2015年5月28日 星期四

2015-05-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఈ దశలో జోక్యం చేసుకోలేం   
సాక్షి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం ...

ఎమ్మెల్యేల 'ఓటు'కు ఓకే.. ఫిరాయింపు సభ్యులపై హైకోర్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఫిరాయింపు' ఎమ్మెల్యేలకు ఊరట   Andhrabhoomi
టీడీపీ, కాంగ్రెస్‌లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకే   Oneindia Telugu
వెబ్ దునియా   
Vaartha   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తేల్చుకుందాంరా: బాబుపై కవిత, బెదిరింపులా: కిషన్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారనే విషయమై తాము చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హైదరాబాదులో భూములు ఎవరు అమ్మారు, ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందామా అన్నారు.
చంద్రబాబుకు కవిత సవాల్..   సాక్షి
రికార్డింగ్ డ్యాన్స్‌ను తలపిస్తున్న టీడీపీ మాహానాడు.. కవిత ఎద్దేవా   వెబ్ దునియా
చంద్రబాబు కు కవిత సవాల్‌   Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఘన నివాళి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి ...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి   ప్రజాశక్తి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళి   Oneindia Telugu
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి... మహానాడులో ఏకగ్రీవ తీర్మానం   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Vaartha   
10tv   
అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎంసెట్‌లో రికార్డుల పంట   
సాక్షి
హైదరాబాద్: గురువారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో శ్రీచైతన్య నారాయణ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారని ఆ విద్యా సంస్థల డెరైక్టర్లు సుష్మా, పి.సింధు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో సాయి సందీప్ మొదటి ర్యాంకు, నిహార్ చంద్ర 2వ, కీర్తన 3వ ర్యాంకు ఇలా టాప్ పది ర్యాంకుల్లో పది ర్యాంకులను, టాప్-25లో 25, ...

విడుదలకు ముందే ఫలితాలు.. కడియం సీరియస్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్ర జయభేరి   Andhrabhoomi
ఎంసెట్‌లో నారాయణ శ్రీచైతన్య హవా   Namasthe Telangana
Oneindia Telugu   
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరిన టీఆర్‌ఎస్   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడి మద్దతు కూడగట్టే బాధ్యతను భుజాలపై వేసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) గురువారం సాయంత్రం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ ...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరిన టీఆర్‌ఎస్   Namasthe Telangana
ఎమ్మెల్సీ ఎన్నికలు : జగన్ మోహన్ రెడ్డికి కేటీఆర్ ఫోన్   వెబ్ దునియా
జగన్ మద్దతు కోరిన కెటిఆర్   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు, లోకేష్‌లపై లక్ష్మీపార్వతి ఫైర్, భారతరత్నపై హరి   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు సేకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్‌ను ప్రమోట్‌ చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆమె నివాళులర్పించారు.
టీడీపీ నుంచి నందమూరి వంశాన్ని దూరం చేస్తున్న బాబు: లక్ష్మీపార్వతి   వెబ్ దునియా
ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతి నివాళి   ప్రజాశక్తి
లోకేష్ ను ప్రమోట్ చేసే పనిలో బాబు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూత   
సాక్షి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపికలో సిఫారసులు, సూచనల కోసం కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ గురువారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న శివరామకృష్ణన్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా ...

శివరామకృష్ణన్ కన్నుమూత   Andhrabhoomi
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్   Oneindia Telugu
'రాజధాని' కమిటీ ఛైర్మన్‌ శివరామకృష్ణన్‌ మృతి   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు'   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం దీక్షతో యజ్ఞంలా పనిచేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. అలాంటివారు రాక్షసుల్లానే మిగిలి పోతారని చె ప్పారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరైనా విమర్శిస్తే ఎన్‌టీఆర్ స్ఫూర్తితో బుల్లెట్‌లా ...

దసరాకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన : చంద్రబాబు   వెబ్ దునియా
వై.కాంగ్రెస్ రాక్షసులు రాజధానికి అడ్డు   News Articles by KSR
ద‌స‌రా రోజున రాజధాని నిర్మాణ శంకుస్థాపన చేయనున్న మోడీ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. బాలకృష్ణ   
తెలుగువన్
తెదేపా 34వ మహానాడు కార్యక్రమం రెండోరోజు సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ పాలనలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించారని అన్నారు. ఈ రోజు బడుగు ...

'నేను రాష్ట్ర నాయకుడిని'   సాక్షి
నేను ఆ ప్రాంతానికే నేతను కాదు.. రాష్ట్రానికి నేతను : ఎమ్మెల్యే బాలకృష్ణ   వెబ్ దునియా
పేదల గుండెల్లో ఎన్టీఆర్‌ది సుస్థిరస్థానం ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గవర్నర్ అంటున్నారు: మోత్కుపల్లి, కానీ అన్న బాబు   
Oneindia Telugu
హైదరాబాద్: మహానాడులో రెండో రోజైన గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల ద్వారా మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఖాయమని తేలింది. మోత్కుపల్లి మహానాడులో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను గవర్నర్‌ను ...

నువ్వు గవర్నర్‌ అయితే ఎలా?   ప్రజాశక్తి
చంద్రబాబు నన్ను గవర్నర్ అని పిలుస్తున్నారు : మోత్కుపల్లి నర్సింహులు   వెబ్ దునియా
ఎక్కడకు వెళ్లినా గవర్నర్ అంటున్నారు...మోత్కుపల్లి   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言