2015年5月25日 星期一

2015-05-26 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
జయలలితను వదలం, అపీల్‌కు వెళ్తాం: కరుణానిధి   
Oneindia Telugu
చెన్నై: తమిళనాడులో రాజకీయ వైరాలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పనవసరం లేదు. కరుణానిధి అధికారంలో ఉన్న సమయంలో జయలలిత, ఆమె పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో కరుణానిధి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇప్పుడు జయలలిత మీద నమోదు అయ్యి కొట్టి వేసిన అక్రమాస్తుల కేసు విషయంలో తమిళనాడు ...

అమ్మపై సమరశంఖం   సాక్షి
జయలలిత కేసులో అప్పీల్‌కు వెళ్తాం: డీఎంకే   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


10tv
   
ఢిల్లీలో ఆప్‌ బహిరంగ మంత్రివర్గ సమావేశం   
10tv
ఢిల్లీ: హస్తిన ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వందరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా..సీఎం కేజ్రీవాల్‌ ప్రజల సమక్షంలోనే బహిరంగ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కన్నాట్‌ ప్రాంతంలోని సెంట్రల్‌ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాది మంది ఢిల్లీ ప్రజలు హాజరయ్యారు. బహిరంగ కేబినెట్‌ ...

కేంద్రానికి ఎదురుదెబ్బ   సాక్షి
కేంద్రంపై పోరులో కేజ్రీకి తొలి గెలుపు   Namasthe Telangana
ప్రజల తీర్పును గౌరవించాల్సిందే..!   ప్రజాశక్తి

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వీరే నల్లకుబేరులు...! స్విస్ జాబితా విడుదల.. ఇద్దరు భారతీయుల పేర్లు వెల్లడి   
వెబ్ దునియా
స్విట్జర్లాండ్ తమ దేశంలోని స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను విడుదల చేసింది. వివిధ దేశాలకు చెందిన 40 మంది పేర్లను వెల్లడించింది. భారత దేశానికి చెందిన ఇద్దరి పేర్లు ఆ జాబితో ఉన్నాయి. పేర్లు, పుట్టిన తేది వంటి వివరాలు మినహా మరే వివరాలను స్విట్జర్లాండ్ ప్రకటించలేదు. ఈ ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్‌లో ...

ఇద్దరు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి   సాక్షి
వివరాలు లేకుండా నల్లధనం ఖాతాల పేర్ల వెల్లడి   News Articles by KSR
నల్ల కుబేరుల పేర్ల వెల్లడికి స్విట్జర్లాండ్ శ్రీకారం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పక్కింటోడితో ఉందని... కరెంటు వైరు బిగించి... చెల్లెల్ని చంపేసిన అన్న   
వెబ్ దునియా
తన చెల్లి పక్కింటి వ్యక్తితో చనువుగా ఉండడం అతనితో శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని ఓ అన్న భరించలేకపోయాడు. అలా వ్యవహరించవద్దని పలుమార్లు చెప్పి చూశాడు. అయినా ఆమెలో మార్పురాలేదు. దీంతో ఆగ్రహించిన అన్న ఆమెను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మీరట్ సమీపంలోని లీసా రే గేట్ ప్రాంతంలో నజియా అలియాస్ లజ్జో (18) ...

అక్రమ సంబంధం ఉందని.. చెల్లిని చంపేశాడు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏడాది పాలనలో అవినీతి లేదు, దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసింది: మోడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బీజీపీ 'జన కళ్యాణ్ పర్వ' ప్రచార సభను సోమవారం నిర్వహించింది. ఈ 'జన కళ్యాణ్ పర్వ'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముందుగా దీన్‌దయాళ్ ధామ్ వద్ద దీన్‌దయాల్ ఉపాధ్యాయకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. మధురలో ఏర్పాటు చేసిన 'జన కల్యాణ్‌ పర్వ'లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ...

దేశానికి ప్రధాన సెంట్రీని!   సాక్షి
దేశాన్ని లూటీ చేసిన యూపీఏ ప్రభుత్వం : నరేంద్ర మోడీ ధ్వజం   వెబ్ దునియా
మా ప్రభుత్వం పేదల పక్షపాతి : ప్రధాని మోడీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పట్టాలు తప్పిన జమ్ముతావి: ఇద్దరి మృతి?   
సాక్షి
లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము తావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని, దాదాపు వందమందికి పైగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల ...

యుపిలో పట్టాలు తప్పిన రైలు: నలుగురు మృతి   Oneindia Telugu
యూపీలో పట్టాలు తప్పిన రైలు: నలుగురు మృతి   Andhrabhoomi
కౌశాంబి జిల్లాలో పట్టాలు తప్పిన రైలు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉల్లికి, పిజ్జాకు తేడా తెలియదు కానీ, నాయకుడవుతాడట: రాహుల్‌పై నఖ్వీ ఫైర్   
Oneindia Telugu
భోపాల్: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఉల్లిగడ్డకు పిజ్జాకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు రైతుల నాయకుడుగా ముందుకొస్తున్నారని విమర్శించారు. 'రాహుల్‌కి ఉల్లిగడ్డకు పిజ్జాకు, వంకాయలకు బర్గర్లకు తేడా తెలియదు. కానీ, ఆయన ...

రాహుల్‌ గాంధీకి ఉల్లిగడ్డకు పిజ్జాకు తేడా తెలియదు: నఖ్వీ ఎద్దేవా   వెబ్ దునియా
రాహుల్‌కి పిజ్జాకు బర్గర్ కు తేడా తెలియదు.. ముక్తార్   తెలుగువన్
రాహుల్ గాంధీపై నక్వీ చమత్కారం   News Articles by KSR
సాక్షి   
అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వాళ్ళు పిల్లలా...! కాదు.. జూనియర్ ఖూనీకోరులు..!! భిక్షమేయలేదని గొంతు కోసి హత్య   
వెబ్ దునియా
వాళ్లు పిల్లలా.. కాదు జూనియర్ ఖూనీకోరులు. జీవిత పాఠాలకు బదులు నేరచరిత్రలోని అధ్యాయాలను కంఠోపాఠం చేశారు. ఏ కత్తి పదును ఎంతో.. ఏ బుల్లెట్ ఎంతవరకూ దిగుతుందో తెలుసు. కత్తే లేకుండా హత్యలు చేయడం ఎలాగో కూడా వారికి స్పష్టంగా తెలుసు. అతి చిన్న వయసులోనే నేరప్రవృత్తిని అవపోసన పట్టారు. తాజాగా ఢిల్లీలోని గోవింద్ పురి ప్రాంతంలో శుక్రవారం ...

9,10 ఏళ్ల పిల్లలు యువకుడిని బీర్ బాటిల్‌తో గొంతు కోసి చంపారు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సీబీఎస్‌ఈ ఫలితాల్లో 'గాయత్రి' ప్రభంజనం   
Namasthe Telangana
న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎం. గాయత్రి ప్రభంజనం సృష్టించింది. 2015 ఫలితాల్లో రికార్డు సృష్టించింది గాయత్రి. 500 మార్కులకు గానూ 496 మార్కులు సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. గాయత్రి కామర్స్ విభాగంలో 99.2 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2015 సీబీఎస్‌ఈ ఫలితాల్లో ...

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల   Andhrabhoomi
సీబీఎస్ఈలోనూ అమ్మాయిలదే హవా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి   
Namasthe Telangana
ముంబయి : ముంబయి - అహ్మదాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. టెంపో, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఓ చిన్నారి ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Key Tags. 11 killed, 17 injured, vehicle collides, bus, ...

హైవేపై ఢీకొన్న రెండు బస్సులు: 11 మంది మృతి, 20మందికి గాయాలు   Oneindia Telugu
రెండు బస్సులు ఢీ.. 11 మంది దుర్మరణం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言