2015年5月24日 星期日

2015-05-25 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తమిళనాట సంక్షేమ బాట... బాధ్యతలు చేపట్టిన జయ   
వెబ్ దునియా
అందరూ ఊహించినట్టే జరుగుతోంది. తమిళనాడు సంక్షేమ బాట పట్టింది. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. గంటలో ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిలో అమ్మ క్యాంటీన్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. మిగిలిన అన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 8 నెలల అనంతరం సచివాలయానికి వచ్చిన ...

బాధ్యతలు చేపట్టిన జయ   సాక్షి
తమిళనాడు ప్రజలపై జయ వరాల జల్లు   తెలుగువన్
పేదలకు జయ వరాల వర్షం   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఉగ్రవాద కట్టడికి పాక్ సహకరించాలి'   
సాక్షి
లక్నో: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్థాన్ తమకు అన్ని విధాల సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అయినందువల్ల ఇప్పటికే ఆ దేశం టెర్రిరిజాన్నిఅంతమొందించేందుకు పూనుకుంటే మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాదుల ద్వారానే ఉగ్రవాదులను తటస్థీకరించాలని అని ...

ఉగ్రవాద నిర్మూలనకు పాక్ సహకరించాలి... రాజ్‌నాథ్ సింగ్   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మీరు కాదంటే.. కర్ణాటకకు వెళ్లినోణ్ణి..! ప్రత్యేక హోదా నన్ను ఎందుకు అడుగుతారు ...   
వెబ్ దునియా
తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని, అలాంటప్పుడు ప్రత్యేక హోదాపై తననెందుకు ప్రశ్నిస్తారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎదురు ప్రశ్నించారు. తనను అడగడం భావ్యం కాదని తన అసంతృప్తిని సున్నితంగా వెల్లగక్కారు. తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రిని అని ...

నన్నే ప్రశ్నిస్తే ఎలా, బిజెపితో జగన్ చర్చలు జరిపితే తప్పేమిటి?: వెంకయ్య   Oneindia Telugu
వెంకయ్య అసహనం- వై.కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్య   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అభినందన: మోడీ, చంద్రబాబుకు జయలలిత ధన్యవాదాలు   
Oneindia Telugu
చెన్నై: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులకు తమిళనాడు సీఎం జయలలిత ధన్యవాదాలు తెలిపారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తనకు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం లెటర్లను విడుదల చేశారు. శనివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలితకు ప్రధాని ...

మోదీకి జయలలిత ధన్యవాదాలు   సాక్షి
మోడీ, అరుణ్ జైట్లీ, చంద్రబాబులకు జయలలిత కృతజ్ఞతలు..!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీపై గౌరవం తగ్గింది, రాహుల్‌కు ప్రశంసలు: ఒమర్ అబ్దుల్లా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పిదమని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై గౌరవభావం తగ్గిందని, కేవలం నేను, నేనొక్కడినే అనే తీరుగా వ్యవహరించడమేనని ...

విదేశీ పర్యటనలో స్వదేశీ పార్టీలపై విమర్శలు తగవు... మోడీపై ఓమర్ ఆగ్రహం   వెబ్ దునియా
ఏడాది పాలనలో అంతా జీరో   Namasthe Telangana
మోదీపై విమర్శ.. రాహుల్ కు ప్రశంస   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుడు, భార్య మృతి   
Oneindia Telugu
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని బర్బహమ్ జిల్లాలో ఆదివారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బూత్ కమిటీ నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో బురో హన్సడా భార్య మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బర్బహమ్ జిల్లాలోని బిలాటీ గ్రామంలో తృణముల్ కాంగ్రెస్ నేత బురో హన్సడా (45) ఇంట్లో ఉదయం 3 గంటల ప్రాంతంలో ...

కోల్‌కతాలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో పేలుడు.. భార్య మృతి   వెబ్ దునియా
టీఎంసీ నేత ఇంట్లో పేలుడు..భార్య మృతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఢిల్లీకి రాష్ట్ర హోదాపై కేంద్రం యూ-టర్న్   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 24: ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా యూ టర్న్ తీసుకుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆదివారం ఆరోపించారు. సిబ్బంది నియామకాలు, బదిలీల వంటి విషయాల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ...

ఢిల్లీపై కేంద్రం దాదాగిరి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆప్ సర్కారుకు వంద రోజులు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 24: ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తయింది. ఈ కాలంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆధిపత్యం చెలాయించడం, పార్టీలో చీలిక సంభవించడం వంటి చేదు అనుభవాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంది. ఈ ప్రతికూల పరిణామాల ప్రభావం ...

ఆప్ 'వంద రోజుల' వేడుక   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


'దావూద్, సయీద్ ఆస్తులను సీజ్ చేయండి'   
సాక్షి
న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీల ఆస్తులను సీజ్ చేయాలని పాకిస్తాన్‌ను భారత్ కోరనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న ఈ ముగ్గురు పాక్‌లో ఉన్నందున ఆ దేశం వీరి ఆస్తులను సీజ్ చేయాల్సి ఉంటుంది. ఐరాస మండలిలోని అల్ కాయిదా, ...

దావూద్ ఆస్తులను జప్తు చేయాలి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'రాహుల్ స్పూర్తితోనే మోడీ మన్ కీ బాత్‌', ఢిల్లీలో ఆప్ 100 రోజులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన్ కీ బాత్' కార్యక్రమం కాపీ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 2004లో యువతతో మాట్లాడిన సంభాషణ నుంచే ప్రధాని మోడీ దానిని స్పూర్తిగా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. 2004లో రాహుల్ గాంధీ యువతతో మమేకం ...

'మన్ కీ బాత్‌'ను కాపీ కొట్టారు: రీటా బహుగుణ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言