వెబ్ దునియా
ఎన్నికలకు తల్లిలాంటి బీహార్ లో సెప్టెంబర్, అక్టోబర్ ఎన్నికలు... నసీం జైదీ
వెబ్ దునియా
బిహార్లో ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని ఎన్నికల కమిషనర్ నసీం జైదీ చెప్పారు. ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ధన ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో బీహార్ ఒకటని దానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా మెరుగైన వ్యయ పర్యవేక్షక విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
బిహార్లో పోలింగ్ పోరుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బిహార్లో ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని ఎన్నికల కమిషనర్ నసీం జైదీ చెప్పారు. ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ధన ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో బీహార్ ఒకటని దానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా మెరుగైన వ్యయ పర్యవేక్షక విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
బిహార్లో పోలింగ్ పోరు
Andhrabhoomi
'శారదా' కుంభకోణంలో మిథున్ను ప్రశ్నించిన ఇడి
Andhrabhoomi
కోల్కతా, మే 17: కోట్లాది రూపాయల శారదా చిట్ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని ప్రశ్నించింది. శారదా చిట్ఫండ్ సంస్థ గతంలో తనకు ఇచ్చిన డబ్బును త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని మిథున్ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు ...
బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీసాక్షి
శారదా చిట్స్ సొమ్ము తిరిగిస్తాప్రజాశక్తి
చిట్ స్కామ్ లో ప్రముఖ నటుడుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
కోల్కతా, మే 17: కోట్లాది రూపాయల శారదా చిట్ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని ప్రశ్నించింది. శారదా చిట్ఫండ్ సంస్థ గతంలో తనకు ఇచ్చిన డబ్బును త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని మిథున్ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు ...
బాలీవుడ్ హీరోను ప్రశ్నించిన ఈడీ
శారదా చిట్స్ సొమ్ము తిరిగిస్తా
చిట్ స్కామ్ లో ప్రముఖ నటుడు
Oneindia Telugu
ఆభరణాలకు బదులు టాయిలెట్ కావాలని కోరిన మహిళకు 10 లక్షల నజరానా
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెళ్లికానుకగా జ్యూయలరీకి బదులు టాయిలెట్ కావాలని కోరిన మహారాష్ట్రకు చెందిన అమ్మాయికి రూ. 10 లక్షల బహుమతిని ఆదివారం ప్రకటించారు. మహారాష్ట్రలోని అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవలే పెళ్లి జరిగింది. అత్త వారింట్లో టాయిలెట్ ...
'టాయ్ లెట్' కోరిన వధువుకు 10 లక్షల నజరానాసాక్షి
మరుగుదొడ్డి కోరిన మహిళకు రూ. 10 లక్షలు నజరానా.. !వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పెళ్లికానుకగా జ్యూయలరీకి బదులు టాయిలెట్ కావాలని కోరిన మహారాష్ట్రకు చెందిన అమ్మాయికి రూ. 10 లక్షల బహుమతిని ఆదివారం ప్రకటించారు. మహారాష్ట్రలోని అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవలే పెళ్లి జరిగింది. అత్త వారింట్లో టాయిలెట్ ...
'టాయ్ లెట్' కోరిన వధువుకు 10 లక్షల నజరానా
మరుగుదొడ్డి కోరిన మహిళకు రూ. 10 లక్షలు నజరానా.. !
Oneindia Telugu
భారత ఉపఖండంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ముందుగానే వర్షాలు
Oneindia Telugu
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత జూన్ తొలివారంలో తెలంగాణ, ...
భారత్ లోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలుసాక్షి
భారత ఉపఖండాన్ని పలుకరించిన నైరుతి రుతుపవనాలు!వెబ్ దునియా
భారత ఉపఖండంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నెల 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత జూన్ తొలివారంలో తెలంగాణ, ...
భారత్ లోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు
భారత ఉపఖండాన్ని పలుకరించిన నైరుతి రుతుపవనాలు!
భారత ఉపఖండంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
వెబ్ దునియా
అందులో భారత్ మూడో స్థానం..
10tv
ఢిల్లీ: భారతదేశంలో మందుబాబుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యువత చాలా వరకు మందుపై క్రేజ్ పెంచుకోవడంతో ఏడాదికేడాది మద్యం అమ్మకాలు జోరందుకుంటున్నాయి. గత 20 ఏళ్లలో దేశంలో 55 శాతం అమ్మకాలు పెరిగాయంటే.. మద్యానికి ఎంతమంది బానిసలైపోతున్నారో ఇట్టే అర్ధమైపోతోంది. మద్యం మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్న దేశాల్లో రష్యా ...
55 శాతం మేర పెరిగిన 'మందుబాబులు'సాక్షి
55 శాతం పెరిగిన మందు బాబులు.. మూడో స్థానంలో భారత్..!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: భారతదేశంలో మందుబాబుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యువత చాలా వరకు మందుపై క్రేజ్ పెంచుకోవడంతో ఏడాదికేడాది మద్యం అమ్మకాలు జోరందుకుంటున్నాయి. గత 20 ఏళ్లలో దేశంలో 55 శాతం అమ్మకాలు పెరిగాయంటే.. మద్యానికి ఎంతమంది బానిసలైపోతున్నారో ఇట్టే అర్ధమైపోతోంది. మద్యం మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్న దేశాల్లో రష్యా ...
55 శాతం మేర పెరిగిన 'మందుబాబులు'
55 శాతం పెరిగిన మందు బాబులు.. మూడో స్థానంలో భారత్..!
వెబ్ దునియా
డాక్టర్ వేధింపులు తాళలేక.. మోడల్ ఆత్మహత్య
వెబ్ దునియా
తానో మోడల్.. మరింత అందంగా ఉండడానికి ప్రయత్నించింది. ఇందుకోసం చిన్న చిన్న ప్లాస్టిక్ సర్జీలు చేయించుకోవడం సహజం. అయితే తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే ఓ డాక్టర్ తనను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. భరించలేక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన భయపడని డాక్టర్ కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరించడం మొదలు పెట్టాడు. తీవ్ర మానసిక ...
గొంతుకోసుకుని చనిపోయిందిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తానో మోడల్.. మరింత అందంగా ఉండడానికి ప్రయత్నించింది. ఇందుకోసం చిన్న చిన్న ప్లాస్టిక్ సర్జీలు చేయించుకోవడం సహజం. అయితే తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే ఓ డాక్టర్ తనను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. భరించలేక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన భయపడని డాక్టర్ కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరించడం మొదలు పెట్టాడు. తీవ్ర మానసిక ...
గొంతుకోసుకుని చనిపోయింది
వెబ్ దునియా
సీన్ రిపీట్ : ఢిల్లీలో గ్యాంగ్ రేప్... ఐదుగురి అరెస్టు
వెబ్ దునియా
ఢిల్లీలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కామాంధులు ఓ యువతిపై తెగబడ్డారు. ఆటోలో వెళ్ళుతున్న ఓ యువతిని ఐదుగురు యువకులు లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కు చెందిన మహిళ దక్షిణ ఢిల్లీలోని ...
ఆటో అడ్డగించి ఐదుగురు అత్యాచారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కామాంధులు ఓ యువతిపై తెగబడ్డారు. ఆటోలో వెళ్ళుతున్న ఓ యువతిని ఐదుగురు యువకులు లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. శనివారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కు చెందిన మహిళ దక్షిణ ఢిల్లీలోని ...
ఆటో అడ్డగించి ఐదుగురు అత్యాచారం
వరకట్న వేధింపుల చట్టానికి సవరణలు!
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 17: ప్రతి సంవత్సరం సగటున పది వేల తప్పుడు వరకట్న వేధింపుల కేసులు నమోదు అవుతుండటంతో చట్ట నిబంధనలు తరచుగా దుర్వినియోగం కాకుండా చూడటానికి క్రిమినల్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లా కమిషన్, జస్టిస్ మలిమాత్ కమిటీ సిఫార్సు చేసినట్లుగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498ఎను న్యాయస్థానాల అనుమతితో రాజీపడే ...
'498ఏ'లో రాజీకి సవరణసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 17: ప్రతి సంవత్సరం సగటున పది వేల తప్పుడు వరకట్న వేధింపుల కేసులు నమోదు అవుతుండటంతో చట్ట నిబంధనలు తరచుగా దుర్వినియోగం కాకుండా చూడటానికి క్రిమినల్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లా కమిషన్, జస్టిస్ మలిమాత్ కమిటీ సిఫార్సు చేసినట్లుగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498ఎను న్యాయస్థానాల అనుమతితో రాజీపడే ...
'498ఏ'లో రాజీకి సవరణ
Oneindia Telugu
ట్రాన్స్ప్లాంటేషన్: ఆప్గన్ మిలటరీ కెప్టెన్కి ఓ భారతీయుడి చేతులు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్ధాన్ సైన్యంలో అబ్ధుల్ రహీమ్ కెప్టెన్గా సేవలందిస్తూ ప్రమాదంలో తన రెండు చేతులూ పొగొట్టుకున్నాడు. తాజాగా అబ్దుల్ రహీమ్కి ఓ భారతీయుడు తన రెండు చేతులను దానం చేశాడు. మూడు సంవత్సరాల క్రితం కాందహార్ సమీపంలో ల్యాండ్ మైన్స్ తొలగిస్తున్న సమయంలో అవి పేలడంతో అబ్దుల్ రహీమ్ (30) తన రెండు చేతులనూ ...
ఆఫ్ఘన్ దేశస్తునికి భారత వ్యక్తి చేతులుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్ధాన్ సైన్యంలో అబ్ధుల్ రహీమ్ కెప్టెన్గా సేవలందిస్తూ ప్రమాదంలో తన రెండు చేతులూ పొగొట్టుకున్నాడు. తాజాగా అబ్దుల్ రహీమ్కి ఓ భారతీయుడు తన రెండు చేతులను దానం చేశాడు. మూడు సంవత్సరాల క్రితం కాందహార్ సమీపంలో ల్యాండ్ మైన్స్ తొలగిస్తున్న సమయంలో అవి పేలడంతో అబ్దుల్ రహీమ్ (30) తన రెండు చేతులనూ ...
ఆఫ్ఘన్ దేశస్తునికి భారత వ్యక్తి చేతులు
Vaartha
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : బీజాపూర్ జిల్లాలోని పురం కొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మరణించారు. పురంకొండ అటవీ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ...
చత్తీస్గఢ్లో ఎదురుకాల్పులుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : బీజాపూర్ జిల్లాలోని పురం కొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మరణించారు. పురంకొండ అటవీ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ...
చత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
沒有留言:
張貼留言