగ్స్లో షరపోవా రెండో స్థానంలో ఉండగా, సఫరోవా 13వ ...
షరపోవాకు 'చెక్'సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ షరపోవా నిష్క్రమణAndhrabhoomi
ఫ్రెంచ్ ఓపెన్లో సమీక్ష ఉండాల్సిందే: అజరెంకాఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్లో ఢిఫెండింగ్ చాంపియన,్ రష్యా సుందరి షరపోవా కంగుతింది. లుసియా సఫరోవా చేతిలో పరాజయం పాలయింది. సోమవారం నాడు జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్కు చెందిన సఫరోవా 7-6, 6-4 స్కోరుతో షరపోవాపై విజయం సాధించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ప్రపంచ ర్యాకింగ్స్లో షరపోవా రెండో స్థానంలో ఉండగా, సఫరోవా 13వ ...
షరపోవాకు 'చెక్'
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ షరపోవా నిష్క్రమణ
ఫ్రెంచ్ ఓపెన్లో సమీక్ష ఉండాల్సిందే: అజరెంకా
సాక్షి
సేథీ నామినేషన్ ఉపసంహరణ
Andhrabhoomi
కరాచీ, జూన్ 1: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మాజీ చైర్మన్ నజాం సేథీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ను ఉపసంహరించుకున్నాడు. తన స్థానంలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన ఎవరైనా మాజీ టెస్టు క్రికెటర్ పేరును ప్రదిపాదించాల్సిందిగా పిసిబిని కోరాడు. తన నిర్ణయం తక్షణమే ...
'ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంపిక చేయండి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
కరాచీ, జూన్ 1: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మాజీ చైర్మన్ నజాం సేథీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ను ఉపసంహరించుకున్నాడు. తన స్థానంలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన ఎవరైనా మాజీ టెస్టు క్రికెటర్ పేరును ప్రదిపాదించాల్సిందిగా పిసిబిని కోరాడు. తన నిర్ణయం తక్షణమే ...
'ఆ పదవికి వేరే వ్యక్తిని ఎంపిక చేయండి'
Vaartha
బీసీసీఐ అడ్వయిజరీ కమిటీలోకి మరో ముగ్గురు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) అడ్వైజరీ కమిటీలో మరో ముగ్గురికి చోటు దక్కింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. ఈ కమిటీలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మన్, సౌరబ్ గంగూలీకి చోటు దక్కింది. చీఫ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ను నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇంకా మరిన్ని »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) అడ్వైజరీ కమిటీలో మరో ముగ్గురికి చోటు దక్కింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. ఈ కమిటీలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మన్, సౌరబ్ గంగూలీకి చోటు దక్కింది. చీఫ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ను నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
వెబ్ దునియా
పాక్కు అండగా నిలవండి
ప్రజాశక్తి
కరాచీ: యావత్తు క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్కు అండగా నిలవాలని ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ అజార్ అలీ విజ్ఞప్తి చేశాడు. తమ దేశంలో జింబాబ్వే క్రికెట్ జట్టు పర్యటన విజయవంతంగా ముగింసిందని అన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహిం చేందుకు క్రికెట్ ప్రపంచం ముందుకురావాలని అలీ కోరాడు. జింబాబ్వే సిరీస్తో మిగిలిన ...
'క్రికెట్ వరల్డ్ పాక్ కు అండగా నిలవాలి'సాక్షి
జింబాబ్వే టూర్ సక్సెస్.. మా దేశంలో ఆడండి ప్లీజ్: మిస్బావెబ్ దునియా
మా దేశంలో ఆడండి : క్రికెటర్ మిస్బాNamasthe Telangana
thatsCricket Telugu
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కరాచీ: యావత్తు క్రికెట్ ప్రపంచం పాకిస్థాన్కు అండగా నిలవాలని ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ అజార్ అలీ విజ్ఞప్తి చేశాడు. తమ దేశంలో జింబాబ్వే క్రికెట్ జట్టు పర్యటన విజయవంతంగా ముగింసిందని అన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహిం చేందుకు క్రికెట్ ప్రపంచం ముందుకురావాలని అలీ కోరాడు. జింబాబ్వే సిరీస్తో మిగిలిన ...
'క్రికెట్ వరల్డ్ పాక్ కు అండగా నిలవాలి'
జింబాబ్వే టూర్ సక్సెస్.. మా దేశంలో ఆడండి ప్లీజ్: మిస్బా
మా దేశంలో ఆడండి : క్రికెటర్ మిస్బా
వెబ్ దునియా
చందర్పాల్కు నిరాశ: ఆసీస్ సిరీస్లో దక్కని చోటు..ఛాన్సిస్తే బాగుండేదని..
వెబ్ దునియా
వెటరన్ బ్యాట్స్మన్ శివనారాయణ్ చందర్పాల్కు నిరాశే ఎదురైంది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో తన కెరీర్కు ఘనమైన వీడ్కోలు పలకాలనుకున్న చందర్పాల్కు ఆ ఛాన్స్ మిస్సైయ్యింది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్మన్కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున ...
చందర్పాల్కు మొండి చెయ్యిసాక్షి
చందర్పాల్ ఆశలపై నీళ్లు చల్లిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుఆంధ్రజ్యోతి
చందర్ పాల్ అవుట్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వెటరన్ బ్యాట్స్మన్ శివనారాయణ్ చందర్పాల్కు నిరాశే ఎదురైంది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో తన కెరీర్కు ఘనమైన వీడ్కోలు పలకాలనుకున్న చందర్పాల్కు ఆ ఛాన్స్ మిస్సైయ్యింది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్మన్కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున ...
చందర్పాల్కు మొండి చెయ్యి
చందర్పాల్ ఆశలపై నీళ్లు చల్లిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
చందర్ పాల్ అవుట్
వెబ్ దునియా
నా రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు : రఫెల్ నాదల్
వెబ్ దునియా
ఫ్రెంచ్ ఓపెన్లో తొమ్మిది సార్లు టైటిళ్లను గెలుచుకున్న రికార్డును భవిష్యత్లో ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. పదో టైటిల్పై కన్నేసిన రఫెల్ ఈసారి ప్రీ క్వార్టర్స్కు చేరాడు. 'రోలాండ్ గారోస్లో నడాల్ పదేళ్లలో తొమ్మిది టైటిళ్లు నెగ్గాడు. ఈ ఫీట్ మళ్లీ పునరావృతం కాదని భావిస్తున్నా. ఈ రికార్డును బద్దలు ...
నా రికార్డు అసాధ్యమేమీ కాదు: రఫెల్ నడాల్ఆంధ్రజ్యోతి
నా రికార్డు శాశ్వతం కాదుAndhrabhoomi
నా రికార్డు ఎవ్వరైనా అధిగమించవచ్చుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రెంచ్ ఓపెన్లో తొమ్మిది సార్లు టైటిళ్లను గెలుచుకున్న రికార్డును భవిష్యత్లో ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. పదో టైటిల్పై కన్నేసిన రఫెల్ ఈసారి ప్రీ క్వార్టర్స్కు చేరాడు. 'రోలాండ్ గారోస్లో నడాల్ పదేళ్లలో తొమ్మిది టైటిళ్లు నెగ్గాడు. ఈ ఫీట్ మళ్లీ పునరావృతం కాదని భావిస్తున్నా. ఈ రికార్డును బద్దలు ...
నా రికార్డు అసాధ్యమేమీ కాదు: రఫెల్ నడాల్
నా రికార్డు శాశ్వతం కాదు
నా రికార్డు ఎవ్వరైనా అధిగమించవచ్చు
సాక్షి
'నా క్రికెట్ జీవితంలో అదృష్టానిదే ప్రధాన పాత్ర'
సాక్షి
ముంబై: తన క్రికెట్ జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పష్టం చేశాడు. తాను క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన తొలినాళ్లలో అదృష్టమే కాపాడిందని పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే జీవితం ఆధారంగా రాస్తున్న 'యాజ్ లక్ వుడ్ హేవ్ ఇట్' పుస్తకాన్ని ప్రారంభించిన గవాస్కర్.. తన గత ...
నిలదొక్కుకోవడానికి కారణం అదృష్టమేVaartha
అంతా అదృష్టమే: సునీల్ గవాస్కర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అదృష్టం, నన్ను టచ్ చేసి సెంచరీ చేశాడు: గవాస్కర్thatsCricket Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: తన క్రికెట్ జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పష్టం చేశాడు. తాను క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన తొలినాళ్లలో అదృష్టమే కాపాడిందని పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే జీవితం ఆధారంగా రాస్తున్న 'యాజ్ లక్ వుడ్ హేవ్ ఇట్' పుస్తకాన్ని ప్రారంభించిన గవాస్కర్.. తన గత ...
నిలదొక్కుకోవడానికి కారణం అదృష్టమే
అంతా అదృష్టమే: సునీల్ గవాస్కర్
అదృష్టం, నన్ను టచ్ చేసి సెంచరీ చేశాడు: గవాస్కర్
沒有留言:
張貼留言