2015年5月18日 星期一

2015-05-19 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
బైక్ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు; 9 మంది మృతి   
సాక్షి
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆదివారం రెండు వైరి పక్షాలకు చెందిన నిషేధిత బైక్ గ్యాంగ్‌ల సభ్యులు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇరు పక్షాలకు చెందిన 9 మంది సభ్యులు మృతిచెందగా మరో 18 మంది గాయపడ్డారు. టెక్సాస్‌లోని వాకోలో భారత సంతతి వ్యక్తి నడుపుతున్న ఓ స్పోర్ట్స్ బార్ ఆవరణలో ఈ దారుణం జరిగింది.
బైకర్ గ్యాంగ్‌ల గన్‌ఫైట్   Namasthe Telangana
బైకర్ గ్యాంగ్ కాల్పులు, తొమ్మిది మంది దుర్మరణం   Oneindia Telugu
అమెరికాలో బైకర్ గ్యాంగ్ కాల్పులు : 9 మంది మృత్యువాత!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫేస్‌బుక్ 'ఫైర్ ఛాలెంజ్' విమర్సల వెల్లువ   
Oneindia Telugu
ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ పెద్ద హాట్ టాపిక్. ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుని ఇటీవల హల్ చల్ చేసిన ఐస్ బకెట్ ఛాలెంజ్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ కొత్తగా వెలుగులోకి వచ్చిన 'ఫైర్ ఛాలెంజ్' మాత్రం సర్వత్రా విమర్శలను ఎదుర్కుంటోంది. (చదవండి: బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని ...

ఫేస్ బుక్ ఐస్ బకెట్ ఛాలెంజ్ ఓకే.. ఫైర్ చాలెంజ్‌పై మండిపాటు!   వెబ్ దునియా
ఫేస్ బుక్ ఛాలెంజ్ పై విమర్శల వెల్లువ   సాక్షి
కొత్త పైత్యం.. ఫైర్ ఛాలెంజ్...   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కార్గిల్‌లో గెలిచింది మనమే!   
సాక్షి
కరాచీ: కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ఆదివారంఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలోప్రసంగిస్తూ 'ద్వితీయశ్రేణి దళాలతో ...

గొంతు పట్టుకున్నాం, కార్గిల్‌ను భారత్ ఎప్పటికీ మరవదు: ముషారఫ్   Oneindia Telugu
కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ కుతిక పట్టుకున్నాం : పర్వేజ్ ముషారఫ్   వెబ్ దునియా
భారత్ గురించి ముషారఫ్ కారు కూతలు..!   Teluguwishesh

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నైజీరియా రెస్టారెంట్‌లో మనిషి మాంసం : సిబ్బంది అరెస్టు.. హోటల్ సీజ్!   
వెబ్ దునియా
నైజీరియాలోని ఓ రెస్టారెంట్‌లో మనిషి మాంసాన్ని ఓ వంటకంగా చేసి వడ్డిస్తున్నారు. దీనికి బిల్లుగా 700 నైరాల (రూ.220) చొప్పున బిల్లు కూడా వేశారు. ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు వేశారంటూ అతిథి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఆ హోటల్ సిబ్బందితో పాటు రెస్టారెంట్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ...

మనిషి మాంసాన్ని వడ్డిస్తున్న ఓ హోటల్ సీజ్   TV5
ఘోరం: నైజీరియాలో మనిషి మాంసం వడ్డించిన రెస్టారెంట్‌‌ మూసివేత   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. తెలివిగా ఇరికించిన భార్య.. రూ.51 లక్షల ఫైన్!   
వెబ్ దునియా
దుబాయ్‌లో రెండో పెళ్లికి సిద్ధమైన తన భర్తను ఓ భార్య తెలివిగా పోలీసులకు చిక్కేలా చేసింది. తమ జీవితంలోకి మరో మహిళ రావడాన్ని జీర్ణించుకోలేని ఆ మహిళ చాకచక్యంగా భర్త రెండో పెళ్లిని అడ్డుకోవడమే కాకుండా, పోలీసుల చేతికి చిక్కేలా చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. దుబాయ్‌కు చెందిన ఓ మహిళ తన భర్త మరో పెళ్లి ఉత్సాహంలో మునిగితేలుతుండగా, అతడి ...

రెండో పెళ్లి చేసుకున్న భర్తకు భార్య 'ట్రాఫిక్' షాక్, రూ.50 లక్షల ఫైన్   Oneindia Telugu
భార్య ప్రతీకారం.. భర్తకు 50 లక్షల జరిమానా   సాక్షి
భార్య ప్రతీకారం విలువ 51 లక్షలు..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
400 మంది చావుకి కారణమైన సమంతా అలియాస్ 'వైట్ విడో'   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా టెర్రరిస్ట్ సమంతా ల్యూత్ వైట్ 400 మంది అమాయకులు మరణించడానికి కారణమని కెన్యా సెక్యూరిటీ ఛీప్ వెల్లడించారు. సమంతా ల్యూత్ వైట్ ముద్దు పేరు వైట్ విడో. 32 ఏళ్ల సమంతా సోమాలియాకు చెందిన జిహాదీ ఉగ్రవాద సంస్ధ అల్ షబాబ్‌లో కీలక సభ్యురాలిగా ఎదిగిన తర్వాత పలు దాడులకు పథక రచన చేసిందని ...

బ్రిటన్ వైట్ విడో 400 మంది చావులకు కారకురాలు ఎలా అయ్యారు?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఆ ప్రేమ బంధనాలను తెంచేస్తాం..   
Teluguwishesh
ఆ ప్రేమ బంధనాలను తుంచేస్తాం అన్న శీర్షిక చూసి ఇది ఏదో సినిమాలో ప్రతినాయకుడు చెబుతున్న డైలాగ్ అని అనుకుంటే పోరబాటే. ఈ డైలాగ్ అధికారులది. ఔరా అధికారులకు ప్రేమ బంధనాలను తుంచే పనేంటి అని అనుకుకోబాకండి. భద్రతా కారణాలతోనే ఆ ప్రేమ బంధనాలను తుంచేస్తామని వారు ప్రకటించారు ప్రమే బంధనాలు భద్రతా కారణాలకు అవరోధంలో ఎందుకు పరిణమించాయి.
ప్రేమ తాళంకప్పలను పీకేస్తాం!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


TV5
   
ఐఎస్ అధీనంలో కీలక నగరం   
సాక్షి
బీరట్: ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పాశవిక చర్యలకు పాల్పడుతున్న ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ గ్రూప్) మరో కీలక నగరాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. సిరియాకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆదివారం రమాదీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాగ్దాద్ కు 110 కి.మీ దూరంలో ఉన్న రమాదీ నగరంలోని అధికారిక భవనాలను ఐఎస్ ఉగ్రవాదులు తమ చేతుల్లోకి ...

ఐఎస్‌ వశమైన ఇరాక్‌ పట్టణం   ప్రజాశక్తి
ఉగ్రవాదుల చెరలో రమాదీ నగరం   TV5

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్ - మంగోలియాల మధ్య ఆధ్యాత్మిక బంధం : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
భారత్, మంగోలియా దేశాల మధ్య ఆధ్యాత్మిక బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మంగోలియా సరికొత్త ఆశాకిరణమన్నారు. బౌద్ధం, ప్రజాస్వామ్యం ఇరుదేశాలను ఒకటి చేశాయన్నారు. భారత్‌ ...

మంగోలియాతో అనుబంధం   సాక్షి

అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అదే తప్పైతే నేను మళ్లీ చేస్తా: చైనాలో మోడీ, రాహుల్‌కు 'సెలవు' కౌంటర్   
Oneindia Telugu
షాంఘై: పని చేయడం తప్పైతే, మళ్లీ మళ్లీ ఆ తప్పును తాను చేస్తానని, ఏడాదిలో 30 ఏళ్ల పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని చైనా సీఈవోలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. దురుద్దేశ్యంతో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. మహాత్మా గాంధీ యుగపురుషుడు అని, ప్రపంచ పౌరుడు అని అన్నారు. ఆత్మబలంతో జ్ఞానానికి తలుపులు ...

ఇండియా-చైనాల మధ్య మరో కీలక ఒప్పందం   10tv
పనిచేయడం తప్పైతే.. మళ్లీ తప్పు చేస్తా: ప్రధాని మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీది హార్డ్‌వేర్.. మాది సాఫ్ట్‌వేర్   Andhrabhoomi

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言