2015年5月30日 星期六

2015-05-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సూట్‌కేసుల కంటే సూట్-బూట్ బెటరే, ఆమోదిస్తారు: కాంగ్రెస్‌ను ఏకేసిన మోడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, విమర్శిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 ఏళ్లపాటు వాళ్లు సాగించిన పాలన వల్లే దేశం నేటికీ పేదరికంలో మగ్గిపోతోందని మండిపడ్డారు. తమది సూటు-బూటు పాలన అంటూ వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ సూట్ కేసుల పాలన కంటే తమది బెటరే కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
సూట్ కేసుల పాలన కంటే సూటూ బూటూ బెటర్: మోడీ ఎద్దేవా   వెబ్ దునియా
మాది సూటు-బూటు పాలన.. మీది సూటుకేసు పాలన   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబుది సొంతడబ్బా.. కేసీఆర్‌ని స్వాగతిస్తున్నాం: షబ్బీర్ అలీ   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఒకవైపు తమది జాతీయ పార్టీ అని చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేత తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మడం లేదని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదని ...

వారిపై నమ్మకం లేదా: కెసిఆర్‌కు షబ్బీర్ ప్రశ్న   Oneindia Telugu
'సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని కేసీఆర్'   సాక్షి
అసెంబ్లీని రద్దు చేస్తా అంటున్నావ్.. మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదా: షబ్బీర్ అలీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించడం హాస్యాస్పదం'   
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం, దానికి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. శనివారం ...

'చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి'   సాక్షి
అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే?: విజయసాయిరెడ్డి   వెబ్ దునియా
టిడిపి ఉప ప్రాంతీయ పార్టీనే   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగ్రెస్‌కు గమాంగ్ గుడ్‌బై   
సాక్షి
భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం, తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. 43 ఏళ్లుగా సేవలందిస్తున్నా పార్టీ తనను తీవ్ర అవమానాలకు గురిచేయడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారమిక్కడ తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాకు పంపానన్నారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ...

గమాంగ్‌ బిజెపిలో చేరతారా?   ప్రజాశక్తి
కాంగ్రెస్‌కు గిరిధర్ గమాంగ్ గుడ్‌బై   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


10tv
   
యాదాద్రిని అభివృద్ధి చేసేందుకు టీ.సర్కార్‌ కసరత్తు   
10tv
నల్గొండ: యాదాద్రిని దేశంలో గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. యాదగిరిగుట్ట అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. యాదగిరిగుట్టలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం ఉదయం యాదగిరిగుట్టకు ...

మూడేళ్లలో యాదాద్రి   Andhrabhoomi
యాదాద్రికి కొత్త శోభ   Namasthe Telangana
యాదగిరిగుట్టకు సీఎం రాక.. ఎండలో భక్తుల ఇక్కట్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిఎం కెసిఆర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. కాగా, నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద సిఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో కాన్వాయ్‌లో వరుసగా వెళుతున్న వాహనాలు ...

కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం:ఇద్దరికి గాయాలు   సాక్షి
సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం   Namasthe Telangana
కేసిఆర్‌ కాన్వాయ్ కు ప్రమాదం: ఇద్దరికి గాయాలు   Vaartha

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నర్సు అరుణా షాన్ బాగ్ ను రేప్ చేసిన సోహన్ లాల్ ఎక్కడున్నాడు..? ఏం చేస్తున్నాడు..?   
వెబ్ దునియా
అత్యాచారంతో షాక్ కు గురై 42 యేళ్ళు కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా షాన్ బాగ్ పై దారుణానికి ఒడిగట్టిన సోహన్ లాల్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? అలాగే నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నాడా..? లేక సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడా? ఈ ప్రశ్నలు ఎవరికైనా కలుగుతాయి. 42 యేళ్ళపాటు నరకయాతన అనుభవించిన అరుణా షాన్ బాగ్ ధీన గాథే ...

నాకేం గుర్తు లేదు: అరుణ షాన్‌బాగ్ రేప్ కేసు నిందితుడు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆడవాళ్లు జీన్స్ ప్యాంట్లు వేస్తే భూకంపాలు వస్తాయి   
Oneindia Telugu
ఇస్లామాబాద్: మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని ఒక ఉగ్రవాద నేత అంటున్నాడు. ఆయన శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను కొట్టిపారేస్తున్నారు. వెంటనే సైన్యం రంగంలోకి దిగి జీన్స్ ప్యాంట్ లు వేసుకున్న మహిళలను పట్టుకోవాలని సూచిస్తున్నాడు. పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా ...

'మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు'   సాక్షి
మహిళలు జీన్స్ ప్యాంట్లు ధరించడం వలనే భూకంపాలు... పాక్ ఉగ్రవాది   వెబ్ దునియా
'స్త్రీల జీన్స్ ప్యాంట్ల వల్లే భూకంపాలు'   Namasthe Telangana
Teluguwishesh   
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


వానలు ఇప్పట్లో పడవు.. 'నైరుతి' రాక ఆలస్యం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి): వడగాడ్పులు, ఎండ ప్రతాపంతో వేడివేడిగా ఉన్న ప్రజలకు ఓ వేడి కబురు! చల్లని కబురు కోసం మరో మూడు నాలుగు రోజులు ఆగాల్సిందే. తొలకరి సేదలో ప్రజలను మురిపించే నైరుతి రుతుపవనాల రాక కొంత ఆలస్యం కానుంది. సాధారణంగా జూన్‌ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈ సారి మే 30 నాటికే వస్తాయని ఇటీవల భారత వాతావరణ అధికారి ఒకరు ...

'నైరుతి' మరింత ఆలస్యం   సాక్షి
మందకొడిగా నైరుతి గమనం   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ దశలో జోక్యం చేసుకోలేం   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...

ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరట   Andhrabhoomi
టీడీపీ, కాంగ్రెస్‌లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకే   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言