వెబ్ దునియా
బైక్పై నుంచి కిందపడిన 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదాశర్మ...
వెబ్ దునియా
'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల తార అదాశర్మ బైక్ పై నుంచి కిందపడి గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆది, అదాశర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గరమ్'. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జోరుగా జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న అదాశర్మ బైక్ పై ...
నేను సేఫ్..అదంతా రూమరే అంటున్న ఆదా..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆదాశర్మ పడలేదట..!!తెలుగువన్
యాక్సిడెంట్ పై స్పందించిన 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదాశర్మFIlmiBeat Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల తార అదాశర్మ బైక్ పై నుంచి కిందపడి గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆది, అదాశర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'గరమ్'. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జోరుగా జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న అదాశర్మ బైక్ పై ...
నేను సేఫ్..అదంతా రూమరే అంటున్న ఆదా..
ఆదాశర్మ పడలేదట..!!
యాక్సిడెంట్ పై స్పందించిన 'హార్ట్ ఎటాక్' హీరోయిన్ అదాశర్మ
Palli Batani
రోబో-2లో షారుఖ్?
Andhrabhoomi
శంకర్, రజనీకాత్ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది ట్రెండ్ సెట్టర్గా నిలిచిన చిత్రం 'రోబో'. 2010లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా మార్కెట్ ఏ స్థాయిదో తెలియజేసింది. ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉండగా, తాజాగా అది కార్యరూపం దాల్చనుంది. ఈ సీక్వెల్కు సంబంధించిన ఆసక్తికర కథనాలు రోజుకొకటి హల్చల్ చేస్తున్నాయి.
హీరో విలన్.. విలన్ హీరో..ప్రజాశక్తి
'రోబో 2′లో షారుక్ - రజనీకాంత్.. అక్కడ హీరో.. ఇక్కడ విలన్..వెబ్ దునియా
రోబో-2లో విలన్లుగా రజనీ, షారుక్ఖాన్..?Palli Batani
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంకర్, రజనీకాత్ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది ట్రెండ్ సెట్టర్గా నిలిచిన చిత్రం 'రోబో'. 2010లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా మార్కెట్ ఏ స్థాయిదో తెలియజేసింది. ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉండగా, తాజాగా అది కార్యరూపం దాల్చనుంది. ఈ సీక్వెల్కు సంబంధించిన ఆసక్తికర కథనాలు రోజుకొకటి హల్చల్ చేస్తున్నాయి.
హీరో విలన్.. విలన్ హీరో..
'రోబో 2′లో షారుక్ - రజనీకాంత్.. అక్కడ హీరో.. ఇక్కడ విలన్..
రోబో-2లో విలన్లుగా రజనీ, షారుక్ఖాన్..?
తెలుగువన్
మణిరత్నం సినిమాలో మహేశ్, ఐష్
తెలుగువన్
గతంలో ఆగిపోయిందనుకున్న నాగార్జున మహేశ్ బాబు మల్టీస్టారర్ పై మళ్ళీ వార్తలు జోరందుకున్నాయి. మణిరత్నం ఓకే బంగారం సినిమాతో హిట్ కొట్టాడంతో ఈ కాంబినేషన్ పై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఈ మల్టీస్టారర్ కి సంబంధించిన కథలో మణిరత్నం మార్పులు చేశారని, త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ఇందులో ...
మణిరత్నం చిత్రంలో ఐష్?సాక్షి
మళ్లీ తెరపైకొచ్చిన మణిరత్నం మల్టీస్టారర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మణిరత్నంతో ఐశ్వర్యారాయ్ సినిమా: 41 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్..వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
గతంలో ఆగిపోయిందనుకున్న నాగార్జున మహేశ్ బాబు మల్టీస్టారర్ పై మళ్ళీ వార్తలు జోరందుకున్నాయి. మణిరత్నం ఓకే బంగారం సినిమాతో హిట్ కొట్టాడంతో ఈ కాంబినేషన్ పై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఈ మల్టీస్టారర్ కి సంబంధించిన కథలో మణిరత్నం మార్పులు చేశారని, త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ఇందులో ...
మణిరత్నం చిత్రంలో ఐష్?
మళ్లీ తెరపైకొచ్చిన మణిరత్నం మల్టీస్టారర్
మణిరత్నంతో ఐశ్వర్యారాయ్ సినిమా: 41 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్..
వెబ్ దునియా
రొమాంటిక్ హారర్.. 'స్విమ్మింగ్ పూల్' సిద్ధం..
వెబ్ దునియా
సినీ పరిశ్రమలో ప్రస్తుతం భయపెట్టే హర్రర్ థిల్లర్ సినిమాల హవా సాగుతోంది. ఆ వరుసలో తాజాగా మరో హార్రర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ముప్పన నిర్మాతగా చిమ్మని మనోహర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ చిత్రం 'స్విమ్మింగ్పూల్'. ఈ చిత్రం కొత్త నటీనటులతో తయారయ్యింది. ఈ విషయం గురించి మనోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ హారర్గా ...
అప్పుడు 'కల' 'అలా' ఇప్పుడు స్విమ్మింగ్ పూల్'ప్రజాశక్తి
స్విమ్మింగ్ పూల్ సెన్సార్ రిపోర్ట్...రిలీజ్ డేట్Palli Batani
స్విమ్మింగ్ పూల్ లో ఏం జరిగింది!Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ పరిశ్రమలో ప్రస్తుతం భయపెట్టే హర్రర్ థిల్లర్ సినిమాల హవా సాగుతోంది. ఆ వరుసలో తాజాగా మరో హార్రర్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ముప్పన నిర్మాతగా చిమ్మని మనోహర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ చిత్రం 'స్విమ్మింగ్పూల్'. ఈ చిత్రం కొత్త నటీనటులతో తయారయ్యింది. ఈ విషయం గురించి మనోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ హారర్గా ...
అప్పుడు 'కల' 'అలా' ఇప్పుడు స్విమ్మింగ్ పూల్'
స్విమ్మింగ్ పూల్ సెన్సార్ రిపోర్ట్...రిలీజ్ డేట్
స్విమ్మింగ్ పూల్ లో ఏం జరిగింది!
FIlmiBeat Telugu
ట్విట్టర్ లో భాయ్..భాయ్: స్టార్ హీరో ఫస్ట్లుక్పై మరో స్టార్ హీరో ట్వీట్
FIlmiBeat Telugu
ముంబై: సల్మాన్ ఖాన్ సినిమా పోస్టరును షారుఖ్ ట్వీట్ చేస్తే... అది చాలా పెద్ద వింత. తాజాగా అదే జరిగింది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బజరంగీ భైజాన్' సినిమా ఫస్ట్లుక్ పోస్టరును షారుఖ్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతోపాటు ''ఒక హీరోగా ఉండటం కంటే అన్నగా ఉండటమే గొప్ప.'భైజాన్' ఈ రంజాన్కు మీ ముందుకొస్తున్నాడు. ఫస్ట్ లుక్ ఎలా ఉంది'' అని ...
షారుఖ్ విడుదల చేసిన సల్మాన్ ఫస్ట్ లుక్Kandireega
'భజరంగి భాయ్జాన్' ఫస్ట్లుక్Andhrabhoomi
భాయిజాన్ ఫస్ట్లుక్ విడుదల చేసిన షారుక్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
ముంబై: సల్మాన్ ఖాన్ సినిమా పోస్టరును షారుఖ్ ట్వీట్ చేస్తే... అది చాలా పెద్ద వింత. తాజాగా అదే జరిగింది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బజరంగీ భైజాన్' సినిమా ఫస్ట్లుక్ పోస్టరును షారుఖ్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతోపాటు ''ఒక హీరోగా ఉండటం కంటే అన్నగా ఉండటమే గొప్ప.'భైజాన్' ఈ రంజాన్కు మీ ముందుకొస్తున్నాడు. ఫస్ట్ లుక్ ఎలా ఉంది'' అని ...
షారుఖ్ విడుదల చేసిన సల్మాన్ ఫస్ట్ లుక్
'భజరంగి భాయ్జాన్' ఫస్ట్లుక్
భాయిజాన్ ఫస్ట్లుక్ విడుదల చేసిన షారుక్
Andhrabhoomi
ఈనెలలోనే మహేష్ బ్రహ్మోత్సవం
Andhrabhoomi
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా నటిస్తున్న శ్రీమంతుడు షూటింగ్ పూర్తికావొచ్చింది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూలై 17న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత మహేష్బాబు నటించే మరో సినిమాకు జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
'బ్రహ్మోత్సవం' విజయవాడలోనే..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ 'బ్రహ్మూత్సవం'కు అనుకూలమైందటవెబ్ దునియా
మహేష్ బాబు మూవీ: విజయవాడలో శ్రీకాంత్ అడ్డాల చక్కర్లుFIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా నటిస్తున్న శ్రీమంతుడు షూటింగ్ పూర్తికావొచ్చింది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూలై 17న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత మహేష్బాబు నటించే మరో సినిమాకు జోరుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
'బ్రహ్మోత్సవం' విజయవాడలోనే..!
విజయవాడ 'బ్రహ్మూత్సవం'కు అనుకూలమైందట
మహేష్ బాబు మూవీ: విజయవాడలో శ్రీకాంత్ అడ్డాల చక్కర్లు
సాక్షి
పోలీస్ స్టేషన్ కు సన్నీలియోన్
సాక్షి
ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అభ్యంతరకరమైన సన్నివేశాలతో సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందంటూ ఆమెపై నమోదైన కేసుల విషయంలో వివరణ ఇచ్చేందుకు ఆమె థానేకు చెందిన సైబర్ క్రైం సెల్ కు హాజరై పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. డాంబివలికి చెందిన గృహిణి ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు ...
పోలీస్ స్టేషన్లో సన్నీ లియోన్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అభ్యంతరకరమైన సన్నివేశాలతో సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందంటూ ఆమెపై నమోదైన కేసుల విషయంలో వివరణ ఇచ్చేందుకు ఆమె థానేకు చెందిన సైబర్ క్రైం సెల్ కు హాజరై పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. డాంబివలికి చెందిన గృహిణి ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు ...
పోలీస్ స్టేషన్లో సన్నీ లియోన్
FIlmiBeat Telugu
అందుకే కొత్తవాళ్ళయితే 'కేరింత'
ప్రజాశక్తి
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ బిగ్ సీడీని అవిష్కరించి ...
పాటల్లో కేరింతAndhrabhoomi
సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పాం: దిల్ రాజుFIlmiBeat Telugu
'కేరింత' ఆడియో రిలీజ్..మరో హ్యాపీడేస్ అవుతుందా?తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ బిగ్ సీడీని అవిష్కరించి ...
పాటల్లో కేరింత
సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పాం: దిల్ రాజు
'కేరింత' ఆడియో రిలీజ్..మరో హ్యాపీడేస్ అవుతుందా?
Namasthe Telangana
నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్
Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని బాసర, హైదరాబాద్, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయలో గల ట్రిపుల్ ఐటీలకు నోటిఫికేషన్ జారీ. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19. కౌన్సిలింగ్ నిర్వహణ జూన్ 22. క్లాసులు ప్రారంభం ఆగస్టు 1 నుంచి.
ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని బాసర, హైదరాబాద్, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయలో గల ట్రిపుల్ ఐటీలకు నోటిఫికేషన్ జారీ. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19. కౌన్సిలింగ్ నిర్వహణ జూన్ 22. క్లాసులు ప్రారంభం ఆగస్టు 1 నుంచి.
ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బదులు తీర్చుకుంటున్న బొమ్మాళి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాగార్జున-కార్తీ కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కుతోంది. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి కార్తీకి జంటగా నటిస్తోంది తమన్నా. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. ఓ ఆసక్తికరమైన ...
ఒకరికొకరు గెస్ట్లుగా...సాక్షి
అనుష్క ఓకే...Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాగార్జున-కార్తీ కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కుతోంది. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి కార్తీకి జంటగా నటిస్తోంది తమన్నా. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. ఓ ఆసక్తికరమైన ...
ఒకరికొకరు గెస్ట్లుగా...
అనుష్క ఓకే...
沒有留言:
張貼留言