2015年5月21日 星期四

2015-05-22 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌: స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సైనా మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. గత నెల మొదట్లో కెరీర్‌లో తొలిసారి నెం.1 ర్యాంక్‌ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న మొదలయ్యే ఆస్ట్రేలియా ...

సైనా మళ్లీ నంబర్‌వన్‌   ప్రజాశక్తి
మరోసారి నంబర్‌వన్‌గా సైనా   సాక్షి
సైనా మళ్లీ నంబర్ వన్   Andhrabhoomi
Vaartha   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
దోని x కోహ్లి‌   
ప్రజాశక్తి
రాంచి:ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం నాడు రాంచిలో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. సొంత మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తన జట్టును ఫైనల్‌కు తీసుకుని వెళ్లాలని కెప్టెన్‌ ధోని కృత నిశ్చయంతో ఉన్నాడు. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో ...

'సౌత్' సమరం!   సాక్షి
క్వాలిఫయిర్ 2: ధోనికి రాంచీ అభిమానుల మద్దతు, ఫామ్‌లో బెంగుళూరు..?   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సినీ తార చేసిన రేప్ ఆరోపణల నుంచి వరల్డ్ కప్ హీరోకు విముక్తి   
Oneindia Telugu
ఢాకా: రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ వరల్డ్‌కప్ హీరో రుబెల్ హుస్సేన్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ స్టార్ ఫాస్ట్‌బౌలర్‌పై 20 ఏండ్ల సినీ తార నజ్నిన్ అక్తర్ హ్యాపీ దాఖలు చేసిన అత్యాచారం అభియోగాలను బంగ్లాదేశ్ కోర్టు బుధవారంనాడు కొట్టివేసింది. ఈ కేసులో నిజానికి అత్యాచారానికి సంబంధించి రుబెల్‌పై ఎలాంటి సాక్ష్యాలు ...

రూబెల్ హుస్సేన్‌కు ఊరట: లైంగిక కేసులో నిర్దోషి.. కోర్టు తీర్పు!   వెబ్ దునియా
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్ కు విముక్తి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పరిపక్వత లేని క్రికెటర్ 'నోబాల్‌' కి విచిత్రంగా ఔటయ్యాడు   
Oneindia Telugu
క్రికెట్‌లో నో బాల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. బౌలర్ వేసిన బంతిని అంఫైర్ నోబాల్‌గా ప్రకటించినప్పుడు కేవలం రనౌట్ రూపంలోనే బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతాడు. కానీ పరిపక్వత లేని ఓ ఇంగ్లాండ్ క్రికెట్ విచిత్రంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. కౌంటీ క్రికెట్‌లో లైమింగ్టన్, హ్యాంపైర్ జట్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో 35 ఏళ్ల బ్రయాన్ ...

నో బాల్‌కు పెవిలియన్ చేరిన డార్బీషైర్.. ప్రత్యర్థి జట్టుపై ఫైర్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
కోహ్లీని అదుపుచేసే కోచ్‌ కావాలి!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: దుందుడుకు చర్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అదుపు చేయగల వ్యక్తిని బీసీసీఐ.. టీమిండియాకు కోచ్‌గా నియమించాలని భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేదీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కోహ్లీ చర్యలు వివాదాలకు దారి తీస్తుండడంతో బేదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియాకు ఓ మంచి కోచ్‌ ...

'కోహ్లిని కంట్రోల్ చేయాలి'   సాక్షి
కబడ్డీ, ఖోఖో కాదు: 'కోహ్లీని నియంత్రించాలంటే బలమైన కోచ్ కావాలి'   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


చర్లపల్లి జైలు నుంచి ఖైదీ పరార్   
Namasthe Telangana
చర్లపల్లి, నమస్తే తెలంగాణ: చర్లపల్లిలోని హైటెక్ ఓపెన్ ఎయిర్ జైలు (వ్యవసాయ క్షేత్రం) నుంచి ఓ ఖైదీ పరారైన సంఘటన సంచలనం రేపింది. జైలు అధికారులు, కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా, ఫరక్‌నగర్ మండలం, రంగంపల్లి గ్రామానికి చెందిన దుర్గం నర్సింహులు (32) ఓ హత్య కేసులో 2010 డిసెంబర్ నుంచి చర్లపల్లి జైలులో శిక్ష ...

చికిత్స పొందుతూ చర్లపల్లి ఖైదీ మృతి   సాక్షి
చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్‌జైలు నుంచి ఖైదీ పరారీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పేదల ఇళ్ల కోసం క్యాంపు ఆఫీస్‌ స్థలం ఇవ్వు: కాంగ్రెస్‌ నేతలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, కరీంనగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్‌ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో ...

మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండి   Andhrabhoomi
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'   సాక్షి
కేసీఆర్‌పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ధోనీకి జరిమానా   
Andhrabhoomi
ముంబయి, మే 20: అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ మొదటి క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఢీకొన్న చెన్నై 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం ...

ధోనీపై చర్యలు: మ్యాచ్ ఫీజులో కోత.. చెన్నై కింగ్స్ ఇంటిబాట!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ప్రత్యేక హోదాపై వాజ్‌పేయి విధానాన్నే అనుసరించాం: జైరాం రమేష్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కొత్త సాకులు చెబుతున్నారని, కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్నికాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని వెంకయ్యనాయుడు ...

మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు: మన్‌దీప్‌కు గిప్ట్‌గా ఇచ్చిన డివిల్లీర్స్   
Oneindia Telugu
పూణె: బుధవారం రాత్రి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌‌లో బెంగుళూరు చేతిలో ఓటమి పాలైన రాజస్ధాన్ రాయల్స్ ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 66 పరుగులు చేసిన ఏబీ డెవిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఏబీ ...

రాయల్స్‌పై రాయల్‌గా...   సాక్షి
డివిలియర్స్‌, మన్‌దీప్‌ అర్ధ సెంచరీలు   ప్రజాశక్తి

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言