వెబ్ దునియా
గాడ్జెట్ గాజ్..! ఎలక్ట్రానిక్ పరికరాల కోసం వ్యభిచారం...!! షాక్ తిన్న కౌన్సిలర్
వెబ్ దునియా
... ' నా స్నేహితులు దగ్గర మంచి మంచి ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటి కోసమే ఆ పని చేశా...అమ్మ షాప్ కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఒకరితో ఇక అమ్మ బయటకు వెళ్లిందో వరుసే...' ఇలా కౌన్సెలింగ్ లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని కౌన్సెలర్ కే దిమ్మ తిరిగింది. ఆమె దగ్గర విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ...
ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన జీవితం: వ్యభిచారిణిగా మారిన బాలికOneindia Telugu
వ్యామోహమే అంత పనిచేయించింది..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
... ' నా స్నేహితులు దగ్గర మంచి మంచి ఫోన్లు ఉన్నాయి...నా క్కూడా ఉంటే బావుండు అనుకున్నా.. వాటి కోసమే ఆ పని చేశా...అమ్మ షాప్ కెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే లోపే......ఒకరితో ఇక అమ్మ బయటకు వెళ్లిందో వరుసే...' ఇలా కౌన్సెలింగ్ లో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని కౌన్సెలర్ కే దిమ్మ తిరిగింది. ఆమె దగ్గర విలువైన ఫోన్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు చాలా ...
ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన జీవితం: వ్యభిచారిణిగా మారిన బాలిక
వ్యామోహమే అంత పనిచేయించింది..
వెబ్ దునియా
వీరూ... నల్ల కుబేరులే.. ఏడుగురు భారతీయుల పేర్లు వెల్లడించిన స్విస్ బ్యాంకు
వెబ్ దునియా
నల్లధనంపై భారతదేశంలో ఎప్పటి నుంచో చర్చనడుస్తోంది. అక్కడున్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో విచారణ సంస్థలు స్విస్ బ్యాంకును ఆశ్రయిస్తున్నాయి. ఈ మేరకు మరో ఏడుగురు నల్లకుబేరుల పేర్లను స్విస్ బ్యాంకు ప్రకటించింది. వారిలో ప్రముఖులు ఉన్నారు. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బులు ...
'స్విస్' జాబితాలో యశ్ బిర్లాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్లధనంలో ట్విస్ట్: స్విస్ లిస్ట్లో 5గురు, ఎవరీ స్నేహలతా సాహ్నీ?Oneindia Telugu
నల్ల కుబేరుల్లో ఐదుగురు భారతీయుల పేర్లు వెల్లడిNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నల్లధనంపై భారతదేశంలో ఎప్పటి నుంచో చర్చనడుస్తోంది. అక్కడున్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో విచారణ సంస్థలు స్విస్ బ్యాంకును ఆశ్రయిస్తున్నాయి. ఈ మేరకు మరో ఏడుగురు నల్లకుబేరుల పేర్లను స్విస్ బ్యాంకు ప్రకటించింది. వారిలో ప్రముఖులు ఉన్నారు. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బులు ...
'స్విస్' జాబితాలో యశ్ బిర్లా
నల్లధనంలో ట్విస్ట్: స్విస్ లిస్ట్లో 5గురు, ఎవరీ స్నేహలతా సాహ్నీ?
నల్ల కుబేరుల్లో ఐదుగురు భారతీయుల పేర్లు వెల్లడి
News Articles by KSR
ఇది సూట్ బూట్ సర్కారే- రాహుల్
News Articles by KSR
ప్రధాని మోడీకి పదిలక్షల రూపాయల విలువైన సూట్ ఎందుకు అని తాను ఎక్కడకు వెళ్లినా ప్రజలు అడుగుతున్నారని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సూట్ బూటు సర్కార్ కు శుభాకాంక్షలు అని వ్యంగ్యంగా అన్నారు. ఈ ప్రభుత్వం పనితీరు సూట్ బూటే తెలియచేస్తుందని ఆయన అన్నారు.
'సూట్ బూట్ కీ సర్కార్ కు శుభాకాంక్షలు'సాక్షి
సూటు బూటు ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. రాహూల్ వ్యంగ్యస్త్రాలువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ప్రధాని మోడీకి పదిలక్షల రూపాయల విలువైన సూట్ ఎందుకు అని తాను ఎక్కడకు వెళ్లినా ప్రజలు అడుగుతున్నారని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సూట్ బూటు సర్కార్ కు శుభాకాంక్షలు అని వ్యంగ్యంగా అన్నారు. ఈ ప్రభుత్వం పనితీరు సూట్ బూటే తెలియచేస్తుందని ఆయన అన్నారు.
'సూట్ బూట్ కీ సర్కార్ కు శుభాకాంక్షలు'
సూటు బూటు ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. రాహూల్ వ్యంగ్యస్త్రాలు
Oneindia Telugu
తెగబడిన 30 మంది దోపిడీ దొంగలు: రైలులో స్వైర విహారం
Oneindia Telugu
బాలాపూర్: మహారాష్ట్రలో ఓ రైలులో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. షిరిడీ - మైసూరు రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు మంది దొంగలు మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన దాదాపు 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగీ నుంచి ఎస్ 14 బోగీల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
తెగబడ్డ దోపిడీ దొంగలుసాక్షి
షిర్డీ-మైసూర్ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బాలాపూర్: మహారాష్ట్రలో ఓ రైలులో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. షిరిడీ - మైసూరు రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు మంది దొంగలు మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన దాదాపు 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగీ నుంచి ఎస్ 14 బోగీల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
తెగబడ్డ దోపిడీ దొంగలు
షిర్డీ-మైసూర్ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ
వెబ్ దునియా
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మణి అన్నన్ అరెస్టు
సాక్షి
కడప అర్బన్ : ప్రపంచంలోని ఆరు దేశాలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ మణి అన్నన్ అలియాస్ మణియప్ప అలియాస్ మణిని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 25వ తేదీన జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. అతన్ని ఢిల్లీలోని కోర్టులో హాజరు పరిచి అక్కడి ...
ఎర్ర స్మగ్లింగ్లో 'ఢిల్లీ డాన్' అరెస్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతర్జాతీయ స్మగ్లర్ మణిఅయ్యన్ అరెస్టుAndhrabhoomi
మరో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
కడప అర్బన్ : ప్రపంచంలోని ఆరు దేశాలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ మణి అన్నన్ అలియాస్ మణియప్ప అలియాస్ మణిని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈనెల 25వ తేదీన జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. అతన్ని ఢిల్లీలోని కోర్టులో హాజరు పరిచి అక్కడి ...
ఎర్ర స్మగ్లింగ్లో 'ఢిల్లీ డాన్' అరెస్టు
అంతర్జాతీయ స్మగ్లర్ మణిఅయ్యన్ అరెస్టు
మరో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
సాక్షి
'2జీ'పై మన్మోహన్ బెదిరించారు
సాక్షి
న్యూఢిల్లీ: 2జీ టెలికం లెసైన్సుల విషయంలో సహకరించకుంటే హాని చేస్తానంటూ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తనను బెదిరించారని ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాకుండా అరుణ్శౌరీ, రతన్టాటాలను ఈ కేసులో ఇరికించేలా సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చే యత్నం చేసిందని పేర్కొన్నారు. 'ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్: 2జీ, ...
మన్మోహన్ సింగ్ హెచ్చరించారు: 2జి స్కామ్పై ప్రదీప్ బైజాల్ వ్యాఖ్యలుOneindia Telugu
2జీ స్కామ్లో నన్ను మన్మోహన్ సింగ్ బెదిరించారు: ప్రదీప్ తీవ్ర విమర్శలువెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 2జీ టెలికం లెసైన్సుల విషయంలో సహకరించకుంటే హాని చేస్తానంటూ అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తనను బెదిరించారని ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేగాకుండా అరుణ్శౌరీ, రతన్టాటాలను ఈ కేసులో ఇరికించేలా సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చే యత్నం చేసిందని పేర్కొన్నారు. 'ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్: 2జీ, ...
మన్మోహన్ సింగ్ హెచ్చరించారు: 2జి స్కామ్పై ప్రదీప్ బైజాల్ వ్యాఖ్యలు
2జీ స్కామ్లో నన్ను మన్మోహన్ సింగ్ బెదిరించారు: ప్రదీప్ తీవ్ర విమర్శలు
Oneindia Telugu
దేశం కోసం ఎంతకైనా సిద్ధం: ఉగ్రవాదంపై రక్షణ మంత్రి పారికర్
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశాన్ని పరిరక్షించుకునేందుకు తాను ఎంతకైనా తెగిస్తాననీ, దాడి చేసే వారికి అదే తరహాలో బుద్ధి చెబుతామంటూ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. 'నేను ప్రాథమికంగా నా దేశాన్ని సమర్థించుకోవాల్సి ఉంది. అందుకోసం ఎంతవరకైనా వెళతాను. చేయాల్సిందంతా ...
దాడి చేస్తే దెబ్బకు దెబ్బేAndhrabhoomi
ఉగ్రవాదంపై వ్యాఖ్యలు సరైనవే: పారికర్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశాన్ని పరిరక్షించుకునేందుకు తాను ఎంతకైనా తెగిస్తాననీ, దాడి చేసే వారికి అదే తరహాలో బుద్ధి చెబుతామంటూ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. 'నేను ప్రాథమికంగా నా దేశాన్ని సమర్థించుకోవాల్సి ఉంది. అందుకోసం ఎంతవరకైనా వెళతాను. చేయాల్సిందంతా ...
దాడి చేస్తే దెబ్బకు దెబ్బే
ఉగ్రవాదంపై వ్యాఖ్యలు సరైనవే: పారికర్
Oneindia Telugu
బోఫోర్సు కుంభకోణం కాదు
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 27: రెండు దశాబ్దాల పాటు భారత రాజకీయాలను అట్టుడికించిన బోఫోర్సు శతఘు్నల కుంభకోణంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సంచలన ప్రకటన చేశారు. ఈ శతఘు్నల కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణమన్న విషయం ఇంతవరకూ ఏ కోర్టులోనూ రుజువు కాలేదని పేర్కొన్నారు. తిమ్మిని బమ్మిని చేసే విధంగా బోఫోర్స్ వ్యవహారంలో మీడియా హడావుడి చేసిందని ...
స్కాం అని ఏ కోర్టూ చెప్పలేదుసాక్షి
కుంభకోణమని మీరెలా చెబుతారు?ప్రజాశక్తి
బోఫోర్స్ స్కామ్ ఏమో.. బోఫోర్స్ గన్స్ అద్భుతం : మనోహర్ పారికర్వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 27: రెండు దశాబ్దాల పాటు భారత రాజకీయాలను అట్టుడికించిన బోఫోర్సు శతఘు్నల కుంభకోణంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సంచలన ప్రకటన చేశారు. ఈ శతఘు్నల కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణమన్న విషయం ఇంతవరకూ ఏ కోర్టులోనూ రుజువు కాలేదని పేర్కొన్నారు. తిమ్మిని బమ్మిని చేసే విధంగా బోఫోర్స్ వ్యవహారంలో మీడియా హడావుడి చేసిందని ...
స్కాం అని ఏ కోర్టూ చెప్పలేదు
కుంభకోణమని మీరెలా చెబుతారు?
బోఫోర్స్ స్కామ్ ఏమో.. బోఫోర్స్ గన్స్ అద్భుతం : మనోహర్ పారికర్
వెబ్ దునియా
అసెంబ్లీ భవనంలో అగ్ని ప్రమాదం... కీలక డాక్యుమెంట్లు దగ్ధం...
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ భవనంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు డాక్యుమెంట్లు కాలిపోయాయి. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే ...
ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదంతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ భవనంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు డాక్యుమెంట్లు కాలిపోయాయి. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే ...
ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం
Oneindia Telugu
రైలు పట్టాలపై గుజ్జర్లు: రోజుకు రూ. 15 కోట్లు నష్టం (ఫోటోలు)
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన దౌసా జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఆందోళనలో భాగంగా వారు ఢిల్లీ-ముంబై రైలు మార్గాన్ని నిర్భందించారు. గుజ్జర్ల ఆందోళనతో రైల్వే అధికారులు ముంబై-ఢిల్లీ రైలు మార్గంలో పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే ...
గుజ్జర్ల ఆందోళనతో రోజుకు రూ.15 కోట్ల నష్టంVaartha
గుజ్జర్ల ఆందోళనలు : పశ్చిమ రైల్వేకు రోజూవారీగా రూ.15కోట్ల నష్టం!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: రాజస్ధాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన దౌసా జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఆందోళనలో భాగంగా వారు ఢిల్లీ-ముంబై రైలు మార్గాన్ని నిర్భందించారు. గుజ్జర్ల ఆందోళనతో రైల్వే అధికారులు ముంబై-ఢిల్లీ రైలు మార్గంలో పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను వేరే ...
గుజ్జర్ల ఆందోళనతో రోజుకు రూ.15 కోట్ల నష్టం
గుజ్జర్ల ఆందోళనలు : పశ్చిమ రైల్వేకు రోజూవారీగా రూ.15కోట్ల నష్టం!
沒有留言:
張貼留言