వెబ్ దునియా
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
వెబ్ దునియా
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. అతివేగంగా వెళ్ళుతున్న ఈ బస్సు గుత్తి సమీపానికి చేరుకోగానే బోల్తా పడింది. ఆందులో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కేశినేని ట్రావెల్స్ కు చెందిన ...
ట్రావెల్స్ బస్సు బొల్తా: 25 మందికి గాయాలుNamasthe Telangana
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళుతున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. అతివేగంగా వెళ్ళుతున్న ఈ బస్సు గుత్తి సమీపానికి చేరుకోగానే బోల్తా పడింది. ఆందులో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కేశినేని ట్రావెల్స్ కు చెందిన ...
ట్రావెల్స్ బస్సు బొల్తా: 25 మందికి గాయాలు
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు
వెబ్ దునియా
జూలై 1 నుంచి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి..! సీటు బెల్టూ పెట్టుకోవాల్సిందే..!
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్రంలో ఇక నుంచి ద్విచక్ర వాహన చోదకులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీటు బెల్టును పెట్టుకోవాల్సిందేనని డీజీపీ జేపీ రాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలతో పాటు జాతీయ రహదారులపై జూలై ఒకటో తేదీ నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్లను తప్పనిసరి చేయాలని జిల్లా ఎస్పీలు, ...
జులై నుండి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి..!Oneindia Telugu
హెల్మెట్ ఉండాల్సిందే!సాక్షి
ఏపీలో హెల్మెట్ పెట్టాల్సిందే.. జులై నుండి తప్పనిసరి..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్రంలో ఇక నుంచి ద్విచక్ర వాహన చోదకులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీటు బెల్టును పెట్టుకోవాల్సిందేనని డీజీపీ జేపీ రాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలతో పాటు జాతీయ రహదారులపై జూలై ఒకటో తేదీ నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్లను తప్పనిసరి చేయాలని జిల్లా ఎస్పీలు, ...
జులై నుండి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి..!
హెల్మెట్ ఉండాల్సిందే!
ఏపీలో హెల్మెట్ పెట్టాల్సిందే.. జులై నుండి తప్పనిసరి..
Oneindia Telugu
ఉత్తీర్ణత శాతం తగ్గినా..ఊరటనిచ్చిన ఎస్సెస్సీ ఫలితాలు
Andhrabhoomi
నిజామాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సిసిఇ విధానాన్ని ప్రవేశపెడుతూ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ఇదివరకటితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ మొత్తంగా ఫలితాలు ఊరటనందించాయని జిల్లా విద్యాశాఖ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ విధానంలో చూచిరాతలకు ఆస్కారం లేకుండా పరీక్షలు జరిగినందున విద్యార్థులు ...
అంతా 'పది'లమే… ఎస్ఎస్సిలో జిల్లాకు 5 స్థానం… 82 శాతం ఉత్తీర్ణత… ప్రభుత్వ పాఠశాలల ...Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ఇంగ్లిష్ మీడియంలో ఇరగదీశారుసాక్షి
మీడియం వారిగా ఎస్ఎస్సీ ఉత్తీర్ణత శాతంNamasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
Andhrabhoomi
నిజామాబాద్, మే 17: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సిసిఇ విధానాన్ని ప్రవేశపెడుతూ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ఇదివరకటితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ మొత్తంగా ఫలితాలు ఊరటనందించాయని జిల్లా విద్యాశాఖ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ విధానంలో చూచిరాతలకు ఆస్కారం లేకుండా పరీక్షలు జరిగినందున విద్యార్థులు ...
అంతా 'పది'లమే… ఎస్ఎస్సిలో జిల్లాకు 5 స్థానం… 82 శాతం ఉత్తీర్ణత… ప్రభుత్వ పాఠశాలల ...
ఇంగ్లిష్ మీడియంలో ఇరగదీశారు
మీడియం వారిగా ఎస్ఎస్సీ ఉత్తీర్ణత శాతం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీ జిల్లా, నగర సారథులు..
సాక్షి
సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా, అర్బన్ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. ఉదయం బందరులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, సాయంత్రం నగరంలోని ఐవీ ప్యాలెస్లో జరిగిన సమావేశంలో అర్బన్ అధ్యక్షుడిగా బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ ...
టిడిపి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా అర్జునుడు, వీరబాబు ఏకగ్రీవంAndhrabhoomi
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా, అర్బన్ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. ఉదయం బందరులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, సాయంత్రం నగరంలోని ఐవీ ప్యాలెస్లో జరిగిన సమావేశంలో అర్బన్ అధ్యక్షుడిగా బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ ...
టిడిపి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా అర్జునుడు, వీరబాబు ఏకగ్రీవం
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు
News Articles by KSR
'ఏపీకి హోదాపై కేంద్రం సమాధానం చెప్పాలి'
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోతోందో సమాధానం చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆదివారం సీపీఎం పొలిట్బ్యూరో సమావేశాల ముగింపు సందర్భంగా ...
ఇవేం పర్యటనలు.. అవేం వ్యాఖ్యలు?Andhrabhoomi
విదేశాలలో తిరగడంలో మోడీ రికార్డుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోతోందో సమాధానం చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆదివారం సీపీఎం పొలిట్బ్యూరో సమావేశాల ముగింపు సందర్భంగా ...
ఇవేం పర్యటనలు.. అవేం వ్యాఖ్యలు?
విదేశాలలో తిరగడంలో మోడీ రికార్డు
Oneindia Telugu
రిసార్ట్స్పై దాడి: అర్ధనగ్నంగా ఉన్న 23 మంది అరెస్ట్
Oneindia Telugu
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శామీర్పేటల్ని లియోనియా రిసార్ట్స్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. sot police ride on leonia resort in hyderabad. అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది ...
రిసార్ట్స్ పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్సాక్షి
హైదరాబాద్ శామీర్పేట లియోనియా రిసార్ఠ్లో రేవ్పార్టీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రిసార్ట్పై దాడి.. యువతియువకులు అరెస్టుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శామీర్పేటల్ని లియోనియా రిసార్ట్స్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. sot police ride on leonia resort in hyderabad. అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది ...
రిసార్ట్స్ పై దాడి: 23 మంది యువతీ యువకుల అరెస్ట్
హైదరాబాద్ శామీర్పేట లియోనియా రిసార్ఠ్లో రేవ్పార్టీ
రిసార్ట్పై దాడి.. యువతియువకులు అరెస్టు
కొనసాగుతున్న హై డ్రామా!
సాక్షి
అంతా అనుకున్నట్టే జరిగింది. టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్ష పదవుల ఎన్నిక వ్యవహారం హైడ్రామాను తలపించింది. అధ్యక్షుల ఎంపిక విషయంలో ఇన్చార్జి మంత్రి ఎదుట మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ మొక్కుబడి తంతుగా సాగింది. ఒక దశలో జిల్లా పార్టీ ...
ఉత్తరాంధ్ర టిడిపిలో గందరగోళంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
అంతా అనుకున్నట్టే జరిగింది. టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్ష పదవుల ఎన్నిక వ్యవహారం హైడ్రామాను తలపించింది. అధ్యక్షుల ఎంపిక విషయంలో ఇన్చార్జి మంత్రి ఎదుట మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ మొక్కుబడి తంతుగా సాగింది. ఒక దశలో జిల్లా పార్టీ ...
ఉత్తరాంధ్ర టిడిపిలో గందరగోళం
సాక్షి
26 నుంచి 'జన కల్యాణ్ పర్వ'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఈ నెల 26 నుంచి 'జన కల్యాణ్ పర్వ' కార్యక్రమం చేపడుతున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చె ప్పారు. వారం రోజుల పాటు ఈ ప్రచార యాత్రలు ...
26న జన కళ్యాణ్ పర్వంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఈ నెల 26 నుంచి 'జన కల్యాణ్ పర్వ' కార్యక్రమం చేపడుతున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చె ప్పారు. వారం రోజుల పాటు ఈ ప్రచార యాత్రలు ...
26న జన కళ్యాణ్ పర్వం
News Articles by KSR
లేఖ వచ్చింది కాని రుణమాఫీ కాలేదు
News Articles by KSR
ఎపిలో రుణమాఫీ పై చిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. విపక్ష నేత జగన్ పర్యటనలలో పలు విషయాలు బయటపడుతున్నాయి. దానికి తోడు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.రుణం మాఫీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి లేఖ వచ్చింది కాని,రుణం మాత్రం మాపీ కాలేదని డి.హీరేహళ్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ జగన్ కు తెలిపారు.
గుండె గుండెన..వేదనసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపిలో రుణమాఫీ పై చిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. విపక్ష నేత జగన్ పర్యటనలలో పలు విషయాలు బయటపడుతున్నాయి. దానికి తోడు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.రుణం మాఫీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి లేఖ వచ్చింది కాని,రుణం మాత్రం మాపీ కాలేదని డి.హీరేహళ్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ జగన్ కు తెలిపారు.
గుండె గుండెన..వేదన
వెబ్ దునియా
హనుమాన్ జయంతి ఉత్సావాల్లో అసభ్య నృత్యాలు... దుర్గ గుడి అర్చకుడి సస్పెన్షన్..!
వెబ్ దునియా
పవిత్ర పుణ్యక్షేత్రంలో అర్చకుడిగా ఉంటూ అసభ్య నృత్యాలు చేస్తూ దొరికిపోయాడో పూజారి. ఆ వెంటనే సస్పెన్షన్కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే, విజయవాడ కనకదుర్గ గుడిలో అర్చకుడిగా చెరువు కాశీవిశ్వనాథ్ పనిచేస్తున్నాడు. ఇటీవలి హనుమాన్ జయంతి పర్వదినం నాడు గుంటూరు జిల్లా సీతానగరంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజ్ షోలో విశ్వనాథ్ పాల్గొన్నాడు.
తాగి అసభ్య నృత్యాలు: దుర్గగుడి అర్చకుడు సస్పెండ్Oneindia Telugu
గుంటూరు: తప్ప తాగి చిందులేసిన దుర్గగుడి అర్చకుడు.. సస్పెండ్ అయ్యాడు..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవిత్ర పుణ్యక్షేత్రంలో అర్చకుడిగా ఉంటూ అసభ్య నృత్యాలు చేస్తూ దొరికిపోయాడో పూజారి. ఆ వెంటనే సస్పెన్షన్కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే, విజయవాడ కనకదుర్గ గుడిలో అర్చకుడిగా చెరువు కాశీవిశ్వనాథ్ పనిచేస్తున్నాడు. ఇటీవలి హనుమాన్ జయంతి పర్వదినం నాడు గుంటూరు జిల్లా సీతానగరంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజ్ షోలో విశ్వనాథ్ పాల్గొన్నాడు.
తాగి అసభ్య నృత్యాలు: దుర్గగుడి అర్చకుడు సస్పెండ్
గుంటూరు: తప్ప తాగి చిందులేసిన దుర్గగుడి అర్చకుడు.. సస్పెండ్ అయ్యాడు..!
沒有留言:
張貼留言