2015年5月25日 星期一

2015-05-26 తెలుగు (India) వినోదం


FIlmiBeat Telugu
   
కమల్‌ 'చీకటి రాజ్యం' కథ ఇదే నంటూ ప్రచారం   
FIlmiBeat Telugu
హైదరాబాద్ : ఏదేని చిత్రం ఫస్ట్ల్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైన వెంటనే ఆ చిత్రం కథ ఇదిగో అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా . కమల్‌ హీరోగా రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పేరే... 'చీకటి రాజ్యం'. త్రిష హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రీసెంట్ గా వీడుదల చేసారు. అందులో ...కమల్ ...అవతలి వ్యక్తి ఎవరనేది చూపకుండా ...

చీకటి రాజ్యం ఫస్ట్ లుక్ : కమల్ హాసన్ లిప్ లాక్ త్రిషతోనా?   వెబ్ దునియా
కమల్ హాసన్ 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చీకటి రాజ్యం మూవీ ఫస్ట్ లుక్ విడుదల..!   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 12 వార్తల కథనాలు »   


Telugu Times (పత్రికా ప్రకటన)
   
మూడు కోట్లిస్తే నేను రెడీ   
Telugu Times (పత్రికా ప్రకటన)
సీనియర్‌ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదంటూ టాలీవుడ్‌ గగ్గోలు పెడుతోంది. మెగాస్టార్‌ చిరంజీని ఇందుకు అతీతం కాదనే ప్రచారం జరుగుతోంది. సుమారు ఎనిమిదేళ్ల తరువాత 150వ చిత్రాన్ని చేయడానికి సిద్దం అవుతున్నారు చిరంజీవి. ఈ చిత్రాన్నిన ఆయన కొడుకు యున నటుడు రామ్‌ చరణ్‌ భారీ ఎత్తున నిర్మించడానికి సహ్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పూర్తి ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
రైల్వే ప్రయాణికులకు వైఫై సదుపాయం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! మంగళవారం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వైఫై సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్‌ల ద్వారా లక్షలాది మందికి 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు ...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వైఫై   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నేటి నుంచి వైఫై   Andhrabhoomi
నేటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పూర్వజన్మ ఆధారంగా 'కథనం' సినిమా..!   
ప్రజాశక్తి
రంజిత్‌, అర్చన జంటగా మాంత్రిక్స్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై సాయికిరణ్‌ ముక్కామల దర్శక నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను శుక్రవారం హైదరాబాద్‌ లో విడుదల చేశరు. ప్రముఖ నిర్మాత సురేష్‌ కొండేటి పోస్టర్‌ ను లాంచ్‌ చేయగా, బ్యాట్మింటన్‌ క్రీడాకారుడు చేతనానంద్‌ ఫస్ట్‌ లుక్‌ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌ ...

కథనం ఇలా..   Andhrabhoomi
గత జన్మలో తప్పు చేస్తే...?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
రెజీనాకు మరో ఆఫర్   
తెలుగువన్
గత ఏడాది రెజీనా జోరు చూస్తే టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఎదుగుతుందేమో అనుకున్నారంతా. కానీ కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి మోడరేట్‌ సక్సెస్‌లు అందుకున్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తప్ప తెలుగులో వేరే అవకాశాల్లేవు రెజీనాకు. తమిళంలో మాత్రం రెండు ...

మంచు విష్ణు సరసన రెజీనా   ప్రజాశక్తి
తమ్ముడు పెళ్లి పనులు ఓవర్: రెజీనాతో మంచు విష్ణు రొమాన్స్!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'గ్రీన్‌ హైదరాబాద్‌'కు నా తొలి పారితోషికం రూ. 1 లక్ష విరాళం... హీరో నాగఅన్వేష్‌   
వెబ్ దునియా
భాగ్యనగరాన్ని పచ్చని చెట్లతో సుందరంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం గ్రీన్‌ హైదరాబాద్‌. ఈ కార్యక్రమం పర్యావరణరీత్యా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన యువ హీరో, 'వినవయ్యా రామయ్యా' చిత్ర కథానాయకుడు నాగ అన్వేష్‌ సోమవారం ఉదయం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ...

గ్రీన్‌ హైదరాబాద్‌కు లక్ష విరాళం   ప్రజాశక్తి
గ్రీన్ హైదరాబాద్ కార్యక్రమానికి యువ హీరో నాగ అన్వేష్ లక్ష విరాళం   Palli Batani
గ్రీన్ హైదరాబాద్ కార్యక్రమానికి నాగఅన్వేష్ లక్ష విరాళం   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విచ్చలవిడిగా సెక్సీ స్టిల్స్, వీడియోలు... సన్నీలియోన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు   
వెబ్ దునియా
మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు గూగుల్ సీఈవో, ఓ బాలీవుడ్ మేగజైన్ పై కూడా అజ్మీర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అసభ్యత, అశ్లీలత్వంను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. జైపూర్‌లో జైన్ అనే వ్యక్తి ఓ బాలీవుడ్ మేగజైన్ కొన్నారు. అందులో సన్నీలియోన్ ...

సెక్స్ బాంబ్ సన్నీ లియోన్, గూగుల్ సీఇవోల మీద ఎఫ్ఐఆర్   Oneindia Telugu
సన్నీలియోన్ పై ఎఫ్ఐఆర్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు   
సాక్షి
బాసరలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే.. మిగతా రెండింటిలో 85 శాతం సీట్లు ఏపీ వారికే సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని మూడు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. తెలంగాణలోని బాసర ట్రిపుల్‌ఐటీకి వేరుగా, ...

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
'భలే భలే మగాడివోరు'   
ప్రజాశక్తి
నాని హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రానికి 'భలే భలే మగాడివోరు' అనే పేరు నిర్ణయించారు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. బన్నివాసు నిర్మాత. ఇప్పటికే రెండు పాటల్ని పూర్తిగా షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్ర యూనిట్‌ ప్రస్తుతం ఫిల్మ్‌సిటిలో మరో పాట చిత్రీకరణలో వున్నారు. నాని తెలుపుతూ... చాలా వైవిధ్యమైన ...

పూర్తికావస్తున్న భలే భలే మగాడివోయ్   Andhrabhoomi
నాని కొత్త సినిమా 'భలే భలే మగాడువోయ్' ఫస్ట్ లుక్   FIlmiBeat Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాశిఖన్నాకు భలే క్రేజ్: బెంగాల్ టైగర్ హిటైతే ఇక అంతే సంగతులు   
వెబ్ దునియా
తెలుగు ప్రేక్షకులు రాశిఖన్నా అంటే పడిచస్తున్నారు. యూత్‌ని ఇట్టే ఆకట్టుకుంటున్న రాశిఖన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకునేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. గ్లామర్ పరంగా అన్ని మార్కులు కొట్టేసిన రాశీఖన్నా.. తాజాగా తన రెమ్యునరేషన్ ని పెంచేసిందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. 'జిల్' సినిమాతో మంచి గుర్తింపు రావడం .
రేటు పెంచిన రాశిఖాన్న   Kandireega
50 లక్షలు డిమాండ్ చేస్తున్న రాశి ఖన్నా   Telangana99

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言