2015年5月22日 星期五

2015-05-23 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
బీఫ్ తినకుండా బతకలేరా? పాకిస్థాన్ వెళ్లండి: కేంద్రమంత్రి నఖ్వీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పశువధ, పశు మాంసం(బీఫ్) మీద నిషేధం విధించడాన్ని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సమర్థించుకున్నారు. పశుమాంసం తినకుండా బతకలేరా? అని ప్రశ్నించిన ఆయన, బీఫ్ తినాలనుకునే వాళ్లు పాకిస్థాన్‌ వెళ్లొచ్చని తీవ్రంగా స్పందించారు. ఓ టీవీ ఛానల్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది లాభనష్టాల వ్యవహారం కాదని, నమ్మకానికి ...

పశు మాంసంపై నఖ్వీ వ్యాఖ్యలకు ఖండన... అసదుద్దీన్‌‌తో ఏకీభవించిన జైట్లీ   వెబ్ దునియా
నఖ్వీ వ్యాఖ్యలపై అరుణ్‌జైట్లీ ఖండన   Vaartha
'గోవు మాంసం తినకుంటే బతకలేరా?: నఖ్వీ   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం   
Namasthe Telangana
లండన్ : రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి 50 కేజీల బాంబు లభ్యమైంది. లండన్‌లోని యూకే జాతీయ పుట్‌బాల్ స్టేడియం సమీపంలో తవ్వకాల్లో బాంబు బయటపడింది. దీంతో బిల్డర్స్ తవ్వకాలను ఆపేశారు. చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలను వారి నివాసాల నుంచి ఖాళీ చేయించారు. బాంబు బయటపడిన స్థలం నుంచి సుమారు 400 మీటర్ల దూరంలో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. బాంబును ...

బయటపడ్డ 50 కేజీల బాంబు   సాక్షి
బయటపడిన 50 కేజీల బాంబు   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సింహాల్లాగే కోరలు.. చిరుతల్లాంటి వేగం.. వేటాడే పాములు.. !!   
వెబ్ దునియా
సింహాల్లాగే కోరలు,, చిరుతపులికున్న వేగం.. జంతువు కనిపిస్తే వేటాడి నలిమి మింగే పాములు.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమని పరిశోధకులు చెబుతున్నారు. క్రూర జంతువులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు వాటికి ఉండేవని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాలక్రమేణ మార్పుల కారణంగా పాములు పాకేవిగా మారిపోయాయని అంటున్నారు. వివరాలిలా ...

పాములకు పితామహుడు..   సాక్షి
12 కోట్ల ఏండ్ల క్రితమే పాముల పుట్టుక   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కొకైన్‌ అక్రమ రవాణా.. కూలిన విమానం... దూకేసిన పైలెట్   
వెబ్ దునియా
అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్న ఓ విమానం కొలంబియాలో కుప్పకూలింది. వెనెజులాకు చెందిన ఓ విమానం టన్నుల కొద్ది కొకైన్ తో బయలుదేరిన విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ విషయం గ్రహించిన పైలట్ దూకేశాడు. తదనంతరం ఆ విమానం మోటార్లు విఫలమై కొలంబియా తీరంలో కూలిపోయింది ...

విమానంలో టన్ను కోకైన్, పైలెట్ జంప్, పేలిపోయింది   Oneindia Telugu
విమానంలోంచి దూకేసిన పైలట్   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


పాక్‌దే బోణి   
ప్రజాశక్తి
లాహోర్‌ : సొంత గడ్డపై జింబాబ్వేతో ప్రారంభమైన సిరీస్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ మసకడ్జ 43 పరుగులు (27 బంతుల్లో ఒక సిక్స్‌, ఏడు ఫోర్లు) చేయగా, చిగుంబర అర్ధ సెంచరీతో రాణించాడు.
పాకిస్తాన్ బోణీ   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దయనీయ స్థితిలో రోహింగ్యాలు   
ప్రజాశక్తి
ఐక్యరాజ్యసమితి: దాదాపు మూడు వేల మందికి పైగా రోహింగ్యా, బంగ్లాదేశీ వలసదారులు ఇప్పటికీ అండమాన్‌ సముద్రంలో నీటిపైనే కాలం గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస శరణార్ధి వ్యవహారాల హై కమిషనర్‌ శుక్రవారం నాడిక్కడ ఈ విషయం వెల్లడించారు. అండమాన్‌ సముద్రంలో నీటిపై తేలుతున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ...

200 మంది వలసదార్లను కాపాడిన మయన్మార్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
యాదాద్రిలో భక్తుల రద్దీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: యాదాద్రిపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వేసవి సెలవలు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున యాదాద్రికి చేరుకున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
బిస్కెట్.. బిస్కట్.. మత్తులో దంపతులు.. నిలువుదోపిడీ చేసిన దొంగలు   
వెబ్ దునియా
మాట మాట కలిసింది. మీది తెనాలే.. మాది తెనాలే అనుకున్నారు. మాయచేసి బిస్కెట్లిచ్చి భార్యాభర్తలను మత్తులోకి జోకొట్టారు. తరువాత ఒంటిపై ఉన్న బంగారం ఒలుచుకున్నారు. జేబులో ఉన్న నగదు కాజేశారు. స్టేషన్ రాగానే చక్కగా జారుకున్నారు. విజయవాడ రాయగ పాసింజర్ లో శుక్రవారం జరిగిన సంఘటనలో దొంగలు 5 తులాల బంగారం, ఆరువేలు నగదు. సెల్ ఫోన్ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
బైకర్స్ గ్యాంగ్ వార్: 120 తుపాకులు సీజ్ (వీడియో)   
Oneindia Telugu
టెక్సాస్: బైక్ గ్యాంగ్ ల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయని టెక్సాస్ పోలీసులు అంటున్నారు. విధ్వంసాలు సృష్టించాలని ముందుగానే వారు ప్లాన్ వేసుకుని భారీ సంఖ్యలో మారణాయుధాలు వెంట తీసుకు వచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత ఆదివారం టెక్సాస్ నగరంలోని వాకా వద్ద బైక్ గ్యాంగ్ ల మద్య పరస్పరం ...

అది అమెరికానేనా... ? టెక్సాస్ ప్రాంతంలో 120 తుపాకులు... 160 కత్తులు స్వాధీనం   వెబ్ దునియా
120 తుపాకులు.. 160 కత్తులు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆవు పేడతో అద్భుత వేగం..   
సాక్షి
లండన్ : పేడను తేలికగా తీసిపారేసే రోజులు ఎప్పుడో పోయాయి. వంట గ్యాస్, విద్యుత్.. ఇలా అత్యవసరాల సృష్టికి ఆవు పేడను వాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఆవు పేడ ఇంధనంగా ఓ బస్సు.. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించేవాటిలో ఒకటిగా రికార్డులకెక్కింది. బెడ్ ఫోర్డ్స్ లోని మిల్ బ్రూక్ గ్రౌండ్స్ లో బుధవారం నిర్వహించిన పరీక్షలో గంటకు 123.57 ...

ఆవు పేడ: రికార్డు సృష్టించిన బస్సు స్పీడు   Oneindia Telugu
త్వరలో పేడతో నడిచే బస్సులు... గంటకు 123 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయ్...   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言