2015年5月29日 星期五

2015-05-30 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఇరాక్‌లో రెండు వరుస పేలుళ్లు...10 మంది దుర్మరణం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరాక్‌, మే 29 : ఇరాక్‌లో రెండు వరుస పేలుళ్లు జరిగాయి. రాజధాని బాగ్దాద్‌లోని రెండు హోటళ్లపై కారు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. నగరం నడిబొడ్డున ఉన్న బాబిల్‌ హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో తొలి పేలుడు జరిగింది. అక్కడ ఆరుగురు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిముషం తేడాలోనే క్రిష్టల్‌ హోటల్‌ వద్ద పేలుడు ...

పేలిన కారు బాంబులు : 10 మంది మృతి   సాక్షి
కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన బాగ్దాద్: 10 మంది మృతి   వెబ్ దునియా
బాగ్దాద్‌లో బాంబుపేలుళ్లు 10 మంది మృతి   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
26 మంది విద్యార్థులపై అత్యాచారం చేశాడు, టీచర్‌కు మరణ శిక్ష   
Oneindia Telugu
బీజింగ్: సొంత బిడ్డలను చూసుకున్నట్లు చూసుకోవలసిన విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఒక టీచర్‌కు మరణ శిక్ష విధిచారు. ఇక ముందు విద్యార్థులతో ఈ విధంగా ప్రవర్తించే టీచర్లకు ఇదే శిక్షపడుతుందని చైనా కోర్టు హెచ్చరించింది. గురువారం చైనా లోని గాస్సు ప్రావిన్స్ లోని టియాన్ షుయ్ నగరంలో లీ జిషున్ అనే కామాంధుడికి మరణ శిక్ష అమలు ...

ప్రాథమిక పాఠశాల టీచర్ కు మరణశిక్ష   సాక్షి
కీచక టీచర్...26 విద్యార్థినులపై అత్యాచారం.. ఉపాధ్యాయుడికి మరణదండన   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐసిస్ పట్ల ఆకర్షితులవుతున్న ఆస్ట్రేలియా యువతులు   
Oneindia Telugu
మెల్బోర్న్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐఎస్) చాప కింద నీరులా ప్రపంచమంతా విస్తరిస్తోంది. తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు పెద్ద ఎత్తున యువతను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యువతులు కూడా ఇస్లామిక్‌ స్టేట్‌ పట్ల రోజురోజుకీ ఆకర్షితులౌతున్నారు. ఇప్పటికే ఐదుగురు యువతులు ఇస్లామిక్‌స్టేట్‌(ఐఎస్‌)లో చేరారని ...

హైదరాబాదీలకు ఐఎస్ఐఎస్ డబ్బు ఎర!   సాక్షి
హైదరాబాద్ యువతపై కన్నేసిన ఇసిస్.. ఉద్యోగాల పేరుతో ఎర   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నేపాల్‌లో మరోసారి భూప్రకంపనలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాట్మండూ, మే 29 : నేపాల్‌లో మరోసారి భూమి కంపించింది. శుక్రవారం దాదాపు మూడుసార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గత అర్థరాత్రి 12:37 గంటలకు, తెల్లవారుజామున 5:20 గంటలకు, ఉదయం 8:20 గంటల సమయంలో నేపాల్‌లోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4, 4.2గా నమోదు అయ్యింది. నేపాల్‌లోని గోర్ఖా జిల్లా కేంద్రంగా ...

నేపాల్‌లో భూప్రకంపనలు   Namasthe Telangana
24గంటల్లో 6సార్లు కంపించిన నేపాల్: వణికిపోతున్న ప్రజలు   Oneindia Telugu
నేపాల్‌లో మరో ఆరు ప్రకంపనలు   Andhrabhoomi
Vaartha   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
'స్పెల్‌ బీ' టైటిల్‌ మళ్లీ మనోళ్లదే.. అమెరికన్ల అక్కసు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, మే 29: అమెరికాలో భారతీయులు మరోసారి సత్తాచాటారు. శుక్రవారం జరిగిన ప్రతిష్టాత్మక స్ర్కిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల ఫైనల్స్‌లో కూడా మనోళ్లే టైటిల్‌ గెలిచారు. నేషనల్‌ స్పెల్‌బీ పోటీల్లో భారతీయులే టైటిల్‌ గెలవటం వరుసగా ఇది ఎనిమిదోసారి కాగా.. మొత్తం 18 సార్లు పోటీలు జరిగితే.. 14 సార్లు భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలిచారు.
మళ్లీ మనోళ్లే గెలిచారు   సాక్షి
అమెరికా స్పెల్ బీ విజేతలు వన్య, గోకుల్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమ్మకానికి మైఖేల్ నెవర్‌ల్యాండ్   
Namasthe Telangana
పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ ఎంతో ఇష్టంగా కొనుక్కొని కట్టించుకున్న నెవర్‌ల్యాండ్ అమ్మకానికి సిద్ధమైంది. దీని విలువ ప్రస్తుతం రూ. 640కోట్లు పలుకుతున్నదని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని సాంటా బార్బరా సమీపంలో ఓ దీవిని 1987లో రూ. వంద కోట్లకు మైఖేల్ కొన్నాడు. 2700 ఎకరాల ఈ దీవిలో తన అభిరుచికి తగ్గట్టు ఆయన భారీ ...

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ అమ్మకానికి... ఆత్మ తిరుగుతోందా?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వన్ సైడ్ లవ్: ఒబామా కూతురును ప్రేమిస్తున్నానన్న కెన్యా లాయర్, కన్యాశుల్కం   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా పైన కెన్యాకు చెందిన ఓ యువలాయర్ మనసు పారేసుకున్నాడు. ఫెలిక్స్ కిప్రోనో అనే న్యాయవాది మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని అంటున్నారు. మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమెకు కన్యాశుల్కం ఇస్తానని చెప్పాడు. తనకు మలియాను ఇస్తే 70 గొర్రెలు, 50 గోవులు, 30 మేకలను తన మామకు ...

వన్‌సైడ్ లవర్!   Namasthe Telangana
ఒబామా కూతురికి కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు   తెలుగువన్
మలియాపై మనసు పారేసుకున్న కెన్యా లాయర్   Telugu Times (పత్రికా ప్రకటన)
సాక్షి   
వెబ్ దునియా   
Teluguwishesh   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
స్నేహితుడి హత్యకేసు: ఎన్నారై విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్నేహితుడి హత్యకేసులో 25 ఏళ్ల భారతీయ అమెరికన్ ఇంజనీరింగ్ విద్యార్ధికి జీవిత ఖైదు విధిస్తూ అమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే, రాహుల్ గుప్తా జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24), ...

అమెరికాలో భారతీయ విద్యార్థికి జీవిత ఖైదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యూఎస్ లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు   సాక్షి
భారత సంతతి ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు!   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


కాంగ్రెస్ కు పువ్వాడ టెన్షన్   
News Articles by KSR
ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అమెరికా పర్యటనలో ఉండడం కాంగ్రెస్ కు ఆందోళన కలిగిస్తోంది. శాసనమండలి ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఓటు చాలా ముఖ్యమైనదే. ఎట్టి పరిస్థితిలోను హైదరాబాద్ రావాలని పార్టీ దూత అజాద్ ఆయనకు ఫోన్ లో చెప్పినట్లు ప్రచారం. తనకు టిక్కెట్లు దొరకలేదని పువ్వాడ చెప్పగా, ఒక్కరైనా రావాలని కోరారు.కాగా ...

ఎమ్మెల్యేలకు విప్ జారీచేసిన కాంగ్రెస్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సింగపూర్ విమానానికి తప్పిన ముప్పు   
Namasthe Telangana
సింగపూర్, మే 27: సింగపూర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సుమారు 200 మందితో షాంఘైకి వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో రెండు ఇంజిన్లకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానం బయల్దేరిన మూడున్నర గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో 39 వేల అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తున్న విమానం, 13 వేల ...

4000 మీటర్ల కిందికి దిగిపోయిన సింగపూర్‌ విమానం   ప్రజాశక్తి
39 వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిన విమానం   Oneindia Telugu
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులు   సాక్షి
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言