2015年5月31日 星期日

2015-06-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు: ట్రాప్ ఎలా చేశారు?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ...

రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్   సాక్షి
రేవంత్ ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన ఏసీబీ.. 14 రోజుల రిమాండ్   వెబ్ దునియా
హైదరాబాద్‌ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి వైద్యపరీక్షలు   ఆంధ్రజ్యోతి

అన్ని 111 వార్తల కథనాలు »   


సాక్షి
   
చంద్రబాబుది 'రైతు ద్రోహ దీక్ష'   
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు ఈ నెల 2న చేపట్టేది నవనిర్మాణ దీక్ష కాదని, అది రైతు ద్రోహ దీక్ష అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఉండవల్లిలో ఆదివారం ఆయన ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, వాళ్ల నోట్లో మట్టికొట్టి రైతు ద్రోహిగా ముద్రపడిన ...

బాబుది రైతు ద్రోహ దీక్ష   Andhrabhoomi
రాజధాని పేరిట భూ కుంభకోణం   ప్రజాశక్తి
గుంటూరు: రాజధాని భూమి పూజను అడ్డుకుంటాం: రాఘవులు   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు దూరం: సీపీఎం, సీపీఐల నిర్ణయం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి విలువలు లేని చంద్రబాబు పార్టీ (టీడీపీ), కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పేందుకు శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ...

'టీ' ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వైసిపి మద్దతు: పొంగులేటి శ్రీనివాస రెడ్డి   ప్రజాశక్తి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వైసీపీ మద్దతు   Namasthe Telangana
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు వైసీపీ సంపూర్ణ మద్దతు: పొంగులేటి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేడే   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మహా సమరాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్‌ రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతుండటం, ఓటింగ్‌లో పాల్గొనాలని తప్ప, ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని తమ ఎమ్మెల్యేలకు పార్టీలు విప్‌ జారీ చేసే వీలు లేకుండా పోవటంతో రాజకీయ ఎత్తుగడలు రోజుకో మలుపు ...

మండలి ఎన్నికలు నేడే   సాక్షి
నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు   Namasthe Telangana
చంద్రబాబు హామీ, కృష్ణయ్య ఎందుకు రాలేదు?   Oneindia Telugu
Andhrabhoomi   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్విట్టర్‌లో చంద్రబాబుపై వైయస్ జగన్‌ విమర్శలు   
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని విమర్శించడానికి వేదికగా ట్విట్టర్‌ని బాగానే ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్‌లో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల మహిళలు అప్పుల్లో కూరుకుపోయి, కంటతడి పెడుతున్నారని మండిపడ్డారు. Ys Jagan attacks ...

చంద్రబాబు మోసగాడు... అప్పుల్లో మహిళలు.. జగన్ ట్వీట్స్..   వెబ్ దునియా
జగన్ ట్విట్టర్ వ్యాఖ్యలు   News Articles by KSR
చంద్రబాబు హామీలను విస్మరించారు: వైఎస్ జగన్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాక్షస చర్యలను అడ్డుకోవడానికే విష్ణుమూర్తి అవతారం   
ప్రజాశక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస చర్యలను అడ్డుకోవడానికే విపక్షం విష్ణుమూర్తి అవతారం ఎత్తుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌ఫాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను రాక్షసులతో పోల్చడంపై ...

'మీ రాక్షస చర్యలను అడ్డుకుంటాం'   సాక్షి
చంద్రబాబే రాక్షసుడు-విపక్షం విష్ణుమూర్తి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అన్యాయం చేసిన వాళ్లే అసూయపడేలా అభివృద్ధి చేద్దాం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అన్యాయం చేసిన వాళ్లే అసూయపడేలా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం తన నివాసం నుంచి 13జిల్లాలకు చెందిన 15 వేల మంది ప్రజా ప్రతినిధులతో 3 దశలుగా సీఎం భారీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మారథాన్ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రులు, ...

800 ఉద్యోగాల భర్తీకి త్వరలో సిఆర్‌డిఏ నోటిఫికేషన్   Andhrabhoomi
నవ నిర్మాణ దీక్ష అంటే నిరాహార దీక్ష కాదు   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


డీసీఎం, టాటాఏస్ ఢీ..ముగ్గురి మృతి   
సాక్షి
నల్గొండ (వలిగొండ): నల్గొండ జిల్లా వలిగొండ మండలం మాందారం వద్ద ఎదురెదురుగా వస్తున్న డీసీఎం, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఆదివారం మధ్యాహ్నాం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు ...

స్వగ్రామానికి వెళ్తూ పరలోకాలకు..   Namasthe Telangana
నల్గొండ: వ్యాన్‌-ఆటో ఢీ.. ముగ్గురు మృతి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఇన్‌ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య   
సాక్షి
పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు హతమార్చారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి తీసుకెళ్లి చర్ల మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పసుపుగుప్ప అటవీ ప్రాంతంలో హతమర్చారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులుపోలీసులకు ...

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం   Andhrabhoomi
ఆదివాసీని హతమార్చిన మావోయిస్టులు   Namasthe Telangana
ఖమ్మం: పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హతమార్చిన మావోయిస్టులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


'చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి'   
సాక్షి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言