2015年5月27日 星期三

2015-05-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
సింగపూర్ విమానానికి తప్పిన ముప్పు   
Namasthe Telangana
సింగపూర్, మే 27: సింగపూర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సుమారు 200 మందితో షాంఘైకి వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో రెండు ఇంజిన్లకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానం బయల్దేరిన మూడున్నర గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో 39 వేల అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తున్న విమానం, 13 వేల ...

4000 మీటర్ల కిందికి దిగిపోయిన సింగపూర్‌ విమానం   ప్రజాశక్తి
39 వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిన విమానం   Oneindia Telugu
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మరణ శిక్షల్లో సౌదీ టాప్ 5   
Namasthe Telangana
రియాద్: సౌదీలో అమలు చేస్తున్న మరణ శిక్షలు ఆందోళనకరంగా ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు అక్కడ 88 మందికి మరణ శిక్ష అమలు చేశారు. తాజాగా ముగ్గురికి శిరచ్ఛేదం చేయడంతో గత ఏడాది మరణ శిక్షల రికార్డును అధిగమించింది. 2014లో 87 మందికి మరణ శిక్ష అమలు చేయగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే 88 మందికి ఆ శిక్ష అమలు చేశారు. మరణ శిక్షల విషయంలో విచారణ ...

2014 రికార్డు బద్దలు: 10 మంది పాకిస్ధానీయులకు మరణ శిక్ష   Oneindia Telugu
88 మందికి శిరచ్ఛేదం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఒబామా కూతుర్ని పెళ్లాడుతానంటున్న లాయర్   
Namasthe Telangana
కెన్యా : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా ఒబామాను కెన్యా యువ లాయర్ ప్రేమిస్తున్నాడు. యువ లాయర్ ఫెలిక్స్ కిప్రోనోది వన్‌సైడ్ లవ్. మాలియాను 2008 నుంచి ప్రేమిస్తున్నాను అని లాయర్ తెలిపాడు. ఈ విషయం తమ కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని చెప్పాడు. కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలను ఇస్తానని లాయర్ ...

పశువులను కన్యాశుల్కంగా ఇచ్చి పరిణయం ఆడతాడట   Teluguwishesh
'గొర్రెలిస్తా, మేకలిస్తా.. మావా నీ కూతుర్నివ్వు'   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మాజీ అధ్యక్షుడి లక్ష్యం, బుల్లెట్ల వర్షం: తాలిబన్లు అంతం   
Oneindia Telugu
ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మరోసారి తెగించారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరి, ఏకే- 47 తో కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులలో తాలిబన్లు అంతమయ్యారు. మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు బురానుద్దీన్ రబ్బానీ కుటుంబ ...

ఆఫ్ఘానిస్థాన్ మాజీ ప్రధాని తాలిబన్ల ఇంటిపై దాడి.   వెబ్ దునియా
ఆఫ్ఘన్ మాజీ ప్రధాని ఇంటిపై దాడి   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒంటి మీద 11 లక్షల తేనెటీగలు: గిన్నీస్ రికార్డు (వీడియో)   
Oneindia Telugu
చైనా: మనిషి సాహసిస్తే ఏమైనా చేస్తాడని ఈయన నిరూపించారు. గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఏకంగా 11 లక్షలకు పైగా తేనెటీగలను తన శరీరం మీద కుర్చోపెట్టుకున్నాడు. చూస్తేనే ఒళ్లు జలదరించే ఈ దృశ్యాలు చూసి గిన్నీస్ బుక్ నిర్వహకులు సైతం నోరు వెల్లబెట్టి చూశారు. 1.1 million bees, World Record after he covered himself. తేనెటీగలను చూస్తే మనిషి ఒలంపిక్స్ లో పరుగు ...

ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో సాహసం   సాక్షి
ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో... చైనా వ్యక్తి సరికొత్త రికార్డ్..   వెబ్ దునియా
శరీరంపై 109 కిలోల తేనెటీగలతో గిన్నిస్ రికార్డు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భవిష్యత్తులో మనిషి మృత్యుంజయుడే: 200 ఏళ్లలో ఇది సాధ్యం!   
వెబ్ దునియా
జెరూసలెంలోని హిబ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారి భవిష్యత్తులో మనిషికి మరణం అనేది ఉండదంటున్నారు. బయోటెక్నాలజీ, జెనెటికల్ ఇంజినీరింగ్ సాయంతో మనిషి మృత్యువును జయిస్తాడని, మరో 200 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని హరారి ధీమాగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో సగం మనిషి, సగం యంత్రం తరహా సైబోర్గ్‌లు వస్తాయని, ఎప్పటికప్పుడు ...

మనిషి చావును జయిస్తాడా ?   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
22 మందికి 'ఉరి'.. ఇంకా 2 వేలమంది..   
సాక్షి
టెహ్రాన్: ఉత్తర ఇరాన్ లోని కరగ్ నగరంలో 22 మంది ఖైదీలకు ఉన్నతాధికారులు శనివారం ఉరిశిక్షని అమలు చేశారు. గిజల్ హసర్ కారాగారంలో ఈ ఉరిశిక్షలు అమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే 22 మంది ముకుమ్మడి ఉరిశిక్షలపై ఇరాన్ మానవహక్కుల సంఘాలు బుధవారం మండిపడ్డాయి. ఈ చర్యని ముక్తకంఠంతో ఖండించాయి. ఉరిశిక్ష అమలు చేసిన 22 మంది ఖైదీలు మాదక ...

ఇరాన్‌లో 22 మందికి ఉరి..లైన్లో మరో 2 వేల మంది   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
మూడో రౌండ్‌కు షరపోవా   
Andhrabhoomi
పారిస్, మే 27: డిఫెండింగ్ చాంపియన్, రష్యా బ్యూటీ మరియా షరపోవా ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరంది. రెండో రౌండ్‌లో ఆమె విక్టోరియా డియాచెన్కోను 6-3, 6-1 తేడాతో చిత్తుచేసి, టైటిల్ రేసులో ఉన్నానని నిరూపించుకుంది. షరపోవా విజృంభణకు డియాచెన్కో నుంచి ఏ దశలోనూ సరైన సమాధానం లేకపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ...

షరపోవా ముందంజ   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి   
సాక్షి
యుంబిన్(కెన్యా): కెన్యాలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది ...

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బాంబుల దాడి.. 25 మంది పోలీసులు బలి   వెబ్ దునియా
కెన్యాలో ఉద్రవాదుల దాడి : 25మంది పోలీసులు మృతి   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చైనాలో యాక్టింగ్ స్కూల్ ప్రారంభించిన జాకీ చాన్!   
వెబ్ దునియా
హాలీవుడ్ స్టార్ హీరో జాకీ చాన్ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. బ్రూస్ లీ వలే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో హాలీవుడ్ రంగప్రవేశం చేసిన జాకీ, అతని మరణానంతరం అంత స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అబ్బురపరిచే మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలే కాకుండా, కడుపుబ్బ నవ్వించే కామెడీ చేసే జాకీ చాన్ వయసుపైబడడంతో, సినిమాలు ...

జీవిత లక్ష్యం నెరవేర్చుకున్నాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言