2015年5月17日 星期日

2015-05-18 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఆప్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... ముగ్గురు   
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఈ సారి ఏకంగా రాజధాని నగరం కాబూల్ విమానాశ్రయాన్నే లక్ష్యంగా చేసుకుని దాడిచేశారు. విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై ఆత్మాహుతి దాడి సభ్యుడు ఒకడు వచ్చాడు. అతడిని గుర్తించిన అధికారులు అడ్డుకునే యత్నం చేయగా, ఆ సమయంలో ఆ ఉగ్రవాది తనను తాను ...

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి   TV5
కాబూల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి   Namasthe Telangana
కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ పేలుడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శాంతి సుస్థిరతలకు మంగోలియాతో కలసి అడుగులు.. : మోదీ   
వెబ్ దునియా
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మంగోలియా సరికొత్త ఆశాకిరణమని, ఆసియాలో శాంతిసుస్థిరతల కోసం మంగోలియాతో కలిసి అడుగులు వేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగోలియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం మంగోలియా పార్లమెంటు 'స్టేట్‌ గ్రేట్‌ హురల్‌'ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ...

మంగోలియాతో అనుబంధం   సాక్షి
మా నైపుణ్యం.. మీ జీవితాల్ని మార్చేస్తుంది!   Andhrabhoomi
మనది ఆధ్యాత్మిక బంధం: మంగోలియా పార్లమెంటులో ప్రధాని మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్రాన్స్‌ప్లాంటేషన్: ఆప్గన్ మిలటరీ కెప్టెన్‌కి ఓ భారతీయుడి చేతులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్గనిస్ధాన్ సైన్యంలో అబ్ధుల్ రహీమ్ కెప్టెన్‌గా సేవలందిస్తూ ప్రమాదంలో తన రెండు చేతులూ పొగొట్టుకున్నాడు. తాజాగా అబ్దుల్ రహీమ్‌కి ఓ భారతీయుడు తన రెండు చేతులను దానం చేశాడు. మూడు సంవత్సరాల క్రితం కాందహార్ సమీపంలో ల్యాండ్ మైన్స్ తొలగిస్తున్న సమయంలో అవి పేలడంతో అబ్దుల్ రహీమ్ (30) తన రెండు చేతులనూ ...

ఆఫ్ఘన్ దేశస్తునికి భారత వ్యక్తి చేతులు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
10 ఏళ్ల చిన్నారి ఆత్మాహుతి దాడి: ఏడుగురు మృతి   
సాక్షి
అబూజా: 10 ఏళ్ల చిన్నారి జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణం నైజిరీయా ఉత్తర ప్రాంతంలోని యోబ్ రాజధాని దమతురు లో ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని... వారి పరిస్థితి విషమంగా ఉందని ...

రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అదే తప్పైతే నేను మళ్లీ చేస్తా: చైనాలో మోడీ, రాహుల్‌కు 'సెలవు' కౌంటర్   
Oneindia Telugu
షాంఘై: పని చేయడం తప్పైతే, మళ్లీ మళ్లీ ఆ తప్పును తాను చేస్తానని, ఏడాదిలో 30 ఏళ్ల పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని చైనా సీఈవోలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. దురుద్దేశ్యంతో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. మహాత్మా గాంధీ యుగపురుషుడు అని, ప్రపంచ పౌరుడు అని అన్నారు. ఆత్మబలంతో జ్ఞానానికి తలుపులు ...

ఇండియా-చైనాల మధ్య మరో కీలక ఒప్పందం   10tv
పనిచేయడం తప్పైతే.. మళ్లీ తప్పు చేస్తా: ప్రధాని మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీది హార్డ్‌వేర్.. మాది సాఫ్ట్‌వేర్   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఐఎస్‌ సీనియర్‌ నేతను చంపేశాం: పెంటగాన్‌   
ప్రజాశక్తి
డమాస్కస్‌: సిరియా తూర్పు ప్రాంతంలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) సీనియర్‌ నాయకుడ్ని అమెరికన్‌ సేనలు హతమార్చాయని పెంటగాన్‌ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకే తూర్పు సిరియాలో ఈ ఆపరేషన్‌ నిర్వహించామని పెంటగాన్‌ తెలిపింది. ఈ ఆపరేషన్‌ సందర్భంగా ఐఎస్‌ నాయకుడు అబూ సయ్యఫ్‌, ఆయన భార్య ఉమ్‌ సయ్యఫ్‌లను అమెరికన్‌ సేనలు ...

ఐఎస్ ఉగ్రవాద నేత అబు సయ్యఫ్ కాల్చివేత   సాక్షి
కీలక ఇస్లామిక్ నేతను హతమార్చిన అమెరికా సైన్యం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బంగ్లాదేశ్‌లో వెలుగుచూసిన వెయ్యేళ్ల కిందటి హిందూ ఆలయం   
Oneindia Telugu
ఢాకా: పురావస్తు శాఖ అధికారులు బంగ్లాదేశ్‌లో వెయ్యేళ్ల కిందటి హిందూ దేవాలయాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్‌‌లోని వాయువ్య ప్రాంతంలో దీనిని గుర్తించారు. దీనిని పాలరాజవంశం కాలంలో నిర్మించారని చెబుతున్నారు. దీనిని పాలరాజ వంశస్తులు నిర్మించారని చెబుతున్నారు. దినాజ్‌పూర్‌లోని బొచ్చగంజ్ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని కనుగొన్నామని ...

బంగ్లాలో బయల్పడిన హిందూ ఆలయం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్, నేపాల్ లో మళ్లీ భూకంపం!   
సాక్షి
కోల్ కతా : భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్ లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ లో భూకంపం కారణంగా ఎంత ...

నేపాల్‌లో మళ్లీ భూకంపం.. బెంగాల్, బీహార్‌లలో ప్రకంపనలు..!   వెబ్ దునియా
నేపాల్‌లో మరోసారి భూకంపం   Vaartha

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టెర్రరిస్ట్ కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి   
Oneindia Telugu
బోస్టన్: అమెరికాలో అతి పెద్ద విద్వంసం సృష్టించిన టెర్రరిస్ట్ కు విషపూరిత ఇంజక్షన్ వేసి చంపేయండి అని అమెరికా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టు ద్జోఖర్ త్సర్నేవ్ (21) అనే ఉన్మాధికి కఠిన శిక్ష విదించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2013 ఏప్రిల్ 15వ తేదిన బోస్టన్ నగరంలో మారథాన్ జరిగింది. మారథాన్ ...

బోస్టన్ మారథాన్ పేలుళ్ల సూత్రధారికి మరణశిక్ష... ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని తీర్పు..!   వెబ్ దునియా
'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'   సాక్షి
బోస్టన్‌ మరణశిక్ష   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిక్సన్ మ్యాజిక్ మోదీకి సాధ్యమా?   
సాక్షి
భారత్ కోసం పాకిస్తాన్‌ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవాదానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్‌తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言