2015年6月1日 星期一

2015-06-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఉబర్ డ్రైవర్ ఆగడం   
సాక్షి
న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. గుర్గావ్ కు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని పట్ల ఉబర్ డ్రైవర్ ఒకడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వినోద్ అనే డ్రైవర్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని బాధితురాలు రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలు ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 10 గంటల ...

ముద్దు ఇచ్చేందుకు యత్నించిన డ్రైవర్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ.600 కోట్లు వద్దనుకున్న ప్లాస్టిక్ కింగ్ సన్యాసి అయ్యాడు!   
వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీలో రూ.600 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని త్యజించిన భన్వర్ లాల్ రఘునాథ్ దోషి సన్యాస దీక్షను స్వీకరించారు. ఢిల్లీలో ప్లాస్టిక్ కింగ్‌గా జైనుల కమ్యూనిటీలో బిలియనీర్‌గా పేరున్న భన్వర్ లాల్ జైన్‌కు ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ ఆయనకు దీక్షను అందించారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్న భన్వర్ ...

600 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసిగా మారిన ఢిల్లీ బిలియనీర్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కిం కర్తవ్యం..? న్యాయకోవిధులతో అమ్మ మంతనాలు   
వెబ్ దునియా
జయలలిత అక్రమాస్తుల కేసులో తమ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఫిల్‌ వేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో అమ్మ ఆందోళనలో పడింది. ఈ మధ్యే హైకోర్టు తీర్పుతో బయటపడిన జయలలిత ప్రస్తుతం వస్తున్న ఉపద్రవం నుంచి ఎలా బయట పడాలా..? అని తన న్యాయకోవిధులతో చర్చోప చర్చలు చేస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోని ...

అప్పీలు కలకలం   సాక్షి
మరో మలుపు తిరిగిన జయలలిత కేసు   10tv
సుప్రీంలో సవాల్   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వంద మంది రాహుళ్లు కూడా మోడీకి సరిరారు: శివసేన   
Oneindia Telugu
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ మీద శివసేన మండిపడింది. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ ఏ విషయంలోను సాటి రాలేడని విమర్శలు గుప్పించింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కార్ అంటు రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చెయ్యడం మానుకొవాలని శివసేనకు ...

100 మంది రాహుల్ గాంధీలొచ్చినా... ఒక్క మోడీకి సాటి రాలేరు...   వెబ్ దునియా
100మంది రాహుల్ గాంధీలొచ్చినా..   సాక్షి
మోడీ ధాటికి రాహుల్‌లైనా సరిపోలరు   ప్రజాశక్తి
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు: సీబీఐ జడ్జి వ్యాఖ్యలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కోల్ స్కాం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్డు జడ్జి సంచలన వ్యాఖ్యాలు చేశారు. కోల్ స్కాంలో నిందితులుగా ఉన్న వారి పట్ల తీర్పు అనుకూలంగా ఇవ్వాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్జి వ్యాఖ్యానించారు. నిందితుడి తరపు డిఫెన్స్ లాయర్ తనను సంప్రదించాడని, తీర్పు అనుకూలంగా ...

కోల్ స్కాం కేసు... అనుకూలమైన తీర్పు ఇస్తే ముడుపులు.. జడ్జి సంచలన వ్యాఖ్యలు..   వెబ్ దునియా
సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు   ప్రజాశక్తి
బొగ్గు కుంభకోణం కేసులో జడ్జి సంచలన వ్యాఖ్యలు   Namasthe Telangana
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కొడుకు పుట్టులేదని భార్యను, ముగ్గురు కూతుళ్ల సజీవ దహనం   
Oneindia Telugu
కోల్ కత: కొడుకుకు జన్మనివ్వలేదని భార్యను, ముగ్గురు ఆడపిల్లలను సజీవదహనం చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని కాండి గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాండి గ్రామంలో ఉస్తాఖ్ ఆలీ, నజీఫా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 5,3,1 సంవత్సరాలు ఉన్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగబిడ్డకు ...

కొడుకును కనలేదని భార్యకు.. వారసులు కాలేరని ముగ్గురు కుమార్తెలకు నిప్పంటించిన ...   వెబ్ దునియా
వారసుడిని కనలేదని భార్యకు, పిల్లలకు నిప్పటించిన రాక్షసుడు   తెలుగువన్
కొడుకును కనలేదని భార్య, కూతుర్లకు నిప్పు   సాక్షి
ఆంధ్రజ్యోతి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జార్ఖండ్‌లో ఆర్జేడీ నేతపై మంత్రి దాడి   
Namasthe Telangana
రాంచీ, జూన్ 1: జార్ఖండ్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నేత శంభు చంద్రవంశీపై మంత్రి రాంచంద్ర చంద్రవంశీ పట్టపగలు బహిరంగంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా తన మద్దతుదారులు, అంగరక్షకులతోనూ కొట్టించారు. ఆదివారం ఝార్ఖండ్ రాష్ట్రంలోని పాలమూ జిల్లా కేంద్రంలో చంద్రవంశీ కులస్థులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి బీజేపీ, ఆర్జేడీ నేతలిద్దరూ ...

ఆర్జేడీ నేతను చితక్కొట్టిన మంత్రి, నెట్లో వీడియో హల్‌చల్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు   
Namasthe Telangana
జమ్ము, జూన్ 1: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దులోని హిరానగర్ సెక్టార్లో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్లు మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఏకే రభా గాయపడ్డాడు. పూంచ్ జిల్లాలోని ...

సరిహద్దులో రెండుసార్లు పాక్ కాల్పులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వాజ్ పాయ్ కు బాంగ్లాదేశ్ ప్రభుత్వం అవార్డు   
ప్రజాశక్తి
ఢాకా: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ కు బాంగ్లాదేశ్ ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించింది. 1971వ సంవత్సరంలో బాంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సమయంలో వాజ్ పాయ్ మద్దతుగా నిలిచినందుకు అవార్డు అందిస్తున్నారు.1971లో వాజ్ పాయ్ లోక్ సభ సభ్యుడిగా, జన్ సంఘ్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమయంలో బాంగ్లాదేశ్ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
రేప్ నిందితులకు చెప్పు దెబ్బలు   
సాక్షి
ఫరీదాబాద్: హర్యానాలోని ఓ పంచాయతీ పెద్దలు అత్యాచార బాధితులకు అనూహ్యమైన శిక్ష విధించింది. ఓ అమ్మాయిని అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను ఐదుసార్లు చెప్పు దెబ్బలు కొట్టాలని, వారి నుంచి 50 వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేయాలని పంచాయతీ తీర్మానించింది. కాగా బాధిత కుటుంబం పంచాయతీ తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులను ...

లాక్కొచ్చి రేప్ చేశారు: చెప్పు దెబ్బలతో వదిలేయండని తీర్పు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言