2015年5月25日 星期一

2015-05-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
హరిత రాజధానిగా అమరావతి..   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. ఆ రోడ్ల వెంటే హరిత వనాలు.. అంతర్గత జలమార్గాలు.. సైకిల్‌పై వెళ్లడానికి, నడిచి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు.. జనావాసాలకు అతి సమీపంలోనే వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు.. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్.. నీటి సరఫరా.. మచిలీపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల సమీపంలో పరిశ్రమలను ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇది తొలి అడుగు మాత్రమే: కేటీఆర్   
సాక్షి
హైదరాబాద్: విదేశీ పర్యటనలు ముగించుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే తాను అమెరికా పర్యటనకు వెళ్లి రూ.మూడు వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు చెప్పారు.
అమెరికా పర్యటన విజయవంతమైంది: కేటీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సీఎం చంద్రబాబు సతీమణికి శస్త్ర చికిత్స   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 25: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరికి సోమవారం శస్త్ర చికిత్స జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేతిమణికట్టుకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. రేపు ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరు వారల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు ...

చంద్రబాబు సతీమణి చేతి మణికట్టుకు శస్త్ర చికిత్స   Andhrabhoomi
చంద్రబాబు భార్యకు ప్రమాదం.. వ్యాయామంలో కింద పడ్డ భువనేశ్వరి.. చేతికి ఫ్రాక్చర్   వెబ్ దునియా
బాబు భార్యకు ప్రమాదం: వ్యాయామం చేస్తూ పడిపోయిన భువనేశ్వరి   Oneindia Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీకి ప్రత్యేక హోదా : జూన్ 6 నుంచి టి సుబ్బరామిరెడ్డి దీక్షలు   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి వరుస దీక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులోభాగంగా వచ్చే నెల ఆరో తేదీన రాజమండ్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, జూన్ 3వ తేదీ విశాఖపట్నం, 4న విజయనగరం, 5న శ్రీకాకుళం ...

టి.సుబ్బిరామిరెడ్డి కూడా దీక్ష చేస్తారట   News Articles by KSR
6న సుబ్బిరామిరెడ్డి దీక్ష‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఓయూ స్థలం కబ్జా చేస్తావా, ఎమ్మెల్యే హోటల్ పై రాళ్లు రువ్విన విద్యార్థులు ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉస్మానియా యూనివర్సిటీ/హైదరాబాద్‌, మే 25: ఓయూకు చెందిన మూడు ఎకరాల స్థలంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిర్మించిన హోటల్‌ను స్వాధీనం చేసుకుని, ఆ స్థలాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని తెలంగాణ విద్యార్థి వేదిక డిమాండ్‌ చేసింది. ఈ వేదిక ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని హబ్సిగూడలో స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌పై ...

ఓయులో పెద్దల కబ్జా   Andhrabhoomi
స్వాగత్ హోటల్ పై ఓయూ విద్యార్థుల దాడి   సాక్షి
తెరాస ఎమ్మెల్యే హోటల్‌పై ఓయూ విద్యార్థుల దాడి   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
టిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ   
Andhrabhoomi
వనపర్తి, మే 25: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి డివిజన్ ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో సోమవారం టిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ నేతలపై టిఆర్‌ఎస్ నాయకులు కర్రలతో దాడి చేయడం, ఆ దాడిలో ఎమ్మెల్యే తలకు, భుజానికి, చేతికి గాయాలు కావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఖిల్లాఘనపురం మండలంలో పంచాయతీరాజ్ ...

చిన్నారెడ్డిపై కర్రలతో టీఆర్‌ఎస్‌ దాడి.. తల, భుజం, చేతులకు గాయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాలమూరులో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్   Namasthe Telangana
'కట్టడి చేయకపోతే కాంగ్రెస్ క్యాడర్ కూడా స్పందిస్తుంది'   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
7న పారిశ్రామిక విధాన ప్రకటన   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని జూన్ 7న ప్రకటించేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముహూర్తం నిర్ణయించారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెస్తామంటూ తొలి నుంచి చెబుతున్న ఆయన.. నూతన విధానానికి తుది రూపు ఇచ్చేందుకు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వాణిజ్య ...

దేనికీ లోటుండదు   Andhrabhoomi
జూన్‌ 7 టీఎస్‌ నూతన పారిశ్రామిక విధానం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం   
సాక్షి
శ్రీకాకుళం న్యూకాలనీ :ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్టియర్ విద్యార్థులు సెట్-3 ...

సజావుగానే ఇంటర్ సప్లిమెంటరీ   Andhrabhoomi
ఇంటర్ విద్యార్థులకు అందని హాల్‌టిక్కెట్లు   Namasthe Telangana

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీడీపీ పాలనలో ప్రతి పనికీ రేటు : బొత్స సత్యనారాయణ   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతి పనికీ రేటు నిర్ణయించి, దోపిడీ పాలన సాగిస్తున్నారంటూ పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ యేడాది పాలనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలమైందని విమర్శించారు. 'ప్రతి పనికీ రేటు' అంటూ టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని బొత్స ఆరోపించారు. ఇకపోతే.. హోదాపై ...

హోదాపై కేంద్రానికి టిడిపి డెడ్ లైన్ పెట్టాలి   News Articles by KSR
కేంద్రానికి టీడీపీ డెడ్ లైన్ పెట్టాలి: బొత్స   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎన్టీఆర్‌ను బాబు బాగా: రఘువీరా, ప్రత్యేక హోదాపై తీర్మానం: బొత్స   
Oneindia Telugu
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై రఘవీరారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మించినవారు లేరన్నారు. 'ఏపీకి ప్రత్యేక హోదా' సదస్సులో ఆయన సోమవారం మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచి, అన్ని విషయాల్లో ప్రజలను మోసం చేశారని రఘవీరా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించాల్సింది మహానాడు కాదని, ...

ఎపిలో బ్రీప్ కేస్, సూట్ కేస్ ప్రభుత్వం   News Articles by KSR
'పెద్దబాబుకు బ్రీఫ్ కేసు, చిన్నబాబుకు సూట్ కేసు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言