Oneindia Telugu
ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో: ఏడుగురు మృతి
Oneindia Telugu
కర్నూలు: జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఏఎస్పీ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన ఏడుగురు తిరుమలకు స్కార్పియోలో బయలుదేరారు. పెద్దబోధనం ...
ఇంట్లోకి స్కార్పియో.. ఏడుగురు మృతిసాక్షి
కర్నూలు : స్కార్పియో ఇంట్లోకి దూసుకెళ్లి ఏడుగురు మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతివెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: జిల్లా చాగలమర్రి మండలంలోని పెద్ద బోధనం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఏఎస్పీ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన ఏడుగురు తిరుమలకు స్కార్పియోలో బయలుదేరారు. పెద్దబోధనం ...
ఇంట్లోకి స్కార్పియో.. ఏడుగురు మృతి
కర్నూలు : స్కార్పియో ఇంట్లోకి దూసుకెళ్లి ఏడుగురు మృతి
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
Oneindia Telugu
జగన్ పార్టీ నేత దారుణ హత్య: ఏడుగురి అరెస్టు
Oneindia Telugu
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వసంతరావు దారుణ హత్య కేసును మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ డిఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ మల్లారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ...
వీడిన మిస్టరీసాక్షి
వీడిన వైకాపా నేత హత్యకేసు మిస్టరీAndhrabhoomi
వైసీపీ నేత హత్య కేసులో నిందితుల అరెస్ట్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వసంతరావు దారుణ హత్య కేసును మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ డిఎస్పీ గోవర్దన్ ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ మల్లారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ...
వీడిన మిస్టరీ
వీడిన వైకాపా నేత హత్యకేసు మిస్టరీ
వైసీపీ నేత హత్య కేసులో నిందితుల అరెస్ట్
Oneindia Telugu
సెల్ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి వేధింపు, ఆత్మహత్య
Oneindia Telugu
రాజమండ్రి: పలువురు యువకులు సెల్ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి, లైంగికంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆదివారం నాడు చోటు చేసుకుంది. రాజమండ్రి శానిటోరియం ప్రాంతంలో యువతి ఆత్మహత్య చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు ఆరుగురు యువకుల పైన పోలీసులకు ...
యువకుల వేధింపులతో వివాహిత ఆత్మహత్యసాక్షి
రాజమండ్రిలో యువకుల వేధింపులు.. వివాహిత ఆత్మహత్యవెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాజమండ్రి: పలువురు యువకులు సెల్ఫోన్లో అసభ్యంగా చిత్రీకరించి, లైంగికంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆదివారం నాడు చోటు చేసుకుంది. రాజమండ్రి శానిటోరియం ప్రాంతంలో యువతి ఆత్మహత్య చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు ఆరుగురు యువకుల పైన పోలీసులకు ...
యువకుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య
రాజమండ్రిలో యువకుల వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
Oneindia Telugu
హైదరాబాద్ నడిరోడ్డుపై మొండెం లేని తల
Oneindia Telugu
హైదరాబాద్/ వరంగల్: హైదరాబాదులో రోమాంచితమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలపై పడుకోవడంతో తల , మొండం వేరయ్యాయి. మృతుడి శరీరంపై నలుపురంగు పుల్షర్టు దానిపై తెలుపు రంగు గీతలు, ట్రాక్షూట్ ధరించి ...
కలకలం రేపిన మొండెం లేని తలసాక్షి
హైదరాబాద్లో నడిరోడ్డుపై తలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్/ వరంగల్: హైదరాబాదులో రోమాంచితమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో 45 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి పట్టాలపై పడుకోవడంతో తల , మొండం వేరయ్యాయి. మృతుడి శరీరంపై నలుపురంగు పుల్షర్టు దానిపై తెలుపు రంగు గీతలు, ట్రాక్షూట్ ధరించి ...
కలకలం రేపిన మొండెం లేని తల
హైదరాబాద్లో నడిరోడ్డుపై తల
వెబ్ దునియా
మూడో భార్యకు అడ్డమని రెండో భార్యను కాల్చిపారేశాడు!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. నిన్నటికి నిన్న తొమ్మిదో తరగతి చదువుతున్న కన్నుబిడ్డను కామంతో కళ్లు మూసుకుని పోయిన ఓ తండ్రి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో వెలుగులోకి వచ్చింది. మూడో భార్యకు అడ్డువస్తుందన్న కోపంతో రెండో ...
మూడో భార్యకు అడ్డమని రెండో భార్యను చంపేశాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భార్యను సజీవదహనం చేసిన భర్తNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. నిన్నటికి నిన్న తొమ్మిదో తరగతి చదువుతున్న కన్నుబిడ్డను కామంతో కళ్లు మూసుకుని పోయిన ఓ తండ్రి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో వెలుగులోకి వచ్చింది. మూడో భార్యకు అడ్డువస్తుందన్న కోపంతో రెండో ...
మూడో భార్యకు అడ్డమని రెండో భార్యను చంపేశాడు
భార్యను సజీవదహనం చేసిన భర్త
Oneindia Telugu
ఇద్దరు భార్యల మొగుడు: ఆస్పత్రిలో భార్య గొంతు నులిమి..
Oneindia Telugu
విజయవాడ: ఆస్పత్రిలోని ఓ దుర్మార్గుడు తన మొదటి భార్య గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి - భర్త వేధింపులు భరించలేక ఆమె ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. అయినా ఆమెను అతను వదల్లేదు. నువ్వింకా చావలేదా అంటూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు ...
నువ్వింకా చావలేదా?.. రెండో భార్యపై భర్త అఘాయిత్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆస్పత్రిలోని ఓ దుర్మార్గుడు తన మొదటి భార్య గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి - భర్త వేధింపులు భరించలేక ఆమె ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. అయినా ఆమెను అతను వదల్లేదు. నువ్వింకా చావలేదా అంటూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు ...
నువ్వింకా చావలేదా?.. రెండో భార్యపై భర్త అఘాయిత్యం
Oneindia Telugu
పిట్టల్లా రాలుతున్నారు: భానుడి భగభగ (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భానుడి భగభగలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. దేశం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు, వేడి గాలులు తోడవడంతో పలువురు మృతి చెందుతున్నారు. ఎండ తాకిడికి రోడ్ల పైన ఎవరూ కనిపించడం లేదు. గత సంవత్సరం కంటే ...
భానుడు భగభగ... ఏపీలో 391, తెలంగాణలో 251 మంది ఒక్కరోజులో మృతివెబ్ దునియా
నిప్పుల కొలిమి..10tv
నిప్పుల కొలిమిని తలపిస్తున్న రాష్ట్రంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భానుడి భగభగలకు జనాలు పిట్టల్లా రాలుతున్నారు. దేశం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు, వేడి గాలులు తోడవడంతో పలువురు మృతి చెందుతున్నారు. ఎండ తాకిడికి రోడ్ల పైన ఎవరూ కనిపించడం లేదు. గత సంవత్సరం కంటే ...
భానుడు భగభగ... ఏపీలో 391, తెలంగాణలో 251 మంది ఒక్కరోజులో మృతి
నిప్పుల కొలిమి..
నిప్పుల కొలిమిని తలపిస్తున్న రాష్ట్రం
Oneindia Telugu
ప్రత్యేక హోదా: మోడీపై బాలకృష్ణ నమ్మకం, అదే కారణమని అశోక్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపైన తనకు నమ్మకం ఉందని, త్వరలోనే హోదాపై ప్రకటన వస్తుందని భావిస్తున్నామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రధానిమంత్రితో ...
మోడీపై నమ్మకముంది.. ప్రత్యేక హోదా తప్పక వస్తుంది.. బాలయ్యవెబ్ దునియా
'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తాం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపైన తనకు నమ్మకం ఉందని, త్వరలోనే హోదాపై ప్రకటన వస్తుందని భావిస్తున్నామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రధానిమంత్రితో ...
మోడీపై నమ్మకముంది.. ప్రత్యేక హోదా తప్పక వస్తుంది.. బాలయ్య
'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తాం'
సాక్షి
8 జిల్లాలకు టీడీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపుగా పూర్తయ్యింది. హైదరాబాద్, వరంగల్ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అవి మినహా మిగతా జిల్లాల అధ్యక్షుల పేర్లను ఆదివారం ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించి తూర్పు, పశ్చిమలకు ఇద్దరు అధ్యక్షులను ప్రకటించారు. ఆదివారం ...
టి.టిడిపి జిల్లా అధ్యక్షుల నియామకంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపుగా పూర్తయ్యింది. హైదరాబాద్, వరంగల్ జిల్లా అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అవి మినహా మిగతా జిల్లాల అధ్యక్షుల పేర్లను ఆదివారం ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజించి తూర్పు, పశ్చిమలకు ఇద్దరు అధ్యక్షులను ప్రకటించారు. ఆదివారం ...
టి.టిడిపి జిల్లా అధ్యక్షుల నియామకం
తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి
మియాపూర్: హైదరాబాద్ మియాపూర్ నరేన్ గార్డెన్లో జరుగుతున్న టీడీపీ మినీ మహానాడులో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మువ్వా సత్యనారాయణ ఫొటోలను పెట్టకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం చెందారు. ఫ్లెక్సీలను చించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ ...
శేరీలింగంపల్లి టిడిపి వర్గాల ఘర్షణNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
మియాపూర్: హైదరాబాద్ మియాపూర్ నరేన్ గార్డెన్లో జరుగుతున్న టీడీపీ మినీ మహానాడులో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మువ్వా సత్యనారాయణ ఫొటోలను పెట్టకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం చెందారు. ఫ్లెక్సీలను చించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ ...
శేరీలింగంపల్లి టిడిపి వర్గాల ఘర్షణ
沒有留言:
張貼留言