2015年5月15日 星期五

2015-05-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
అక్కడ పెద్ద మోడీ.. ఇక్కడ చిన్న మోడీ.. ఇద్దరూ ఇద్దరే.. చేసిందేమీ లేదు. : రాహూల్   
వెబ్ దునియా
దేశంలో, తెలంగాణాలో మోడీల పాలన మొదలయ్యిందనీ, కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో మినీ మోడీ ప్రజలకు ఎన్నెన్నో హామీ ఇచ్చారని వారు చేసింది, చేస్తున్నదీ ఏమి లేదని, కేవలం తమకు కావల్సిన నలుగురైదుగురు వ్యాపారుల కోసమే ప్రభుత్వాలను నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ మహాసభలో ...

మోదీది సూటూ బూటు హయాం.. కేసీఆర్‌ది కుటుంబ పాలన.. ఇద్దరిదీ అరాచకమే: రాహుల్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్రంలో మోదీ.. తెలంగాణలో మినీ మోదీ   Andhrabhoomi
మినీ మోడీ అంటే విమర్శించినట్లేనా   News Articles by KSR

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్   
సాక్షి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలుపై రూ.3.13, డీజిల్‌పై రూ.2.71 పెరిగాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1న పెట్రోలుపై రూ.3.96, డీజిల్‌పై రూ.2.37 పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలకు స్థానిక పన్నులు కలుపుకుంటే వాస్తవ పెంపు మరింత ...

శుక్రవారం అర్ధరాత్రి నుండి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   తెలుగువన్
పెట్రో మంట.. పక్షంలో రెండో సారీ భారీగా వడ్డింపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మళ్లీ పేలిన పెట్రో బాంబు   Namasthe Telangana

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి.. ఆరునెలల గడువు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో శాశ్వత హైకోర్టు ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారో స్థలాన్ని గుర్తించండి. స్థలం గుర్తింపు జరిగిన తరువాత దానిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరించాలి. ముఖ్యమంత్రితో సంప్రదించి స్థల ఎంపికపై సీజే ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియ ఆరు నెలల లోపు పూర్తి కావాలని ఆదేశించింది.
ఆంధ్ర హైకోర్టు ప్రదేశాన్ని ఆరు నెలల్లోగా నిర్ణయించాలి   Andhrabhoomi
ఏపీలో శాశ్వత హైకోర్టు కోసం స్థలాన్ని గుర్తించండి..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
'మా' ఎన్నికలపై మళ్ళీ కోర్టుకెక్కిన కళ్యాణ్   
తెలుగువన్
రాజకీయ ఎన్నికలకి ఏ మాత్రం తీసిపోని విధంగా జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఊహించని విధంగా రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దానితో ఇక వివాదాలన్నీ ముగిసినట్లేనని అందరూ భావించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి ఇంతవరకు ఇరు వర్గాలకు చెందినవారు ఎవరూ కూడా మళ్ళీ ఒకరిపై మరొకరు విమర్శలు ...

సమసిపోని 'మా' ఎన్నికల వివాదం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


10tv
   
రాహుల్ యాత్ర..టి.కాంగ్రెస్ జోష్..   
10tv
ఆదిలాబాద్ : తెలంగాణలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌ రైతు భరోసా యాత్ర కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాహుల్‌ యాత్ర సక్సెస్‌ అయ్యిందని హస్తం పార్టీ శ్రేణులు ఉబ్బితబ్బిబవుతున్నాయి. రాజు వచ్చినాడు... యువరాజు వచ్చినాడంటూ పాటలు పాడుకుంటున్నారు. ఎవరు వస్తారు..? పార్టీని ఎవరు బాగుచేస్తారు..? అన్న ఆందోళనతో రాజకీయ ...

ఇక మంచి రోజులే!   సాక్షి
4 గంటల్లో 15 కిలోమీటర్లు.. రాహుల్‌ వేగంతో నేతల తంటాలు.. సొమ్మసిల్లిన వీహెచ్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైతుకు భరోసా... కాంగ్రెస్‌కు దిలాసా   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 88 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాపు కాచి హతమార్చారు   
సాక్షి
శ్రీశైలం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆసాది వసంతరావు(55) హత్యతో శ్రీశైలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరైన ఈ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపు కాచి గొడ్డళ్లు, గడ్డపారలతో పొడిచి చంపడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ...

వేటకొడవళ్లతో దాడి: జగన్ పార్టీ నేత దారుణ హత్య   Oneindia Telugu
కర్నూలు జిల్లాలో వైకాపా నేత దారుణ హత్య... వాహనంతో ఢీకొట్టిన ప్రత్యర్థులు..!   వెబ్ దునియా
శ్రీశైలంలో వైసీపీ నేత వసంతరావు హత్య   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
భూసేకరణకు 145 రోజుల గడువు!   
సాక్షి
విజయవాడ బ్యూరో: రాజధానిలో బలవంతపు భూసేకరణకు నడుం బిగించిన ప్రభుత్వం ఆ ప్రక్రియను కలెక్టర్ నోటిఫికేషన్ తర్వాత 145 రోజుల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోంది. భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ఆధారంగా రాష్ట్ర సర్కార్ గురువారం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. భూసేకరణ విధివిధానాలు, మార్గదర్శకాలపై త్వరలో మరో జీఓ ...

షాక్: భూసేకరణకు ఏపీ ప్రభుత్వం జీవో, అలా కాదని మంత్రి ట్విస్ట్   Oneindia Telugu

అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'టి హబ్‌': సిలికాన్ వ్యాలీలో కెటిఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
వాషింగ్టన్/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన ఎనిమిదోరోజు ప్రతిష్ఠాత్మక సిలికాన్ వ్యాలీలో కొనసాగింది. పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని సాప్ (ఎస్‌ఏపీ) ప్రాంగణంలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ...

వాటర్‌గ్రిడ్ పై కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్   Andhrabhoomi
అమెరికా నుంచి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్   Namasthe Telangana
సిలికాన్ వ్యాలీలో కేటీఆర్   TV5

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విద్యుత్తు తెలంగాణకిచ్చి, రాయలసీమకు నీరు: చంద్రబాబు   
Oneindia Telugu
కర్నూలు: అవసరమైతే జలవిద్యుత్తును తెలంగాణకు ఇచ్చి కృష్ణా నీటిని రాయలసీమకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గోరకల్లు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు ఉంచుతామని తెలిపారు. అవుకు రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు ...

గడువులోగానే పోలవరం   సాక్షి
నీరు ఆంధ్రాకు... విద్యుత్తు తెలంగాణకు.. సాగునీటిపై బాబు వ్యాఖ్య   వెబ్ దునియా

అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సైకో వీరంగం: గొంతుకోసి తల్లి, భార్య, కూతురు హత్య   
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్యగావింపబడ్డారు. రాంరెడ్డి అనే వ్యక్తి సొంత తల్లిని, కట్టుకున్న భార్య, కన్న కూతురుని కత్తితో గొంతుకోసి హతమార్చాడు. మృతులు సుభద్ర(65), రాధిక(40), అక్షయ(14)గా గుర్తించారు. ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి ...

కుటుంబసభ్యుల్ని హతమార్చిన కిరాతకుడు   సాక్షి
ఆస్తి కోసం ముగ్గురిని హత్య చేసిన సైకో   Namasthe Telangana

అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言